గుజరాత్లో అగ్నిప్రమాదం జరిగింది. గ్యాస్ గోదాములో మంటలు చెలరేగాయి. రాజ్కోట్ జిల్లాలోని మోర్బి మలియా జాతీయ రహదారిపై గాలా గ్రామ సమీపంలో సోమవారం తెల్లవారుజామున ఈ ఘటన జరిగింది.

రాజ్కోట్: గుజరాత్ రాష్ట్రంలో అగ్నిప్రమాదం జరిగింది. గ్యాస్ గోదాములో మంటలు చెలరేగాయి. రాజ్కోట్ జిల్లాలోని మోర్బి మలియా జాతీయ రహదారిపై గాలా గ్రామ సమీపంలో సోమవారం తెల్లవారుజామున ఈ ఘటన జరిగింది. మంటలను గుర్తించిన స్థానికులు వెంటనే పోలీసులకు సమాచారం అందించారు.
వెంటనే పోలీసులు, అగ్నిమాపక సిబ్బంది ఘటనాస్థలికి చేరుకున్నారు. అగ్నిమాపక వాహనాల సాయంతో మంటలను ఆర్పివేశారు. ఈ ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. ప్రమాదానికి గల కారణాలు తెలియాల్సి ఉందన్నారు.
#చూడండి | గుజరాత్: రాజ్కోట్ జిల్లాలోని గాలా గ్రామ సమీపంలోని మోర్బి మారియా హైవేపై ఉన్న గ్యాస్ డిపోలో ఈరోజు తెల్లవారుజామున మంటలు చెలరేగాయి. అగ్నిమాపక యంత్రాలు సంఘటనా స్థలానికి చేరుకుని మంటలను అదుపు చేసేందుకు గాలిస్తున్నారు. మరిన్ని వివరాలు పెండింగ్లో ఉన్నాయి. pic.twitter.com/6suTgQfoiv
– ఆర్నీ (@ANI) జూన్ 26, 2023

