Author: Telanganapress

The BRS chief said that the police, under the influence of the Congress government, were suppressing the BRS activists, and asked the officials to act independently by abiding by the rules. Updated On – 17 April 2024, 12:31 AM File Photo Sangareddy: Former Chief Minister K Chandrashekhar Rao’s speech got a roaring response from the massive crowd that attended the BRS’ public meeting at Sulthanpur on Tuesday. The BRS chief said that the police, under the influence of the Congress government, were suppressing the BRS activists, and asked the officials to act independently by abiding by…

Read More

సంగారెడ్డి సభలో సీఎం రేవంత్ రెడ్డిపై సంచలన వ్యాఖ్యలు చేశారు బీఆర్ఎస్ అధినేత కేసీఆర్. లోకసభ ఎన్నికల తర్వాత రేవంత్ రెడ్డి తన ఎమ్మెల్యేలతో కలిసి బీజేపీలోకి చేరబోతున్నారని అన్నారు. ఒక ఏడాది కూడా ఈ ప్రభుత్వం అధికారంలో ఉండేట్లు కనిపించడంలేదంటూ హాట్ కామెంట్స్ చేశారు. లోకసభ ఎన్నికల్లో తెలంగాణలో కాంగ్రెస్ పార్టీకి రెండు సీట్లు కూడా రావన్నారు. సర్వే రిపోర్టులు చూసి రేవంత్ రెడ్డి భయంతో వణికిపోతున్నారని వ్యాఖ్యానించారు. నారాయణపేట సభలో రేవంత్ రెడ్డి భయపడ్డారన్నారు కేసీఆర్. ఇది కూడా  చదవండి: సీఎం రేవంత్ కు ఎన్నికల కమిషన్ షాక్..!  Source link

Read More

ఉద్యాన రైతుల ఆదాయం మూడింతలు పెంచే లక్ష్యంతో ప్రత్యేక ప్రణాళిక అమలు చేయనున్నట్లు ఆయిల్‌ఫెడ్‌ ఎండీ, ఉద్యానశాఖ డైరెక్టర్‌ కె.అశోక్‌రెడ్డి తెలిపారు. మంగళవారం అశ్వరావుపేట మండలంలో విస్తృతంగా పర్యటించిన ఆయన స్థానిక పామాయిల్‌ ఫ్యాక్టరీలో విలేకరుల సమావేశంలో మాట్లాడారు. April 17, 2024 / 01:22 AM IST సాగు విస్తరణకు అనుగుణంగా ఫ్యాక్టరీల నిర్మాణం ఉద్యానశాఖలో త్వరలో 19 పోస్టులు భర్తీ ఆయిల్‌ఫెడ్‌ ఎండీ, ఉద్యానశాఖ డైరెక్టర్‌ అశోక్‌రెడ్డి అశ్వారావుపేట, ఏప్రిల్‌ 16 : ఉద్యాన రైతుల ఆదాయం మూడింతలు పెంచే లక్ష్యంతో ప్రత్యేక ప్రణాళిక అమలు చేయనున్నట్లు ఆయిల్‌ఫెడ్‌ ఎండీ, ఉద్యానశాఖ డైరెక్టర్‌ కె.అశోక్‌రెడ్డి తెలిపారు. మంగళవారం అశ్వరావుపేట మండలంలో విస్తృతంగా పర్యటించిన ఆయన స్థానిక పామాయిల్‌ ఫ్యాక్టరీలో విలేకరుల సమావేశంలో మాట్లాడారు. రాష్ట్రవ్యాప్తంగా ఆయిల్‌పాం సాగు ప్రాజెక్టు విజయవంతంగా సాగుతున్నట్లు తెలిపారు. ఆయిల్‌పాం రైతుల అభివృద్ధి, సంక్షేమం, అనుబంధ రంగాల పురోగతికి అధిక ప్రాధాన్యమిస్తున్నట్లు వివరించారు. రాష్ట్రంలో…

Read More

The manifestos of both Congress and BJP lack a broader vision for the future of agriculture Published Date – 16 April 2024, 11:54 PM As the nation gears up for the Lok Sabha election, it is time to shower promises on people. Since agriculture remains the backbone of the economy, it is important to take a closer look at what the two major national parties — the BJP and the Congress — have got to offer to improve the living conditions of farmers. Even a cursory glance at the election manifestos of the two parties shows…

Read More

పండ్లలో రారాజు మామిడి పండు.వేసవి కాలం వచ్చిందంటే మార్కెట్లో మామిడి పండ్ల ఘుమఘమలు వస్తుంటాయి. ఎక్కడ చూసిన మామిడి పండ్లే కనిపిస్తుంటాయి. పసుపు రంగులో, జ్యుసిగా, తీపిగా, పులుపుగా ఉండే ఈ మామిడి పండ్లను చూస్తే ఎవరికైనా తినాలనిపిస్తుంది. మీరు కూడా మామిడి పండ్లను తినడానికి ఇష్టపడితే, మామిడి పండ్లను తినడానికి సరైన మార్గం ఏమిటో తెలుసుకోండి. మామిడి పండ్లను తినేటప్పుడు తరచుగా చాలా మంద కొన్న తప్పులు చేస్తారు. ఇది వారి ఆరోగ్యంపై ప్రతికూల ప్రభావాలను కలిగిస్తుంది.రుచి పేరుతో ఆరోగ్యం దెబ్బతింటుంది. అందుకే ఈ రోజు మనం మామిడి పండు తినడానికి సరైన మార్గం ఏంటో తెలుసుకుందాం. మామిడి పండు తినే అరగంట ముందు ఈ పని తప్పక చేయాలి. ఇలా చేస్తే మీరు మామిడి పండు తినడం వల్ల పూర్తి ప్రయోజనం పొందుతారు. మామిడి పండ్లను తినడానికి ముందు ఎందుకు నానబెట్టాలి? ఫైటిక్ యాసిడ్ తొలగించబడుతుంది:ఫైటిక్ యాసిడ్ అనే…

Read More

లోక్‌సభ ఎన్నికల్లో గెలుపు లక్ష్యంగా బీఆర్‌ఎస్‌ ఎన్నికల వ్యూహాన్ని సిద్ధం చేసింది. బీఆర్‌ఎస్‌ ఆవిర్భావం నుంచి పట్టున్న వరంగల్‌ లోక్‌సభ సెగ్మెంట్‌లో విజయం కోసం అన్ని రకాలుగా ప్రయత్నిస్తున్నది. ప్రచార ప్రక్రియ నిర్వహణకు అనుగుణంగా సంస్థాగతంగా ఏర్పాట్లు చేస్తున్నది. April 17, 2024 / 12:18 AM IST వరంగల్‌ సెగ్మెంట్‌ అసెంబ్లీ నియోజకవర్గాల సమన్వయకర్తల నియామకం ప్రకటించిన వర్కింగ్‌ ప్రెసిడెంట్‌ కేటీఆర్‌ వరంగల్‌, ఏప్రిల్‌ 16(నమస్తే తెలంగాణ ప్రతినిధి) : లోక్‌సభ ఎన్నికల్లో గెలుపు లక్ష్యంగా బీఆర్‌ఎస్‌ ఎన్నికల వ్యూహాన్ని సిద్ధం చేసింది. బీఆర్‌ఎస్‌ ఆవిర్భావం నుంచి పట్టున్న వరంగల్‌ లోక్‌సభ సెగ్మెంట్‌లో విజయం కోసం అన్ని రకాలుగా ప్రయత్నిస్తున్నది. ప్రచార ప్రక్రియ నిర్వహణకు అనుగుణంగా సంస్థాగతంగా ఏర్పాట్లు చేస్తున్నది. ఇందులో భాగంగా అసెంబ్లీ నియోజకవర్గాలకు సమన్వయకర్తలను నియమించింది. బీఆర్‌ఎస్‌ వర్కింగ్‌ ప్రెసిడెంట్‌ కేటీఆర్‌ ఈ మేరకు సమన్వయకర్తలను నియమిస్తూ మంగళవారం నిర్ణయం తీసుకున్నారు. అసెంబ్లీ నియోజకవర్గాలకు బీఆర్‌ఎస్‌ ఇన్‌చార్జీలు…

Read More

The highest number of cases i.e. 13 were filed in Chandanagar, followed by eight in Yousufguda, five in Jubilee Hills, four each in Serilingampally, Quthbullapur and Moosapet, along with one other in Kukatpally. Published Date – 16 April 2024, 11:25 PM Hyderabad: Of the Rs.1,921 crore property tax collected for the financial year 2023-24, cheques worth Rs.11 crore have bounced, prompting GHMC to take action against taxpayers. As on April 16, a total of 39 FIRs have been filed in various police stations across the city. The highest number of cases i.e. 13 were filed in…

Read More

కార్యనిర్వాహక ఉత్తర్వులతో నియమితులై క్యాబినెట్ మంత్రి హోదాలో ఉంటూ రాష్ట్ర ప్రభుత్వ ఏకీకృత నిధి నుండి జీత భత్యాలు పొందుతున్న దాదాపు 40 మంది ప్రభుత్వ సలహాదారులకు ఎన్నికల ప్రవర్తనా నియమావళి వర్తిస్తుంది స్పష్టం చేస్తూ భారత ఎన్నికల సంఘం మంగళవారం ఆదేశాలు జారీచేసింది. ప్రభుత్వ సలహాదారుల ప్రవర్తనకు సంబంధించి కమిషన్కు అనేక ఫిర్యాదులు అందాయని, నిర్దేశిత పనికి బదులుగా రాజకీయ జోక్యం చేసుకుంటున్నట్లు ఈసీ గుర్తించింది. ఈ నేపథ్యంలో స్పష్టమైన ఆదేశాలు జారీ చేసింది ఎన్నికల కమిషన్. ప్రతిపక్షాలను విమర్శిస్తూ మీడియా సమావేశాలు నిర్వహిస్తున్నట్లు ఈసీ గుర్తించింది. దీంతో మంత్రికి వర్తించే విధంగా ఈ సలహాదారులకు కూడా ఎన్నికల ప్రవర్తనా నియామవళి వర్తిస్తుందని చెప్పింది. ఎన్నికల కమిషన్ ఆదేశాలను ఏమాత్రం ఉల్లంఘించినా చర్యలు తీవ్రంగా ఉంటాయన్ని హెచ్చరించింది. సంబంధిత చట్టాలకు లోబడి కఠినమైన చర్యలు తీసుకుంటామని కేంద్ర ఎన్నికల సంఘం వార్నింగ్ ఇచ్చింది. ఇక ఏప్రిల్ 19 శుక్రవారం నుంచి…

Read More

Health Insurance- IRDAI | హెల్త్ ఇన్సూరెన్స్ పాలసీల్లో బీమా దారుల క్లయిమ్ నిబంధనలను ఇన్సూరెన్స్ రెగ్యులేటరీ డెవలప్ మెంట్ అథారిటీ ఆఫ్ ఇండియా (ఐఆర్డీఏఐ) సవరించింది. April 16, 2024 / 10:59 PM IST Health Insurance- IRDAI | హెల్త్ ఇన్సూరెన్స్ పాలసీల్లో బీమా దారుల క్లయిమ్ నిబంధనలను ఇన్సూరెన్స్ రెగ్యులేటరీ డెవలప్ మెంట్ అథారిటీ ఆఫ్ ఇండియా (ఐఆర్డీఏఐ) సవరించింది. ముందస్తు వ్యాధుల వెయిటింగ్ పీరియడ్, మారటోరియం గడువును తగ్గించివేసింది. తత్ఫలితంగా హెల్త్ ఇన్సూరెన్స్ పాలసీ తీసుకునే వారికి మరింత లబ్ధి చేకూరనున్నది. సాధారణంగా ఇన్సూరెన్స్ పాలసీ కొనుగోలు చేస్తున్నప్పుడు సంబంధిత పాలసీదారు ఆరోగ్య పరిస్థితిపై ఆరా తీస్తారు. హెల్త్ ఇన్సూరెన్స్ పాలసీ కవరేజీ ప్రారంభానికి కొంత కాలం వెయిటింగ్ పీరియడ్ ఉంటది. ఆ గడువు లోపు పాలసీదారు అనారోగ్యానికి గురైతే.. ఎటువంటి బీమా కవరేజీ లభించదు. దీన్నే పీఈడీ వెయిటింగ్ పీరియడ్ అంటారు. ఈ…

Read More

During the raid, authorities seized 36 varieties of medicines, including antibiotics, habit-forming drugs such as Alprazolam Tablets and Codeine Syrups worth Rs 50, 000. Published Date – 16 April 2024, 10:16 PM Dca Hyderabad: The drug inspectors of Telangana State Drug Control Administration (TSDCA) conducted raids at different locations and busted pharmacies that were operating without drug licenses. The drug inspectors of TSDCA on Monday conducted raids on a medical shop NAJM Pharmacy located at Noor Khan Bazar, Charminar, which was operating illegally without a drug license. The NAJM Pharmacy was being operated without valid license…

Read More