
హైదరాబాద్: సీనియర్ ఐఏఎస్ స్మితా సబర్వాల్ నివాసంలోకి చొరబడిన కేసులో రాష్ట్ర ప్రభుత్వం చర్యలు చేపట్టింది. అక్రమంగా ఇంట్లోకి ప్రవేశించిన డిప్యూటీ తహసీల్దార్ ఆనందకుమార్ రెడ్డిని మేడ్చల్ జిల్లా కలెక్టర్ సస్పెండ్ చేశారు.
చంచల్గూడ జైలులో ఉన్న నిందితులకు ఐఆర్డి అధికారులు ఈ మేరకు ఉత్తర్వులు జారీ చేస్తారు. మరోవైపు ఈ ఘటనపై పోలీసులు పూర్తి స్థాయిలో దర్యాప్తు చేస్తున్నారు.
