నల్గొండ దేవరకొండ పట్టణంలో విషాదం చోటుచేసుకుంది. స్థానిక పీర్లబాయిలో ఇద్దరు మృతి చెందారు. ప్రమాదవశాత్తు బావిలో పడిన బాలిక జ్యోతిని కాపాడేందుకు నాగరాజు అనే యువకుడు బావిలోకి దూకాడు. బాలికను రక్షించేందుకు ప్రయత్నిస్తున్నాడు.
అయితే ఆ ప్రయత్నంలో ఇద్దరూ మునిగిపోవడంతో ఆ ప్రాంతమంతా విషాదంలో మునిగిపోయింది. సమాచారం అందుకున్న పోలీసులు స్థానికుల సాయంతో మృతదేహాలను శవపరీక్ష నిమిత్తం ఆస్పత్రికి తరలించారు.
వార్తలు
