దేశవ్యాప్తంగా డిజిటల్ చెల్లింపు పద్ధతులు పెరిగినా… డబ్బు వినియోగం ఏమాత్రం తగ్గలేదు. గతేడాది కంటే ఈ ఏడాది కరెన్సీ వినియోగం బాగా పెరిగిందని ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ అన్నారు. డిసెంబర్ 2 నాటికి దేశంలో చెలామణిలో ఉన్న మొత్తం నోట్ల విలువ 31.92 లక్షల కోట్ల రూపాయలని ఆయన చెప్పారు. ఇది కూడా గత ఏడాదితో పోలిస్తే 7.98% అధికం. అయితే నగదు డిమాండ్కు ఆర్థిక వృద్ధి, వడ్డీ రేట్లు వంటి స్థూల ఆర్థిక అంశాలు కారణమని నిర్మలా సీతారామన్ లోక్సభలో అన్నారు. నల్లధనాన్ని నిరోధించేందుకు, డిజిటల్ ఆర్థిక వ్యవస్థకు ఊతమిచ్చేందుకు ప్రభుత్వం, ఆర్బీఐ కలిసి పనిచేస్తున్నాయని ఆమె తెలిపారు.
Trending
- KCR’s speech gets roaring response from people-Telangana Today
- ఎన్నికల తర్వాత బీజేపీలోకి సీఎం రేవంత్..గులాబీ బాస్ సంచలన వ్యాఖ్యలు..!
- రైతు ఆదాయం రెట్టింపునకు ప్రత్యేక ప్రణాళిక-Namasthe Telangana
- More of the same-Telangana Today
- మామిడి పండు తినే అరగంట ముందు ఈ పనిచేయండి..!
- ‘లోక్సభ’కు బీఆర్ఎస్ సన్నద్ధం-Namasthe Telangana
- Property tax cheques bounce, GHMC takes action-Telangana Today
- గీత దాటితే వేటే..ప్రభుత్వ సలహాదారులకు ఈసీ వార్నింగ్..!