
న్యూఢిల్లీ: పాన్-ఆధార్ కార్డు అనుసంధానంపై కేంద్రం కీలక ప్రకటన చేసింది. ఆధార్ అనుసంధానం కాని పాన్ కార్డులు పనిచేయవని హెచ్చరించింది. ఆధార్తో లింక్ చేయని పాన్ కార్డ్లు 1 ఏప్రిల్ 2023 నుండి చెల్లవని స్పష్టం చేశారు. పాన్ కార్డ్లను ఆధార్తో లింక్ చేయడానికి ప్రభుత్వ రంగానికి మార్చి 31, 2023 వరకు గడువు ఉంది. ఆదాయపు పన్ను చట్టం, 1961 ప్రకారం, మినహాయింపు కేటగిరీలలో లేని పాన్ హోల్డర్లందరూ తమ పాన్ను ఆధార్తో లింక్ చేయడానికి మార్చి 31, 2023 వరకు గడువు విధించారు మరియు అన్లింక్ చేయబడిన పాన్ కార్డ్లు ఏప్రిల్ 1, 2024 నుండి ఉపయోగించబడవు.
