తమ స్వార్థ రాజకీయాల కోసం కడియం శ్రీహరి, కే కేశవరావు రంగులు మార్చుతున్నారని బీఆర్ఎస్ నేత సుంకె రవిశంకర్ అన్నారు. దమ్ముంటే తమ పదవులకు రాజీనామా చేసి తిరిగి పోటీ చేసి గెలిచి చూపించాలని డిమాండ్ చేశారు. శనివారం కరీంనగర్లోని ఎమ్మెల్యే గంగుల కమలాకర్ నివాసంలో నిర్వహించిన విలేకరుల సమావేశంలో మాట్లాడారు. March 30, 2024 / 09:52 PM IST తమ స్వార్థ రాజకీయాల కోసం కడియం శ్రీహరి, కే కేశవరావు రంగులు మార్చుతున్నారని బీఆర్ఎస్ నేత సుంకె రవిశంకర్ అన్నారు. దమ్ముంటే తమ పదవులకు రాజీనామా చేసి తిరిగి పోటీ చేసి గెలిచి చూపించాలని డిమాండ్ చేశారు. శనివారం కరీంనగర్లోని ఎమ్మెల్యే గంగుల కమలాకర్ నివాసంలో నిర్వహించిన విలేకరుల సమావేశంలో మాట్లాడారు. ఏ పదవీ లేకుండా ఇంట్లో ఉన్న కడియం శ్రీహరిని బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ దగ్గరకు తీసి ఉపముఖ్యమంత్రిగా, ఎంపీగా, ఎమ్మెల్యేగా అవకాశమిచ్చి ఉన్నత స్థాయికి తెచ్చారని…
Author: Telanganapress
“During the Assembly session, Maheshwar Reddy requested me to help him in joining the Congress and even wanted a cabinet berth,” Venkat Reddy said in a statement issued here on Saturday. Published Date – 30 March 2024, 09:15 PM File photo Hyderabad: Countering BJP floor leader A Maheshwar Reddy’s charges, Roads and Buildings Minister Komatireddy Venkat Reddy said in fact, the BJP leader had evinced interest in joining the Congress party. “During the Assembly session, Maheshwar Reddy requested me to help him in joining the Congress and even wanted a cabinet berth,” Venkat Reddy said in…
కష్టకాలంలో పార్టీని విడిచిపెట్టిన వాళ్లను ఎట్టిపరిస్థితుల్లోనూ తిరిగి తీసుకోమని మాజీ మంత్రి హరీశ్రావు స్పష్టం చేశారు. ఇది పార్టీ తీసుకున్న నిర్ణయమని.. మనకు నష్టం చేసిన వాళ్లను వదిలిపెట్టేది లేదని తెలిపారు. లెక్కలు రాస్తున్నామని.. వడ్డీతో సహా తీర్చుకుంటామని అన్నారు. సిద్దిపేట జిల్లా గజ్వేల్ నియోజకవర్గ ముఖ్య కార్యకర్తలు, పార్టీ ప్రజాప్రతినిధుల సమావేశం శామీర్పేటలోని అరణ్య అతిథి గృహంలో జరిగింది. సమావేశంలో పాల్గొని మాట్లాడారు హరీశ్ రావు.. భవిష్యత్తు మనదేనని.. మళ్లీ అధికారంలోకి రావడం ఖాయమని. అప్పటిదాకా ఓపిక పట్టాలని సూచించారు. కే కేశవరావుకు ఏం తక్కువ చేశాం.. రాజ్యసభ పదవి ఇచ్చాం.. ఆయన కుమార్తెకు జీహెచ్ఎంసీ మేయర్ పదవి.. కుమారుడికి చైర్మన్ పదవి ఇచ్చామని గుర్తు చేశారు. అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్ పార్టీ చేసింది ఏమీ లేదని విమర్శించారు. అన్ని ఉద్దెర పథకాలు మొదలుపెట్టి ప్రజలను మభ్యపెట్టాలని చూస్తోందని ఆగ్రహం వ్యక్తం చేశారు. కాంగ్రెస్ ప్రభుత్వం తీసుకుంటున్న నిర్ణయాల వల్ల…
Road Accident | తిరుమల ఘాట్ రోడ్డులో జరిగిన రోడ్డు ప్రమాదంలో మహిళ మృతి చెందింది. శనివారం మధ్యాహ్నం జరిగిన ఘటన వివరాలు ఇలా ఉన్నాయి. March 30, 2024 / 08:54 PM IST తిరుమల : తిరుమల ఘాట్ రోడ్డులో జరిగిన రోడ్డు ప్రమాదంలో మహిళ మృతి చెందింది. శనివారం మధ్యాహ్నం జరిగిన ఘటన వివరాలు ఇలా ఉన్నాయి. బెంగళూరు (Bengaluru) కు చెందిన భవాని అనే మహిళ కుటుంబ సభ్యులతో కలిసి కారులో తిరుమల (Tirumala) కు బయలు దేరింది. తిరుమల మొదటి ఘాట్ రోడ్డులో ఎలిపేంట్ ఆర్చి సమీపాన వీరు ప్రయాణిస్తున్న కారు ప్రమాదవశాత్తు డివైడర్ను ఢీ కొట్టింది. తీవ్రంగా గాయపడ్డ ఆమెను ఆస్పత్రికి తరలించగా చికిత్సపొందుతూ మృతి చెందింది. ఘటన విషయాన్ని తెలుసుకున్న టీటీడీ (TTD) ఈవో ధర్మారెడ్డి (Dharmareddy) ఆసుపత్రిలో భవాని కుటంబ సభ్యులను పరామర్శించారు. పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు…
Sushma Sri highlighted Sri Chaitanya’s 39-year history of providing revolutionary educational methods that have transformed numerous students into global achievers. Published Date – 30 March 2024, 08:16 PM Photo: Instagram Hyderabad: Sri Chaitanya Educational Institutions signed South Indian actor Sri Leela as its brand ambassador, Academic Director Sushma Sri Boppana said in a statement on Saturday. Sushma Sri highlighted Sri Chaitanya’s 39-year history of providing revolutionary educational methods that have transformed numerous students into global achievers. The institution offers a world-class curriculum, employs contemporary teaching methods, and ensures stress-free education under the guidance of top-tier staff…
మిని వాహనం, బైక్ ఢీకొన్న ప్రమాదంలో ఇద్దరు మృతి చెందిన సంఘటన మంచిర్యాల జిల్లా జన్నారంలో జరిగింది. మండలంలోని రేండ్లగూడకు చెందిన దేవి సుదర్శన్(48)తన అన్న కుమారుడైన దేవి రక్షిత్(23) బైక్ పై దండేపల్లి మండలంలోని లింగాపూర్ కు ఓ పెళ్లికి వెళ్లి తిరిగి వస్తుండగా ఇవాళ( శనివారం) సాయంత్రం స్థానిక పర్యవరణ అధ్యాయన కేంద్రం సమీపాన ప్రధాన రహాదారిపై మిని వాహనాన్ని ఢీకొంది. దీంతో బైక్ పై ఉన్న సుదర్శన్ అక్కడికక్కడే చనిపోగా…రక్షిత్ ఆసుపత్రిలో చికిత్స పొందుతూ చనిపోయారు. సుదర్శన్ కు భార్య రాజేశ్వరితో పాటు ఇద్దరు కుమార్తేలు,ఓ కుమారుడున్నారు. మృతదేహాలను శవపరీక్ష నిమిత్తం లక్షేట్టిపేట ప్రభుత్వాసుపత్రికి తరలించారు. స్థానిక అధనపు ఎస్ఐ మృత్యుంజయ సర్కార్ కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. ఇది కూడా చదవండి: ఆ లింక్ క్లిక్ చేస్తే రూ. 2 లక్షలు పోయాయి Source link
LSG vs PBKS | ఈ సీజన్లో ఎలాగైనా బోణీ కొట్టాలని ఆశపడుతున్న లఖ్నవూ జట్టుకు ఎదురుదెబ్బ తగిలింది. కేఎల్ రాహుల్ రూపంలో తొలి వికెట్ను చేజార్చుకుంది. టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకున్న లఖ్నవూ.. దూకుడుగా ఇన్నింగ్స్ను ప్రారంభించింది. March 30, 2024 / 08:04 PM IST LSG vs PBKS | ఈ సీజన్లో ఎలాగైనా బోణీ కొట్టాలని ఆశపడుతున్న లఖ్నవూ జట్టుకు ఎదురుదెబ్బ తగిలింది. ఆరో ఓవర్లోపే రెండు కీలక వికెట్లను చేజార్చుకుంది. నాలుగో ఓవర్లో కేఎల్ రాహుల్, ఆరో ఓవర్లో దేవ్దత్ పడిక్కల్ ఔటయ్యారు. టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకున్న లఖ్నవూ.. దూకుడుగా ఇన్నింగ్స్ను ప్రారంభించింది. ఓపెనర్లు కేఎల్ రాహుల్, క్వింటన్ డికాక్ చెలరేగి ఆడారు. కానీ 4వ ఓవర్లో అర్ష్దీప్ వేసిన బంతికి కేఎల్ రాహుల్ క్యాచ్ ఔటయ్యాడు. అంతకుముందు మూడో ఓవర్లోనే కేఎల్ రాహుల్ ఔట్ కావాల్సింది. రబాడా బౌలింగ్లో భారీ షాట్కు…
Discussions also took place on the precautions to be taken before and during the elections in the border areas under Khammam commissionerate. Published Date – 30 March 2024, 07:15 PM Khammam: In view of the upcoming Parliament elections the Khammam CP and the top officers of the central forces met here on Saturday and discussed the election arrangements and law and order situation. CISF South Zone-II Deputy Inspector General M Nandan and Commissioner of Police Sunil Dutt discussed the measures to be taken and the strategy to be followed during the elections. Discussions also took place…
తెలంగాణలో భానుడి ప్రతాపం మొదలయింది. రాష్ట్రవ్యాప్తంగా రోజురోజుకీ ఉష్ణోగ్రతలు భారీగా పెరుగుతున్నాయి. ఉదయం నుంచే ఎండ తీవ్రత ఎక్కువగా ఉంటోంది. దీంతో ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు.అవసరం ఉన్నా బయటకు వచ్చేందుకు భయపడుతున్నారు. వేసవి ప్రారంభంలోనే సాధారణం కన్నా 3 డిగ్రీల అధిక ఉష్ణోగ్రతలు నమోదవుతోందని తెలిపింది వాతావరణ శాఖ. ఇప్పుడే ఇలా ఉంటే రాబోయే రెండు నెలలు ఎండలు మండిపోవడం ఖాయమంటోంది. అంతే కాదు రేపటి(ఆదివారం) నుంచి తీవ్ర వడగాలులు వీచే అవకాశం ఉందని వాతావరణ శాఖ హెచ్చరించింది. అలాగే 40 డిగ్రీల కంటే ఎక్కువ ఉష్ణోగ్రతలు నమోదయ్యే అవకాశం ఉందని వాతావరణ శాఖ. ఈ నేపథ్యంలోనే కరీంనగర్, నల్గొండ, మంచిర్యాల, ఖమ్మం, ఆదిలాబాద్, భద్రాద్రి, పెద్దపల్లి జిల్లాలకు ఎల్లో అలర్ట్ జారీ చేసింది. ప్రజలు అప్రమత్తంగా ఉండాలని.. అవసరం అయితే తప్ప ఇళ్ల నుంచి బయటకు రావొద్దని హెచ్చరిస్తోంది వాతావరణ శాఖ తెలిపింది. బయటకు వెళ్లే వారు తగిన…
LJP | ఎన్డీఏ కూటమిలో భాగస్వామిగా ఉన్న లోక్జన శక్తి పార్టీ (LJP) రాంవిలాస్ పాశ్వాన్ వర్గం వచ్చే లోక్సభ ఎన్నికల్లో తమ పార్టీ తరఫున బరిలో దిగనున్న అభ్యర్థుల జాబితాను ప్రకటించింది. పొత్తులో భాగంగా ఎల్జేపీకి ఐదు లోక్సభ స్థానాలు దక్కాయి. ఆ ఐదు స్థానాలకు ఎల్జేపీ రాంవిలాస్ పాశ్వాన్ వర్గం చీఫ్ చిరాగ్ పాశ్వాన్ అభ్యర్థులను ఖరారు చేశారు. March 30, 2024 / 07:09 PM IST LJP : ఎన్డీఏ కూటమిలో భాగస్వామిగా ఉన్న లోక్జన శక్తి పార్టీ (LJP) రాంవిలాస్ పాశ్వాన్ వర్గం వచ్చే లోక్సభ ఎన్నికల్లో తమ పార్టీ తరఫున బరిలో దిగనున్న అభ్యర్థుల జాబితాను ప్రకటించింది. పొత్తులో భాగంగా ఎల్జేపీకి ఐదు లోక్సభ స్థానాలు దక్కాయి. ఆ ఐదు స్థానాలకు ఎల్జేపీ రాంవిలాస్ పాశ్వాన్ వర్గం చీఫ్ చిరాగ్ పాశ్వాన్ అభ్యర్థులను ఖరారు చేశారు. చిరాగ్ పాశ్వాన్ తన సిట్టింగ్ స్థానమైన…