Author: Telanganapress

Kothagudem: As many as 483 lost mobile phones have been recovered through the CEIR portal since January and handed over to the owners, informed Superintendent of Police B Rohith Raju. 1674 complaints have been received through the portal in all the police stations across the district. Out of this, 964 mobiles have been traced out. […] Published Date – 30 March 2024, 06:16 PM Kothagudem: As many as 483 lost mobile phones have been recovered through the CEIR portal since January and handed over to the owners, informed Superintendent of Police B Rohith Raju. 1674 complaints…

Read More

దేశ అత్యున్నత పౌర పురస్కారంభారతరత్న ప్రదానోత్సవం ఇవాళ( శనివారం) నిర్వహించారు. ఢిల్లీలోని రాష్ట్రపతి భవన్‌లో జరిగిన కార్యక్రమంలో ప్రథమ మహిళ ద్రౌపదీ ముర్ము  వీటిని ప్రదానం చేశారు. దివంగత మాజీ ప్రధానమంత్రి పీవీ నరసింహారావు  తరఫున ఆయన కుమారుడు ప్రభాకర్‌రావు ఈ పురస్కారాన్ని స్వీకరించారు. పలు రంగాల్లో దేశానికి సేవలందించిన ఐదుగురు ప్రముఖులకు ఈ ఏడాది మూడు విడతల్లో ‘భారతరత్న’ ప్రకటించింది ప్రభుత్వం. బీహార్‌ మాజీ సీఎం కర్పూరీ ఠాకుర్‌, బీజేపీ అగ్రనేత ఎల్‌.కె.ఆడ్వాణీ, మాజీ ప్రధానులు పీవీ నరసింహారావు, చౌదరీ చరణ్‌సింగ్‌, వ్యవసాయ శాస్త్రవేత్త ఎంఎస్‌ స్వామినాథన్‌ను ఈ అత్యున్నత పురస్కారంతో గౌరవించారు. ఇందులో నలుగురికి మరణానంతరం ఈ అవార్డు లభించగా.. ఇవాళ వారి కుటుంబసభ్యులకు పురస్కారాన్ని ప్రదానం చేశారు. కర్పూరీ ఠాకుర్‌ తరఫున ఆయన కుమారుడు రామ్‌నాథ్‌, చౌదరీ చరణ్‌ సింగ్‌ తరఫున ఆయన మనవుడు జయంత్‌ సింగ్‌, స్వామినాథన్‌ తరఫున అవార్డును కుమార్తె నిత్యా రావు స్వీకరించారు.…

Read More

Keerthi Bhat | ఈ మధ్య సైబర్‌ నేరాలు ఎక్కువైపోయాయి. అమాయకుల ఆశలు, అవసరాలను ఆసరా చేసుకుని సైబర్‌ నేరగాళ్లు కొత్త కొత్త మోసాలకు పాల్పడుతున్నారు. రకరకాలుగా మభ్యపెట్టి అకౌంట్లలో దాచుకున్న సొమ్మును కాజేస్తున్నారు. తాజాగా బిగ్‌బాస్‌ బ్యూటీ, సీరియల్‌ నటి కీర్త భట్‌ కూడా సైబర్‌ నేరగాళ్ల చేతిలో దారుణంగా మోసపోయింది. March 30, 2024 / 05:48 PM IST Keerthi Bhat | ఈ మధ్య సైబర్‌ నేరాలు ఎక్కువైపోయాయి. అమాయకుల ఆశలు, అవసరాలను ఆసరా చేసుకుని సైబర్‌ నేరగాళ్లు కొత్త కొత్త మోసాలకు పాల్పడుతున్నారు. రకరకాలుగా మభ్యపెట్టి అకౌంట్లలో దాచుకున్న సొమ్మును కాజేస్తున్నారు. తాజాగా బిగ్‌బాస్‌ బ్యూటీ, సీరియల్‌ నటి కీర్త భట్‌ కూడా సైబర్‌ నేరగాళ్ల చేతిలో దారుణంగా మోసపోయింది. కొరియర్‌ కోసం ఓ లింక్‌పై క్లిక్‌ చేసి సుమారు 2 లక్షల రూపాయలను పోగొట్టుకుంది. ఈ విషయాన్ని తన యూట్యూబ్‌ ద్వారా వివరంగా…

Read More

According to the IMD forecast, heatwave conditions are likely to prevail at isolated pockets in several districts including Adilabad, Kumuram Bheem Asifabad, Mancherial, Nirmal, Nizamabad, Jagitial, Karimnagar, Peddapally, Jayashankar Bhupalapally, Mulugu, Khammam, Nalgonda, Suryapet, Kamareddy, Narayanpet, and Jogulamba Gadwal. Published Date – 30 March 2024, 05:05 PM Hyderabad: The India Meteorological Department (IMD) has issued a heatwave alert for parts of Telangana on April 1. According to the IMD forecast, heatwave conditions are likely to prevail at isolated pockets in several districts including Adilabad, Kumuram Bheem Asifabad, Mancherial, Nirmal, Nizamabad, Jagitial, Karimnagar, Peddapally, Jayashankar Bhupalapally, Mulugu,…

Read More

కె కేశవరావు, కడియం శ్రీహరి బీఆర్ఎస్ ను వీడి కాంగ్రెస్ లో చేరారని, మీరు కూడా వారి బాటలోనే నడిచి మంచి మార్గాన్ని వెతుక్కోవాలని కొందరు ఫోన్లు చేసి చెప్పారని నాగర్ కర్నూల్ బీఆర్ఎస్ లోక్ సభ అభ్యర్థి ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ తెలిపారు. తాను గొర్రెను కాను, కాలేనని అన్నారు. ఎక్కడికో వెళ్లాలనే ఆలోచన తనకు లేదని, ఎన్ని ప్రలోభాలు పెట్టినా బీఆర్ఎస్ ను వీడనని తెలిపారు. బాగా ఆలోచించే తాను బీఆర్ఎస్ లో చేరానని చెప్పారు. గెలుపుతో వచ్చే అధికార ఫలాలను అనుభవించినప్పుడు, ఓటమితో వచ్చే కష్టాలను కూడా భరించగలిగిన వాడే నిజమైన నాయకుడని ప్రవీణ్ అన్నారు. ప్రతి దానికి భయపడే పిరికిపందలకు బీఆర్ఎస్ వంటి ఉద్యమ పార్టీల్లో స్థానం ఉండకూడదని చెప్పారు. దేశంలో, రాష్ట్రంలో రాజకీయ ప్రత్యర్థులపై తప్పుడు పోలీసు కేసులు పెడుతున్నారని, కట్టుకథలు ప్రచారం చేస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. వీటిని మనం ధైర్యంగా ఎదుర్కొన్నప్పుడే…

Read More

KCR | సాగునీరు అందక పంటలు ఎండిపోయి, అకాల వర్షాలతో దెబ్బతిని అల్లాడుతున్న రైతాంగానికి ధైర్యాన్ని నూరిపోసేందుకు బీఆర్‌ఎస్‌ అధినేత కే చంద్రశేఖర్‌రావు స్వయంగా రంగంలోకి దిగుతున్నారు. ఆదివారం ఆయన నేరుగా రైతుల వద్దకు వెళ్లి, మీకు మేము అండగా ఉంటామన్న భరోసా కల్పించనున్నారు. March 30, 2024 / 05:06 PM IST KCR | హైద‌రాబాద్ : సాగునీరు అందక పంటలు ఎండిపోయి, అకాల వర్షాలతో దెబ్బతిని అల్లాడుతున్న రైతాంగానికి ధైర్యాన్ని నూరిపోసేందుకు బీఆర్‌ఎస్‌ అధినేత కే చంద్రశేఖర్‌రావు స్వయంగా రంగంలోకి దిగుతున్నారు. ఆదివారం ఆయన నేరుగా రైతుల వద్దకు వెళ్లి, మీకు మేము అండగా ఉంటామన్న భరోసా కల్పించనున్నారు. రేపు సూర్యాపేట‌, న‌ల్ల‌గొండ, జ‌న‌గామ జిల్లాల్లోని ప‌లు మండ‌లాల్లో కేసీఆర్ ప‌ర్య‌టించి, ఎండిపోయిన పంట పొలాల‌ను ప‌రిశీలించ‌నున్నారు. కేసీఆర్ ప‌ర్య‌ట‌న షెడ్యూల్ ఇదే.. ఆదివారం ఉద‌యం 8:30 గంట‌ల‌కు కేసీఆర్ ఎర్ర‌వెల్లి నుంచి జిల్లాల ప‌ర్య‌ట‌న‌కు రోడ్డు…

Read More

Taking to Twitter, he expressed admiration, saying, “Another day, another airport. This time through my buddies airport in Hyderabad.” Published Date – 30 March 2024, 04:10 PM Hyderabad: Former England captain Kevin Pietersen, currently in India for the ongoing Indian Premier League (IPL 2024), commended the Rajiv Gandhi International Airport in Hyderabad. Taking to Twitter, he expressed admiration, saying, “Another day, another airport. This time through my buddies airport in Hyderabad.” Pietersen lauded the airport’s features, highlighting its tech advancements, cleanliness standards, shopping options, and overall friendly atmosphere. He remarked that the airport stands among the…

Read More

పదవులు అనుభవించి, అవకాశాలు పొంది పార్టీ మారుతున్నారని ఆరోపించారు బీఆర్ఎస్ నేత ఎర్రోళ్ల శ్రీనివాస్. కాంగ్రెస్,తెలుగుదేశంలో వెంటిలేటర్ మీద ఉన్న వాళ్లకు సంజీవని ఇచ్చి కేసీఆర్ బతికించారన్నారు. ఇవాళ(శనివారం)హైదరాబాద్ తెలంగాణ భవన్ లో నిర్వహించిన ప్రెస్ మీట్ లో మాట్లాడిన ఎర్రోళ్ల శ్రీనివాస్…రాజయ్య చేతిలో ఓటమి పాలై మూలకు ఉన్న కడియం శ్రీహరికి కేసీఆర్ అన్ని రకాలుగా అవకాశాలు కల్పించారు. ఒక పదవిలో ఉండగానే సిట్టింగులను కాదని శ్రీహరికి అవకాశాలు ఇచ్చారు. కేసీఆర్ ను తప్పు పట్టే అర్హత కడియం కావ్యకు ఎక్కడిది?. కడియం కారణంగానే రాజయ్య, అరూరి రమేష్, పసునూరి దయాకర్ పార్టీకి దూరమయ్యారు. రాజకీయ విలువలు లేని పవర్ బ్రోకర్లలా వ్యవహరిస్తున్నారు. ఇన్నేళ్ల మీ అనుభవాన్ని మీ రాజకీయ స్వార్థం కోసం వాడుకున్నారు. మేము త్యాగాలు చేశాము.. మీరు భోగాలు అనుభవించారు. ఊసరవెల్లి, పాము కంటే ప్రమాదకరంగా వ్యవహరిస్తున్నారు. బీఆర్ఎఉస్ అన్నీ అనుభవించి ముఖ్యమంత్రి పదవి కోసం కాంగ్రెస్…

Read More

Manjummel Boys | చిన్న సినిమాగా విడుద‌లై మ‌ల‌యాళంలో క‌లెక్ష‌న్ల వ‌ర్షం కురిపిస్తున్న చిత్రం ‘మంజుమ్మెల్ బాయ్స్​’ (Manjummel Boys). సర్వైవర్ థ్రిల్లర్‌గా వచ్చిన ఈ మూవీ ఫిబ్రవ‌రి 22న విడుద‌లై పాజిటివ్ టాక్‌తో దూసుకుపోతుంది. కేవ‌లం రూ.5కోట్ల బడ్జెట్‍తో వ‌చ్చిన ఈ చిత్రం ప్రపంచవ్యాప్తంగా రూ.210 కోట్లకు పైగా వ‌సూళ్లను రాబ‌ట్టింది. March 30, 2024 / 04:10 PM IST Manjummel Boys | చిన్న సినిమాగా విడుద‌లై మ‌ల‌యాళంలో క‌లెక్ష‌న్ల వ‌ర్షం కురిపిస్తున్న చిత్రం ‘మంజుమ్మెల్ బాయ్స్​’ (Manjummel Boys). సర్వైవర్ థ్రిల్లర్‌గా వచ్చిన ఈ మూవీ ఫిబ్రవ‌రి 22న విడుద‌లై పాజిటివ్ టాక్‌తో దూసుకుపోతుంది. కేవ‌లం రూ.5కోట్ల బడ్జెట్‍తో వ‌చ్చిన ఈ చిత్రం ప్రపంచవ్యాప్తంగా రూ.210 కోట్లకు పైగా వ‌సూళ్లను రాబ‌ట్టింది. అయితే రీసెంట్‌గా ఈ సినిమా చూసిన సూప‌ర్ స్టార్ రజనీకాంత్ సినిమాపై ప్ర‌శంస‌లు కురిపించాడు. ఈ సినిమా రజనీకి బాగా న‌చ్చ‌డంతో చిత్ర…

Read More

The issue came to light when a video showcasing the spoiled haleem went viral on social media platforms. Updated On – 30 March 2024, 03:15 PM Hyderabad: A customer has raised serious concerns about the quality of haleem sold at the well-known Paradise hotel’s Begumpet branch during the ongoing Ramzan festival. The issue came to light when a video showcasing the spoiled haleem went viral on social media platforms. #Hyderabad #haleem #paradise #hotelparadise @VijayGopal_ Paradise hotel selling rotten haleem to its customer. pic.twitter.com/nDuA6WPchv — BiG (@iMBiGMiGHT) March 29, 2024 According to the customer,…

Read More