అరిటాకులో భోజనం చేయడం ఒకప్పటి అలవాటు. రోజూ కుదరకపోయినా.. కనీసం పండుగలకో, పబ్బాలకో తినేవారు. ఈ పద్ధతి నేటికీ కొనసాగుతున్నది. సంప్రదాయ వైద్యంలో అరిటాకుకు ఎంత ప్రాధాన్యత ఉందో తెలిస్తే, అందులో తినాలని ఎందుకు సూచిస్తారో తెలుస్తుంది.. అరిటాకులో ఉండే యాంటీ ఆక్సిడెంట్స్ వల్ల జలుబు, దగ్గులాంటి వైరల్ సమస్యలను శరీరం సమర్థంగా ఎదుర్కోగలదు. కడిగిన అరిటాకుతో గాయాన్ని చుడితే,అందులోని ఔషధ గుణాల వల్ల గాయం త్వరగా మానుతుంది. అరిటాకుల రసాన్ని జుట్టుకు రాసుకుంటే చుండ్రు, తెల్ల వెంట్రుకలు లాంటి సమస్యలు దూరమవుతాయట. వీటిలో ఉండే రూటిన్ అనే పోషకం వల్ల డయాబెటిస్ నియంత్రణలో ఉంటుంది. అలాగే శరీరంలోని మాల్టోజ్ అనే ఒక రకం చక్కెరను నియంత్రించి, షుగర్ నిల్వలు పెరగకుండా చేస్తుంది. అరిటాకులోని లెక్టిన్ అనే రసాయనంరోగనిరోధకశక్తిని పెంచే టి-సెల్స్ పెంపునకు సాయపడుతుంది. అరిటాకులో ఆహారం తీసుకునేటప్పుడు.. దాని నుంచి వచ్చే సువాసన ఆకలిని కలిగిస్తుందట. అందులో చుట్టిన ఆహార…
Author: Telanganapress
The onus lies on Pakistan to abandon its past policies and embrace a pragmatic approach to deal with bilateral issues Published Date – 29 March 2024, 11:58 PM Pakistani Foreign Minister Muhammad Ishaq Dar Trade incompatible with terror Pakistani Foreign Minister Muhammad Ishaq Dar’s talk of possible resumption of trade ties with India betrays a complete disconnect from reality. The idea appears more a reflection of the desperation on the part of the new political dispensation in the country rather than a genuine desire to restore normalcy in the bilateral relations. Trade ties remained suspended since…
కేకే, కడియం ఇలాంటి నాయకులు పార్టీ కష్ట కాలంలో వదిలిపెట్టి వెళ్తున్నారు. పోయే నాయకులు వెళ్లేటప్పుడు కొన్ని రాళ్లు వేసి వెళ్తారు… వాళ్ళు చేస్తున్న విమర్శలపైన వాళ్ళ విజ్ఞతకే వదిలేస్తున్నాను… కాలమే అన్నిటికీ సమాధానం చెబుతుందన్నారు భారత రాష్ట్ర సమితి వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్. చేవెళ్ల పార్లమెంట్ నియోజకవర్గ సమావేశంలో పాల్గొని మాట్లాడిన కేటీఆర్…ఈరోజు నాయకులు పార్టీని వదిలేసినా… పార్టీ శ్రేణుల కోసం నేను స్వయంగా పనిచేస్తా. ఇన్ని రోజులు పార్టీ కోసం, నాయకుల కోసం పనిచేసిన కార్యకర్తల కోసం నేను స్వయంగా వస్తా. రానున్న స్ధానిక సంస్ధల ఎన్నికల్లో గెలిపించుకుంటా అని హమీ ఇస్తున్నా. రంజిత్ రెడ్డి పార్టీకి ద్రోహం చేసి కాంగ్రెస్ లో చేరారు. 2014లో విశ్వేశ్వర్ రెడ్డిని రాజకీయాల్లోకి తీసుకువచ్చి ఎంపీగా చేసినం. 2019లో రంజిత్ రెడ్డి పార్టీని వదిలి కాంగ్రెస్లో చేరితే చేవెళ్ల ప్రజల చైతన్యంతో ఓడిపోయారు. కేసీఆర్ కూతురు అరెస్ట్ అయిన రోజు నవ్వుకుంటూ…
దేశంలో ఏప్రిల్ 1 నుంచి మందుల ధరలు స్వల్పంగా పెరగనున్నాయి. నేషనల్ ఫార్మాస్యూటికల్ ప్రైసింగ్ అథారిటీ(ఎన్పీపీఏ) ఔషధాల టోకు ధర సూచికలో వార్షిక సవరణ చేసింది. దీంతో నేషనల్ లిస్ట్ ఆఫ్ ఎసెన్షియల్ మెడిసిన్స్(ఎన్ఎల్ఈఎం) జాబితాలో ఉన్న మందులపై 0.0055 శాతం ధరలు పెరగనున్నాయి. March 30, 2024 / 12:56 AM IST ఏప్రిల్ 1 నుంచి అమలు 800 మందులపై ప్రభావం న్యూఢిల్లీ, మార్చి 29: దేశంలో ఏప్రిల్ 1 నుంచి మందుల ధరలు స్వల్పంగా పెరగనున్నాయి. నేషనల్ ఫార్మాస్యూటికల్ ప్రైసింగ్ అథారిటీ(ఎన్పీపీఏ) ఔషధాల టోకు ధర సూచికలో వార్షిక సవరణ చేసింది. దీంతో నేషనల్ లిస్ట్ ఆఫ్ ఎసెన్షియల్ మెడిసిన్స్(ఎన్ఎల్ఈఎం) జాబితాలో ఉన్న మందులపై 0.0055 శాతం ధరలు పెరగనున్నాయి. ధరల పెరుగుదల ఏప్రిల్ 1 నుంచి అమలులోకి రానున్నది. పారాసిటమాల్, అజిత్రోమైసిన్ వంటి 800కు పైగా యాంటీబయాటిక్, యాంటీ ఇన్ఫెక్టివ్, పెయిన్ కిల్లర్, స్టెరాయిడ్ల ధరలు…
There are lessons to learn from the rise of Chinese influence in Nepal and India’s challenges in that country Published Date – 29 March 2024, 11:59 PM By Jayant Chandel Prime Minister Narendra Modi’s recent visit to Bhutan was marked by several big proclamations and agreements. First and foremost, Bhutan, for the first time in its history, conferred an Indian PM with its highest civilian award — ‘Order of the Druk Gyalpo’. India and Bhutan also signed several MoUs and agreements related to energy, supply of petroleum, oil, lubricants and related products, cooperation in the domain…
ఇవాళ సోషల్ మీడియా ఫ్రీగా ఉంది కాబట్టి ఇష్టమొచ్చినట్లు పుకార్లు సృష్టిస్తున్నారు.. వాళ్లు పార్టీ మారుతున్నారు.. వీళ్లు పార్టీ మారుతున్నారు అని రూమర్స్ వ్యాప్తి చేస్తున్నారు అని మహేశ్వరం బీఆర్ఎస్ ఎమ్మెల్యే సబితా ఇంద్రారెడ్డి ధ్వజమెత్తారు. మా జిల్లాలో నా కోసం ఒక మంత్రి పదవికి రిజర్వ్ చేసి పెట్టారట. నా కుమారుడు కార్తీక్ రెడ్డి చెప్పిన మాదిరిగా చివరి శ్వాస వరకు కేసీఆర్ వెంటే ఉంటామని స్పష్టం చేశారు. తెలంగాణ భవన్లో ఏర్పాటు చేసిన చేవెళ్ల పార్లమెంట్ నియోజకవర్గం విస్తృత స్థాయి సమావేశంలో సబిత పాల్గొని మాట్లాడారు. తోటి ఎమ్మెల్యేలు చేవెళ్ల చెల్లెమ్మ అన్నప్పుడల్లా నా మనసు పులకరించిపోతోంది. చేవెళ్ల ఎంపీ అభ్యర్థి కాసాని జ్ఞానేశ్వర్ను గెలిపించి కేసీఆర్కు కానుకగా ఇద్దాం. గత 20 ఏండ్ల నుంచి మిమ్మల్ని చూస్తున్నాను. ప్రతిపక్షంలో ఉండి ఎలా పోరాటం చేయాలో మీకు అందరికీ తెలుసు. ప్రజల కోసం పని చేయాలి. ఈ ఎన్నికల్లో…
IPL 2024 | ఐపీఎల్-2024 టోర్నీలో శుక్రవారం రాయల్ చాలెంజర్స్ బెంగళూరుపై జరిగిన మ్యాచ్ లో కోల్ కతా నైట్ రైడర్స్ ఏడు వికెట్ల తేడాతో విజయం సాధించింది. March 29, 2024 / 11:07 PM IST IPL 2024 | ఐపీఎల్-2024 టోర్నీలో శుక్రవారం రాయల్ చాలెంజర్స్ బెంగళూరుపై జరిగిన మ్యాచ్ లో కోల్ కతా నైట్ రైడర్స్ ఏడు వికెట్ల తేడాతో విజయం సాధించింది. 183 పరుగుల విజయ లక్ష్యంతో బ్యాటింగ్ కు దిగిన కోల్ కతా నైట్ రైడర్స్ బ్యాటర్లు చెలరేగి ఆడారు. ఫిల్ సాల్ట్ తో కలిసి బ్యాటింగ్ కు వచ్చిన ఓపెనర్ సునీల్ నారాయణ్ కేవలం 22 బంతుల్లో ఐదు సిక్సర్లు, రెండు ఫోర్లతో 47 పరుగులు చేసి డాగర్ బౌలింగ్ లో బౌల్డయి పెవిలియన్ బాట పట్టాడు. తర్వాత బ్యాటింగ్ కు వచ్చిన వెంకటేశ్ శ్రీఅయ్యర్ నిలకడగా ఆడుతుండగా 30 పరుగుల…
On March 31, BRS president K Chandrashekhar Rao is set to embark on a State-wide tour, beginning in the districts of Jangaon, Suryapet, and Nalgonda. Updated On – 29 March 2024, 10:44 PM File Photo Hyderabad: BRS president K Chandrashekhar Rao will kickstart a State-wide tour commencing from the districts of Jangaon, Suryapet and Nalgonda on March 31. He will inspect the crops withered due to lack of adequate water supply and examine the drought conditions prevailing in the State. He will interact with the distressed farmers and instill confidence among them. Following his instructions,…
తిరుమల వేంకటేశ్వరస్వామి వారి ఆలయంలో ఏప్రిల్ 2న కోయిల్ ఆళ్వార్ తిరుమంజనం నిర్వహించనున్నట్లు టీటీడీ అధికారులు తెలిపారు. ఏప్రిల్ 9న ఉగాది, ఆణివార ఆస్థానం, బ్రహ్మోత్సవం, వైకుంఠ ఏకాదశి పర్వదినాల ముందు వచ్చే మంగళవారం కోయిల్ ఆళ్వార్ తిరుమంజనం నిర్వహించడం ఆనవాయితీగా వస్తుందని తెలిపారు. ఇందులో భాగంగా ఏప్రిల్ 2న ఉదయం 6 నుంచి 11 గంటల వరకు కోయిల్ ఆళ్వార్ తిరుమంజనాన్నిఅర్చకులు ఆగమోక్తంగా నిర్వహిస్తారని చెప్పారు. ఆనందనిలయం మొదలుకొని బంగారువాకిలి వరకు, శ్రీవారి ఆలయం లోపల ఉప ఆలయాలు, ఆలయ ప్రాంగణం, పోటు, గోడలు, పైకప్పు, పూజాసామగ్రి తదితర వస్తువులను నీటితో శుభ్రంగా కడుగుతారని వివరించారు. ఈ సమయంలో స్వామివారి మూలవిరాట్టును వస్త్రంతో పూర్తిగా కప్పి, సుగంధ ద్రవ్యాలు కలగలిపిన పవిత్ర పరిమళ జలాన్ని ఆలయమంతటా ప్రోక్షణం చేస్తారని తెలిపారు. ఆ తర్వాత స్వామివారి మూలవిరాట్టుకు కప్పిన వస్త్రాన్ని తొలగించి ప్రత్యేక పూజ, నైవేద్యం తర్వాత భక్తులను దర్శనానికి అనుమతిస్తామని…
RS Praveen Kumar | ఎన్ని ప్రలోభాలకు గురి చేసినా బీఆర్ఎస్ పార్టీని వీడనని నాగర్కర్నూలు పార్లమెంట్ అభ్యర్థి ఆర్ఎస్ ప్రవీణ్కుమార్ స్పష్టం చేశారు. తాను గొర్రెను కాను.. కాలేనని.. ఇంకెక్కడి పోవాలన్న ఆలోచన కూడా లేదని ఆయన తెలిపారు. దయచేసి ఎవరూ టెన్షన్ పడవద్దని బీఆర్ఎస్ కార్యకర్తలకు సూచించారు. March 29, 2024 / 10:24 PM IST RS Praveen Kumar | ఎన్ని ప్రలోభాలకు గురి చేసినా బీఆర్ఎస్ పార్టీని వీడనని నాగర్కర్నూలు పార్లమెంట్ అభ్యర్థి ఆర్ఎస్ ప్రవీణ్కుమార్ ట్విట్టర్ (ఎక్స్) వేదికగా స్పష్టం చేశారు. తాను గొర్రెను కాను.. కాలేనని.. ఇంకెక్కడి పోవాలన్న ఆలోచన కూడా లేదని ఆయన తెలిపారు. దయచేసి ఎవరూ టెన్షన్ పడవద్దని బీఆర్ఎస్ కార్యకర్తలకు సూచించారు. కడియం శ్రీహరి, కేకే వంటి సీనియర్ నేతలు బీఆర్ఎస్ పార్టీని వీడటంతో తనను కూడా వారి బాటలోనే నడవాలని పలువురు కాల్ చేసి చెబుతున్నారని…