According to the India Meteorological Department (IMD), the year 2016 witnessed a similar onslaught of intense heat in March, making it the hottest in a decade. Published Date – 29 March 2024, 09:58 PM — PHOTO: ANAND DHARMANA Hyderabad: The scorching heat gripping Hyderabad has intensified, with temperatures reaching levels reminiscent of 2016’s extreme heat. On Friday, the city recorded an average maximum temperature of 40.2 degrees Celsius, marking a significant escalation in the summer heat. According to the India Meteorological Department (IMD), the year 2016 witnessed a similar onslaught of intense heat in March, making…
Author: Telanganapress
స్టేషన్ ఘన్పూర్ ఎమ్మెల్యే కడియం శ్రీహరి ఓ చీడ పురుగు అని బీఆర్ఎస్ పార్టీ సీనియర్ నాయకులు పెద్ది సుదర్శన్ రెడ్డి ఆగ్రహం వ్యక్తం చేశారు. బీఆర్ఎస్ పార్టీలో కడియం శ్రీహరి పదేండ్ల కాలంలో ఎన్నో పదవులు అనుభవించారు. ఆ గౌరవం కేసీఆర్ కల్పించారని సుదర్శన్ రెడ్డి తెలిపారు. వరంగల్లో ఏర్పాటు చేసిన బీఆర్ఎస్ పార్టీ మీడియా సమావేశంలో పెద్ది సుదర్శన్ రెడ్డి మాట్లాడారు. రేపు(శనివారం) స్టేషన్ ఘన్పూర్లో మీటింగ్ పెడుతున్నాం. మీరు లేనప్పుడే స్టేషన్ ఘన్పూర్లో కేసీఆర్ నాయకత్వంలో గులాబీ జెండా ఎగిరింది. ఆనాటి టీఆర్ఎస్లో మీకు చావుదెబ్బ తగిలింది. 2001లో పార్టీ పుట్టినప్పుడే అన్ని మండలాల్లో ఎంపీపీలు, జడ్పీటీసీలు గెలిచాం. గులాబీ కోటలో చీడ పురుగుల్లా వచ్చి.. కోటను నాశనం చేసేందుకు, కార్యకర్తలను ఇబ్బంది పెట్టారు. రేపటి మీటింగ్ బ్రహ్మాండంగా సక్సెస్ అవుతుంది. అందరూ కేసీఆర్ వెంటే ఉంటారు అని సుదర్శన్ రెడ్డి స్పష్టం చేశారు. పదేండ్ల కాలంలో…
YS Jagan | వచ్చే అసెంబ్లీ ఎన్నికల్లో టికెట్ కోల్పోయిన కర్నూలు ఎమ్మెల్యే హఫీజ్ఖాన్కు ఏపీ సీఎం జగన్ బంపరాఫర్ ఇచ్చారు. అసెంబ్లీ సీటు త్యాగం చేసిన హఫీజ్ ఖాన్ను రాజ్యసభకు పంపిస్తానని ప్రకటించారు. మేమంతా సిద్ధం పేరుతో ఎమ్మిగనూరులో శుక్రవారం నిర్వహించిన సభలో ఏపీ సీఎం, వైసీపీ అధినేత జగన్ ప్రసంగించారు. March 29, 2024 / 09:47 PM IST YS Jagan | వచ్చే అసెంబ్లీ ఎన్నికల్లో టికెట్ కోల్పోయిన కర్నూలు ఎమ్మెల్యే హఫీజ్ఖాన్కు ఏపీ సీఎం జగన్ బంపరాఫర్ ఇచ్చారు. అసెంబ్లీ సీటు త్యాగం చేసిన హఫీజ్ ఖాన్ను రాజ్యసభకు పంపిస్తానని ప్రకటించారు. మేమంతా సిద్ధం పేరుతో ఎమ్మిగనూరులో శుక్రవారం నిర్వహించిన సభలో ఏపీ సీఎం, వైసీపీ అధినేత జగన్ ప్రసంగించారు. కర్నూలు నుంచి హఫీజ్ ఖాన్కు వైసీపీ నుంచి టికెట్ ఇవ్వలేకపోయామని తెలిపారు. కానీ ఇదే హఫీజ్ను రెండేండ్ల తర్వాత వచ్చే రాజ్యసభకు పంపిస్తానని…
A native of Mugdumpur of Karimnagar rural manal, Anjaiah sowed paddy in one acre and 20 guntas of land. Published Date – 29 March 2024, 08:53 PM Karimnagar: It was a routine practice for farmers to draw water from agricultural wells with the help of motors and supply it to the agricultural fields and standing crops. But now a farmer Purella Anjaiah is dropping water into the well and later drawing it to supply crops. Since there was no water in the well and lack of water supply from the canal, Anjaiah was following this method…
ఎన్నికల ముందు కాంగ్రెస్ ప్రభుత్వం, సీఎం రేవంత్ రెడ్డి ఇచ్చిన హామీ ప్రకారం క్వింటాల్ కు 500 బోనస్ ఇచ్చి వరి కొనుగోలు చేయాలన్నారు ఎమ్మెల్యే వేముల ప్రశాంత్ రెడ్డి. ప్రస్తుతం 2200 ధర ఉంది ..500 రూపాయల బోనస్ తో క్వింటాల్ కు 2700 రూపాయలు రైతులకు చెల్లించాలి..లేకుంటే ఈ పార్లమెంట్ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ ఓట్లు ఆడగొద్దన్నారు. వరికి 500 రూపాయల బోనస్ ఇచ్చి క్వింటాలు వరి 2700 కు కొనుగోలు చేయాలని ,కొనుగోలు కేంద్రాలు ఏర్పాటు చేసి ప్రభుత్వమే రైతుల దగ్గర ప్రతి గింజ కొనాలని డిమాండ్ చేస్తూ భీంగల్ మండల కేంద్రంలో BRS పార్టీ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన రైతుల పక్షాన పోరుబాట కార్యక్రమంలో పాల్గొని మాట్లాడారు ప్రశాంత్ రెడ్డి.. మా ప్రభుత్వ హయాంలో జిల్లాలో 490,బాల్కొండ నియోజకవర్గంలో 100 కు పైగా కొనుగోలు కేంద్రాలు ఏర్పాటు చేసాం. వరి కోతలు పూర్తి అవుతున్నాయి. కల్లాల…
Conductor Assaults Lady Passenger | ఒక ప్రయాణికురాలిని బస్సు కండక్టర్ దారుణంగా కొట్టాడు. ఈ వీడియో క్లిప్ సోషల్ మీడియాలో వైరల్ అయ్యింది. ఈ నేపథ్యంలో అధికారులు ఆ కండక్టర్ను సస్పెండ్ చేశారు. అలాగే మహిళ ఫిర్యాదుపై కేసు నమోదు చేసిన పోలీసులు అతడ్ని అరెస్ట్ చేశారు. March 29, 2024 / 08:37 PM IST బెంగళూరు: ఒక ప్రయాణికురాలిని బస్సు కండక్టర్ దారుణంగా కొట్టాడు. ఈ వీడియో క్లిప్ సోషల్ మీడియాలో వైరల్ అయ్యింది. ఈ నేపథ్యంలో అధికారులు ఆ కండక్టర్ను సస్పెండ్ చేశారు. అలాగే మహిళ ఫిర్యాదుపై కేసు నమోదు చేసిన పోలీసులు అతడ్ని అరెస్ట్ చేశారు. (Conductor Assaults Lady Passenger) కర్ణాటక రాజధాని బెంగళూరులో ఈ సంఘటన జరిగింది. ఈ నెల 26న బిలేకహళ్లి నుంచి శివాజీనగర్కు వెళ్తున్న బెంగళూరు మెట్రోపాలిటన్ ట్రాన్స్పోర్ట్ కార్పొరేషన్ (బీఎంటీసీ) బస్సులోకి 24 ఏళ్ల తంజులా ఎక్కింది.…
Roads and Buildings Minister Komatireddy Venkat Reddy slammed union Tourism Minister and BJP State unit president G Kishan Reddy for failing to get funds or projects sanctioned to Telangana. Published Date – 29 March 2024, 07:53 PM Roads and Buildings Minister Komatireddy Venkat Reddy HYDERABAD: Stressing that Telangana was known for its fighting spirit and revolutions, Roads and Buildings Minister Komatireddy Venkat Reddy said any attempt to dethrone Congress government would not be tolerated. “Telangana is not like Maharashtra or Karnataka. Leave aside toppling our government, BJP should make sure its eight MLAs do not join…
విమానం గాలిలో ఎగురుతుండగా ఒక ప్రయాణికుడు అస్వస్థతకు గురయ్యాడు. దీంతో ఇండిగో పైలట్లు సానుకూలంగా స్పందించారు. ప్రయాణికుడికి మెడికల్ ఎమర్జెన్సీ నేపథ్యంలో ఆ విమానాన్ని ఇండోర్కు మళ్లించారు. ఇవాళ(శుక్రవారం) ఇండిగోకు చెందిన 6ఈ-178 విమానం పాట్నా నుంచి అహ్మదాబాద్కు బయలుదేరింది. అయితే విమానం గాలిలో ఉండగా ఒక ప్రయాణికుడు అస్వస్థతకు గురయ్యాడు. విమాన సిబ్బంది తక్షణ వైద్య సహాయం అందించారు. మెడికల్ ఎమర్జెన్సీ నేపథ్యంలో అనారోగ్యంతో ఉన్న ప్రయాణికుడి ఆరోగ్యానికి ప్రాధాన్యత ఇస్తూ విమాన కెప్టెన్ నిర్ణయం తీసుకున్నారు. ఆ విమానాన్ని మధ్యప్రదేశ్లోని ఇండోర్కు మళ్లించారు. విమానం ఎయిర్పోర్ట్ లో ల్యాండ్ కాగానే ఆ ప్రయాణికుడ్ని వెంటనే ఆసుపత్రికి తరలించారు. ఇండిగో ఎయిర్లైన్స్ దీనికి సంబంధించి ఒక ప్రకటన విడుదల చేసింది. ‘విమానంలో మెడికల్ ఎమర్జెన్సీ కారణంగా, ఫ్లైట్ 6ఈ-178ను మధ్యప్రదేశ్లోని ఇండోర్కు మళ్లించాం’ అని తెలిపారు. ఈ నేపథ్యంలో ఆ పైలట్ తీసుకున్న నిర్ణయంపై నెటిజన్లు హర్షం వ్యక్తం చేశారు.…
Meenaga Gopi | తమ సమస్యలు పరిష్కరిస్తానని హామీ ఇచ్చిన ముఖ్యమంత్రి తమ సామాజికవర్గాన్ని వంద రోజుల్లో విస్మరించారని బోయ హక్కుల పోరాట సమితి అధ్యక్షులు మీనగ గోపి ఆరోపించారు. March 29, 2024 / 07:45 PM IST ఖైరతాబాద్ : తమ సమస్యలు పరిష్కరిస్తానని హామీ ఇచ్చిన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి (CM Revanth reddy ) తమ సామాజికవర్గాన్ని వంద రోజుల్లో విస్మరించారని బోయ హక్కుల పోరాట సమితి(Boya Rights Struggle Samiti ) అధ్యక్షులు మీనగ గోపి ఆరోపించారు. సోమాజిగూడ ప్రెస్క్లబ్లో శుక్రవారం ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడారు. అధికారంలోకి వచ్చిన వెంటనే డాక్టర్ చెల్లప్ప కమిషన్ ( Dr. Chellappa commission) సిఫారసును పరిగణంలోకి తీసుకుని,బోయలను ఎస్టీ జాబితాలో చేర్చుతామని హామీ ఇచ్చారని గుర్తు చేశారు. ప్రస్తుతం వంద రోజులు దాటిపోయినా, తమకు ఇచ్చిన మాట ఊసెత్తడం లేదని వాపోయారు. ఇప్పటి…
If the complexities involved in the issue are to be taken into consideration, nothing of that sort is going to happen before March 2025, senior official in the averred. Published Date – 29 March 2024, 06:55 PM Hyderabad: Medigadda episode is by all means, a ‘random occurrence’ caused by nature’s wrath. Certainly, there is ample scope for the rehabilitation of the barrage, said an irrigation expert and senior official in the department. The reconstruction of the impacted pillars can be completed in two to two and a half months’ time if the works were undertaken with…