Author: Telanganapress

కాంగ్రెస్ అధికారంలోకి వచ్చిన నాలుగు నెలల్లోనే వందలాది అక్రమ కేసులు పెట్టిస్తోందని ఆగ్రహం వ్యక్తం చేశారు ఎమ్మెల్యే పల్లా రాజేశ్వర్ రెడ్డి. ధర్మసాగర్ లో మాట్లాడిన పల్లా…10 ఏళ్ల బీఆర్ఎస్ హయాంలో ఒక్కరినీ కూడా ఇబ్బంది పెట్టలేదన్నారు. ఉదయం నుంచి బేరసారాలకు దిగుతున్నారని.. బెదిరింపులకు పాల్పడుతున్నారని సమాచారం వస్తోందన్నారు. మాయమాటలతో పార్టీని చీల్చాలని చూస్తే ఊరురా తగిన శాస్తి చెబుతామని హెచ్చరించారు. ముసలి వయసులో.. ముసలి నక్కలాగా ప్రజలను కడియం శ్రీహరి మోసం చేశారని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఎక్కడివాడివో అయినా స్టేషన్ ఘనపూర్ ప్రజలు అనేకసార్లు నిన్ను ఆశీర్వదించారు. స్టేషన్ ఘనపూర్ ప్రజలను, బీఆర్ఎస్ పార్టీని, బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ ను కడియం మోసం చేశారన్నారు. సిగ్గు, శరం ఉంటే ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేసి.. మళ్లీ చేరిన పార్టీలో నుంచి పోటీ చేయాలని డిమాండ్ చేశారు. మా నాయకులు, కార్యకర్తలను బెదిరిస్తే ఖబడ్దార్ అని అన్నారు పల్లా రాజేశ్వర్…

Read More

Chain Snatchers | సైదాబాద్ ప‌రిధిలో చైన్ స్నాచింగ్ ఘ‌ట‌న చోటు చేసుకుంది. ఓ వృద్ధుడి మెడ‌లో నుంచి 2 తులాల బంగారు గొలుసు లాక్కొని పారిపోతుండ‌గా, దొంగ‌ను ఇద్ద‌రు యువ‌కులు వెంబ‌డించి ప‌ట్టుకున్నారు. అనంత‌రం పోలీసుల‌కు దొంగ‌ను అప్ప‌గించారు. March 29, 2024 / 06:30 PM IST Chain Snatchers | హైద‌రాబాద్ : సైదాబాద్ ప‌రిధిలో చైన్ స్నాచింగ్ ఘ‌ట‌న చోటు చేసుకుంది. ఓ వృద్ధుడి మెడ‌లో నుంచి 2 తులాల బంగారు గొలుసు లాక్కొని పారిపోతుండ‌గా, దొంగ‌ను ఇద్ద‌రు యువ‌కులు వెంబ‌డించి ప‌ట్టుకున్నారు. అనంత‌రం పోలీసుల‌కు దొంగ‌ను అప్ప‌గించారు. వివ‌రాల్లోకి వెళ్తే.. మాదన్నపేటకు చెందిన ప్రకాష్(61) వెల్డింగ్ వ్యాపారం నిర్వహిస్తుంటాడు. శుక్రవారం సాయంత్రం సైదాబాద్ శంఖేశ్వర్ బజార్ పెట్రోల్ బంక్ వద్ద కారులో దిగుతుండగా ఇద్దరు గుర్తు తెలియని వ్యక్తులు ఆటోలో వచ్చి ప్రకాష్ చుట్టూ తిరుగుతూ భయబ్రాంతులకు గురి చేసి మెడలో ఉన్న 2…

Read More

The strikes hit a Hezbollah warehouse in the Jibrin area near Aleppo International Airport, according to the Syrian Observatory for Human Rights. Published Date – 29 March 2024, 05:42 PM Damascus: Thirty-six Syrian military personnel were killed in multiple Israeli airstrikes that targeted military bases in Syria‘s northern city of Aleppo early Friday. The strikes hit a Hezbollah warehouse in the Jibrin area near Aleppo International Airport, according to the Syrian Observatory for Human Rights. The Britain-based watchdog group said the attacks, which reverberated across the northern Aleppo countryside for about three hours, resulted in the…

Read More

కాంగ్రెస్ అధికారం లోకి రాగానే నిండిన చెరువుల్లోకి కప్పలు వెళ్లినట్టుగా వెళ్తున్నారు అని విమర్శించారు దాసోజు శ్రావణ్. ఇవాళ(శుక్రవారం)హైదరాబాద్ తెలంగాణభవన్ లో నిర్వహించిన ప్రెస్ మీట్ లో మాట్లాడిన దాసోజు…పార్టీ మారిన వారు ఆత్మగౌరవం గురించి మాట్లాడటం సిగ్గు చేటు. ఓడ మల్లయ్య.బోడ మల్లయ్య తీరుగా ఉంది కొందరి వ్యవహారం. దానం నాగేందర్ కు బీఆర్ఎస్ లో ఉండగా ఏ ఆత్మగౌరవం దక్కలేదు..?.అన్ని విధాలుగా నాగేందర్ కు బీఆర్ఎస్ లో గౌరవం దక్కింది. రేవంత్ రెడ్డి.. నాగేందర్ ను బీడీలు అమ్ముకునేటోడు అన్నారు ..అంత కన్నా అధ్వాన్నంగా బీఆర్ఎస్ లో ఎవరైనా మాట్లాడారా..? కేటీఆర్.. నాగేందర్ ను ఎప్పుడైనా బీడీలు అమ్ముకునేటోడు అని అన్నారా. కేసీఆర్.. దానం నాగేందర్ ను హెలికాఫ్టర్ లో ఎన్నో సార్లు తన వెంట తీసుకెళ్లారు. నాగేందర్.. కేసీఆర్ కాళ్ళు ఎన్నో సార్లు మొక్కారు. కేసీఆర్ మీద ప్రేమ లేనిదే కాళ్ళు మొక్కారా..ఆత్మగౌరవాన్ని కేసీఆర్ కించపరిస్తే కాళ్ళు…

Read More

Nadendla Manohar | వైసీపీ జగన్‌ పాలనలో మంత్రులు, ఎమ్మెల్యేల అవినీతి (Corruption) పై లక్షలాధి ఫిర్యాదులు వస్తే వారిపై చర్యలు ఎందుకు తీసుకోలేదని జనసేన పీఏసీ చైర్మన్‌ నాదెండ్ల మనోహర్‌ (Nadendla Manohar) ఆరోపించారు. March 29, 2024 / 05:40 PM IST అమరావతి : వైసీపీ జగన్‌ పాలనలో మంత్రులు, ఎమ్మెల్యేల అవినీతి (Corruption) పై లక్షలాధి ఫిర్యాదులు వస్తే వారిపై చర్యలు ఎందుకు తీసుకోలేదని జనసేన పీఏసీ చైర్మన్‌ నాదెండ్ల మనోహర్‌ (Nadendla Manohar) ఆరోపించారు. మంగళగిరిలోని పార్టీ కార్యాలయంలో ఆయన మీడియాతో మాట్లాడారు. ఐదేళ్ల పాలనలో ఏసీబీకి 8.03 లక్షల ఫిర్యాదులు వచ్చాయని, మంత్రులు, వారి ఫేషిలపై 2.06 లక్షలు, ఎమ్మెల్యేల అవినీతిపై 4.39 లక్షల ఫిర్యాదులు వస్తే ఏసీబీ (ACB) అధికారులు ఎలాంటి చర్యలు తీసుకున్నారని ప్రశ్నించారు. పాలన పారదర్శకంగా జరుగుతుందని, అవినీతి లేకుండా పథకాలు అందుతున్నాయని వైఎస్‌ జగన్‌(YS Jagan) సొంతగా…

Read More

People outside can now enjoy fresh and flavourful Haleem from the comfort of their homes. Published Date – 29 March 2024, 04:41 PM Hyderabad: If you’re not from Hyderabad and have heard of Haleem during the Ramadan season, you no longer have to miss out. Pista House, renowned for its Haleem in the city, has started shipping out its bestselling dish across India, all with a shelf life of one month. Traditionally, relishing the Ramadan favourite Haleem beyond Hyderabad’s borders proved challenging, with spoilage often hindering delivery attempts. Sometimes people used to fly down from other…

Read More

జైలు అధికారులు తనకు వసతులు కల్పించడం లేదని ఎమ్మెల్సీ కవిత అవేదన వ్యక్తం చేశారు. దీనికి సంబంధించి తీహార్‌ జైలు అధికారులపై కవిత తరపు న్యాయవాదులు నిన్న(గురువారం) ఢిల్లీలోని రౌస్‌ ఎవెన్యూ సీబీఐ ప్రత్యేక న్యాయస్థానానికి ఫిర్యాదు చేశారు. దీనిపై న్యాయమూర్తి.. జైలు అధికారులకు నోటీసులు జారీ చేశారు. ఈ నెల 26న కోర్టు ఆమెకు జ్యుడీషియల్‌ కస్టడీ విధించగా.. జైలులో తనకు కొన్ని సౌకర్యాలు కల్పించాలని కోర్టుకు విజ్ఞప్తి చేశారు. కవిత విజ్ఞప్తి మేరకు సొంతంగా భోజనం ఏర్పాటు చేసుకోవడం, రోజువారీ ఉపయోగించే దుస్తులు తీసుకోవడం, కొన్ని నగలు ధరించడం, సొంతంగా పరుపులు ఏర్పాటు చేసుకోవడం, దుప్పట్లు తెచ్చుకోవడం, చెప్పులు ధరించడం వంటి వెసులుబాట్లను న్యాయస్థానం కల్పించింది. కవితను తీహార్‌ జైలుకు తరలించే ముందే ఈ మేరకు ఉత్తర్వులు జారీ చేసింది. ఈ ఉత్తర్వులను తీహార్‌ జైలు అధికారులకు అందించామని, అయినా కవితకు జైలులో ఎలాంటి వసతులు కల్పించడం లేదని…

Read More

Pocharam Srinivas Reddy | బీఆర్‌ఎస్‌ పార్టీని(BRS party) వీడి పలువురు ఇతర పార్టీల్లో చేరడంపై మాజీ శాసన సభాపతి, ఎమ్మెల్యే పోచారం శ్రీనివాస్‌ రెడ్డి(Pocharam Srinivas Reddy) స్పందించారు. March 29, 2024 / 04:44 PM IST హైదరాబాద్‌ : బీఆర్‌ఎస్‌ పార్టీని(BRS party) వీడి పలువురు ఇతర పార్టీల్లో చేరడంపై మాజీ శాసన సభాపతి, ఎమ్మెల్యే పోచారం శ్రీనివాస్‌ రెడ్డి(Pocharam Srinivas Reddy) స్పందించారు. బీఆర్‌ఎస్ పార్టీ నుంచి చెత్తా(Garbage) అంతా పోయింది. గట్టి వాళ్లు మాత్రమే మిగిలారని పేర్కొన్నారు. పదవులు, వ్యాపారాల కోసం వచ్చిన వారే పార్టీ మారుతున్నారని విమర్శించారు. మోసకారుల జాబితా రాస్తే తొలిపేరు బీబీ పాటిల్‌దే ఉంటుందన్నారు. తొలినుంచి గులాబీ జెండా మోసిన నాయకులే పార్టీలో ఉన్నారని చెప్పారు. ఎంపీ ఎన్నికల తర్వాత బండ్లు ఓడలు, ఓడలు బండ్లవుతాయని చెప్పారు. ఎవరు పార్టీని వీడిన వచ్చే నష్టం లేదన్నారు. Source link

Read More

The ayacut of SRSP canal turned like desert due to the policies of the state government, said the Suryapet MLA. Published Date – 29 March 2024, 03:40 PM Suryapet: Former minister and Suryapet MLA Guntakandla Jagadish Reddy on Thursday held negligence of the Congress government for present crisis in agriculture sector in the state. Along with Thungathurthi former MLA and BRS leader Gadari Kishore, Jagadish Reddy was inspected the dried up paddy crops at Velugupally and Singaram in Thungathurthi mand al in the district. Speaking to the media on the occasion, Jagadish Reddy said that green…

Read More

ప్రస్తుతం తెలంగాణ రాష్ట్రంలో డీఎస్సీ నోటిఫికేషన్ విడుదలైంది. దీంతో ప్రస్తుతం తెలంగాణ రాష్ట్ర విద్యార్థులు మాత్రమే కాకుండా.. పక్క రాష్ట్రాల విద్యార్థులు కూడా ఈ పరీక్షకు పెద్ద ఎత్తున హాజరు కానున్నారు. ఇందుకు సంబంధించి విద్యార్థులు కూడా బాగానే ప్రిపేర్ అవుతున్నారు. ఇకపోతే తాజాగా ఈ పరీక్షలు సంబంధించి బీసీ విద్యార్థులకు బీసీ స్టడీ సర్కిల్ ఓ శుభవార్త చెప్పింది. ఇందులో భాగంగా పరీక్షలకు ప్రిపేర్ అయ్యే బీసీ అభ్యర్థులకు బీసీ స్టడీ సర్కిల్ ఆధ్వర్యంలో బుక్ ఫండ్ తోపాటు స్టడీ మెటీరియల్ ఖర్చును కూడా అందజేస్తున్నట్లు ఓ ప్రకటనలో తెలిపారు. ఇందులో భాగంగా తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా మొత్తం 10వేల మందికి సహాయాన్ని అందిస్తున్నారు. పదివేల మందిలో బీసీ విద్యార్థులు 7000 మంది ఎస్జీటీ పోస్టులకు, అలాగే 3,000 మంది స్కూల్ అసిస్టెంట్ అభ్యర్థులను ఎంపిక చేయబోతున్నట్లు తెలుస్తోంది. ఇందులో ఎంపికైన వారు రూ. 1500 చొప్పున బుక్ ఫండ్…

Read More