On Thursday, Vijay shared the film’s trailer on X with a caption: “This summer, in just one week, celebrate, laugh, cheer, relive, and have a great time in theaters. Published Date – 29 March 2024, 11:40 AM Mumbai: Makers of the upcoming film, ‘Family Star’ starring Vijay Deverakonda and Mrunal Thakur in lead roles unveiled its trailer on Thursday. Vijay and other crew members shared the trailer of this romantic comedy on their social media. Vijay on Thursday took to X to share the film’s trailer with a caption that read, “This summer. In just one…
Author: Telanganapress
లోకసభ ఎన్నికలు సమీపిస్తున్న సమయంలో ఇన్ కమ్ ట్యాక్స్ విషయంలో కాంగ్రెస్ పార్టీకి వరుసగా ఎదురు దెబ్బలు తగులుతున్నాయి. కాంగ్రెస్ కు ఐటీశాఖ మరోసారి నోటీసులు జారీ చేసింది. ఈ విషయాన్ని కాంగ్రెస్ నేత వివేక్ తంఖా వెల్లడించారు. 2017-18, 2020-21 సంవత్సరాలకు సంబంధించి ఫెనాల్టీ, వడ్డీ వసూలుకు రూ. 1700కోట్ల డిమాండ్ నోటీసులు ఇచ్చినట్లు ఆయన తెలిపారు. తమపై ఐటీశాఖ ప్రక్రియ నిలిపివేయాలంటూ పార్టీ వేసిన పిటిషన్ను హైకోర్టు కొట్టివేసింది. దీంతో వెంటనే ఈ పరిణామాలు చోటుచేసుకున్నాయన్నారు. ఎలాంటి మదింపు ఉత్తర్వులు జారీ చేయకుండానే నోటీసులు ఇచ్చినట్లు వివేక్ ఆరోపించారు. ఇది అహేతుక, అప్రజాస్వామిక చర్య అంటూ ఫైర్ అయ్యారు. లోకసభ ఎన్నికల వేళ ప్రధాన ప్రతిపక్ష పార్టీని ఆర్థికంగా ఇబ్బందులకు గురిచేసేందుకు కేంద్ర ప్రభుత్వం ప్రయత్నిస్తోందని మండిపడ్డారు. దీన్ని తాము చట్టపరంగా సవాల్ చేస్తామంటూ వెల్లడించారు. కాగా అంతకుముందు ఐటీ శాఖ చేపట్టిన పునపరిశీలనను సవాల్ చేస్తూ దాఖలైన…
United Nations: భారత్లో ఎన్నికలు స్వేచ్ఛగా, న్యాయబద్ధంగా జరగాలని ఐక్యరాజ్యసమితి ఆకాంక్షించింది. యూఎన్ ప్రధాన కార్యదర్శి ప్రతినిధి స్టిఫేన్ డుజారిక్ ఈ వ్యాఖ్యలు చేశారు. ఏ దేశంలో ఎన్నికలు జరిగినా.. అక్కడి ప్రజల రాజకీయ, పౌర హక్కుల్ని రక్షించుకోవాలన్నారు. March 29, 2024 / 11:31 AM IST న్యూయార్క్: భారత్లో జరిగే లోక్సభ ఎన్నికలు.. స్వేచ్ఛగా, న్యాయబద్దంగా జరగాలని ఆకాంక్షిస్తున్నట్లు ఐక్యరాజ్యసమితి(United Nations) ప్రధాన కార్యదర్శి ప్రతినిధి స్టిఫేన్ డుజారిక్ తెలిపారు. భారత్లో అయినా, మరో దేశంలో అయినా ఎన్నికలు జరిగితే, అక్కడ ప్రజల రాజకీయ, పౌర హక్కుల్ని రక్షించాల్సి ఉంటుందన్నారు. ప్రతి ఒక్కరు కూడా స్వేచ్ఛగా, న్యాయబద్దంగా తమ ఓటు హక్కును వినియోగించుకోవాలన్నారు. లోక్సభ ఎన్నికల నేపథ్యంలో భారత్లో రాజకీయ అనిశ్చితి నెలకొన్నట్లు ఓ రిపోర్టర్ అడిగిన ప్రశ్నకు స్టిఫేన్ డుజారిక్ బదులు ఇస్తూ ఆ వ్యాఖ్యలు చేశారు. ఢిల్లీ సీఎం కేజ్రీవాల్ అరెస్టు, కాంగ్రెస్ పార్టీ బ్యాంక్…
“Following analysis of technical devices seized from detained terrorists, along with studying their activities and financial transactions, evidence emerged linking them with Ukrainian nationalists,” the committee stated on Telegram, as reported by Xinhua news agency on Thursday Published Date – 29 March 2024, 10:40 AM Moscow: Russian Investigative Committee has said that it has found evidence connecting terrorists from the Crocus City Hall attack in suburban Moscow with “Ukrainian nationalists”. “After working with detained terrorists, studying the technical devices seized from them, and analysing information about financial transactions, evidence was obtained of their connection with Ukrainian…
45 ఏళ్ల నేర చరిత్ర కలిగిన యూపీ మాఫియా డాన్ ముఖ్తార్ అన్సారీ గుండెపోటుతో మరణించాడు. ముఖ్తార్ అన్సారీ బండా జైలులో వాంతులు చేసుకోవడంతో ఆసుపత్రిలో చేర్పించారు అధికారులు. చికిత్స పొందుతూ గుండెపోటు రావడంతో గురువారం సాయంత్రం మరణించాడు. ఈరోజు కుటుంబీకుల సమక్షంలో వైద్యుల బృందం ముఖ్తార్ మృతదేహానికి పోస్టుమార్టం నిర్వహించనుంది. ముఖ్తార్ పోస్ట్మార్టం వీడియో తీయనున్నారు. పోస్టుమార్టం అనంతరం ముఖ్తార్ మృతదేహాన్ని కుటుంబసభ్యులకు అప్పగించనున్నారు. ఈ నేపథ్యంలో ముఖ్తార్ అన్సారీ చిన్న కుమారుడు సంచలన ఆరోపణలు చేశారు. తన తండ్రికి జైళ్లో స్లో పాయిజన్ ఇచ్చారంటూ ఆరోపించాారు. మార్చి 19న ముఖ్తార్ కు విషప్రయోగం జరిగిందని..ఆ తర్వాతే ఆయన ఆరోగ్యం క్షిణించిందని ఉమర్ ఆరోపించాడు. మూడు రోజుల క్రితం కూడా ముఖ్తార్ ఆసుపత్రిలో చేరినట్లు చెప్పాడు. వైద్యులు ఒత్తిడితో పనిచేస్తున్నారని ఉమర్ ఆరోపించారు. ముఖ్తార్ కు సరైన వైద్యం అందకనే మరణించినట్లు వాపోయాడు. కాగా ముఖ్తార్ మృతదేహాన్ని ఘాజీపూర్కు తీసుకువెళ్లనున్నారు.…
శూన్యం నుంచి సునామీ సృష్టించి, అసాధ్యం అనుకున్న తెలంగాణ రాష్ట్రాన్నే సాధించిన ధీశాలి కేసీఆర్ (KCR) అని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ (KTR) అన్నారు. ఒక్కడుగా బయలుదేరి లక్షల మంది సైన్యాన్ని తయారు చేసి, ఎన్నో అవమానాలు.. ద్రోహాలు, కుట్రలు, కుతంత్రాలు అన్నిటిని ఛేదించిన ధీరత్వం కేసీఆర్దని చెప్పారు. March 29, 2024 / 10:35 AM IST హైదరాబాద్: శూన్యం నుంచి సునామీ సృష్టించి, అసాధ్యం అనుకున్న తెలంగాణ రాష్ట్రాన్నే సాధించిన ధీశాలి కేసీఆర్ (KCR) అని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ (KTR) అన్నారు. ఒక్కడుగా బయలుదేరి లక్షల మంది సైన్యాన్ని తయారు చేసి, ఎన్నో అవమానాలు.. ద్రోహాలు, కుట్రలు, కుతంత్రాలు అన్నిటిని ఛేదించిన ధీరత్వం కేసీఆర్దని చెప్పారు. ఆలాంటి ధీరుడిని కొన్ని కప్పదాట్లు, ద్రోహపు ఎత్తుగడలతో దెబ్బ తీయాలనుకునే రాజకీయ బేహారులకు తెలంగాణ ప్రజలే జవాబు చెబుతారని సామాజిక మాధ్యమం ఎక్స్ వేదికగా వెల్లడించారు. ప్రజా…
Bopanna’s victory will elevate him to the pinnacle of the rankings upon Monday’s update, reclaiming his ATP World No.1 status achieved earlier this year in January, marking him as the oldest player to accomplish this feat. Updated On – 29 March 2024, 09:42 AM Miami: Australian Open winners Rohan Bopanna and his Australian partner Matthew Ebden reached their second final of the season as they defeated Marcel Granollers and Horacio Zeballos in the men’s doubles semifinals of the Miami Open ATP Masters 1000 event. The win will take Bopanna to the top of the rankings when…
బీఆర్ఎస్ పార్టీ నుంచి కొందరు నేతలు ఇతర పార్టీల్లోకి వలసవెళ్లడం పై బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ స్పందించారు. ట్విటర్ వేదికగా ఆసక్తికరమైన ట్వీట్ చేశారు. కేటీఆర్ ఏమన్నారంటే.. శూన్యం నుండి సునామీ సృష్టించి, అసాధ్యం అనుకున్న తెలంగాణ రాష్ట్రాన్నే సాధించిన ధీశాలి మన కెసిఆర్..! ఒక్కడుగా బయలుదేరి లక్షల మంది సైన్యాన్ని తయారు చేసి, ఎన్నో అవమానాలు, ద్రోహాలు, కుట్రలు, కుతంత్రాలు అన్నిటిని ఛేదించిన ధీరత్వం కెసిఆర్..!! ఆలాంటి ధీరుడిని కొన్ని కప్పదాట్లు, ద్రోహపు ఎత్తుగడలతో దెబ్బ తీయాలనుకునే రాజకీయ బేహారులకు తెలంగాణ ప్రజలే జవాబు చెప్తారు.! ప్రజా ఆశీర్వాదం, మద్దతుతో 14 ఏళ్లు పోరాడి, ఉద్యమ పార్టీగా తెలంగాణ సాధించి.. తెచ్చుకున్న తెలంగాణ దశను, దిశను మార్చి కోట్లాది మంది జీవితాల్లో వెలుగులు నింపిన KCR గారిని, బీఆర్ఎస్ పార్టీని ప్రజలే గుండెల్లో పెట్టుకుని కాపాడుకుంటారు.! నికార్సైన కొత్తతరం నాయకత్వం తయారుచేస్తాం, పోరాట పంథాలో కదం తొక్కుదాం .!…
Tripti Dimri | యానిమల్ (Animal) సినిమాలో వన్ ఆఫ్ ది ఫీ మేల్ లీడ్ రోల్లో నటించి సూపర్ బ్రేక్ అందుకుంది తృప్తి డిమ్రి (Tripti Dimri). యానిమల్ సక్సెస్తో తృప్తి డిమ్రి ఇన్స్టాగ్రామ్ ఫాలోవర్ల సంఖ్య అమాంతం పెరిగిపోయిందంటే.. జోయా పాత్ర ఆడియెన్స్ పై ఎలాంటి ప్రభావం చూపించిందో అర్థం చేసుకోవచ్చు. March 29, 2024 / 09:32 AM IST Tripti Dimri | గతేడాది రణ్బీర్కపూర్ టైటిల్ రోల్లో నటించిన యానిమల్ (Animal) సినిమాలో వన్ ఆఫ్ ది ఫీ మేల్ లీడ్ రోల్లో నటించి సూపర్ బ్రేక్ అందుకుంది తృప్తి డిమ్రి (Tripti Dimri). ఈ ఉత్తరాఖండ్ భామ పోషించిన జోయా పాత్రకు ప్రేక్షకుల నుంచి అద్భుతమైన స్పందన వచ్చింది. యానిమల్ సక్సెస్తో తృప్తి డిమ్రి ఇన్స్టాగ్రామ్ ఫాలోవర్ల సంఖ్య అమాంతం పెరిగిపోయిందంటే.. జోయా పాత్ర ఆడియెన్స్ పై ఎలాంటి ప్రభావం చూపించిందో అర్థం…
Besides suspending cops, a report has also been sent to the Inspector General of Police, Multi Zone-I, to take departmental action against Head Constable Ashok in connection with the same case. Published Date – 28 March 2024, 10:45 PM Jagtial: Two constables Dhanujay and Suresh were suspended for celebrating a party along with outsiders in Mallapur police station. Superintendent of Police, Sunpreet Singh on Thursday issued orders by placing constables under suspension. Besides suspending cops, a report has also been sent to the Inspector General of Police, Multi Zone-I, to take departmental action against Head Constable…