Author: Telanganapress

క్రైస్తవులు జరుపుకునే ముఖ్యమైన పండుగలలో గుడ్ ఫ్రైడే ఒకటి. క్రైస్తవ సమాజానికి ఇది గొప్ప రోజు. క్రైస్తవులు గుడ్ ఫ్రైడే ముందు పామ్ సండే జరుపుకుంటారు. ఈ పామ్ సండే 2024 మార్చి 24న జరుపుకుంటారు. ఆ రోజున యేసుక్రీస్తు జెరూసలెంలోకి ప్రవేశించాడని నమ్ముతుంటారు. ఈస్టర్ ఆదివారం మార్చి 31, 2024న గుడ్ ఫ్రైడే తర్వాత జరుపుకుంటారు. అదేవిధంగా, గుడ్ ఫ్రైడే 2024 మార్చి 29 శుక్రవారం జరుపుకుంటారు. ఈ రోజున యేసుక్రీస్తును శిలువకు వేశారు. గుడ్ ఫ్రైడే గురించి మనం కొన్ని రహస్యాలను తెలుసుకుందాం. గుడ్ ఫ్రైడే ఎందుకు జరుపుకుంటారు? యెరూషలేము లేదా జెరూసలేంలో, వారు యేసుక్రీస్తుకు వ్యతిరేకంగా కుట్ర పన్నారు. శుక్రవారం సిలువ వేయబడ్డారు. ఈ శిలువ వేసిన సంఘటనను గుడ్ ఫ్రైడే అంటారు. ఈ సంఘటన బైబిల్ జాన్ – 18, 19, క్రైస్తవ మతం అతి ముఖ్యమైన మత గ్రంథంలో వివరంగా వివరించారు. గుడ్ ఫ్రైడే…

Read More

కర్ణాటకలో రైతు సంఘాలన్నీ ఏకమవుతున్నాయి. రైతుల బాధలు పట్టించుకోని బీజేపీ, కాంగ్రెస్‌కు ఎన్నికల్లో బుద్ధి చెప్పాలని భావిస్తున్నాయి. ఇందుకోసం లోక్‌సభ ఎన్నికల్లో ‘నోటా’ అస్ర్తా న్ని ఉపయోగించుకోవాలని ప్రాథమికంగా నిర్ణయించాయి. ఇప్పటికే కర్ణాటక రాజ్య రైతు సంఘ, హసిరు సేనె సంఘాలు ఎన్డీఏకు వ్యతిరేకంగా ఓటు వేయాలని రైతులను కోరుతూ ప్రచారాన్ని ప్రారంభించాయి. March 29, 2024 / 08:31 AM IST 2 పార్టీలకు వ్యతిరేకంగా ఓటు Karnataka | బెంగళూరు: కర్ణాటకలో రైతు సంఘాలన్నీ ఏకమవుతున్నాయి. రైతుల బాధలు పట్టించుకోని బీజేపీ, కాంగ్రెస్‌కు ఎన్నికల్లో బుద్ధి చెప్పాలని భావిస్తున్నాయి. ఇందుకోసం లోక్‌సభ ఎన్నికల్లో ‘నోటా’ అస్ర్తా న్ని ఉపయోగించుకోవాలని ప్రాథమికంగా నిర్ణయించాయి. ఇప్పటికే కర్ణాటక రాజ్య రైతు సంఘ, హసిరు సేనె సంఘాలు ఎన్డీఏకు వ్యతిరేకంగా ఓటు వేయాలని రైతులను కోరుతూ ప్రచారాన్ని ప్రారంభించాయి. ఇదే సమయంలో రాష్ట్రంలో అధికారంలో ఉన్న కాంగ్రెస్‌ కూడా రైతులకు చేసిందేమీ లేదని,…

Read More

“There cannot be a bigger boon for the BJP than Rahul Gandhi,” Thakur said at the TimesNow Summit here. The senior BJP leader said he had lots of respect for Rahul Gandhi as he was a “big leader”. Published Date – 28 March 2024, 11:00 PM Photo: Screen-grabbed from X. New Delhi: Union Minister Anurag Thakur on Thursday took a swipe at Rahul Gandhi saying the Congress leader was a “boon” for the BJP as his contribution was immense in ensuring the saffron party’s victory. “There cannot be a bigger boon for the BJP than Rahul Gandhi,”…

Read More

ఐపీఎల్ 2024 సీజన్ 17లో రాజస్థాన్ రాయల్స్, ఢిల్లీ క్యాపిటల్స్ జట్ల మధ్య జరిగింది. జైపూర్‌లోని సవాయ్ మాన్‌సింగ్ స్టేడియంలో జరిగిన ఈ మ్యాచ్‌లో రాజస్థాన్ రాయల్స్ విజయం సాధించింది. ఐపీఎల్ 2024లో రాజస్థాన్ రాయల్స్‌కు ఇది వరుసగా రెండో విజయం. అంతకుముందు రాజస్థాన్ రాయల్స్ లక్నో సూపర్ జెయింట్‌ను ఓడించింది. ఈ మ్యాచ్‌లో రాజస్థాన్‌ విజయంలో రియాన్‌ పరాగ్‌ రాణించాడు. రియాన్ పరాగ్ 84 పరుగుల అజేయ ఇన్నింగ్స్ ఆధారంగా, ఢిల్లీ క్యాపిటల్స్‌పై రాజస్థాన్ రాయల్స్ ఐదు వికెట్లకు 185 పరుగుల సవాలు స్కోరు చేసింది. ర్యాన్ తన 45 బంతుల ఇన్నింగ్స్‌లో ఏడు ఫోర్లు, మూడు సిక్సర్లు కొట్టి ఐపిఎల్‌లో తన అత్యుత్తమ స్కోరును నమోదు చేశాడు. అతని పేలుడు ఇన్నింగ్స్ కారణంగా ఆ జట్టు చివరి ఏడు ఓవర్లలో 92 పరుగులు చేసింది. రాజస్థాన్ జట్టు ఎనిమిది ఓవర్లు ముగిసేసరికి 38 పరుగులకే మూడు వికెట్లు కోల్పోయి…

Read More

ఇప్పటివరకు అమెరికాకు చెందిన నెట్‌వర్క్‌ టైమ్‌ ప్రొటోకాల్‌ ఆధారంగా పని చేస్తున్న భారత్‌లోని స్మార్ట్‌ఫోన్‌లు, కంప్యూటర్లు ఇక నుంచి మన సొంత వ్యవస్థ ద్వారా పని చేయనున్నాయి. ఇందుకోసం ఇస్రో ‘రుబీడియం అటామిక్‌ క్లాక్‌’ను అభివృద్ధి చేసి గత ఏడాది లాంచ్‌ చేసింది. March 29, 2024 / 01:13 AM IST త్వరలో స్మార్ట్‌ఫోన్లు, కంప్యూటర్లతో సింక్‌ బెంగళూరు, మార్చి 28: ఇప్పటివరకు అమెరికాకు చెందిన నెట్‌వర్క్‌ టైమ్‌ ప్రొటోకాల్‌ ఆధారంగా పని చేస్తున్న భారత్‌లోని స్మార్ట్‌ఫోన్‌లు, కంప్యూటర్లు ఇక నుంచి మన సొంత వ్యవస్థ ద్వారా పని చేయనున్నాయి. ఇందుకోసం ఇస్రో ‘రుబీడియం అటామిక్‌ క్లాక్‌’ను అభివృద్ధి చేసి గత ఏడాది లాంచ్‌ చేసింది. త్వరలోనే దీనికి మన దేశంలోని స్మార్ట్‌ఫోన్‌లు, కంప్యూటర్లను సింక్‌ చేయనుంది. అటమిక్‌ గడియారాలు అత్యంత కచ్చితత్వంతో సమయాన్ని కొలుస్తాయి. అందుకే నావిగేషన్‌ ఉపగ్రహాల్లో కూడా ఈ అటామిక్‌ గడియారాలనే ఉపయోగిస్తారు. ఇప్పటివరకు ప్రపంచవ్యాప్తంగా…

Read More

She wrote a letter to the party chief K Chandrashekhar Rao to this effect and thanked him for giving her the opportunity to contest the elections. Published Date – 28 March 2024, 11:03 PM Hyderabad: BRS MP candidate Dr Kadiyam Kavya withdrew from contesting in the ensuing Lok Sabha polls from Warangal parliamentary constituency. She wrote a letter to the party chief K Chandrashekhar Rao to this effect. She thanked him for giving her the opportunity to contest the elections. However, she stated that she decided to withdraw from the contesting in the wake of various…

Read More

మహాత్మా గాంధీ జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకం (ఎంజీఎన్‌ఆర్‌ఈజీఎస్‌) కార్మికుల వేతనాల పెంపు లో తెలంగాణకు మరోసారి అన్యాయం జరిగింది. ప్రతిసారి జరుగుతున్న అన్యాయాన్ని ఈ సారైనా సరిచేస్తారని ఆశించినా నిరాశే ఎదురైంది. రోజువారీ వేతనం గరిష్ఠ మొత్తాన్ని ప్రతి ఏడాది మార్చిలో కేంద్రం ఖరారు చేస్తుంది. March 29, 2024 / 02:35 AM IST తెలంగాణలో కూలి రూ.300 మాత్రమే వేతనాలు సవరించిన కేంద్ర ప్రభుత్వం తెలంగాణ, ఏపీలో రూ.28 పెంపు దక్షిణాదిన తెలుగు రాష్ర్టాల్లోనే తక్కువ హైదరాబాద్‌, మార్చి 28 (నమస్తే తెలంగాణ): మహాత్మా గాంధీ జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకం (ఎంజీఎన్‌ఆర్‌ఈజీఎస్‌) కార్మికుల వేతనాల పెంపు లో తెలంగాణకు మరోసారి అన్యాయం జరిగింది. ప్రతిసారి జరుగుతున్న అన్యాయాన్ని ఈ సారైనా సరిచేస్తారని ఆశించినా నిరాశే ఎదురైంది. రోజువారీ వేతనం గరిష్ఠ మొత్తాన్ని ప్రతి ఏడాది మార్చిలో కేంద్రం ఖరారు చేస్తుంది. ఎన్నికల కోడ్‌…

Read More

The couple, who used to frequently quarrel with each other, had an argument on Wednesday night. As the argument turned serious, Rohini allegedly attacked Hemanth with a stone on his head. Published Date – 28 March 2024, 09:11 PM Representational Image Karimnagar: A man was killed, allegedly by his wife with the help of two others in Subashnagar of Karimnagar town on Wednesday night. According to the police, Thota Rohini killed her husband Hemanth (35) with the help of two others. The couple, who used to frequently quarrel with each other, had an argument on Wednesday…

Read More

Stock Market | దేశీయ స్టాక్‌ మార్కెట్లు ఈ ఆర్థిక సంవత్సరం (2023-24) దుమ్మురేపాయి. బుల్న్‌త్రో సూచీలు సరికొత్త శిఖరాలను అధిరోహించగా, మదుపరుల సంపద లక్షల కోట్ల రూపాయల్లో ఎగబాకింది. ప్రస్తుత ఆర్థిక సంవత్సరం ట్రేడింగ్‌కు చివరిరోజైన గురువారం కూడా మార్కెట్లు పరుగులు పెట్టాయి. దీంతో ఘనంగా వీడ్కోలు పలికినైట్టెంది. March 29, 2024 / 03:10 AM IST ఘనంగా వీడ్కోలు పలికిన సూచీలు ఆల్‌టైమ్‌ హై రికార్డులతో మోత లక్షల కోట్లలో పుంజుకున్న మదుపరుల సంపద Stock Market | ముంబై, మార్చి 28: దేశీయ స్టాక్‌ మార్కెట్లు ఈ ఆర్థిక సంవత్సరం (2023-24) దుమ్మురేపాయి. బుల్న్‌త్రో సూచీలు సరికొత్త శిఖరాలను అధిరోహించగా, మదుపరుల సంపద లక్షల కోట్ల రూపాయల్లో ఎగబాకింది. ప్రస్తుత ఆర్థిక సంవత్సరం ట్రేడింగ్‌కు చివరిరోజైన గురువారం కూడా మార్కెట్లు పరుగులు పెట్టాయి. దీంతో ఘనంగా వీడ్కోలు పలికినైట్టెంది. బాంబే స్టాక్‌ ఎక్సేంజ్‌ (బీఎస్‌ఈ) ప్రధాన…

Read More

The 15-year-old made her cricket debut in 2020 for San Ramon Youth Cricket Association California. Published Date – 28 March 2024, 11:26 PM Hyderabad: Immadi Sanvi, a Telugu native hailing from Hyderabad, got a place in the US women’s national cricket team. Sanvi will represent the American team in the World Cup Qualifiers to be held in the UAE. The 15-year-old made her cricket debut in 2020 for San Ramon Youth Cricket Association California. This right-arm leg-spin all-rounder took 10 wickets in the recently held San Diego T20 tournament and nine wickets in the US national…

Read More