KTR | కాళేశ్వరంపై కడుపు మంట, కేసీఆర్పై కండ్ల మంటతో 3 నెలలుగా మేడిగడ్డను రిపేర్ చేయించకపోవటం వల్లే లక్షల ఎకరాల పంటలు ఎండిపోయాయని కాంగ్రెస్ ప్రభుత్వంపై బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్, ఎమ్మెల్యే కేటీఆర్ మండిపడ్డారు. కేసీఆర్ ప్రభుత్వంలో ఇదే సీజన్లో కాళేశ్వరం ద్వారా మేడిగడ్డ నుంచి నీళ్లు ఎత్తిపోసి, మిడ్మానేరు, అన్నపూర్ణ, రంగనాయకసాగర్, తంగళ్లపల్లి మండలంలోని అన్ని చెరువులను నింపి సాగునీరిచ్చినట్టు గుర్తుచేశారు. March 29, 2024 / 03:36 AM IST సర్కారు ముందుకురాక లక్షల ఎకరాల్లో ఎండిన పంటలు సీఎం రేవంత్ ఢిల్లీకి చక్కర్లు కొడుతుండు రైతులను మాత్రం పట్టించుకుంటలేడు ఇది ముమ్మాటికీ కాంగ్రెస్ తెచ్చిన కరువే బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ రాజన్న సిరిసిల్ల జిల్లా సారంపల్లిలో ఎండిన పంటల పరిశీలన KTR | రాజన్న సిరిసిల్ల, మార్చి 28 (నమస్తే తెలంగాణ): కాళేశ్వరంపై కడుపు మంట, కేసీఆర్పై కండ్ల మంటతో 3 నెలలుగా మేడిగడ్డను…
Author: Telanganapress
Abbas and Varsha will lead the Telangana men’s and women’s teams respectively in the 33rd Throwball Federation Cup National Championship. Published Date – 28 March 2024, 11:33 PM Hyderabad: Abbas and Varsha will lead the Telangana men’s and women’s teams respectively in the 33rd Throwball Federation Cup National Championship to be held at Sri Sai Palki, Shirdi, Maharashtra starting March 29. Squads: Men: Abbas (C), Lokesh Reddy, Yuvan Reddy, Sagar, Tarun Teja, Balakrishna, Dheeraj, Nitin, Balaji, Sahil, Karthik, Srikanth, Pranay, Vinay, Sriramulu; Coach: Siddeshwar Reddy; Manager: Sharath Kumar Reddy Women: Varsha (C), Jahnavi, Sarayu, Akshita, Lavanya,…
మంచిర్యాల, బెల్లంపల్లి, చెన్నూర్లలో ప్రధాన వీధుల గుండా పరుగు ప్రతి ఒక్కరూ ఓటు హక్కు వినియోగించుకోవాలి మంచిర్యాల కలెక్టర్ బదావత్ సంతోష్ మంచిర్యాల అర్బన్, మార్చి 28 : జిల్లా కేంద్రంలోని ఐబీ చౌరస్తా నుంచి జిల్లా పరిషత్ బాలుర ఉన్నత పాఠశాల మైదానం వరకు చేపట్టిన 5కే రన్ను కలెక్టర్ బదావత్ సంతోష్, జిల్లా అదనపు కలెక్టర్లు రాహుల్, మోతీలాల్, డీసీపీ అశోక్కుమార్తో కలిసి జెండా ఊపి ప్రారంభించారు. కలెక్టర్ అధికారులతో కలిసి ఉత్సాహంగా పరుగు తీశారు. అనంతరం ఆయన మాట్లాడుతూ లోక్సభ ఎన్నికల నేపథ్యంలో ప్రతి ఒక్కరూ ఓటు హక్కును వినియోగించుకోవాలన్నారు. ఎన్నికల నేపథ్యంలో స్వీప్లో భాగంగా వాక్ టూ పోలింగ్ బూత్, ఓటు వినియోగం, ప్రాముఖ్యత తెలియజేసేందుకు జిల్లా వ్యాప్తంగా అవగాహన కార్యక్రమాలు నిర్వహిస్తున్నామన్నారు. 2024, ఏప్రిల్ 1 వరకు 18 ఏళ్లు నిండిన వారంతా ఏప్రిల్ 15లోగా తమ వివరాలను నమోదు చేసుకొని నూతన ఓటరు…
According to the police, the vehicles were seized during Covid lockdown. Updated On – 28 March 2024, 11:42 PM Representational Image Hyderabad: Around 40 vehicles mostly two-wheelers seized by police were gutted down in a fire at Asifnagar in the city on Thursday. According to the police, the vehicles were seized during Covid lockdown and vehicles checking by the local police for different violations and kept at the open compound belonging to the police department. On information of the incident, the fire tenders reached the spot and doused the flames . The police are investigating. Source…
మరోసారి వంచించిన కాంగ్రెస్ నిజామాబాద్ టికెట్ జీవన్రెడ్డికి కేటాయింపు వెనుకబడిన వర్గాలపై మొదటి నుంచే చిన్నచూపు మున్నూరుకాపులు, పద్మశాలీలకు రిక్త‘హస్తం’ చివరి దాకా ప్రయత్నించినా పట్టించుకోని అధిష్టానం అసెంబ్లీ ఎన్నికల్లోనూ అగ్రవర్ణాలకే పెద్దపీట అంతర్గతంగా కుమిలిపోతున్న కాంగ్రెస్ నాయకులు కాంగ్రెస్ పార్టీ మరోసారి వెనుకబడిన వర్గాలకు మొండి‘చేయి’ చూపింది. బీసీలంటే మొదటి నుంచి చిన్నచూపు చూస్తున్న ఆ పార్టీ నాయకత్వం మళ్లీ అన్యాయం చేసింది. అసెంబ్లీ ఎన్నికల్లో బీసీలకు అరకొరగా సీట్లు కేటాయించిన అధికార పార్టీ.. నిజామాబాద్ లోక్సభ టికెట్ కేటాయింపులోనూ రిక్త‘హస్తమే’ చూపింది. వెనుకబడిన వర్గాలకు చెందిన ముఖ్య నేతలు ఎంతగానో ప్రయత్నించినా అధిష్టానం పట్టించుకోలేదు. జగిత్యాల జిల్లాకు చెందిన సీనియర్ నేత, ఎమ్మెల్సీ జీవన్రెడ్డిని నిజామాబాద్ లోక్సభ అభ్యర్థిగా ప్రకటించింది. ప్రస్తుతం పట్టభద్రుల ఎమ్మెల్సీగా కొనసాగుతోన్న జీవన్రెడ్డికే టికెట్ కేటాయించడంతో పార్టీలోని బీసీ వర్గాల నేతలంతా మండిపడుతున్నారు. నిజామాబాద్ లోక్సభ సీటు కోసం మున్నూరుకాపులు, పద్మశాలీ సామాజిక వర్గానికి…
Chowdhury also came down heavily on the BJP government at the Centre saying that “electoral bonds were a systematic way to extort money”. Published Date – 28 March 2024, 11:45 PM File Photo Kolkata: West Bengal Congress president Adhir Chowdhury on Thursday heaped praise on Parakala Prabhakar, eminent economist and husband of Union Finance Minister Nirmala Sitharaman for his views on the electoral bonds saying that he should be thanked for it. Chowdhury also came down heavily on the BJP government at the Centre saying that “electoral bonds were a systematic way to extort money”. “He (Prabhakar)…
2024-25 నుంచే అమల్లోకి అన్ని వర్సిటీలకు ఆదేశాలు యూనివర్సిటీ గ్రాంట్స్ కమిషన్ న్యూఢిల్లీ, మార్చి 28: పీహెచ్డీ అడ్మిషన్లకు యూనివర్సిటీలు, ఉన్నత విద్యాసంస్థలు ప్రత్యేకంగా పరీక్షలు నిర్వహించే అవసరం లేకుండా నేషనల్ ఎలిజిబిలిటీ టెస్ట్ (నెట్) స్కోర్ ఆధారంగానే అడ్మిషన్లు కల్పించాలని యూనివర్సిటీ గ్రాంట్స్ కమిషన్ (యూజీసీ) నిర్ణయించింది. 2024-25 నుంచే దీన్ని అమలుచేయాలని అన్ని విశ్వవిద్యాలయాలకు సూచించింది. 2024 జూన్ సెషన్కు సంబంధించి వచ్చే వారం దరఖాస్తు ప్రక్రియ ప్రారంభించేందుకు ఎన్టీఏ కసరత్తు చేస్తున్నట్టు యూజీసీ చైర్మన్ జగదీశ్కుమార్ ట్వీట్ చేశారు. ఏడాదికి రెండు సార్లు జూన్, డిసెంబర్లో నెట్ పరీక్షను ఎన్టీఏ నిర్వహిస్తుంది. ప్రస్తుతం జూనియర్ రిసెర్చ్ ఫెలోషిప్(జేఆర్ఎఫ్) ప్రదానానికి, అసిస్టెంట్ ప్రొఫెసర్ నియామకానికి నెట్ స్కోర్ను పరిగణనలోకి తీసుకుంటున్నారు. నిపుణుల కమిటీ సిఫారసు మేరకు నెట్ స్కోర్ను పీహెచ్డీ అడ్మిషన్లకు కూడా పరిగణనలోకి తీసుకోవాలని తాజాగా నిర్ణయించినట్టు అధికారులు తెలిపారు. Source link
Warner’s omission was expected as he intends to call it quits from the game after the T20 World Cup. He is currently in India, playing in the IPL for Delhi Capitals. Stoinis is the most notable omission. Published Date – 28 March 2024, 11:59 PM Melbourne: Veteran opener David Warner, who has retired from ODI and Test cricket, along with all-rounders Ashton Agar and Marcus Stoinis, was on Thursday dropped from Cricket Australia‘s list of centrally-contracted players for the 2024-25 season. Besides, Victoria opener Marcus Harris and pacer Michael Neser have also missed out on contracts…
ఏజ్ తో సంబంధం లేకుండా గుండె జబ్బుల బారిన పడుతున్నారు. హార్ట్ స్ట్రోక్ తో చనిపోతున్నారు. అమెరికాలో సాఫ్ట్ వేర్ ఉద్యోగం చేస్తున్న చిట్టోజు మహేష్ అనే యువకుడికి 34 ఏళ్లకే నిండు నూరేళ్లు నిండిపోయాయి. హార్ట్ ఎటాక్ కారణంగా నిన్న(బుధవారం) మరణించాడు. అతడు తెలంగాణలోని జనగాం జిల్లాలోని బచ్చన్న పేట మండలం వంగ సుదర్శన్ రెడ్డి నగర్ గ్రామ వాసి. చిట్టోజు ప్రమీల, మదనాచారి దంపతులకు ముగ్గురు కుమార్తెలు, ఇద్దరు కుమారులు ఉన్నారు. పెద్ద కుమారుడు మహేష్ ఇంజనీరింగ్ చదివి హైదరాబాద్లోని నాగారంలో స్థిరపడ్డాడు. మూడేళ్ల క్రితం అమెరికాలో ఉద్యోగం అక్కడకు వెళ్లాడు. కొడుకు విదేశాలకు వెళ్లడంతో కుటుంబ సభ్యులు ఎంతో మురిసిపోయారు. కానీ ఆ ఆనందం ఎంత కాలం మిగలలేదు. ప్రస్తుతం జార్జియాలో సాఫ్ట్ వేర్ ఇంజనీర్గా పని చేస్తున్నాడుమహేష్. అతడికి భార్య , నాలుగేళ్ల కుమారుడు ఉన్నారు. హాయిగా సాగిపోతున్న జీవితంలోకి మాయదారిలా దాపురించింది గుండె పోటు.…
గత కొద్ది నెలలుగా మన రాష్ట్రంలో, ఆ మాటకొస్తే దేశంలో సాగుతున్న ‘రాజకీయ అవినీతి’ గురించి మొన్నొక ప్రొఫెసర్ నాతో మాట్లాడుతూ ‘రాజకీయాలు భ్రష్టు పట్టినయి. ఈ పార్టీ ఆ పార్టీ అని లేకుండా అందరూ అవినీతిపరులే. March 29, 2024 / 12:30 AM IST గత కొద్ది నెలలుగా మన రాష్ట్రంలో, ఆ మాటకొస్తే దేశంలో సాగుతున్న ‘రాజకీయ అవినీతి’ గురించి మొన్నొక ప్రొఫెసర్ నాతో మాట్లాడుతూ ‘రాజకీయాలు భ్రష్టు పట్టినయి. ఈ పార్టీ ఆ పార్టీ అని లేకుండా అందరూ అవినీతిపరులే. ప్రజలకు రాజకీయంపై నమ్మకం పోతున్నది’ అన్నడు కోపంగా, నిరాశగా! ‘మీకోటి తెలుసా? వార్డు మెంబర్, సర్పంచ్ మొదలుకొని చిన్నస్థాయిలలో కూడా ఎట్లుంటరో? పోటీ చేసేప్పుడు ‘నో డ్యూ సర్టిఫికెట్’ మ్యాండేటరీ కాబట్టి ఏండ్లుగా కట్టకుండా వదిలేసిన ఇంటిపన్ను లాంటివి తప్పనిసరై కడుతరు. అయిదారు వందలు సైతం తమ పార్టీ నాయకులే ఇయ్యాలంటరు. ఎప్పుడూ ఎన్నికల్లో…