Over 2,000 Telugu students are pursuing MBBS in this central Asian country Published Date – 28 March 2024, 11:30 PM Pursuing a medical degree in Kyrgyzstan costs around Rs 35 lakh, including living expenses. Bishkek: Giving a second chance at fulfilling their dream to thousands of students every year, the medical education ecosystem in Kyrgyzstan is proving to be a boon to Telugu students. Over 2,000 of them are currently pursuing their MBBS degree in this landlocked central Asian country. With just over 1 lakh medical seats in India and the number of students appearing for…
Author: Telanganapress
పదవ తరగతి పాసై.. పరిస్థితులు బాగోక, ఇతర కారణాలతో చదువు మానేసి, ప్రైవేట్ ఉద్యోగాలు చేస్తూ.. ప్రభుత్వ కొలువు వస్తే బాగుండు అని భావిస్తున్నారా.. అలాంటి నిరుద్యోగులకు శుభవార్త. కేంద్ర ప్రభుత్వ ఆధీనంలోని రక్షణ మంత్రిత్వ శాఖ ఉద్యోగాల నోటిఫికేషన్ రిలీజ్ చేసింది. జస్ట్ పదో తరగతి పాసైతై చాలు ఈ గవర్నమెంట్ ఉద్యోగం మీ సొంతం. ఇందులో మరో పాజిటివ్ న్యూస్ ఏంటంటే.. పరీక్షలు కూడా రాయనవసరం లేదు. డైరెక్టుగా ప్రభుత్వం ఉద్యోగం కొట్టేయొచ్చు. ఫైర్ మెన్ పోస్టుల భర్తీకి రక్షణ మంత్రిత్వ శాఖ నోటిఫికేషన్ జారీ చేసింది. 40 పోస్టులకు గానూ అర్హత గల అభ్యర్థుల నుండి దరఖాస్తులను ఆహ్వానిస్తోంది. పదో తరగతి పాసైన వారంతా ఈ ఉద్యోగానికి అర్హులు. ఎలాంటి పరీక్ష లేకుండానే నేరుగా ఈ ఉద్యోగాలకు ఎంపిక కావచ్చు. అర్హత గల అభ్యర్థులు అధికారిక వెబ్ సైట్ mod.gov.inలో దరఖాస్తు చేసుకోవాలి. దరఖాస్తు చేసుకోవడానికి చివరి…
Mukhtar Ansari | పలు కేసుల్లో జైలుపాలైన ఉత్తరప్రదేశ్ మాజీ ఎమ్మెల్యే, గ్యాంగ్ స్టర్ ముక్తార్ అన్సారీ గుండెపోటుతో గురువారం మరణించారు. March 28, 2024 / 11:03 PM IST Mukhtar Ansari | జైలుపాలైన మాఫియా గ్యాంగ్ స్టర్ ముక్తార్ అన్సారీ (63) గురువారం రాత్రి గుండెపోటుతో మరణించాడు. లక్నోలోని బండా మెడికల్ కాలేజీ దవాఖానలో చికిత్స చేస్తుండగా గుండెపోటు రావడంతో ప్రాణాలు కోల్పోయాడని పోలీసులు తెలిపారు. మావు సదర్ అసెంబ్లీ స్థానం నుంచి ఐదుసార్లు యూపీ అసెంబ్లీకి ఎన్నికయ్యారు. 2005 నుంచి వివిధ కేసుల్లో పంజాబ్, ఉత్తరప్రదేశ్ జైళ్లలోనే ఉన్నారు. ఆయనకు వ్యతిరేకంగా 65 క్రిమినల్ కేసులు ఉన్నాయి. ఎనిమిది కేసుల్లో ఆయనకు శిక్షలు పడ్డాయి. 2022 సెప్టెంబర్ నుంచి బండా జైలులోనే ముక్తార్ అన్సారీ ఉన్నారు. ముక్తార్ అన్సారీకి గుండెపోటు వచ్చిందని, దవాఖానకు తీసుకెళ్లామని బండా జైలు అధికార వర్గాలు తెలిపాయి. అయితే, జిల్లా కేంద్ర…
A native of Nizamabad, Sambaiah was traveling to Nizamabad from Huzurabad. When the bus reached the Venkatraopet stage by crossing Metpalli bus stand, he complained about pain in the chest and collapsed. Published Date – 28 March 2024, 10:23 PM Jagtial: A person Bogam Sambaiah died of a heart stroke in a TSRTC bus near Metpalli on Thursday. A native of Nizamabad, Sambaiah was traveling to Nizamabad from Huzurabad. When the bus reached the Venkatraopet stage by crossing Metpalli bus stand, he complained about pain in the chest and collapsed. Other passengers dialed 108 ambulance service…
వరుస హిట్ చిత్రాల్లో నటించి తనకంటూ ప్రత్యేక ఇమేజ్ సొంతం చేసుకున్నాడు ఐకాన్ స్టార్ అల్లు అర్జున్. డ్యాన్, ఫైట్స్, నటన ఇలా అన్ని విషయాల్లో మాస్ ఆడియన్స్ ని బాగా ఆకట్టుకున్నాడు. సుకుమార్ దర్శకత్వంలో వచ్చిన ‘పుష్ప’ చిత్రంతో పాన్ ఇండియా లేవెల్లో దుమ్మురేపాడు అల్లు అర్జున్. ఇవాళ(గురువారం) మేడమ్ టుస్సాడ్స్ బన్నీ మైనపు విగ్రహావిష్కణ కార్యక్రమంలో పాల్గొన్నాడు. ఇండియా మూవీగా తెరకెక్కిన ‘పుష్ప’ బ్లాక్ బస్టర్ గా నిలిచింది. ఈ చిత్రం ప్రపపంచ వ్యాప్తంగా ఒక ట్రెండ్ సృష్టించింది. ఇందులో పాటలు, డైలాగ్స్, అల్లు అర్జున్ మేనరీజం ఎంతోమంది ఫాలో అయ్యారు. ఇప్పుడు అల్లు అర్జున్ కి ప్రపంచ వ్యాప్తంగా ఫ్యాన్స్ ఉన్నారు. అంతేకాదు 2021 ఏడాదికి గాను 69 వ జాతీయ చలన చిత్ర అవార్డుల్లో ఉత్తమ నటుడిగా అల్లు అర్జున్ నిలిచారు. తెలుగు ఇండస్ట్రీలో తొలి ఉత్తమ నటుడిగా అల్లు అర్జున్ నిలవడం మరో విశేషం.…
Srisailam | శ్రీశైల మహాక్షేత్రానికి ఈ నెల 12 నుంచి గత 16 రోజుల్లో రూ.1,81,485 నగదు విరాళాలు వచ్చాయని ఈఓ డీ పెద్దిరాజు తెలిపారు. March 28, 2024 / 10:25 PM IST Srisailam | శ్రీశైల మహాక్షేత్రానికి గత 16 రోజుల్లో (ఈ నెల 12 నుంచి 27 వరకు) హుండీల్లో రూ.1,81,485 నగదు విరాళాలు వచ్చాయి. ఆలయంలోని హుండీలను గురువారం కట్టుదిట్టమైన భద్రత మధ్య లెక్కించారు. ఈ విరాళాల్లో 178 అమెరికా డాలర్లు, 20 సౌదీ అరేబియా రియాల్స్, 20, యునైటెడ్ కింగ్ డం పౌండ్లు, ఐదు ఆస్ట్రేలియా డాలర్లు, 100 స్వీడన్ క్రోనర్లు తదితర విదేశీ కరెన్సీ వచ్చింది. ఈ హుండీలలో వచ్చిన నగదు కానుకను పటిష్టమైన భద్రతా ఏర్పాట్ల మధ్య సీసీటీవీ కెమెరాల నిఘాతో లెక్కించారు. ఈ కార్యక్రమంలో దేవస్థానం ఈఓ డీ పెద్దిరాజు, అన్ని విభాగాల యూనిట్ల అధికారులు, పర్యవేక్షకులు, ఆలయ…
Then Harsha’s wife Priyanka offered money to her friend Chaitanya of Yellandu to open the bank accounts. Published Date – 28 March 2024, 09:12 PM Representational Image Kothagudem: Yellandu police have busted a gang that was opening bank accounts in the names of innocent people and committing cybercrimes through their accounts without their knowledge. The accused Sudhakar along with a man Ashok Gupta from Dubai called his brother-in-law Kasya Chinababu alias Harsha of Gurralapadu village in Khammam Rural Mandal sometime back asking the latter to open a current bank account for trading. He offered Rs 50,000…
తెలంగాణలోని ఇంటర్ కాలేజీలకు ఇంటర్మీడియట్ బోర్డు సెలవులు ప్రకటించింది. ఈ నెల 30 నుంచి మే 31 వరకు సెలవులు కొనసాగనున్నాయి. జూన్ 1న కాలేజీలు మళ్లీ తెరుచుకోనున్నాయి. ఈ సెలవులు రాష్ట్రంలోని ప్రభుత్వ, ప్రయివేటు, ఎయిడెడ్ ఇంటర్మీడియట్ కాలేజీలకు వర్తించనున్నాయి. ఇంటర్ బోర్డు ఆదేశాలను ఉల్లంఘించి కాలేజీలను నిర్వహించే వారిపై చట్ట పరమైన చర్యలు తీసుకుంటామన్నారు. వచ్చే అకాడమిక్ ఇయర్ కి ఇంటర్ బోర్డు ఆదేశాలకు అనుగుణంగా అడ్మిషన్లు తీసుకోవాలని, ఆ తేదీలను ప్రకటించినప్పుడే ప్రవేశాల ప్రక్రియ చేపట్టాలని సూచించారు బోర్డు అధికారులు. ఇది కూడా చదవండి: 10th పాస్ అయ్యారా? మీకు గవర్నమెంట్ జాబ్ కొట్టే ఛాన్స్! అప్లై చేయండి! Source link
TSRTC | గ్రేటర్ హైదరాబాద్ జోన్ పరిధిలో ఉన్నటువంటి మనోహరాబాద్ మండల కార్యాలయంలో ఈ నెల 30న దివ్యాంగుల బస్సు పాస్ల స్పెషల్ క్యాంప్ మేళాను నిర్వహిస్తామని గ్రేటర్ హైదరాబాద్ జోన్ ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ వి. వెంకటేశ్వర్లు గురువారం ఒక ప్రకటనలో పేర్కొన్నారు. March 28, 2024 / 08:52 PM IST TSRTC | హైదరాబాద్ : గ్రేటర్ హైదరాబాద్ జోన్ పరిధిలో ఉన్నటువంటి మనోహరాబాద్ మండల కార్యాలయంలో ఈ నెల 30న దివ్యాంగుల బస్సు పాస్ల స్పెషల్ క్యాంప్ మేళాను నిర్వహిస్తామని గ్రేటర్ హైదరాబాద్ జోన్ ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ వి. వెంకటేశ్వర్లు గురువారం ఒక ప్రకటనలో పేర్కొన్నారు. గురువారం ఉదయం 10 గంటల నుంచి సాయంత్రం 5 గంటల వరకు దివ్యాంగులకు బస్సు పాసులు జారీ చేస్తామని ఆయన తెలిపారు. మనోహరాబాద్, పాలాట, ధర్మరాజపల్లి, కునాయిపల్లి, కూచారం, పోతారం, జీడిపల్లె, దండుపల్లి, లింగారెడ్డి పేట్, చాట్ల గౌరారం, కొండాపూర్,…
Measures were being taken to meet the demand with 9,000 tanker trips every day. With the 24-hour operations, a special night shift has been arranged to supply water for commercial purposes. Published Date – 28 March 2024, 08:28 PM Representational Image Hyderabad: Water will be supplied round-the-clock by tankers from the first week of April, said MA&UD Principal Secretary M. Dana Kishore. During a review of the summer action plan and water supply through tankers with the HMWSSB senior officials on Thursday, he pointed out that compared to last year, the demand for tankers has increased…