Author: Telanganapress

Pahal Foods Company | రంగారెడ్డి(Rangareddy) జిల్లాలోని పహల్ ఫుడ్స్ కంపెనీలో(Pahal Foods Company) భారీ అగ్ని ప్రమాదం(Fire accident) చోటు చేసుకుంది. March 28, 2024 / 02:19 PM IST హైదరాబాద్: రంగారెడ్డి(Rangareddy) జిల్లాలోని పహల్ ఫుడ్స్ కంపెనీలో(Pahal Foods Company) భారీ అగ్ని ప్రమాదం(Fire accident) చోటు చేసుకుంది. ఫుడ్స్ ఫ్యాక్టరీలోని మూడు అంతస్థులకు మంటలు వ్యాపించాయి. ప్రమాద సమయంలో వంద మందికి పైగా సిబ్బంది ఉన్నారు. అప్రమత్తమైన సిబ్బంది వెంటనే బయటకు వచ్చి ప్రాణాలు కాపాడుకున్నారు. వెంటనే ఫైర్‌ సిబ్బందికి సమాచారమిచ్చారు. అగ్నిప్రమాదం ధాటికి పగుళ్లతో పూర్తిగా పక్కకు భవనం ఒరిగింది. తృటిలో పెను ప్రమాదం తప్పడంతో అంతా ఊపిరి పీల్చుకున్నారు. పోలీసులు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేపట్టారు. పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది. Source link

Read More

“I was at my weakest while training for ‘Citadel’. Additionally, I had to maintain a calorie deficit because I was trying to give my body enough time to heal.” Published Date – 28 March 2024, 01:21 PM Mumbai: Samantha Ruth Prabhu has talked about working on ‘Citadel: Honey Bunny’, an Indian adaptation of American series ‘Citadel’. The actress said she was at her weakest while she was training and that her strength fell by 50 per cent. “I was at my weakest while training for ‘Citadel’. Additionally, I had to maintain a calorie deficit because I…

Read More

తాజ్‌ మహల్‌ను శివాల‌యంగా ప్రకటించాలని ఉత్త‌ర‌ప్ర‌దేశ్‌ కోర్టులో మ‌రో కొత్త‌ పిటిషన్ దాఖ‌లైంది. తాజ్‌ మహల్‌ను హిందూ దేవాలయం తేజో మహాలయగా ప్రకటించాలని కోరుతూ యూపీలోని ఆగ్రా కోర్టులో తాజాగా పిటిషన్ దాఖలైంది. బుధవారం దాఖలు చేసిన ఈ పిటిషన్‌లో ప్ర‌స్తుతం తాజ్‌ మహల్‌లో నిర్వ‌హిస్తున్న‌ అన్ని ఇస్లామిక్ కార్యకలాపాలను వెంట‌నే నిలిపివేయాలని పిటిషనర్ కోరారు. కాగా, ఈ పిటిష‌న్‌ను ఆగ్రా కోర్టు ఏప్రిల్ 9న విచారించనుంది. యోగేశ్వర్ శ్రీకృష్ణ జన్మస్థాన్ సేవా సంఘ్ ట్రస్ట్, క్షత్రియ శక్తిపీఠ్ వికాస్ ట్రస్ట్ అధ్యక్షుడిగా ఉన్న‌ న్యాయవాది అజయ్ ప్రతాప్ సింగ్ ఈ దావా వేశారు. తాజ్‌ మహల్‌గా గుర్తించబడక ముందే ఈ నిర్మాణానికి చరిత్ర ఉందంటూ పిటిషనర్ తన వాదనల‌కు బ‌లం చేకూర్చేలా వివిధ చారిత్రక పుస్తకాలను ఈ సంద‌ర్భంగా ఉదహరించారు. ఇదిలాఉంటే.. తాజ్‌ మహల్‌ను శివాలయంగా ప్రకటించాలని కోరుతూ ఇప్ప‌టికే పలుమార్లు పిటిషన్లు దాఖలయ్యాయి. వీటిలో కొన్ని పిటిషన్లు కొట్టివేయగా…మరికొన్ని…

Read More

ACP transfer | జనగామ(Janagam) ఏసీపీ దామోదర్ రెడ్డి(ACP Damodar Reddy) పై బదిలీ వేటు పడింది. March 28, 2024 / 01:08 PM IST జనగామ : జనగామ(Janagam) ఏసీపీ దామోదర్ రెడ్డి(ACP Damodar Reddy) పై బదిలీ వేటు పడింది. ఎన్నికల కోడ్(Election Code) నిబంధనలు ఉల్లంఘించిన కేసులో ఏసీపీ దామోదర్ రెడ్డిని బదిలీ చేస్తూ ఎన్నికల సంఘం ఉత్తర్వులు జారీ చేసింది. ఈ నెల 23న పెంబర్తి బైపాస్ రోడ్డు సమీపంలో కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన చలివేంద్రం ప్రారంభ కార్యక్రమంలో కాంగ్రెస్ నాయకుడు కొమ్మూరి ప్రశాంత్ రెడ్డితో కలిసి ఏసీపీ దామోదర్ రెడ్డి పాల్గొన్నారు. దీనిపై జనగామ ఎమ్మెల్యే పల్లా రాజేశ్వర్ రెడ్డి ఎన్నికల కమిషన్‌కు ఫిర్యాదు చేయడంతో వేటు పడింది. Source link

Read More

Trudeau was questioned about India’s cooperation in the investigation into the assassination of Canadian citizen Hardeep Singh Nijjar, amid allegations and expectations for Canada to conclude its own investigation first. Published Date – 28 March 2024, 12:10 PM Ottawa: Responding to the update on the investigation regarding the killing of India-designated terrorist Hardeep Singh Nijjar, Canadian Prime Minister Justin Trudeau, after taking a long pause, said that they are looking to work constructively with the Indian government to get to the bottom of the matter, according to the Canada-based media channel, Cable Public Affairs Channel (CPAC). Trudeau…

Read More

2024లో జరగనున్న లోక్‌సభ ఎన్నికల దృష్ట్యా కర్ణాటకలోని ఉత్తర కన్నడ లోక్‌సభ నియోజకవర్గం నుంచి అంజలి నింబాల్కర్‌కు కాంగ్రెస్ టిక్కెట్ ఇచ్చింది.ఆమెకు టిక్కెట్ కేటాయించిన వెంటనే వివాదం చెలరేగింది. అంజలి నింబాల్కర్ భర్త హేమంత్ నింబాల్కర్ ఐపీఎస్ అధికారి, అతను ప్రస్తుతం కర్ణాటక సమాచార మరియు పౌర సంబంధాల శాఖ కమిషనర్‌గా ఉన్నారు. హేమంత్ నింబాల్కర్‌ను వీలైనంత త్వరగా బదిలీ చేయాలని బిజెపి ఎన్నికల సంఘాన్ని అభ్యర్థించింది. హేమంత్ నింబాల్కర్ తన అధికారాన్ని ఉపయోగించి తన భార్యను ఉత్తర కన్నడ లోక్‌సభ నియోజకవర్గం నుంచి అభ్యర్థిని చేశారని బీజేపీ ఆరోపించింది. హేమంత్ నింబాల్కర్ తన సతీమణి, లోక్‌సభ అభ్యర్థి అంజలి నింబాల్కర్ తరపున ప్రచారం చేస్తున్నట్టు మాకు సమాచారం అందిందని బీజేపీ ఆరోపిస్తోంది. హేమంత్ నింబాల్కర్‌ను వెంటనే బదిలీ చేయాలని, నిష్పక్షపాతంగా ఎన్నికలు జరిగేలా చూడాలని బీజేపీ ఎన్నికల కమిషన్‌కు రాసిన లేఖలో అభ్యర్థించింది. నివేదికల ప్రకారం, ఎన్నికలకు సంబంధించిన అన్ని…

Read More

Hardik Pandya: పాండ్యా కెప్టెన్సీపై మీమ్స్ జోరందుకున్నాయి. రెండో మ్యాచ్ కూడా ఓడిపోవ‌డంతో.. అత‌నిపై ట్రోలింగ్ విప‌రీతంగా జ‌రుగుతోంది. ఐపీఎల్‌లో స‌న్‌రైజ‌ర్స్‌తో జ‌రిగిన మ్యాచ్‌లో ముంబై ఇండియ‌న్స్ ఓడిన విష‌యం తెలిసిందే. March 28, 2024 / 12:15 PM IST హైద‌రాబాద్‌: ఐపీఎల్‌లో ముంబై ఇండియ‌న్స్ జ‌ట్టుకు ఈసారి ఏడాది వ‌రుస‌గా రెండో ఓట‌మి ఎదురైంది. స‌న్‌రైజ‌ర్స్‌తో బుధ‌వారం జ‌రిగిన మ్యాచ్‌లో ఆ జ‌ట్టు తీవ్రంగా పోరాడినా ఓట‌మి త‌ప్ప‌లేదు. దీంతో ముంబై కెప్టెన్ హార్దిక్ పాండ్యా(Hardik Pandya)పై ట్రోలింగ్ జోరందుకున్న‌ది. ఆ జ‌ట్టుకు పాండ్యా కొత్త‌గా సార‌థ్య బాధ్య‌త‌లు చేప‌ట్టారు. ఫ‌స్ట్ మ్యాచ్‌లో కొన్ని త‌ప్పుల వ‌ల్ల పాండ్యాపై ప్రెజ‌ర్ పెరిగింది. ఇక రెండో మ్యాచ్‌లోనూ ప్ర‌త్య‌ర్థి జ‌ట్టు భారీ స్కోర్ చేయ‌డంతో పాండ్యాపై వ‌త్తిడి మ‌రింత డ‌బులైంది. ఇక సోష‌ల్ మీడియాలో అత‌నిపై మీమ్స్ జోరందుకున్నాయి. మేటి ముంబై జ‌ట్టు వ‌రుస‌గా రెండో ఓట‌మి ఎదుర్కోవ‌డంతో ఆ…

Read More

Following the accident on Wednesday evening, the family has decided to stop the marriage that was scheduled on Thursday morning. Depressed over the decision, the elderly man Songa Pentaiah (65) has ended his life. Updated On – 28 March 2024, 11:01 AM Medak: Hours after three of the marriage party died in a road accident, the groom’s family was hit with another strategy as the grandfather of the groom committed suicide by hanging at Bacharam village in Papannapet mandal on Thursday morning. Following the accident on Wednesday evening, the family has decided to stop the marriage…

Read More

ఐపీఎల్ 2024లో భాగంగా బుధవారం ఉప్పల్ స్టేడియం వేదికగా ముంబయి ఇండియన్స్ తో జరిగిన మ్యాచులో సన్ రైజర్స్ హైదరాబాద్ భారీ విజయాన్ని నమోదు చేసింది. ఐపీఎల్ చరిత్రలో ఎప్పటికీ గుర్తుండిపోయే విధంగా విజయాన్ని తన ఖాతాలో వేసుకుంది. ఏకంగా 277 పరుగులు చేసి భారీ స్కోర్ చేసింది. దీంతో ఆరెంజ్ ఆర్మీ ఆనందానికి హద్దులు లేకుండా పోయింది. అభిమానులు సైతం కాలర్ ఎగరవేస్తూ సంబురాలు చేసుకున్నారు. స్టేడియం అంతా సన్ రైజర్స్ పేరు మారుమ్రోగింది. సోషల్ మీడియా వేదికగా అభిమానులు రచ్చ రచ్చ చేస్తున్నారు. ఇక సన్ రైజర్స్ జట్టు యాజమాని కావ్య ఆనందం అందర్నీ ఆకట్టుకుంది. తొలి మ్యాచులో హైదరాబాద్ పోరాడి ఓడింది. తమ జట్టు ఓటమితో ఆ రోజు స్టేడియంలో కావ్య సైలెంట్ గా కనిపించింది. తమ బౌలర్లు ఎక్కువ పరుగులు ఇచ్చిన సమయంలో బ్యాటర్లు ఔట్ అయిన సందర్భంగా కావ్య చాలా మూడీగా కనిపించింది. Happiest…

Read More

Dilip Ghosh | పశ్చిమ బెంగాల్‌కు చెందిన సీనియర్‌ బీజేపీ నేత, ఎంపీ దిలీప్‌ ఘోష్‌ (Dilip Ghosh)పై కేసు నమోదైంది. March 28, 2024 / 10:59 AM IST Dilip Ghosh | పశ్చిమ బెంగాల్‌కు చెందిన సీనియర్‌ బీజేపీ నేత, ఎంపీ దిలీప్‌ ఘోష్‌ (Dilip Ghosh)పై కేసు నమోదైంది. తృణమూల్‌ కాంగ్రెస్‌ అధినేత్రి, పశ్చిమబెంగాల్‌ ముఖ్యమంత్రి మమతా బెనర్జీపై (CM Mamata Banerjee) అభ్యంతరకర వ్యాఖ్యలు చేసినందుకు గానూ భారత శిక్షాస్మృతిలోని 504, 509 సెక్షన్ల కింద దుర్గాపూర్‌ పీఎస్‌లో కేసు నమోదైనట్లు అధికారులు గురువారం వెల్లడించారు. దీదీపై దిలీప్‌ ఘోష్‌ వివాదాస్పద వ్యాఖ్యలు చేసిన విషయం తెలిసిందే. ఎన్నికల సందర్భంగా ఏ రాష్ర్టానికి వెళ్తే ఆ రాష్ట్రం కుమార్తెనని మమతా బెనర్జీ చెపుతున్నారని, ఇంతకీ ఆమె తండ్రి ఎవరో స్పష్టం చేయాలని వ్యాఖ్యానించారు. దిలీప్‌ వ్యాఖ్యలు రాజకీయంగా, వ్యక్తిగతంగా తీవ్ర దుమారం రేపాయి. ఆయన…

Read More