Author: Telanganapress

The AIMIM leader said the process of addition of names and publication of final voters’ list is carried out every year by the Election Commission which he does not head. Updated On – 13 April 2024, 11:56 PM File photo Hyderabad: Rejecting BJP Hyderabad Lok Sabha candidate K Madhavi Latha’s allegation of about six lakh bogus votes in the constituency, AIMIM president Asaduddin Owaisi on Saturday said the Election Commission takes care of the issue of voters’ lists. Owaisi, who is seeking reelection from Hyderabad constituency, wondered what his role was in the matter. The AIMIM…

Read More

సమాజమే దేవాలయం, ప్రజలే దేవుళ్లు, ప్రజాస్వామ్యంలో ప్రజలు నిజాయితీ సమర్ధత గల నాయకుడిని ఎన్నుకోవడానికి ఓటే వజ్రాయుధం. ఓటు హక్కును సద్వినియోగం చేసుకుంటేనే ప్రజాస్వామ్యం పది కాలాల పాటు పరిఢవిల్లుతుంది. April 14, 2024 / 02:08 AM IST ఓటు నమోదుకు ఈ నెల 15 వరకు గడువు 18 ఏండ్లు నిండిన వారు అర్హులు నేరేడుచర్ల , ఏప్రిల్‌ 13 : సమాజమే దేవాలయం, ప్రజలే దేవుళ్లు, ప్రజాస్వామ్యంలో ప్రజలు నిజాయితీ సమర్ధత గల నాయకుడిని ఎన్నుకోవడానికి ఓటే వజ్రాయుధం. ఓటు హక్కును సద్వినియోగం చేసుకుంటేనే ప్రజాస్వామ్యం పది కాలాల పాటు పరిఢవిల్లుతుంది. అర్హులందరికీ ఓటు హక్కు కల్పించేందుకు ఎన్నికల సంఘం ఈ నెల 15 వరకు అవకాశం కల్పించింది. జనవరి 31, 2024 వరకు 18 ఏండ్లు నిండిన యువతీయువకులు ఓటరుగా నమోదయ్యేందుకు వీలు కల్పించింది. గడువు ముగుస్తున్న నేపథ్యంలో ఓటు హక్కును నమోదు చేసుకోని వారు…

Read More

In knee joint preservation, both non-surgical and surgical treatments are done. Knee joint replacement is the option for patients with advanced arthritis. Published Date – 13 April 2024, 11:56 PM Hyderabad: Sai Institute of Sports Injury & Arthroscopy (SISA), celebrating its silver jubilee, is hosting a two-day workshop on Knee Joint Preservation, Live Surgery Conference 2024, here on April 13 and 14. This is the 14th such conference hosted by SISA, deliberating on advanced techniques in knee realignment surgery and related aspects. Experts, including Dr. K Raghuveer Reddy, the organising secretary, Dr. Adrian Wilson, UK and…

Read More

ప్రజలను ఆదుకోవడంలో కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు ఘోరంగా విఫలమయ్యాయని, లోకసభ ఎన్నికల్లో చిత్తుగా ఓడించి బుద్ధి చెప్పాలన్నారు మాజీ మంత్రి, ఎమ్మెల్యే హరీశ్‌రావు. దౌల్తాబాద్‌లో జరిగిన నియోజకవర్గ స్థాయి బీఆర్ఎస్ యువత సమావేశంలో ఎమ్మెల్యే కొత్త ప్రభాకర్ రెడ్డి, ఎంపీ అభ్యర్థి పీ వెంకట్రామరెడ్డితో కలిసి పాల్గొన్నారు. పదేళ్లు అధికారంలో ఉన్న బీజేపీ చేసిందేమి లేదని.. ఏటా 2కోట్ల ఉద్యోగాలు ఏమయ్యాయన్నారు. నల్లధనం తెచ్చి పేదల ఖాతాల్లో వేస్తామని మోసం చేశారని.. పేదలకు చేసిందేమీ లేదని, గ్యాస్, పెట్రోల్, డీజిల్ ధరలు పెంచిందనన్నారు. మాయమాటల రఘునందన్ గురించి దుబ్బాక ప్రజలకు తెలుసునన్నారు. ఆరు గ్యారంటీల పేరుతో కాంగ్రెస్‌ అధికారంలోకి వచ్చిందని.. రూ.2 లక్షల రుణమాఫీ ఏమైందని, రైతు భరోసా, వడ్లకు రూ.500 బోనస్ ఏమైందని ప్రశ్నించారు. దౌల్తాబాద్‌కు వచ్చేటప్పుడు మిరుదొడ్డిలో మహిళా రైతులతో మాట్లాడానని, వడ్లు ఎవరూ కొనడం లేదని వాపోయారని తెలిపారు. మహాలక్ష్మి ద్వారా రూ.2500, నిరుద్యోగ భృతి కూడా…

Read More

పువ్వులు చూడటానికి సున్నితంగా కనిపిస్తాయి. మానవుడికి తెలిసిన సుమారు 3,50,000 జీవుల్లో అత్యంత విజయవంతంగా పరిణామం చెందినవాటిలో పూల మొక్కలు కూడా ఉన్నాయి. April 14, 2024 / 01:06 AM IST బ్రిస్టల్‌: పువ్వులు చూడటానికి సున్నితంగా కనిపిస్తాయి. మానవుడికి తెలిసిన సుమారు 3,50,000 జీవుల్లో అత్యంత విజయవంతంగా పరిణామం చెందినవాటిలో పూల మొక్కలు కూడా ఉన్నాయి. ఇవి పర్యావరణ వ్యవస్థపై ఆధిపత్యం చలాయిస్తాయి, ఆక్సిజన్‌ ఉత్పత్తిలో కీలక పాత్ర పోషిస్తాయి. పూల మొక్కలు 1.70 కోట్ల సంవత్సరాల నుంచి 12.5 కోట్ల సంవత్సరాల పూర్వం డైనోసార్ల(రాక్షస బల్లులు)తోపాటు పరిణామం చెందినట్లు తాజా అంతర్జాతీయ అధ్యయనం వెల్లడించింది. డైనోసార్లు అంతరించినప్పటికీ పూల మొక్కలు నేటికీ నిలిచి ఉన్నాయని తెలిపింది. భూమిపై జీవుల పరిణామం గురించి తెలుసుకోవడానికి పువ్వుల సృష్టికి సంబంధించిన అధ్యయనాలు ఉపయోగపడతాయని చెప్పింది. Source link

Read More

Being fearless stands out as a notable theme in both Dr Ambedkar’s philoso- phy and the ethos of Finnish society, embodying a common metaphysical viewpoint that Published Date – 13 April 2024, 11:59 PM — MN Bhushi and B Maria Kumar What fascinating link exists between Dr BR Ambedkar and the happiest nation on the earth? Impressively, both share a powerful inspiration drawn from the pragmatic philosophy of American educational reformer John Dewey, which is centred on achieving greater societal well-being. This connection reveals striking similarities between Dr Ambedkar’s practical approach to socioeconomic and political equality,…

Read More

ఫోన్‌ ట్యాపింగ్‌ వ్యవహారంలో తనపై చేస్తున్న ఆరోపణలపై బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ఆగ్రహం వ్యక్తం చేసారు. ఫోన్‌ ట్యాపింగ్‌ వ్యవహారంలో తనకు ఎలాంటి సంబంధం లేదని స్పష్టంచేశారు. ఇందుకు అవసరమైతే నార్కో, లై డిటెక్టర్‌ పరీక్షలకు తాను సిద్ధంగా ఉన్నానని, తనపై నిత్యం ఆరోపణలు చేస్తున్న సీఎం రేవంత్‌రెడ్డి, కేంద్రమంత్రి కిషన్‌రెడ్డి తనతోపాటు లై డిటెక్టర్‌, నార్కో అనాలసిస్‌ పరీక్షకు రావాలని సవాల్‌ చేశారు. సీఎం రేవంత్‌రెడ్డి తన మంత్రివర్గంలోని డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క, మంత్రులు పొంగులేటి శ్రీనివాస్‌రెడ్డి, ఉత్తమ్‌కుమార్‌రెడ్డితోపాటు తన ఫోన్‌ ను, ఇతర ప్రతిపక్ష నేతల ఫోన్లను ట్యాప్‌ చేస్తున్నారని ఆరోపించారు. ట్యాప్‌ చేయడం లేదని చెప్పే దమ్ము, ధైర్యం సీఎం రేవంత్‌రెడ్డికి లేదని తెలిపారు. దేశంలోని ప్రతి ప్రతిపక్ష నాయకుడి ఫోన్లను పెగాసెస్‌ సాఫ్ట్ వేర్‌ ద్వారా కేంద్రం ట్యాప్‌ చేయిస్తున్నదని ఆరోపించారు. అలా చేయడం లేదనే దమ్ము, ధైర్యం కేంద్ర మంత్రి కిషన్‌రెడ్డికి…

Read More

Mobile Tariffs | టెలికం కంపెనీలు వివిధ రకాల మొబైల్ సర్వీస్ ప్లాన్ల టారిఫ్ లు పెంచనున్నాయి. ఈ ఏడాదిలో ప్రీపెయిడ్ రీచార్జీ టారిఫ్ లు 15-17 శాతం పెంచనున్నాయి. April 13, 2024 / 11:25 PM IST Mobile Tariffs | టెలికం కంపెనీలు వివిధ రకాల మొబైల్ సర్వీస్ ప్లాన్ల టారిఫ్ లు పెంచనున్నాయి. ఈ ఏడాదిలో ప్రీపెయిడ్ రీచార్జీ టారిఫ్ లు 15-17 శాతం పెంచనున్నాయి. అంతే కాదు రిలయన్స్ జియో, భారతీ ఎయిర్ టెల్ తన ప్రీమియం యూజర్లకు అన్ లిమిటెడ్ డేటా నిలిపివేయనున్నాయని ఆంటిక్యూ స్టాక్ బ్రోకింగ్ సంస్థ ఓ నివేదిక వెల్లడించింది. లోక్ సభ ఎన్నికలు ముగిసిన తర్వాత జూన్-జూలై మధ్య టారిఫ్ చార్జీలు పెంచే విషయమై టెలికం సంస్థలు నిర్ణయం తీసుకుంటాయని తెలుస్తున్నది. కొందరు నిపుణుల అంచనా ప్రకారం మొబైల్ ఫోన్ల రీచార్జింగ్ బిల్లు 20 శాతం వరకూ పెరుగుతుందని…

Read More

About 4,000 pump sets are used under Mission Bhagiratha and of these, officials identified 120 that needed repairs. Published Date – 13 April 2024, 11:00 PM Hyderabad: The Mission Bhagiratha Department lagged behind in ensuring that pump sets were repaired by Friday as directed by the government. About 4,000 pump sets are used under Mission Bhagiratha and of these, officials identified 120 that needed repairs. As on Friday, the deadline set by the government, 85 pump sets have been repaired and the balance are likely to be repaired in a couple of days. Similarly, pipeline leakages…

Read More

బీఆర్‌ఎస్‌ పార్టీ పుట్టిందే తెలంగాణ కోసం.. తెలంగాణ ప్రయోజనాల కోసమని కేసీఆర్‌ అన్నారు. ఉద్యమంలో మీ దీవెనతో విజృంభించి పోరాడి తెలంగాణను సాధించామన్నారు. చేవెళ్లలో ఇవాళ(శనివారం) నిర్వహించిన ప్రజాశీర్వాద సభలో కేసీఆర్‌ మాట్లాడుతూ..మీరు అధికారం ఇస్తే పదేండ్లు అన్ని వర్గాల ప్రజలను కడుపులో పెట్టుకుని కాపాడుకున్నామని.. అనేక మందిని కాపాడుకున్నామని చెప్పారు. ఇవాళ అవన్నీ తన కండ్ల ముందే పోతుంటే.. రైతులు గోస పడుతుంటే.. పంటలు కొనకపోతుంటే.. బోనస్‌ దక్కకపోతుంటే చూసి బాధగలుగుతుందని ఆవేదన వ్యక్తం చేశారు. తాను బతికి ఉన్నన్ని రోజులు తెలంగాణ ప్రజలకు మంచి జరగడం కోసం పోరాటం చేస్తా తప్ప నోరు మూసుకుని కూర్చోనని స్పష్టం చేశారు. వందకు వంద శాతం బీఆర్‌ఎస్‌ పార్టీ ప్రజల కోసం.. ప్రజల ప్రయోజనాల కోసం ఉంటుందని తెలిపారు. అన్ని రకాల ప్రజల హక్కులు కాపాడేందుకు మీ వెంటే ఉంటదని స్పష్టం చేశారు. బీఆర్‌ఎస్‌ పార్టీల రంజిత్‌ రెడ్డికి ఏం తక్కువ…

Read More