Telangana | ఓటమి భయంతో బీజేపీ, కాంగ్రెస్ కలిసి తనపై కుట్రలు పన్నుతున్నాయని మెదక్ బీఆర్ఎస్ ఎంపీ అభ్యర్థి వెంకట్రామిరెడ్డి అన్నారు. రాజకీయంగా ఎదుర్కొనే సత్తా లేక మీడియాకు లీకులు ఇచ్చి, తప్పుడు వార్తలు రాయించి లబ్ధి పొందాలని చూస్తున్నాయని మండిపడ్డారు. April 13, 2024 / 10:39 PM IST Telangana | ఓటమి భయంతో బీజేపీ, కాంగ్రెస్ కలిసి తనపై కుట్రలు పన్నుతున్నాయని మెదక్ బీఆర్ఎస్ ఎంపీ అభ్యర్థి వెంకట్రామిరెడ్డి అన్నారు. రాజకీయంగా ఎదుర్కొనే సత్తా లేక మీడియాకు లీకులు ఇచ్చి, తప్పుడు వార్తలు రాయించి లబ్ధి పొందాలని చూస్తున్నాయని మండిపడ్డారు. గత ఎన్నికల్లో తాను పోటీ కూడా చేయలేదని, కానీ తాను డబ్బులు తరలించినట్టు కథ అల్లి ప్రచారం చేస్తున్నాయని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఇంతకుముందు వరకు తాను ఎమ్మెల్సీగా పరోక్ష రాజకీయాల్లోనే ఉన్నానని గుర్తుచేస్తూ ఒక ప్రకటన విడుదల చేశారు. ‘లోక్సభ ఎన్నికల్లో ఓటమి తప్పదని…
Author: Telanganapress
Addressing a public meeting at Chevella, Chandrashekhar Rao said if the situation prevailing in the State was any indication, it was time to give a big mandate to the BRS, which should emerge victorious in all the seats it was contesting. Published Date – 13 April 2024, 10:14 PM Hyderabad: Calling for the unity of the backward classes in fighting the Congress, Leader of Opposition and BRS president K Chandrashekhar Rao on Saturday sounded a caution to the people that they would be taken for granted and would have to continue to take things lying low…
టాలీవుడ్ గ్లోబల్ స్టార్ రామ్ చరణ్ డాక్టర్ రామ్ చరణ్ అయ్యారు. చెన్నైలోని ప్రఖ్యాత వేల్స్ యూనివర్శిటీ రామ్ చరణ్ కు ఇవాళ(శనివారం) గౌరవ డాక్టరేట్ ప్రదానం చేసింది. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా విచ్చేసిన ఆలిండియా కౌన్సిల్ ఫర్ టెక్నికల్ ఎడ్యుకేషన్ (ఏఐసీటీఈ) చైర్మన్ టీజీ సీతారాం చేతుల మీదుగా రామ్ చరణ్ డాక్టరేట్ అందుకున్నారు. సినిమా రంగానికి, సమాజానికి రామ్ చరణ్ అందిస్తున్న అద్భుతమైన సేవలకు గుర్తింపుగా ఈ గౌరవ డాక్టరేట్ ఇస్తున్నామని వేల్స్ యూనివర్సిటీ ఓ ప్రకటనలో ప్రకటించింది. “సినీ రంగంలో రామ్ చరణ్ విజయాలు స్ఫూర్తిదాయకం. చిత్రపరిశ్రమకు ఆయన సేవలు అపురూపం. సామాజిక సేవ పట్ల ఆయన నిబద్ధత అచంచలం. సమాజంపై సానుకూల ప్రభావం చూపుతూ, లెక్కలేనంతమంది తమ కలలను సాకారం చేసుకునేందుకు రామ్ చరణ్ ప్రస్థానం ప్రేరణగా నిలుస్తుంది” అని వివరించింది. శనివారం చెన్నైలో వేల్స్ విశ్వవిద్యాలయం 14వ స్నాతకోత్సవం జరిగింది. ఈ కార్యక్రమంలో…
PBKS vs RR : స్వల్ప ఛేదనలో రాజస్థాన్ రాయల్స్కు శుభారంభం దక్కింది. ఓపెనర్లు తనుష్ కొటియాన్(18), యశస్వీ జైస్వాల్(23)లు ఆచితూచి ఆడుతున్నారు. పంజాబ్ పేసర్లు కట్టుదిట్టంగా బౌలింగ్ చేస్తుండడంతో బౌండరీలు రావడం గగమనమైంది. April 13, 2024 / 10:01 PM IST PBKS vs RR : స్వల్ప ఛేదనలో రాజస్థాన్ రాయల్స్కు శుభారంభం దక్కింది. ఓపెనర్లు తనుష్ కొటియాన్(18), యశస్వీ జైస్వాల్(23)లు ఆచితూచి ఆడుతున్నారు. పంజాబ్ పేసర్లు కట్టుదిట్టంగా బౌలింగ్ చేస్తుండడంతో బౌండరీలు రావడం గగమనమైంది. మూడో ఓవర్ వరకూ ఇద్దరూ కలిసి 16 పరగులు చేశారు. ఆ తర్వాత అర్ష్దీప్ బౌలింగ్లో యశస్వీ గేర్ మార్చాడు. కొటియాన్ సైతం బౌండరీతో చెలరేగాడు. రబడ వేసిన ఆరో ఓవర్లో యశస్వీ ఒక ఫోర్ కొట్టాడు. దాంతో 6 ఓవర్లకు రాజస్థాన్ స్కోర్..43/0. నిలకడలేమికి తమను మించినోళ్లు లేరని పంజాబ్ కింగ్స్ బ్యాటర్లు మరోసారి చాటుకున్నారు. రాజస్థాన్ రాయల్స్…
Speaking to the party cadre here on Saturday, the Minister said that since 29 days were left for Parliament elections, the cadres and leaders have to make committed efforts for the victory of the yet to be announced candidate. Published Date – 13 April 2024, 09:09 PM File Photo Kothagudem: Revenue Minister Ponguleti Srinivas Reddy said the Khammam Lok Sabha candidate was likely to be announced in a couple of days. Speaking to the party cadre here on Saturday, the Minister said that since 29 days were left for Parliament elections, the cadres and leaders have…
భారత రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బీఆర్ అంబేద్కర్ పుణ్యమా అని, రాజ్యాంగంలోని ఆర్టికల్ 3 ద్వారా, వారి స్ఫూర్తితో తెలంగాణ సాధించుకున్నామని తెలిపారు బీఆర్ఎస్ అధినేత, తెలంగాణ తొలి సీఎం కేసీఆర్. 15 ఏండ్ల సుదీర్ఘ పోరాటం తర్వాత అనేక త్యాగాలు, లాఠీ దెబ్బలు, కేసులు, జైళ్లు.. వగైరా వగైరా తర్వాత మన తెలంగాణ సాధించుకున్నాం అని కేసీఆర్ గుర్తు చేశారు. ఇవాళ(శనివారం) చేవెళ్లలో ఏర్పాటు చేసిన బీఆర్ఎస్ ప్రజా ఆశీర్వాద సభలో కేసీఆర్ పాల్గొని మాట్లాడారు. రేపు(ఆదివారం) అంబేద్కర్ జయంతి సందర్భంగా తెలంగాణ రాష్ట్ర సమాజం పక్షాన, మన పక్షాన అంబేద్కర్కు హృదయపూర్వకమైన నివాళులర్పిస్తున్నాను. ఈ దేశంలోనే ఎక్కడ లేనంత సమున్నత గౌరవం అంబేద్కర్కు ఇవ్వాలని రెండు పనులు చేశాం. 125 అడుగుల అంబేద్కర్ విగ్రహాన్ని నెలకొల్పి దేశానికే సమున్నత గౌరవం వచ్చేలా చేశాం. కొత్తగా నిర్మించిన సచివాలయానికి అంబేద్కర్ పేరు పెట్టుకున్నాం. 75 ఏండ్లలో ఇలాంటి పని ఎవరూ…
AIMIM to support AIADMK | తమిళనాడుకు చెందిన అన్నాడీఎంకేకు లోక్సభ ఎన్నికల్లో మద్దతు ఇస్తున్నట్లు ఏఐఎంఐఎం ప్రకటించింది. ఆ పార్టీ అధినేత, హైదరాబాద్ ఎంపీ అసదుద్దీన్ ఒవైసీ శనివారం ఈ విషయం తెలిపారు. లోక్సభ ఎన్నికలతోపాటు వచ్చే అసెంబ్లీ ఎన్నికల్లో కూడా అన్నాడీఎంకేతో తమ పొత్తు కొనసాగుతుందని చెప్పారు. April 13, 2024 / 08:43 PM IST హైదరాబాద్: తమిళనాడుకు చెందిన అన్నాడీఎంకేకు లోక్సభ ఎన్నికల్లో మద్దతు ఇస్తున్నట్లు ఏఐఎంఐఎం ప్రకటించింది. ఆ పార్టీ అధినేత, హైదరాబాద్ ఎంపీ అసదుద్దీన్ ఒవైసీ శనివారం ఈ విషయం తెలిపారు.లోక్సభ ఎన్నికలతోపాటు వచ్చే అసెంబ్లీ ఎన్నికల్లో కూడా అన్నాడీఎంకేతో తమ పొత్తు కొనసాగుతుందని చెప్పారు. ఎన్నికల్లో ప్రజాస్వామ్యానికి మద్దతు ఇవ్వడమే తమ పార్టీ లక్ష్యమని అన్నారు. (AIMIM to support AIADMK) ఈ మేరకు ఎక్స్లో పోస్ట్ చేశారు. ‘బీజేపీతో పొత్తుకు అన్నాడీఎంకే నిరాకరించింది. భవిష్యత్తులో ఎప్పుడూ కూడా ఆ పార్టీతో…
They seized Rs.1.28 lakh in cash, promissory notes worth Rs 69 lakh and register books from the house of Arepelli Rajesham. Updated On – 13 April 2024, 08:08 PM Jagtil: Police on Saturday conducted raids in the houses of illegal financiers across the district and seized cash, promissory notes and other documents. Korutla police carried out raids in the houses of more than ten illegal financers in Korutla town. They seized Rs.1.28 lakh in cash, promissory notes worth Rs 69 lakh and register books from the house of Arepelli Rajesham. Cops conducted raids in the house…
దళితబంధు ఏమైందని కాంగ్రెస్ నాయకులను నిలదీయాలన్నారు బీఆర్ఎస్ అధినేత కేసీఆర్. చేవెళ్లలో జరిగిన బీఆర్ఎస్ బహిరంగ సభకు ఆయన హాజరై మాట్లాడారు. ఎంపీ అభ్యర్థి కాసాని జాన్ఞేశ్వర్ను ఎన్నికల్లో గెలిపించాలని కోరారు. ‘అంబేద్కర్, పూలే చూపించిన మార్గంలో 70 ఏండ్లలో లేనటువంటి 1100 గురుకుల పాఠశాలలు ఏర్పాటు చేసి కాలేజీలు మార్చుకున్నాం. కులం మతంల ఏకుండా గగిరిజనులు, ముస్లింలు, బలహీన, దళిత వర్గాల కోసం ఏర్పాటు చేసుకున్నాం. బీసీ, దళిత, గిరిజన బిడ్డలు విదేశాల్లో చదువుకునేందుకు 20 లక్షల ఓవర్సీస్ స్కాలర్షిప్స్ ఇచ్చుకున్నాం. ఇవన్నీ ఇప్పుడు మాయం అయ్యాయి. ఒక్క బిడ్డకు కూడా ఓవర్సీస్ స్కాలర్షిప్ ఇవ్వడం లేదు. దళితవాడలు ధనిక వాడలు కావాలని.. దేశంలో ఎక్కడాలేని విప్లవాత్మక మార్పు తేవాలని సంవత్సరానికి లక్ష, రెండులక్షల కుటుంబాలు బాగు చేసుకుంటూ పోవాలని రూ.10లక్షలు ఇచ్చుకుంటూ దళితబంధు కార్యక్రమాన్ని తీసుకున్నాం’ అన్నారు. ‘ ఇవాళ కాంగ్రెస్ పార్టీ వారు చెప్పారు. కేసీఆర్ రూ.10లక్షల…
PBKS vs RR : టాస్ ఓడి బ్యాటింగ్కు దిగిన పంజాబ్ కింగ్స్(Punjab Kings)కు షాక్. నాలుగో ఓవర్లోనే ఆ జట్టు తొలి వికెట్ పడింది. శిఖర్ ధావన్ స్థానంలో ఓపెనర్గా వచ్చిన అధర్వ తైడే(15) ఔటయ్యాడు. April 13, 2024 / 07:58 PM IST PBKS vs RR : టాస్ ఓడి బ్యాటింగ్కు దిగిన పంజాబ్ కింగ్స్(Punjab Kings)కు షాక్. నాలుగో ఓవర్లోనే ఆ జట్టు తొలి వికెట్ పడింది. శిఖర్ ధావన్ స్థానంలో ఓపెనర్గా వచ్చిన అధర్వ తైడే(15) ఔటయ్యాడు. అవేశ్ ఖాన్ బౌలింగ్లో తైడే ఇచ్చిన తేలికైన క్యాచ్ను కుల్దీప్ సేన్ అందుకున్నాడు. దాంతో, 27 పరుగుల వద్ద రాజస్థాన్కు తొలి బ్రేక్ లభించింది. ప్రస్తుతం జానీ బెయిర్స్టో(10), ప్రభ్సిమ్రాన్ సింగ్(3)లు ఆడుతున్నారు. ఓవర్లకు పంజాబ్ స్కోర్.. 31/1. Source link