Author: Telanganapress

బైక్‌ను కారు ఢీకొట్టడంతో ఒకే కుటుంబానికి చెందిన ముగ్గురు మృతి చెందిన విషాద ఘటన నిన్న(శుక్రవారం) రాత్రి ఢిల్లీలో జరిగింది. నోయిడాలోని కులేసరలో నివాసముంటున్న ఒకే కుటుంబానికి చెందిన సురేందర్‌, అతని సోదరీలతో కలిసి సుమారు 17 కిలోమీటర్ల దూరంలో ఉన్న కస్నా ప్రాంతంలో వివాహానికి వెళ్లి తిరిగి బైక్‌ పై వస్తుండగా, ఢిల్లీ సమీపాన ఉన్న గ్రేటర్‌ నోయిడాలోని పరిచౌక్‌ సమీపంలో అర్ధరాత్రి 2 గంటల సమయంలో అతివేగంగా వచ్చిన కారు.. వీరి బైక్‌ను ఢీకొట్టింది. కారు.. బైక్‌ను ఢీకొట్టి వారి మీద నుంచి వెళ్లిపోయింది. ఈ ప్రమాదంలో ఘటనా స్థలంలోనే సురేందర్‌, అతని సోదరీలు శైలి, అను మృతిచెందగా… మరొక మహిళ తీవ్రగాయాలతో ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారు. బైక్‌ను ఢీకొట్టిన తర్వాత కారు వారి మీద వెళ్లినట్లు దృశ్యాలు ఉన్నట్లు పోలీసులు తెలుపుతున్నారు. సమీపంలోని సీసీ కెమెరాలను పరిశీలిస్తున్నారు. బైక్‌ను ఢీకొట్టిన కారును ఇంకా గుర్తించలేదన్నారు. అలాగే ఎవరినీ…

Read More

Sydney Killer | ఆస్ట్రేలియాలోని సిడ్నీ మాల్‌లో ఒక్కసారిగా కాల్పులు జరిపి, ఐదుగురిని కాల్చిచంపిన వ్యక్తిని పోలీసులు హతమార్చారు. బోండీ శివార్లలో బీచ్‌ దగ్గర ఆ హంతకుడిని కాల్చివేశారు. హంతకుడు వచ్చి రావడంతోనే కాల్పులు జరిపి, అనంతరం కత్తితో దొరికినవాళ్లను దొరికినట్టు పొడిచాడని ప్రత్యక్ష సాక్ష్యులు చెప్పినట్లు పోలీసులు తెలిపారు. April 13, 2024 / 03:48 PM IST Sydney Killer : ఆస్ట్రేలియాలోని సిడ్నీ మాల్‌లో ఒక్కసారిగా కాల్పులు జరిపి, ఐదుగురిని కాల్చిచంపిన వ్యక్తిని పోలీసులు హతమార్చారు. బోండీ శివార్లలో బీచ్‌ దగ్గర ఆ హంతకుడిని కాల్చివేశారు. హంతకుడు వచ్చి రావడంతోనే కాల్పులు జరిపి, అనంతరం కత్తితో దొరికినవాళ్లను దొరికినట్టు పొడిచాడని ప్రత్యక్ష సాక్ష్యులు చెప్పినట్లు పోలీసులు తెలిపారు. అతడు ఎందుకు ఈ ఘాతుకానికి ఒడిగట్టాడో తెలియాల్సి ఉందని చెప్పారు. కాగా, హంతకుడి దాడిలో ఐదుగురు ప్రాణాలో కోల్పోయారు. మరికొంత మంది గాయాలపాలయ్యారు. వారిని పోలీసులు చికిత్స నిమిత్తం…

Read More

The advisory comes on the back of an investigation by the NCPCR that found the Bournvita contains sugar levels, much above the acceptable limits. Updated On – 13 April 2024, 02:31 PM New Delhi:  The Ministry of Commerce and Industry has issued an advisory to the e-commerce companies, directing them to remove all drinks and beverages including Bournvita from the category of ‘health drinks’, on their portal and platforms. “National Commission for Protection of Child Rights (NCPCR), a statutory body constituted under Section (3) of the Commission of Protection of Child Rights (CPCR) Act, 2005 after…

Read More

రేవంత్ రెడ్డి ది స్కీం ల పాలన కాదు స్కాం ల పాలన అని తీవ్రంగా ఆగ్రహం వ్యక్తం చేశారు మాజీ ఎమ్మెల్యే జీవన్ రెడ్డి. ఇవాళ(శనివారం)హైదరాబాద్ తెలంగాణ భవన్ లో మీడియా సమావేశంలో మాట్లాడిన ఆయన..కాంగ్రెస్ పార్టీ సీఎం రేవంత్ రెడ్డి 420 స్కీములు డిసెంబర్ 9 కే ఇస్తామని చెప్పి డైవర్ట్ చేస్తున్నాడు. ఇప్పుడు ఇంకో 25 పథకాలు ఇస్తామని అంటున్నారు. కాంగ్రెస్ పార్టీ పథకాలు మరిచిపోయేలా రేవంత్ చేష్టలు ఉన్నాయి. INC అంటే ఇండియన్ నేషనల్ కరప్షన్ పార్టీ. RR రాహుల్ గాంధీ,రేవంత్ రెడ్డి టాక్స్ వసూలు చేస్తున్నారు. కాంగ్రెస్ హయాంలో 1450 కోట్ల వడ్ల కుంభకోణం జరిగింది. 35 లక్షల మెట్రిక్ టన్నులు అమ్ముకున్నారు. 2183 మద్దతు ధర ఉంటే 1900 కే అమ్మారు. Msp కంటే తక్కువ ధరకు అమ్మారు. ఈ గ్లోబల్ టెండర్లు ఆంధ్రవాళ్లకు వచ్చినయి. ఈ గ్లోబల్ టెండర్లలో సీఎం రేవంత్…

Read More

Bengaluru Cafe Blast | బెంగళూరులోని రామేశ్వరం కేఫ్‌ బ్లాస్ట్‌ కేసులో నిందితులైన అబ్దుల్‌ మతీన్‌ అహ్మద్‌ తాహా (Abdul Matheen Ahmed Taahaa), ముస్సావిర్‌ హుస్సేన్‌ షాజిబ్ (Mussavir Hussain Shazib)‌ లు.. గురువారం సాయంత్రం నేషనల్‌ ఇన్వెస్టిగేషన్‌ ఏజెన్సీ (NIA) అధికారుల చేతికి చిక్కేవరకు వేర్వేరు రాష్ట్రాల్లో పలు మకాంలు మారుస్తూ తప్పించుకుతిరిగారు. April 13, 2024 / 02:47 PM IST Bengaluru Cafe Blast : బెంగళూరులోని రామేశ్వరం కేఫ్‌ బ్లాస్ట్‌ కేసులో నిందితులైన అబ్దుల్‌ మతీన్‌ అహ్మద్‌ తాహా (Abdul Matheen Ahmed Taahaa), ముస్సావిర్‌ హుస్సేన్‌ షాజిబ్ (Mussavir Hussain Shazib)‌ లు.. గురువారం సాయంత్రం నేషనల్‌ ఇన్వెస్టిగేషన్‌ ఏజెన్సీ (NIA) అధికారుల చేతికి చిక్కేవరకు వేర్వేరు రాష్ట్రాల్లో పలు మకాంలు మారుస్తూ తప్పించుకుతిరిగారు. ఈ విషయాన్ని ఎన్‌ఐఏ అధికారులు వెల్లడించారు. ఆ మేరకు కోల్‌కతాలోని ఇక్బాల్‌పూర్‌ ఏరియాలోగల డ్రీమ్‌ గెస్ట్‌ హౌస్‌లో…

Read More

Anupam shared a video montage with Satish on X (formerly called Twitter) wishing him a happy birthday and sending wishes for his happiness wherever he is. Published Date – 13 April 2024, 02:05 PM Mumbai: On the 68th birth anniversary of his “dearest friend”, Satish Kaushik, veteran star Anupam Kher recalled some memories he shared with his late friend and said that he has incorporated most of his “good suggestions”. Anupam took to X (formerly called Twitter) and shared a video montage with Satish and captioned it: “Happy Birthday my dearest #Satish! May God give you…

Read More

స్టేష‌న్ ఘ‌న్‌పూర్ ఎమ్మెల్యే క‌డియం శ్రీహ‌రిపై ఎమ్మార్పీఎస్ అధ్య‌క్షుడు మంద‌కృష్ణ మాదిగ మ‌రోసారి ఆగ్రహం వ్యక్తం చేశారు. మాటిమాటికి విలువ‌ల గురించి మాట్లాడే క‌డియం శ్రీహ‌రిని సూటిగా ప్ర‌శ్నిస్తున్నాను. శ్రీహ‌రికి విలువ‌లు ఉంటే, విలువ‌ల‌తో కూడిన రాజ‌కీయాలు చేయ‌ద‌ల‌చుకుంటే స్టేష‌న్ ఘ‌న్‌పూర్‌లో ఏ పార్టీ అభ్య‌ర్థిగా ఎమ్మెల్యేగా గెలిచావో ఆ ప‌ద‌వికి ముందు రాజీనామా చేయాల‌ని మంద‌కృష్ణ డిమాండ్ చేశారు. ఆ త‌ర్వాత‌నే విలువ‌ల గురించి మాట్లాడాల‌ని క‌డియం శ్రీహ‌రికి మంద‌కృష్ణ సూచించారు. వచ్చే లోక్‌సభ ఎన్నికల్లో కాంగ్రెస్‌ పార్టీకి మాదిగలు ఓటేయొద్దని మందకృష్ణ మాదిగ పిలుపునిచ్చారు. రాష్ట్రంలో 70 లక్షలకు పైగా ఉన్న మాదిగలకు ఒక్క లోక్‌సభ సీటు కేటాయించకుండా కాంగ్రెస్ పార్టీ మోసం చేసిందని ఆరోపించారు. ఈ నెల 16 వరకు వేచి చూస్తామని, ఆతర్వాత ‘గోబ్యాక్‌ కాంగ్రెస్‌’ నినాదం ఎత్తుకుంటామని స్పష్టం చేశారు. ఆ పార్టీపై రాష్ట్రవ్యాప్త ఉద్యమాలు నిర్వహిస్తామని, తమతో బీసీ, మైనార్టీలు కూడా కలిసి…

Read More

Terrorists | పొరుగుదేశం పాకిస్థాన్‌ (Pakistan)లో ఉగ్రవాదులు (Terrorists) మరోసారి రెచ్చిపోయారు. రెండు వేర్వేరు ఘటనల్లో సుమారు 11 మందిని హతమార్చారు. April 13, 2024 / 01:51 PM IST Terrorists | పొరుగుదేశం పాకిస్థాన్‌ (Pakistan)లో ఉగ్రవాదులు (Terrorists) మరోసారి రెచ్చిపోయారు. రెండు వేర్వేరు ఘటనల్లో సుమారు 11 మందిని హతమార్చారు. ముందుగా బాలూచిస్థాన్‌ ప్రావిన్స్‌ (Balochistan province)లో క్వెట్టా నుంచి తఫ్తాన్‌కు వెళ్తున్న ఓ బస్సును నోష్కి జిల్లాలో హైవేపై (Noshki highway) అడ్డుకున్నారు. అందులోని తొమ్మిది మంది ప్రయాణికుల్ని కిడ్నాప్‌ చేసి తీసుకెళ్లారు. వారిని ఓ కొండ ప్రాంతానికి తీసుకెళ్లి దారుణంగా హతమార్చారు. ప్రయాణికుల్ని కిడ్నాప్‌ చేయడంతో ఇతర ప్రయాణికులు తీవ్ర భయాందోళనకు గురయ్యారు. వెంటనే పోలీసులకు సమాచారం అందించారు. రంగంలోకి దిగిన పోలీసులు గాలింపు చేపట్టగా ఓ వంతెన సమీపంలో ఆ తొమ్మిది మంది మృతదేహాలను కనుగొన్నారు. మరోఘటనలో అదే హైవేపై వెళ్తున్న కారుపై…

Read More

Kajal shared a black-and-white photo of herself with her hair down on Instagram. Published Date – 13 April 2024, 12:38 PM Mumbai: Actress Kajal Aggarwal has treated her fans to some wisdom about how she is “crafting” her “world”, along with a monochrome picture. Kajal took to Instagram and shared a black-and-white picture of herself posing with her hair open. In the image, she is seen smiling at the camera as she holds back her long black hair. For the caption, the actress wrote: “Crafting my world one idea at a time.” On the work front,…

Read More

Sydney Mall: సిడ్నీలోని ఓ షాపింగ్ మాల్‌లో క‌త్తిపోట్లు, కాల్పుల ఘ‌ట‌న చోటుచేసుకున్న‌ది. ఆ ఘ‌ట‌న‌లో న‌లుగురు మృతిచెందిన‌ట్లు ప్రాథ‌మికంగా తేలింది. బోండీ జంక్ష‌న్‌లో ఉన్న వెస్ట్‌ఫీల్డ్ మాల్‌లో ఈ అటాక్ జ‌రిగింది. April 13, 2024 / 12:52 PM IST సిడ్నీ: ఆస్ట్రేలియాలోని సిడ్నీ మాల్‌(Sydney Mall)లో క‌త్తిపోట్ల దాడి జ‌రిగింది. ఆ అటాక్‌లో న‌లుగురు మృతిచెందిన‌ట్లు స‌మాచారం ఉన్న‌ది. సిడ్నీలోని బోండీ జంక్ష‌న్ వెస్ట్‌ఫీల్డ్‌లో ఈ ఘ‌ట‌న జ‌రిగింది. కత్తిపోట్ల‌తో పాటు కాల్పుల ఘ‌ట‌న కూడా జ‌రిగిన‌ట్లు ప్రాథ‌మిక స‌మాచారం ద్వారా తెలుస్తోంది. క‌త్తిపోట్లు, కాల్పులతో ద‌ద్ద‌రిల్లిన ఆ మాల్ నుంచి వంద‌ల సంఖ్య‌లో జ‌నం ప‌రుగులు తీసిన‌ట్లు ప్ర‌త్య‌క్ష సాక్షులు చెబుతున్నారు. వెస్ట్‌ఫీల్డ్ మాల్‌లో కాల్పులు శ‌బ్ధం వినిపించిన‌ట్లు స్థానిక మీడియా చెప్పింది. ప్ర‌స్తుతం ఆ ప్రాంతంలో ప‌రిస్థితి భ‌యాన‌కంగానే ఉన్న‌ది. మాల్‌కు వ‌చ్చిన క‌స్ట‌మ‌ర్ల‌ను త‌ర‌లించారు. భారీ సంఖ్య‌లో అంబులెన్సులు, పోలీసుల వాహ‌నాలు ఉన్నాయి.…

Read More