Author: Telanganapress

ఓ వైపు సాగునీరులేక పంటలు ఎండిపోయి, మరోవైపు అకాల వర్షాలతో చేతికొచ్చిన పంట దెబ్బతిని రైతులు కన్నీళ్లు పెడుతుంటే కాంగ్రెస్‌ సర్కారు కనికరించడంలేదని పెద్దపల్లి పార్లమెంట్‌ బీఆర్‌ఎస్‌ అభ్యర్థి కొప్పుల ఈశ్వర్‌ మండిపడ్డారు. April 13, 2024 / 02:43 AM IST రైతులను గాలికొదిలి రాజకీయాలకు ప్రాధాన్యం పాలన మరిచి కేసీఆర్‌ ప్రభుత్వంపై నిందలు పెద్దపల్లి పార్లమెంట్‌ బీఆర్‌ఎస్‌ అభ్యర్థి కొప్పుల ఈశ్వర్‌ ధ్వజం ఆశీర్వదిస్తే అభివృద్ధి చేస్తానని ప్రజలకు విజ్ఞప్తి పెద్దపల్లి, సుల్తానాబాద్‌లో విస్తృత ప్రచారం పెద్దపల్లి/ సుల్తానాబాద్‌ ఏప్రిల్‌ 12: ఓ వైపు సాగునీరులేక పంటలు ఎండిపోయి, మరోవైపు అకాల వర్షాలతో చేతికొచ్చిన పంట దెబ్బతిని రైతులు కన్నీళ్లు పెడుతుంటే కాంగ్రెస్‌ సర్కారు కనికరించడంలేదని పెద్దపల్లి పార్లమెంట్‌ బీఆర్‌ఎస్‌ అభ్యర్థి కొప్పుల ఈశ్వర్‌ మండిపడ్డారు. సీఎం రేవంత్‌రెడ్డి పాలనను గాలికొదిలి రాజకీయాలకు ప్రాధాన్యమిస్తున్నారని విమర్శించారు. శుక్రవారం ఆయన పెద్దపల్లి మాజీ ఎమ్మెల్యే దాసరి మనోహర్‌రెడ్డితో కలిసి సుల్తానాబాద్‌,…

Read More

Millions of people become victims of blatantly false advertisements by companies offering miraculous cures for various ailments Published Date – 12 April 2024, 11:54 PM Yoga Guru Baba Ramdev leaves the Supreme Court after appearing in the misleading advertisement case filed against the Patanjali Ayurveda, in New Delhi on Tuesday. He tendered an unconditional apology before the Supreme Court for violating the apex courts order for misleading advertisements of Patanjalis medicinal products. The Supreme Court’s blistering takedown of Patanjali Ayurveda, founded by Yoga guru Baba Ramdev, for making misleading claims about their products has brought into…

Read More

రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగుల వయో పరిమితిని 61 ఏండ్లుగా లేదా 33 ఏండ్ల సర్వీసుగా నిర్ధారించారంటూ వివిధ వార్త పత్రికలు, సామాజిక మాధ్యమాల్లో వస్తున్న వార్తలు నిజం కావని ప్రభుత్వం తెలిపింది. April 13, 2024 / 01:41 AM IST హైదరాబాద్‌, ఏప్రిల్‌ 12 (నమస్తే తెలంగాణ): రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగుల వయో పరిమితిని 61 ఏండ్లుగా లేదా 33 ఏండ్ల సర్వీసుగా నిర్ధారించారంటూ వివిధ వార్త పత్రికలు, సామాజిక మాధ్యమాల్లో వస్తున్న వార్తలు నిజం కావని ప్రభుత్వం తెలిపింది. ఈ అంశంపై ప్రభుత్వ స్థాయిలో ఏ విధమైన ప్రతిపాదన కాని, ఫైల్‌ కానీ లేదని శుక్రవారం విడుదల చేసిన ఒక ప్రకటనలో స్పష్టం చేసింది. ఇలాంటి అవాస్తవ వార్తలు ప్రచురించే, ప్రచారం చేసే వారిపై చట్టరీత్యా కఠిన చర్యలు తీసుకొనే అంశాన్ని ప్రభు త్వం పరిశీలిస్తున్నదని తెలిపింది. Source link

Read More

The SC judgement marks a significant milestone, establishing the right against climate change as a distinct, fundamental human right Published Date – 12 April 2024, 11:57 PM By PK Joshi The critical importance of safeguarding the environment is deeply embedded within the framework of the Indian Constitution, reflected through a multitude of principles and provisions. One such instance is elucidated in Article 48A, which unequivocally directs the state to not only protect but also enhance the environment, while also emphasising the imperative to safeguard forests and wildlife. Furthermore, the constitutional recognition of the right to a…

Read More

పార్టీ ఎంపీ అభ్యర్థిపైనే నేతల తిరుగుబాటు మక్తల్‌, నారాయణపేటలో సంచలనంగా పలువురి రాజీనామాలు అదే బాటలో మరికొందరు.. ఇప్పటికే జితేందర్‌ జంప్‌.. శాంతంగా శాంతకుమార్‌ అరుణ తీరుపై బీజేపీ క్యాడర్‌ మండిపాటు సీనియర్లకు కాంగ్రెస్‌ గాలం మహబూబ్‌నగర్‌ జిల్లా బీజేపీలో ముసలం రేగుతున్నది. ఆ పార్టీ పార్లమెంట్‌ అభ్యర్థి డీకే అరుణ వ్యవహార శైలితో పార్టీని ఒక్కొక్కరుగా వీడుతున్నారు. ఇదివరకే టికెట్‌ ఆశించి భంగపడిన మాజీ ఎంపీ జితేందర్‌రెడ్డి కాంగ్రెస్‌ గూటికి చేరగా రాష్ట్ర కోశాధికారిగా ఉన్న శాంతకుమార్‌ కూడా పార్టీ కార్యక్రమాలకు దూరమయ్యారు. బీజేపీకి కంచుకోటగా ఉన్న మక్తల్‌, నారాయణపేట సీనియర్‌ నేతలు తాజాగా రాజీనామాలు చేయడంతో పార్టీలో ముసలం బయటపడింది. ఎంపీ ఎన్నికలకు సమయం దగ్గర పడుతున్న కొద్దీ చాలామంది నేతలు డీకే అరుణ తీరుపై తీవ్ర అసహనంతో ఉన్నట్లు సమాచారం. మరోవైపు మహబూబ్‌నగర్‌, జడ్చర్ల, దేవరకద్ర నియోజకవర్గాల్లోని బీసీ సామాజికవర్గ నేతలు తమను పట్టించుకోవడం లేదనే ఆవేదనతో…

Read More

On Friday, Asaduddin Owaisi, the President of AIMIM, called for India to halt the “export” of Indian laborers to Israel and repatriate those already working there. Published Date – 12 April 2024, 10:55 PM Hyderabad: AIMIM President Asaduddin Owaisi on Friday demanded that India stop “export” of Indian workers to Israel and bring back those who are already there. The Hyderabad MP made the demand while reacting to the government’s advisory to Indians not to go to Israel. Modi government has issued an advisory, asking Indians not to go to Israel. Why is India then…

Read More

ప్రముఖ సినీ నటుడు సాయాజీ షిండే  ఆస్పత్రిలో చేరారు. గురువారం ఛాతీలో నొప్పి రావడంతో కుటుంబ సభ్యులు ఆయన్ను మహారాష్ట్రలోని సతారాలో ఓ ప్రైవేటు ఆస్పత్రిలో చేర్పించారు. పలు పరీక్షల తర్వాత గుండెలో కొన్ని బ్లాక్స్‌ ఉన్నట్లు డాక్టర్లు గుర్తించారు. దీంతో యాంజియోప్లాస్టీ చేశారు. ప్రస్తుతం ఆయన ఆరోగ్యం నిలకడగా ఉందని, త్వరలోనే డిశ్చార్జ్ చేస్తామని డాక్టర్లు తెలిపారు. ‘‘సాయాజీ షిండే గత కొన్నిరోజులుగా అనారోగ్యంతో ఇబ్బందిపడుతున్నారు. రొటీన్‌ చెకప్‌లో భాగంగా మమ్మల్ని సంప్రదించారు. ఈసీజీలో స్వల్ప మార్పులు గుర్తించాం. దీంతో యాంజియోగ్రఫీ చేయించమని సూచించాం. గుండెలో కుడివైపు 99 శాతం బ్లాక్స్‌ గుర్తించాం. తీవ్రత దృష్ట్యా వెంటనే యాంజియోప్లాస్టీ చేశాం. ప్రస్తుతానికి ఆయన ఆరోగ్యం నిలకడగా ఉంది. త్వరలోనే డిశ్చార్జ్‌ చేసి ఇంటికి పంపిస్తాం’’ అని తాజాగా డాక్టర్లు తెలిపారు. మహారాష్ట్రకు చెందిన సాయాజీ షిండే నటుడిగా తెలుగువారికి సుపరిచితులు. జేడీ చక్రవర్తి నటించిన ‘సూరి’తో తెలుగు తెరకు పరిచయమై.. ‘ఠాగూర్‌’తో…

Read More

KTR | రాష్ట్ర అసెంబ్లీ ఎన్నికల్లో బీజేపీ హేమాహేమీలవంటి నేతలను ఓడించింది తమ పార్టీ అని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ చెప్పారు. April 12, 2024 / 11:33 PM IST KTR | 1952లో ప్రజాస్వామ్య యుతంగా కేంద్రంలో ప్రభుత్వం ఏర్పాటైనప్పటి నుంచి ఇప్పటి వరకూ ప్రతిపక్షాలు, జర్నలిస్టుల ఫోన్లను ట్యాపింగ్ చేస్తూనే ఉన్నారని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ పేర్కొన్నారు. టీవీ9 లైవ్ షోలో ఆయన మాట్లాడుతూ ఈ వ్యాఖ్యలు చేశారు. రాధాకిషన్ రావు, ప్రణీత్ రావు తదితరులు ఫోన్ ట్యాపింగ్ చేశారని ఆరోపణలు చేస్తున్నారని, మాజీ డీజీపీ మహేందర్ రెడ్డి, ఆర్టీసీ ఎండీ సజ్జనార్, డీజీపీ రవిగుప్తా తదితరులకు దీంతో సంబంధం లేదా? అని కేటీఆర్ ప్రశ్నించారు. డీజీపీలుగా ఉన్న వారిని ఎందుకు విచారించడం లేదని నిలదీశారు. తప్పు చేస్తే శిక్షించండి. ప్రభుత్వాన్ని అడ్డుకునేదెవరని కేటీఆర్ అన్నారు. రోజుకో లీక్ ఇచ్చి ప్రజలను తప్పుదోవ పట్టిస్తున్నారు. రాజ్యాంగ…

Read More

The NIA court in Kerala’s Ernakulam sentenced the accused today. Earlier, the four naxals were convicted on April 9. Published Date – 12 April 2024, 10:49 PM New Delhi: A special National Investigation Agency (NIA) court on Friday sentenced four naxals to rigorous imprisonment in connection with a 2014 case relating to assault, threat and arson against a senior Kerala Police officer. The NIA court in Kerala’s Ernakulam sentenced the accused today. Earlier, the four naxals were convicted on April 9. Accused Roopesh has been sentenced to 10 years rigorous imprisonment along with Rs 2.35 lakh…

Read More

బీఆర్ఎస్ వ‌రంగ‌ల్ ఎంపీ అభ్య‌ర్థిగా డాక్ట‌ర్ మారేప‌ల్లి సుధీర్ కుమార్ పేరును ఆ పార్టీ అధినేత కేసీఆర్  ఫైన‌ల్ చేశారు. ఈ మేర‌కు కేసీఆర్ అధికారికంగా ప్ర‌క‌టించారు. వ‌రంగ‌ల్ ఎంపీ అభ్య‌ర్థి ఎంపిక‌పై ఆ నియోజ‌క‌వ‌ర్గం ప‌రిధిలోని బీఆర్ఎస్ నాయ‌కుల‌తో కేసీఆర్ సుదీర్ఘంగా చ‌ర్చించారు. తర్వాత  సుధీర్ కుమార్ పేరును ప్ర‌క‌టించారు. మాదిగ సామాజిక వ‌ర్గానికి చెందిన సుధీర్ కుమార్ హ‌నుమకొండ జ‌డ్పీ చైర్మ‌న్‌గా కొన‌సాగుతున్నారు. 2001 నుండి తెలంగాణ ఉద్యమకారుడిగా, పార్టీకి విధేయుడుగా, అధినేత కేసీఆర్‌తో కలిసిపనిచేస్తున్న సుధీర్ కుమార్ సరైన అభ్యర్ధిగా ఉమ్మడి వరంగల్ జిల్లా పార్టీ ముఖ్యులు ఏకగ్రీవంగా ఆమోదించారు. ఈ మేరకు అందరితో చర్చించి వారి సలహా సూచనలమేరకు అధినేత కేసీఆర్, సుధీర్ కుమార్ అభ్యర్థిత్వాన్ని ఖరారు చేసి ప్రకటించారు. ఇది కూడా చదవండి: ఫూలే, అంబేద్క‌ర్ ఆశ‌యాల‌ను కొన‌సాగిస్తున్న‌ది కేసీఆర్ మాత్ర‌మే The post వ‌రంగ‌ల్ బీఆర్ఎస్ ఎంపీ అభ్య‌ర్థిగా మారేప‌ల్లి సుధీర్ కుమార్ appeared…

Read More