Author: Telanganapress

LSG vs DC: ల‌క్నో నిర్దేశించిన 168 ప‌రుగుల ఛేద‌న‌లో ఢిల్లీ క్యాపిట‌ల్స్ ఓపెన‌ర్లు డ‌గౌట్‌కు చేరారు. పృథ్వీ షా(32), డేవిడ్ వార్న‌ర్‌(8)లు ఔట‌య్యారు. ప్ర‌స్తుతం రిష‌భ్ పంత్(20), జేక్ ఫ్రేజ‌ర్ మెక్‌గుర్క్‌(24)లు ఆడుతున్నారు. స్పిన్న‌ర్లు రంగంలోకి దిగ‌డంతో స్కోర్ వేగం త‌గ్గినా.. ర‌వి బిష్ణోయ్ వేసిన 11వ ఓవ‌ర్‌లో పంత్ రెచ్చిపోయాడు. వ‌రుస‌గా సిక్స్, ఫోర్ బాదాడు. దాంతో, 11 ఓవ‌ర్ల‌కు ఢిల్లీ స్కోర్.. 90/2. పంత్ సేన‌ విజ‌యానికి 54 బంతుల్లో 78 ర‌న్స్ కావాలి. భారీ ఛేద‌న‌లో 20 ప‌రుగుల వద్దే ఢిల్లీ తొలి వికెట్ ప‌డింది. డేంజ‌ర‌స్ ఓపెన‌ర్ డేవిడ్ వార్న‌ర్(8) ఔట‌య్యాడు. య‌శ్ ఠాకూర్ ఓవ‌ర్లో లెగ్ సైడ్ షాట్ ఆడ‌బోయాడు. కానీ, ప్యాడ్‌కు త‌గిలిన బంతి ఒక్క బౌన్స్‌తో వికెట్ల‌ను తాకింది. దాంతో, 24 ప‌ర‌గులు వ‌ద్ద ఢిల్లీ మొద‌టి వికెట్ ప‌డింది. ఆ త‌ర్వాత పృథ్వీ షా(32), ఫ్రేజ‌ర్ మెక్‌గుర్క్‌లు బౌండ‌రీల‌తో…

Read More

Despite a few constituencies being reserved for the community, the Congress had not offered a single seat to the community leaders, slammed MRPS Founder Manda Krishna Madiga Published Date – 12 April 2024, 09:32 PM Manda Krishna Madiga Hyderabad: The Madiga Reservation Porata Samithi (MRPS) has appealed to the madiga community not to vote for Congress in the Lok Sabha elections in protest against its raw deal towards its leaders. The Congress party has been discriminative against the Madiga community. Despite a few constituencies being reserved for the community, the Congress had not offered a single…

Read More

భారత దిగ్గజ బాక్సర్, మాజీ ప్రపంచ ఛాంపియన్ మేరీకోమ్ కీలక నిర్ణయం తీసుకుంది. పారిస్ ఒలింపిక్స్ నేపథ్యంలో, భారత్ చెఫ్ డి మిషన్ (అంతర్జాతీయ క్రీడా ఈవెంట్‌లో జాతీయ జట్టుకు బాధ్యత వహించే వ్యక్తి) బాధ్యతల నుంచి తప్పుకుంది. పారిస్ ఒలింపిక్స్-2024లో పాల్గొనే భారత జట్టుకు మెంటార్‌గా సేవలందించేందుకు ఒలింపిక్ అసోసియేషన్ మేరీకోమ్‌ను చెఫ్ డి మిషన్‌గా నియమించింది. అయితే తాజాగా మేరీకోమ్ ఆ బాధ్యత నుంచి తప్పుకున్నారు. వ్యక్తిగత కారణాలతో మేరీకోమ్ ఈ నిర్ణయం తీసుకుంది. ఈ విషయాన్ని భారత ఒలింపిక్ సంఘం అధ్యక్షురాలు పీటీ ఉష తెలిపారు. తనను చీఫ్ డి మిషన్ బాధ్యతల నుంచి తప్పించాలంటూ మేరీకోమ్ లేఖ రాశారన్నారు. ఈ నేపథ్యంలో మేరీకోమ్ రాజీనామాను ఆమోదించినట్లు ఒలింపిక్ సంఘం అధ్యక్షురాలు పీటీ ఉష ప్రకటించారు. ఈ నేపథ్యంలో మేరీకోమ్ రాజీనామాను ఆమోదించినట్లు… త్వరలోనే ఆమె స్థానంలో కొత్త వ్యక్తిని నియమిస్తామని ఒలింపిక్ సంఘం అధ్యక్షురాలు పీటీ…

Read More

LSG vs DC : హ్యాట్రిక్ విజ‌యాల‌తో జోరుమీదున్న ల‌క్నో సూప‌ర్ జెయింట్స్(Luckonw Super Giants) సొంత మైదానంలో త‌డ‌బ‌డింది. కానీ, యువ‌కెర‌టం ఆయుష్ బ‌దొని(55 నాటౌట్) ఢిల్లీ బౌల‌ర్లకు స‌వాల్ విసిరాడు. April 12, 2024 / 09:30 PM IST LSG vs DC : హ్యాట్రిక్ విజ‌యాల‌తో జోరుమీదున్న ల‌క్నో సూప‌ర్ జెయింట్స్(Luckonw Super Giants) సొంత మైదానంలో త‌డ‌బ‌డింది. ఢిల్లీ క్యాపిట‌ల్స్ బౌలర్లు స్పిన్న‌ర్ కుల్దీప్ యాద‌వ్(20/3), ఖ‌లీల్ అహ్మ‌ద్‌(41/2)ల విజృంభ‌ణ‌తో 100లోపే ఆలౌట్ ప్ర‌మాదంలో ప‌డింది. కానీ, యువ‌కెర‌టం ఆయుష్ బ‌దొని(55 నాటౌట్) ఢిల్లీ బౌల‌ర్లకు స‌వాల్ విసిరాడు. టాపార్డ‌ర్ విఫ‌ల‌మైన చోట హాఫ్ సెంచ‌రీ బాదాడు. టెయిలెండ‌ర్ అర్ష‌ద్ ఖాన్‌(20 నాటౌట్)తో క‌లిసి 73 ప‌రుగులు జోడించాడు. దాంతో, ల‌క్నో నిర్ణీత ఓవ‌ర్ల‌లో 7 వికెట్ల న‌ష్టానికి 167 ర‌న్స్ కొట్టింది. ఆదిలో మ్యాచ్‌పై ప‌ట్టుబిగించిన ఢిల్లీ.. మ‌రోసారి ప్ర‌త్య‌ర్థికి భారీ స్కోర్…

Read More

The open campus, according to student leaders, damaged the academic environment and said some outsiders were engaging in anti-social activities on the campus. Published Date – 12 April 2024, 08:38 PM Hyderabad: AISF Osmania University Council student leaders wanted the varsity administration to go in for a closed campus at the earliest. In this regard, students submitted a representation to university registrar Prof. P Laxminarayana. Welcoming move by the university to construct a link road from NCC gate to Adikmet flyover, students said the road would enable the varsity to restrict outsider vehicles entry into campus.…

Read More

సెల్‌ఫోన్‌ బాగు చేయించమని తల్లిదండ్రులను అడిగితే నిరాకరించారని ఓ యువతి ఆత్మహత్య చేసుకుంది. ఈ సంఘటన మంచిర్యాల జిల్లా జైపూర్‌ మండలం వేలాల గ్రామంలో జరిగింది. వేలాల గ్రామానికి చెందిన ప్యాగ సారక్క, స్వామి దంపతులకు ఇద్దరు కుమారులు, కూతురు ఉన్నారు. కూతురు సాయిషుమా (19) మంచిర్యాలలో డిగ్రీ ఫస్ట్ ఇయర్ చదువుతోంది. ఇంట్లో ఉన్న సెల్‌ఫోన్‌ పాడైపోవడంతో బాగు చేయించమని అడిగింది. దీంతో తరచూ సెల్‌ఫోన్‌ పాడు చేస్తున్నావని తల్లి మందలించింది. ప్రస్తుతం ఆర్థిక పరిస్థితులు బాగాలేవని, కొద్ది రోజుల తర్వాత బాగు చేయిస్తామని చెప్పింది. ‘అన్న అడిగితే బాగు చేయిస్తారు కానీ తాను అడిగితే మాత్రం ఏమీ చెయ్యరు’ అంటూ సాయిషుమా మనస్తాపం చెందింది. తల్లిదండ్రులు పొలం పనులకు వెళ్లిన తర్వాత ఇంట్లోనే ఉరేసుకుంది. కాసేపటి తర్వాత గమనించిన కుటుంబ సభ్యులు హుటాహుటిన కిందికి దించినా అప్పటికే మృతిచెందింది. కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నట్లు తెలిపారు పోలీసులు.…

Read More

Revanth Reddy | పార్లమెంట్‌ ఎన్నికలు దగ్గర పడుతున్న కొద్దీ కాంగ్రెస్‌లో, ముఖ్యంగా సీఎం రేవంత్‌ రెడ్డికి అభద్రతా భావం కలుగుతున్నదని బీజేపీ ఎంపీ లక్ష్మణ్‌ విమర్శించారు. శుక్రవారం చేవెళ్ల నియోజకవర్గానికి చెందిన పలువురు ఎంపీటీసీలు, సర్పంచులు, కార్యకర్తలు బీజేపీలో చేరారు. April 12, 2024 / 08:05 PM IST Revanth Reddy | పార్లమెంట్‌ ఎన్నికలు దగ్గర పడుతున్న కొద్దీ కాంగ్రెస్‌లో, ముఖ్యంగా సీఎం రేవంత్‌ రెడ్డికి అభద్రతా భావం కలుగుతున్నదని బీజేపీ ఎంపీ లక్ష్మణ్‌ విమర్శించారు. శుక్రవారం చేవెళ్ల నియోజకవర్గానికి చెందిన పలువురు ఎంపీటీసీలు, సర్పంచులు, కార్యకర్తలు బీజేపీలో చేరారు. బీజేపీ రాష్ట్రకార్యాలయంలో వారికి లక్ష్మణ్‌ కండువా కప్పి పార్టీలోకి ఆహ్వానించారు. అనంతరం కె.లక్ష్మణ్‌ మీడియాతో మాట్లాడారు. వందరోజుల పాలనను రెఫరెండంగా భావించి ఓటు వేయాలని సీఎం గతంలో అనేక సార్లు చెప్పారని కె.లక్ష్మణ్‌ గుర్తు చేశారు. ఆరు గ్యారంటీల అమలుపై ఇప్పుడు ప్రజల నుంచి వస్తున్న…

Read More

Sudhir Kumar who worked in the Telangana agitation for separate statehood since 2001, has been a loyal party activist. Published Date – 12 April 2024, 07:30 PM File Photo Hyderabad: BRS president K Chandrashekhar Rao announced Dr Marepalli Sudhir Kumar as the party candidate from Warangal parliamentary constituency in the ensuing Lok Sabha elections. Sudhir Kumar who a resident of Hanamkonda district, is currently serving as the Zilla Parishad chairman. He hails from the Madiga community. Sudhir Kumar who worked in the Telangana agitation for separate statehood since 2001, has been a loyal party activist. After…

Read More

టూరిస్ట్ అభ్యర్థిని కాదని, స్థానిక ప్రజల సేవకుడినని పెద్దపల్లి బీఆర్ఎస్ ఎంపీ అభ్యర్థి, మాజీ మంత్రి కొప్పుల ఈశ్వర్ ఆన్నారు. ఇవాళ(శుక్రవారం) పార్లమెంటు ఎన్నికల ప్రచారంలో భాగంగా పెద్దపల్లి జిల్లా సుల్తానాబాద్ మండల కేంద్రంలోని స్థానికంగా వున్న వ్యాపార సముదాయాలను కలియ తిరిగి బీఆర్ఎస్ కారు గుర్తుకు ఓటేయాలని అభ్యర్థించారు.  ఆ తర్వాత మాట్లాడిన ఆయన … పెద్దపల్లి నియోజకవర్గం నుండి తనను బీఆర్ఎస్ అధినేత, మాజీ సీఎం కేసీఆర్ ఎంపీ అభ్యర్థిగా అవకాశం కల్పించారని, గతంలో తాను ఎమ్మెల్యేగా, మంత్రిగా ప్రజలకు అనేక సేవలందించానన్నారు. ఈ ప్రాంత కుమ్మరి కుంట వాసుడనని ఉద్యోగ రీత్యా గోదావరిఖనిలో పుట్టి పెరిగానన్నారు. ఇక్కడి సమస్యలపై పూర్తి స్థాయిలో అవగాహన ఉందని గతంలో మంత్రిగా అనేక సంక్షేమ, అభివృద్ధి కార్యక్రమాలు చేపట్టానన్నారు. తాను టూరిస్ట్ అభ్యర్థిని కాదని స్థానిక అభ్యర్థిని ప్రజల కష్టాల్లో భాగస్వామ్యమై వారి బాగోగులు చూసుకుని ఆప్తుడుగా నిలిచి సేవలందిస్తానన్నారు. ఇక్కడ…

Read More

LSG vs DC : ఐపీఎల్ ప‌దిహేడో సీజ‌న్‌లో మ‌రో ఆస‌క్తిక‌ర స‌మ‌రం కాసేప‌ట్లో షురూ కానుంది. ల‌క్నో సొంత గ‌డ్డ‌పై జ‌రుగుతున్న ఈ మ్యాచ్‌లో టాస్ గెలిచిన కేఎల్ రాహుల్(KL Rahul) బ్యాటింగ్ తీసుకున్నాడు. April 12, 2024 / 07:11 PM IST LSG vs DC : ఐపీఎల్ ప‌దిహేడో సీజ‌న్‌లో మ‌రో ఆస‌క్తిక‌ర స‌మ‌రం కాసేప‌ట్లో షురూ కానుంది. హ్యాట్రిక్ విజ‌యాల‌తో జోరుమీదున్న ల‌క్నో సూప‌ర్ జెయింట్స్(Lucknow Super Giants).. పాయింట్ల ప‌ట్టిక‌లో అట్ట‌డుగున ఉన్న ఢిల్లీ క్యాపిట‌ల్స్‌(Delhi Capitals)తో త‌ల‌ప‌డుతోంది. ల‌క్నో సొంత గ‌డ్డ‌పై జ‌రుగుతున్న ఈ మ్యాచ్‌లో టాస్ గెలిచిన కేఎల్ రాహుల్(KL Rahul) బ్యాటింగ్ తీసుకున్నాడు. ల‌క్నో తుది జ‌ట్టు : కేఎల్ రాహుల్, క్వింట‌న్ డికాక్, దేవ్‌ద‌త్ ప‌డిక్క‌ల్, మార్క‌స్ స్టోయినిస్, నికోల‌స్ పూరన్, ఆయుష్ బదొని, కృనాల్ పాండ్యా, అర్ష‌ద్ ఖాన్, ర‌వి బిష్ణోయ్, య‌శ్ ఠాకూర్, నవీన్…

Read More