Author: Telanganapress

Addressing media persons, Congress Kisan Cell national vice president M Kodanda Reddy slammed the BJP and BRS for making irresponsible comments over drought in the State. Published Date – 12 April 2024, 06:42 PM Congress Kisan Cell national vice president M Kodanda Reddy. Hyderabad: Accusing the Bharat Rashtra Samithi (BRS) of indulging in what was termed as “false campaign” over farmers’ suicides in Telangana, Congress Kisan Cell national vice president M Kodanda Reddy said since Congress came to power 63 farmers had died and of these 33 had died by suicide. The BRS claims that 209…

Read More

మహబూబాబాద్ ​ జిల్లా గార్ల మండలంలో గత నెల పాలలో విషమిచ్చి ఇద్దరు చిన్నారులను హత్య చేశారు. ఆ తర్వాత పరారైన పేరెంట్స్​ ఘటన విషాదాంతమైంది. ముక్కుపచ్చలారని ఇద్దరు కూతుళ్లకు పాలలో విషం కలిపి ఇచ్చి చంపి పరారైన తల్లిదండ్రులు అనిల్​, దేవి ఆత్మహత్యకు పాల్పడ్డారు. పిల్లలు చనిపోయిన రోజు నుంచి వాళ్లిందరూ కనిపించకుండా పోగా..  మహబూబాబాద్ జిల్లా నామాలపాడు సమీపంలోని అటవీ ప్రాంతంలో రెండు మృతదేహాలు కుళ్లిన స్థితిలో కనిపించాయి. దీంతో పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని చెప్పులు, దుస్తుల ఆధారంగా మృతదేహాలను గుర్తించారు. ఒకే ఇంట్లో ఇద్దరు చిన్నారులను చంపి,తల్లిదండ్రులు సూసైడ్ చేసుకోవడం స్థానికంగా తీవ్ర కలకలం రేపింది. గార్ల మండలం సీతంపేట గ్రామ పంచాయతీ పరిధి అంకన్నగూడెం గ్రామానికి చెందిన పెండకట్ల అనిల్ బయ్యారం మండలం నామాలపాడులోని రాయికుంటకు చెందిన దేవిని దాదాపు ఐదేళ్ల కిందట ప్రేమ పెళ్లి చేసుకున్నాడు. వ్యవసాయంతో పాటు ఇటుక బట్టీల్లో పని…

Read More

MLA Sunitha Lakshmareddy | బీజేపీ అధికారంలోకి వొస్తే అంబేద్కర్ రాసిన రాజ్యాంగాన్ని మారుస్తా అంటున్నారు. అలాంటి వారికి ఓటుతో బుద్ది చెప్పాలని నర్సాపూర్ ఎమ్మెల్యే వాకిటి సునీతా లక్ష్మారెడ్డి(MLA Sunitha Lakshmareddy) పార్టీ శ్రేణులకు పిలుపునిచ్చారు. April 12, 2024 / 06:29 PM IST మెదక్‌ : బీజేపీ అధికారంలోకి వొస్తే అంబేద్కర్ రాసిన రాజ్యాంగాన్ని మారుస్తా అంటున్నారు. అలాంటి వారికి ఓటుతో బుద్ది చెప్పాలని నర్సాపూర్ ఎమ్మెల్యే వాకిటి సునీతా లక్ష్మారెడ్డి(MLA Sunitha Lakshmareddy) పార్టీ శ్రేణులకు పిలుపునిచ్చారు. శుక్రవారం కౌడిపల్లిలో జరిగిన కౌడిపల్లి, చిలిపిచెడ్‌, కుల్చారం మండల బీఆర్ఎస్ కార్యకర్తల సమావేశంలో మెదక్‌ బీఆర్‌ఎస్‌ ఎంపీ అభ్యర్థి వెంకట్రామిరెడ్డితో(Venkatrami Reddy) కలిసి మాట్లాడారు. మెదక్ గడ్డ కేసీఆర్ అడ్డా అని, ఎవరు అడ్డొచ్చినా బీఆర్ఎస్ అభ్యర్థి గెలుపు ఖాయమన్నారు.దేవుని మీద రాజకీయం చేయడం బీజేపీకే చెల్లిందని విమర్శించరాఉ. రఘునందన్ రావు మాయ మాటలు నమ్మని దుబ్బాక…

Read More

KT Rama Rao, the working president of the BRS, stated that the party is poised to have a significant impact on national politics, particularly in light of the absence of a clear majority for any of the national alliance parties in the upcoming Lok Sabha elections. Published Date – 12 April 2024, 05:41 PM Hyderabad: BRS working president KT Rama Rao said the the party will play a vital role in national politics with none of the national alliance parties securing a majority in the ensuing Lok Sabha elections. He said neither the NDA alliance…

Read More

ద‌ళిత, బ‌హుజ‌న‌ల నాయ‌కులు డాక్ట‌ర్ బీఆర్ అంబేద్క‌ర్, మ‌హాత్మా జ్యోతిరావు ఫూలే ఆశ‌యాల‌ను ఆచ‌ర‌ణ‌లో చేసి చూపెడుతున్న‌ది కేవ‌లం బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ మాత్ర‌మే అని ఆ పార్టీ వ‌ర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ స్ప‌ష్టం చేశారు. ఇబ్రహీంప‌ట్నం నియోజ‌క‌వ‌ర్గంలో ఏర్పాటు చేసిన భువ‌న‌గిరి పార్ల‌మెంట్ నియోజ‌క‌వ‌ర్గ విస్తృత స్థాయి స‌మావేశంలో కేటీఆర్ పాల్గొని మాట్లాడారు. మ‌నంద‌రం క‌లిసిక‌ట్టుగా క్యామ ల్లేష్‌ను గెలిపిద్దాం అని కేటీఆర్ పిలుపునిచ్చారు. విద్య‌తోనే వికాసం వ‌స్తుంది. వికాసం నుంచి ప్ర‌గ‌తి వ‌స్తుంది. ప్ర‌గ‌తి నుంచి స‌మాజంలో స‌మాన‌త్వం వ‌స్తుంద‌ని ఫూలే చెప్పారు. ఆ విధంగా అంబేద్క‌ర్, ఫూలే మాట‌ల‌ను ఆచ‌ర‌ణ‌లో అమ‌లు చేసింది కేసీఆర్ అని స్పష్టం చేశారు. 1008 గురుకుల పాఠ‌శాల‌ల‌ను కేసీఆర్ స్థాపించారు. గురుకులాల్లో ఆరున్న‌ర ల‌క్ష‌ల మంది విద్యార్థుల‌కు ల‌క్షా 20 వేల చొప్పున‌ ఖ‌ర్చు పెట్టి చ‌దివించారు. ప్ర‌పంచంతో పోటీ ప‌డే పౌరులుగా గురుకుల విద్యార్థుల‌ను తీర్చిదిద్దారు. విద్య మాత్ర‌మే కాదు..…

Read More

Dog attacked | రాష్ట్రంలో వీధి కుక్కలు(Stray dog) చెలరేగి పోతున్నాయి. ఐదేండ్ల లోపు పిల్లలనే లక్ష్యంగా చేసుకుని ప్రతాపం చూపిస్తున్నాయి. April 12, 2024 / 05:22 PM IST హైదరాబాద్‌ : రాష్ట్రంలో వీధి కుక్కలు(Stray dog) చెలరేగి పోతున్నాయి. ఐదేండ్ల లోపు పిల్లలనే లక్ష్యంగా చేసుకుని ప్రతాపం చూపిస్తున్నాయి. కొంత కాలంగా నగరంలో ఇలాంటి ఘటనలు జరుగుతూనే ఉన్నాయి. వాటికి కొనసాగింపుగా శుక్రవారం దుండిగల్‌లో(Dundigal) వీధి కుక్క ఓ చిన్నారిపై దాడిచేసి(Dog attacked) గాయపర్చాయి. ఇంటి ముందు ఆడుకుంటున్న నాలుగేళ్ల అనన్య అనే చిన్నారిపై వీధి కుక్క దాడి చేసి గాయపరిచింది. గాయపడిన అనన్యను దవాఖానకు తరలించారు. కాగా, చిన్నారిపై దాడి చేసిన కొద్ది సేపటికే వీధి కుక్కలు మరో మహిళపై దాడి చేసి తీవ్రంగా గాయపరిచాయి. వీధి కుక్కల బారి నుంచి తమను కాపాడాలని, చిన్నారులకు రక్షణ కల్పించాలని మున్సిపాలిటీ అధికారులను స్థానికులు కోరుతున్నారు. Source…

Read More

The party alleged that some police officers at the instance of the state government were tapping the phone of Lokesh. Published Date – 12 April 2024, 04:37 PM Amaravati: The Telugu Desam Party (TDP) has complained to the Election Commission of India about alleged tapping of phone of its general secretary Nara Lokesh. The party alleged that some police officers at the instance of the state government were tapping the phone of Lokesh. Former Rajya Sabha member K. Ravindra Kumar on Friday wrote a letter to the Chief Election Commissioner in this regard. The CEC was…

Read More

రాష్ట్రంలో మళ్లీ వచ్చేది బీఅర్ఎస్ ప్రభుత్వమే. మనం పదేళ్లు పాలించినం..వాళ్లు వచ్చి నాలుగు నెలలు కాలేదు. ప్రభుత్వంపై అప్పుడే వ్యతిరేకత పెరిగిందన్నారు మాజీ మంత్రి, సిద్దిపేట ఎమ్మెల్యే హరీశ్ రావు. కాంగ్రెస్ మీద కోపంతో బీజేపీకి ఓటేస్తే పెనం నుంచి పొయ్యిలో పడ్డట్టు అయితదన్నారు. మెదక్ పార్లమెంట్ ఎన్నికలపై ఇవాళ( శుక్రవారం) కొండ భూదేవి గార్డెన్‌లో సిద్దిపేట పట్టణ బీఆర్‌ఎస్ కార్యకర్తల సమావేశం నిర్వహించారు. సమావేశంలో పాల్గొని మాట్లాడారు హరీశ్ రావు. సిద్దిపేటలో సగం కట్టిన వెటర్నరీ కాలేజీని రద్దు చేసి సీఎం రేవంత్‌ రెడ్డి కొడంగల్‌కు తరలించుకు పోయాడని ఆరోపించారు. వంద రోజుల్లో ఆరు గ్యారంటీలు అని గంభీర ఉపన్యాసాలు ఇచ్చారు. రేవంత్ రెడ్డి దగ్గర సరుకు లేదు, పని లేదని విమర్శించారు. బీజేపీ పేదలకు, తెలంగాణకు వ్యతిరేక పార్టీ. సిలేరును లాక్కుని మనకు అన్యాయం చేసిన పార్టీ అని గుర్తు చేశారు. పదేళ్లలో బీజేపీ చేసిన ఒక్క మంచి…

Read More

IAF Daring Airlift Operation | చేయి తెగిన జవాన్‌ను ఇండియన్‌ ఎయిర్‌ఫోర్స్ (ఐఏఎఫ్‌) సిబ్బంది కాపాడారు. రాత్రివేళ డేరింగ్‌ ఆపరేషన్‌ నిర్వహించి అతడ్ని ఆసుపత్రికి తరలించారు. దీంతో డాక్టర్లు ఎనిమిది గంటలు శ్రమించి సర్జరీ ద్వారా తెగిన చేతిని అతికించారు. ఆ జవాన్‌ కోలుకుంటున్నాడని తెలిపారు. April 12, 2024 / 04:31 PM IST న్యూఢిల్లీ: చేయి తెగిన జవాన్‌ను ఇండియన్‌ ఎయిర్‌ఫోర్స్ (ఐఏఎఫ్‌) సిబ్బంది కాపాడారు. రాత్రివేళ డేరింగ్‌ ఆపరేషన్‌ నిర్వహించి అతడ్ని ఆసుపత్రికి తరలించారు. దీంతో డాక్టర్లు ఎనిమిది గంటలు శ్రమించి సర్జరీ ద్వారా తెగిన చేతిని అతికించారు. ఆ జవాన్‌ కోలుకుంటున్నాడని తెలిపారు. (IAF Daring Airlift Operation) జమ్ముకశ్మీర్‌లోని లడఖ్‌ సరిహద్దు ప్రాంతంలో విధులు నిర్వహిస్తున్న ఒక సైనికుడు మెషిన్‌ ఆపరేట్‌ చేస్తుండగా చేయి తెగింది. కాగా, ఆర్మీ ద్వారా ఈ విషయం తెలుసుకున్న ఐఏఎఫ్‌ వెంటనే స్పందించింది. చేయి తెగిన జవాన్‌ను…

Read More

The police suspected couple would have poisoned the children following a dispute between the two and launched a search operation to trace them. Published Date – 12 April 2024, 03:38 PM Mahabubabad: A couple, who were accused of poisoning their two children, were found hanging in the forest near Ankanna Gudem in Garla mandal of the district on Friday morning. The two children were found dead on March 10 and their parents Anil and Devi were missing since then. The police suspected couple would have poisoned the children following a dispute between the two and launched…

Read More