Author: Telanganapress

బడుగు బలహీన వర్గాల అభ్యున్నతికి, మహిళా విద్యకు మార్గదర్శకులు జ్యోతిరావు ఫూలే నేటి తరానికి స్ఫూర్తి అని రంగారెడ్డి కలెక్టర్‌ శశాంక అన్నారు. గురువారం మహాత్మా జ్యోతిరావు ఫూలే 198వ జయంతి సందర్భంగా జిల్లా వెనుకబడిన తరగతుల సంక్షేమ శాఖ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన కార్యక్రమంలో కలెక్టర్‌ శశాంక పాల్గొని పూలే చిత్రపటానికి పూలమాల వేసి నివాళులర్పించారు. April 12, 2024 / 02:18 AM IST రంగారెడ్డి, వికారాబాద్‌ కలెక్టర్లు శశాంక, నారాయణరెడ్డి, వికారాబాద్‌ ఎస్పీ కోటిరెడ్డి, అసెంబ్లీ స్పీకర్‌ ప్రసాద్‌కుమార్‌ జ్యోతిరావు ఫూలే 198వ జయంతి సందర్భంగా ఘన నివాళి రంగారెడ్డి, ఏప్రిల్‌ 11 (నమస్తే తెలంగాణ) : బడుగు బలహీన వర్గాల అభ్యున్నతికి, మహిళా విద్యకు మార్గదర్శకులు జ్యోతిరావు ఫూలే నేటి తరానికి స్ఫూర్తి అని రంగారెడ్డి కలెక్టర్‌ శశాంక అన్నారు. గురువారం మహాత్మా జ్యోతిరావు ఫూలే 198వ జయంతి సందర్భంగా జిల్లా వెనుకబడిన తరగతుల సంక్షేమ…

Read More

The US needs to walk the talk on its stated ideals of nurturing liberalism and diversity at home Published Date – 11 April 2024, 11:54 PM The US needs to walk the talk on its stated ideals of nurturing liberalism and diversity at home Pursuing higher education in the United States is a dream for many Indians. For some, however, the dream is turning into a nightmare. The recent spurt in the deaths of Indian and Indian-origin students — some becoming victims of shootings and violent attacks — has sparked safety fears and underscored broad challenges…

Read More

రాష్ట్రంలో నాలుగు రోజుల పాటు తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురిసే ఛాన్స్‌ ఉందని హైదరాబాద్‌ వాతావరణ కేంద్రం తెలిపింది. ఉరుములు, మెరుపులు, ఈదురుగాలులతో వానలు పడే అవకాశాలున్నాయంది. ముఖ్యంగా ఉత్తర తెలంగాణ జిల్లాల్లో వర్షాలు కురిసే అవకాశాలున్నాయని చెప్పింది. ఈ మేరకు నాలుగు రోజుల పాటు పలు జిల్లాలకు ఎల్లో అలెర్ట్ ను జారీ చేసింది. ఇవాళ్టి( గురువారం) నుంచి ఆదివారం వరకు ఆదిలాబాద్‌, ఆసిఫాబాద్, మంచిర్యాల, నిర్మల్‌, నిజామాబాద్‌, రాజన్న సిరిసిల్ల, వికారాబాద్‌, సంగారెడ్డి, మెదక్‌, కామారెడ్డి జిల్లాల్లో అక్కడక్కడ మోస్తరు వర్షాపాతం నమోదయ్యే అవకాశం ఉందని తెలిపింది. హైదరాబాద్‌లో ఆకాశం పాక్షికంగా మేఘావృతమై ఉంటుందని వాతావరణ శాఖ తెలిపింది. గరిష్ట, కనిష్ట ఉష్ణోగ్రతలు 36-26 డిగ్రీల మధ్య ఉండే అవకాశం ఉందని చెప్పింది. ఉపరితల గాలులు ఆగ్నేయ దిశ నుంచి వీచే అవకాశం ఉందని తెలిపింది. ఇదిలా ఉండగా.. మొన్నటి వరకు ఎండలు దంచికొట్టగా.. వడగాలులతో జనం…

Read More

Gold Price | బంగారం అందమైన లోహమే కాదు, అధిక మారకపు విలువ కలిగి ఉంటుంది కూడా. మన దేశంలో మగ, ఆడ తేడా లేకుండా అందరూ బంగారాన్ని ఇష్టపడుతారు. ఎవరైనా నాలుగు రాళ్లు వెనకేసుకోగానే మొదటగా కొనాలనుకునేది బంగారాన్నే. డాబూ దర్పం ప్రదర్శించుకోవాలన్నా బంగారమే శరణ్యం. నగల కోసమే కాదు, పెట్టుబడుల కోసమూ బంగారాన్నే ఆశ్రయిస్తారు. April 12, 2024 / 01:15 AM IST Gold Price | బంగారం అందమైన లోహమే కాదు, అధిక మారకపు విలువ కలిగి ఉంటుంది కూడా. మన దేశంలో మగ, ఆడ తేడా లేకుండా అందరూ బంగారాన్ని ఇష్టపడుతారు. ఎవరైనా నాలుగు రాళ్లు వెనకేసుకోగానే మొదటగా కొనాలనుకునేది బంగారాన్నే. డాబూ దర్పం ప్రదర్శించుకోవాలన్నా బంగారమే శరణ్యం. నగల కోసమే కాదు, పెట్టుబడుల కోసమూ బంగారాన్నే ఆశ్రయిస్తారు. బంగారం ధర అప్పుడప్పుడు ఆటుపోట్లకు గురైనప్పటికీ మొత్తం మీద స్థిరంగా పెరుగుతుండటమే అందుకు కారణం.…

Read More

The Vibrant Villages Programme fosters a sense of national pride and belonging among residents of border areas Published Date – 11 April 2024, 11:57 PM By Neeraj Singh Manhas, Aishwarya Singh Raikwar India’s north-eastern frontier, a mosaic of rugged terrain and vibrant cultures, stands on the front lines of the nation’s geopolitical and strategic calculus, especially in the shadow of its complex relationship with China. The Vibrant Villages Programme (VVP) of the government of India was approved by the union Cabinet on February 15, 2023, for 2022-23 to 2025-26 with a financial allocation of Rs 4,800…

Read More

హైదరాబాద్ రాజేంద్రనగర్ లో నిషేధిత సిగరేట్లు భారీగా దొరికాయి. డిటర్జెంట్‌ పౌడర్‌ పేరుతో సిగరెట్లను కంటైనర్‌లో అక్రమంగా తరలిస్తున్న ముఠాను అరెస్టు చేశారు. ముఠాలోని నలుగురిని అదుపులోకి తీసుకోగా, మరో ఇద్దరు పరారయ్యారని పోలీసులు తెలిపారు. వాటిని బీహార్‌ నుంచి హైదరాబాద్‌కు తీసుకొచ్చినట్లుగా గుర్తించామన్నారు. వాటి విలువ రూ.2.15 కోట్లు ఉంటుందని చెప్పారు. సిగరెట్లతోపాటు డిటర్జెంట్‌ పౌడర్‌ను సీజ్‌ చేశామన్నారు. నింధితులు ఇలియాసుద్దీన్‌, రవికాంత్‌ కుమార్‌, ఎండీ షహజాద్‌, ముబారిక్‌ ఖాన్‌ను అరెస్టు చేశామని, రెహన్‌ ఖాన్‌, సుభాష్‌ పరారయ్యారని చెప్పారు.దీనిపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. ఇది కూడా చదవండి: కండక్టర్‌పై దాడికేసులో ఇద్దరికి రెండేళ్ల జైలు.. పోలీసులను అభినందించిన సజ్జనార్ Source link

Read More

ముస్లింలకు శుభాకాంక్షలు తెలిపిన మాజీ మంత్రి హరీశ్‌రావు సిద్దిపేట, ఏప్రిల్‌ 11 : సిద్దిపేటలో 20ఏండ్లుగా ఈద్‌-ఉల్‌-ఫితర్‌ సందర్భంగా ముస్లింలను అలయ్‌బలయ్‌ చేసుకోవడం ఆనవాయితీగా వస్తున్నదని మాజీమంత్రి, సిద్దిపేట ఎమ్మెల్యే తన్నీరు హరీశ్‌రావు అన్నారు. గురువారం ఎక్బాల్‌మినార్‌ వద్ద ఈద్గా మైదానంలో ప్రార్థనలు నిర్వహించిన అనంతరం మాజీ ఎమ్మెల్సీ ఫరూఖ్‌ హుస్సేన్‌, కడవేర్గు రాజనర్సులతో కలిసి వేడుకల్లో పాల్గొని ముస్లింలకు రంజాన్‌ శుభాకాంక్షలు తెలిపారు. ఈ సందర్భంగా హరీశ్‌రావు మాట్లాడుతూ మీ జీవిత ఆశయాలు నెరవేరేలా అల్లా ఆశీర్వదించాలని కోరుకుంటున్నట్లు తెలిపారు. శాంతి, ప్రేమ, పవిత్ర సంకల్పానికి చిహ్నం రంజాన్‌ అన్నారు. ఈ రోజు ముస్లింలతో కలిసి పండుగలో పాలుపంచుకున్నందుకు ఎంతో సంతోషంగా ఉన్నదన్నారు. కార్యక్రమంలో బీఆర్‌ఎస్‌ పట్టణ అధ్యక్షుడు కొండం సంపత్‌రెడ్డి, నాయకులు పాల సాయిరాం, మచ్చ వేణుగోపాల్‌రెడ్డి, కౌన్సిలర్లు మల్లికార్జున్‌, మోయిజ్‌, ఆక్తర్‌పటేల్‌, మెహన్‌లాల్‌, సికిందర్‌, కోఆప్షన్‌ సభ్యుడు మేర సత్తయ్య, జావిద్‌, రజనీకాంత్‌రెడ్డి, రెడ్డి ప్రభాకర్‌రెడ్డి, మేర్గు…

Read More

The two standing crops being raised in Talamadugu, Thamsi, Bheempur, Gudihathnoor, Boath, Bazarhathnoor, Gadiguda and Narnoor mandals were affected by the untimely rains and wind. Published Date – 11 April 2024, 11:10 PM Adilabad: Standing groundnut, sorghum and maize crops were damaged by unseasonal rains coupled with strong winds that lashed some parts of the district on Tuesday and Wednesday night. The two standing crops being raised in Talamadugu, Thamsi, Bheempur, Gudihathnoor, Boath, Bazarhathnoor, Gadiguda and Narnoor mandals were affected by the untimely rains and wind. Farmers regretted that they registered losses due to the crop…

Read More

ఢిల్లీ లిక్కర్‌ పాలసీ కేసు లో అరెస్టై గతేడాది కాలంగా తీహార్ జై ల్లో ఉంటున్న ఆప్‌ సీనియర్‌ నేత, ఢిల్లీ మాజీ ఉప ముఖ్యమంత్రి మనీశ్‌ సిసోడియా బెయిల్‌ పిటిషన్‌పై ఏప్రిల్‌ 15న తదుపరి విచారణ జరుగనుంది. ఈ విషయాన్ని ఢిల్లీలోని రౌజ్ అవెన్యూ కోర్టు ప్రకటించింది. ఢిల్లీ లిక్కర్‌ కేసులో అరెస్టయిన కేజ్రీవాల్‌ ఏడాది కాలంలో తీహార్ జైల్లో ఉంటూ ఎన్‌ఫోర్స్ మెంట్‌ డైరెక్టరేట్‌ (ED), సీబీఐ (CBI) విచారణను ఎదుర్కొంటున్నారు. ఇటీవల ఢిల్లీ సీఎం అర్వింద్‌ కేజ్రీవాల్‌ కూడా ఇదే కేసులో అరెస్టయ్యి తీహార్‌ జైల్లో ఉన్నారు. ఈ క్రమంలో మనీశ్‌ సిసోడియా ఢిల్లీ రౌజ్‌ అవెన్యూ కోర్టులో బెయిల్‌ పిటిషన్‌ దాఖలు చేశారు. ఆ పిటిషన్‌పై ఇప్పటికే సిసోడియా తరఫు న్యాయవాది, ఈడీ తరఫు న్యాయవాది తమ వాదనలు వినిపించారు. ఇరువురి వాదనలు విన్న కోర్టు అప్పట్లో తదుపరి విచారణను నిరవధిక వాయిదా వేసింది. తదుపరి…

Read More

MI vs RCB : భారీ ఛేద‌న‌లో ముంబై ఇండియ‌న్స్(Mumbai Indians) రెండు వికెట్లు కోల్పోయింది. విధ్వంస‌క ఓపెన‌ర్ ఇషాన్ కిష‌న్(69) ఔటైన కాసేప‌టికే  రోహిత్ శ‌ర్మ‌(38) వెనుదిరిగాడు. టాప్లే ఒంతిచేత్తో స్ట‌న్నింగ్ క్యాచ్ పట్ట‌డంతో 139 ప‌రుగుల వద్ద ముంబై రెండో వికెట్ ప‌డింది. అంత‌కుముందు ఇషాన్.. ఆకాశ్ దీప్ ఓవ‌ర్లో కోహ్లీకి తేలికైన క్యాచ్ ఇచ్చి వెనుదిరిగాడు. దాంతో, వాంఖ‌డేలో బౌండ‌రీల వ‌ర్షం వెలిసిన‌ట్టైంది. 101 ర‌న్స్ వ‌ద్ద ముంబై తొలి వికెట్ ప‌డినా స‌రే ముంబై స్కోర్ వేగం త‌గ్గ‌లేదు. ఆ త‌ర్వాత వ‌చ్చిన ఇంప్యాక్ట్ ప్లేయ‌ర్ సూర్య‌కుమార్ యాదవ్(29), లు ప‌రుగుల ఉధృతిని కొన‌సాగిస్తున్నారు. సూర్య అయితే దొరికిన బంతిని దొరికిన‌ట్టు బౌండ్రీకి పంపేస్తున్నాడు. రోహిత్ అనంత‌రం కెప్టెన్ హార్దిక్ పాండ్యా వ‌చ్చాడు. 12 ఓవ‌ర్ల‌కు ముంబై స్కోర్.. 139/2. WHAT A CATCH! Reece Topley takes a blinder to dismiss Rohit…

Read More