The former champions face Kerala Blasters at home in the final game of the Indian Super League, season 10 campaign. Updated On – 11 April 2024, 10:18 PM Players of Hyderabad FC during a practice session ahead of their game at Gachibowli. Hyderabad: Hyderabad FC are all set to face Kerala Blasters in their last game of the Indian Super League, season 10 campaign in GMC Balayogi Stadium, Hyderabad on Friday. In a disastrous season, the Nizams have collected eight points from 21 games – winning once, drawing five times and losing 15 times. In the…
Author: Telanganapress
ఉపాధ్యాయ అర్హత పరీక్ష (TET) దరఖాస్తుల గడువును రాష్ట్ర ప్రభుత్వం ఈ నెల 20 వరకు పెంచింది. దీంతోపాటు అభ్యర్థులు తమ దరఖాస్తుల్లో తప్పులను సవరించుకునేందుకు ఎడిట్ ఆప్షన్ ఇవాళ్టి(గురువారం) నుంచి 20వ తేదీ వరకు అవకాశం కల్పించింది. టెట్ దరఖాస్తులకు గతంలో నిర్దేశించిన గడువు బుధవారంతో ముగిసింది. మంగళవారం నాటికి 1,93,135 దరఖాస్తులు వచ్చాయి. గతేడాది సెప్టెంబరులో నిర్వహించిన ఈ పరీక్షకు 2.91 లక్షల మంది దరఖాస్తు చేసుకున్నారు. దీంతో పోల్చితే ఈసారి దరఖాస్తులు భారీగా తగ్గడంతో ప్రభుత్వం అభ్యర్థులకు మరో అవకాశం ఇచ్చేందుకు గడువు పెంచుతూ నిర్ణయం తీసుకుంది. వచ్చేనెల 20 నుంచి ఈ పరీక్షలు ప్రారంభం కానున్నాయి. ఉమ్మడి రాష్ట్రంలో 2012 నుంచి, తెలంగాణ రాష్ట్ర ఆవిర్భావం తర్వాత 2015 నుంచి ఉపాధ్యాయ అర్హత పరీక్ష నిర్వహిస్తున్నారు. రాష్ట్రంలో ఇప్పటివరకు దాదాపు 2.50 లక్షల మంది టెట్లో అర్హత పొందారు. ఉపాధ్యాయ ఉద్యోగాల ఎంపికలకు నిర్వహించే డీఎస్సీలో…
BRS | పార్లమెంట్ ఎన్నికల నేపథ్యంలో లోక్సభ సెగ్మెంట్ పరిధిలోని అసెంబ్లీ నియోజకవర్గాలవారీగా బీఆర్ఎస్ పార్టీ సమన్వయకర్తలను నియమిస్తున్నది. ఇందులో భాగంగానే నాగర్కర్నూలు లోక్సభ స్థానంలోని ఏడు అసెంబ్లీ నియోజకవర్గాలకు సమన్వయకర్తలను బీఆర్ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ నియమించారు. April 11, 2024 / 10:12 PM IST BRS | పార్లమెంట్ ఎన్నికల నేపథ్యంలో లోక్సభ సెగ్మెంట్ పరిధిలోని అసెంబ్లీ నియోజకవర్గాలవారీగా బీఆర్ఎస్ పార్టీ సమన్వయకర్తలను నియమిస్తున్నది. ఇందులో భాగంగానే నాగర్కర్నూలు లోక్సభ స్థానంలోని ఏడు అసెంబ్లీ నియోజకవర్గాలకు సమన్వయకర్తలను బీఆర్ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ నియమించారు. నాగర్కర్నూలు లోక్సభ సెగ్మెంట్ పరిధిలోని సమన్వయకర్తలు వీళ్లే.. నాగర్కర్నూలు – వాల్యానాయక్గద్వాల – ఇంతియాజ్ అహ్మద్అలంపూర్ – దేవరమల్లప్పకల్వకుర్తి – చాడా కిషన్రెడ్డివనపర్తి – బైకాని శ్రీనివాస్ యాదవ్అచ్చంపేట – నవీన్కుమార్రెడ్డికొల్లాపూర్ – డాక్టర్ ఆంజనేయులు గౌడ్ Source link
He also demanded for allocation of Rs.20,000 crore in the State budget towards implementation of the BC sub-plan, besides establishing the Most Backward Classes (MBC) department. Published Date – 11 April 2024, 09:08 PM Hyderabad: BRS working president KT Rama Rao on Thursday demanded that State government immediately implement the BC Declaration made by the Congress party during the Assembly elections in December last year. He also demanded for allocation of Rs.20,000 crore in the State budget towards implementation of the BC sub-plan, besides establishing the Most Backward Classes (MBC) department. “It has become a habit…
కాంగ్రెస్ పాలనలో మాలలకు అధిక ప్రాధాన్యతనిస్తూ, మాదిగలకు అన్యాయం చేస్తున్నారని ఎమ్మార్పీఎస్ అధ్యక్షుడు మంద కృష్ణ మాదిగ ఆగ్రహం వ్యక్తం చేశారు. కాంగ్రెస్ నాయకులు మాదిగ పల్లెలకు వస్తే తరిమికొడతామని హెచ్చరించారు. సూర్యాపేట జిల్లా కేంద్రంలో ఆయన మీడియాతో మాట్లాడుతూ… కాంగ్రెస్పై మాదిగలు తీవ్ర అసంతృప్తితో ఉన్నారని చెప్పారు. మాదిగపల్లెలకు ప్రచారానికి రాకపోవడం కాంగ్రెస్కు మంచి చేయదన్నారు. కాంగ్రెస్ ప్రభుత్వంలో మాలలకు అధిక ప్రాధాన్యం ఇస్తున్నారనేది అక్షర సత్యమన్నారు. వచ్చే ఎన్నికల్లో మాదిగలకు మూడు పార్లమెంట్ టికెట్లు ఇవ్వకుంటే తగిన బుద్ధి చెబుతామని హెచ్చరించారు మంద కృష్ణ మాదిగ. మాదిగలకు ప్రాధాన్యత ఇచ్చామని చెప్పుకోవడానికి మాత్రమే దామోద రాజనర్సింహకు పదవి ఇచ్చారని విమర్శించారు. బాబు జగ్జీవన్రామ్ భవన్ ఆవిష్కరణ ఆహ్వాన పత్రికలో దామోదర రాజనర్సింహ పేరు లేకపోవడం బాధాకరమన్నారు. ఈ అంశంలో కాంగ్రెస్కు నష్టం జరుగుతుందని హెచ్చరించారు. ఆ పార్టీ నేతలు మాదిగ పల్లెలకు వచ్చి ఓట్లు ఎలా అడుగుతారో చూస్తామన్నారు…
SSMB29 | టాలీవుడ్ సూపర్ స్టార్ మహేశ్బాబు (Maheshbabu) హీరోగా గ్లోబల్ అడ్వెంచరస్ ప్రాజెక్ట్గా వస్తున్న ఎస్ఎస్ఎంబీ 29 (SSMB29)కు స్టార్ డైరెక్టర్ ఎస్ఎస్ రాజమౌళి దర్శకత్వం వహిస్తున్నాడు. ఈ మూవీ ప్రీ ప్రొడక్షన్ పనులు కొనసాగుతున్నాయని.. త్వరలోనే గ్రాండ్గా లాంఛ్ ఉండబోతుందని ఇప్పటికే వార్తలు హల్ చల్ చేస్తూ మూవీ లవర్స్లో క్యూరియాసిటీ పెంచుతున్నాయి. April 11, 2024 / 08:56 PM IST SSMB29 | టాలీవుడ్, పాన్ ఇండియాతోపాటు గ్లోబల్ మూవీ లవర్స్ ఎక్జయిటింగ్గా ఎదురుచూస్తున్న ప్రాజెక్ట్ ఎస్ఎస్ఎంబీ 29 (SSMB29). గుంటూరు కారం తర్వాత సూపర్ స్టార్ మహేశ్బాబు (Maheshbabu) హీరోగా గ్లోబల్ అడ్వెంచరస్ ప్రాజెక్ట్గా వస్తున్న ఈ సినిమాకు స్టార్ డైరెక్టర్ ఎస్ఎస్ రాజమౌళి దర్శకత్వం వహిస్తున్నాడు. ఈ మూవీ ప్రీ ప్రొడక్షన్ పనులు కొనసాగుతున్నాయని.. త్వరలోనే గ్రాండ్గా లాంఛ్ ఉండబోతుందని ఇప్పటికే వార్తలు హల్ చల్ చేస్తూ మూవీ లవర్స్లో క్యూరియాసిటీ పెంచుతున్నాయి.…
The first strike looks promising and one could say Sreenu Vaitla is back and with a bang as he presents Gopichand in a totally new character. Updated On – 11 April 2024, 08:18 PM Hyderabad: Gopichand and director Sreenu Vaitla offer a mass feast for Eid, by releasing the first strike video of Viswam. The high-voltage action entertainer #Gopichand32 is produced by Chitralayam Studios – Venu Donepudi and People Media Factory – TG Vishwa Prasad. The first strike video opens with a wedding ceremony, as the with the bride and groom enter the venue which is…
ఆన్లైన్లో గేమ్ ఆడి డబ్బులు పోగొట్టుకున్న యువతి కొత్త డ్రామాకు తెరలేపింది. పట్టపగలే ఇంట్లోకి చొరబడి డబ్బులు దోచుకెళ్లారని ఇరుగుపొరుగు అందర్నీ నమ్మించింది. పోలీసుల రాకతో అసలు విషయం బయటపడింది. హైదరాబాద్లోని రాజేంద్రనగర్లో ఇవాళ(గురువారం) ఉదయం 10 గంటల సమయంలో ఓ ఇంట్లో దొంగలు పడటం స్థానికంగా కలకలం రేపింది. తన ఇంట్లో దొంగలు పడ్డారని ఓ యువతి కేకలు వేయడంతో.. చుట్టుపక్కల వాళ్లు ఒక్కసారిగా భయభ్రాంతులకు గురయ్యారు. వెంటనే పోలీసులకు సమాచారం అందించారు. స్థానికుల ద్వారా విషయం తెలుసుకున్న పోలీసులు ఘటనాస్థలికి చేరుకుని దర్యాప్తు చేపట్టారు. ఈ క్రమంలో తాను వాష్రూమ్కి వెళ్లిన సమయంలో కొంతమంది దొంగలు ఇంట్లోకి ప్రవేశించారని ఆ యువతి పోలీసులకు చెప్పింది. ఇంట్లోని వస్తువులను, బీరువాలోని బట్టలను చిందరవందరగా పడేసి.. బీరువాలోని బంగారం, డబ్బును ఎత్తుకెళ్లారని చెప్పింది. వారిని పట్టుకోబోయే క్రమంలో తనను తోసేసి ఇంట్లో నుంచి పారిపోయారని తెలిపింది. బాధిత యువతి ఫిర్యాదు మేరకు…
MI vs RCB : ఐపీఎల్ 17వ సీజన్లో హ్యాట్రిక్ ఓటుమలు చవిచూసిన రాయల్ చాలెంజర్స్ బెంగళూరు (RCB)కు వాంఖడేలో ఆదిలోనే షాక్ తగిలింది. గత మ్యాచ్లో సెంచరీతో చెలరేగిన విరాట్ కోహ్లీ(3) ఔటయ్యాడు. ఆ కాసేపటికే అరంగేట్రం బ్యాటర్ విల్ జాక్స్(8)ను ఆకాశ్ మద్వాల్ వెనక్కి పంపాడు. దాంతో 23 పరుగులకే ఆర్సీబీ రెండు కీలక వికెట్లు కోల్పోయింది. రజత్ పాటిదార్ క్రీజులోకి వచ్చాడు. కెప్టెన్ డూప్లెసిస్ 12 పరుగులతో ఆడుతున్నాడు. నాలుగు ఓవర్లకు స్కోర్.. 27/2. పేసర్లకు అనుకూలించే వాంఖడే పిచ్పై పాండ్యా తొలి ఓవర్లో స్పిన్నర్ మహమ్మద్ నబీతో వేయించాడు. ఆ తర్వాత గెరాల్డ్ కోయెట్జీ.. ఐదు బంతులకు ఒకటే రన్ ఇచ్చినా.. ఆఖరి బాల్ను డూప్లెసిస్ సిక్సర్గా మలిచాడు. ఇక మూడో ఓవర్ను బుమ్రాతో వేయించిన పాండ్యా ఫలితం రాబట్టాడు. Source link
hrough this program, BFI will allocate over 150,000 USD over the course of three years, leveraging AIC-CCMB’s expertise to develop technologies for accessible and affordable healthcare. Updated On – 11 April 2024, 07:14 PM Hyderabad: Atal Incubation Centre-Centre for Cellular and Molecular Biology (AIC-CCMB), the incubator focused on promoting entrepreneurship in life sciences, health, pharmaceuticals, and biotechnology, has signed a MoU with Blockchain For Impact (BFI) under the BFI-Biome Network, a virtual program to identify and innovate in the biomedical sector to solve pressing health challenges. The MoU, which was exchanged at AIC-CCMB between Dr. N…