కండక్టర్ విధులకు ఆటంకం కల్పించడమే కాకుండా అతనిపై దాడిచేసిన కేసులో ఇద్దరు వ్యక్తులకు రెండేళ్ల జైలుశిక్షతోపాటు రూ. 500 చొప్పున జరిమానా విధిస్తూ గద్వాల జిల్లా అలంపూర్ కోర్టు ఇన్చార్జి న్యాయాధికారి ఉదయ్నాయక్ నిన్న తీర్పునిచ్చారు. బి.కృష్ణయ్య గద్వాల ఆర్టీసీ డిపోలో కండక్టర్గా విధులు నిర్వర్తిస్తున్నారు. 15 మార్చి 2015న అలంపూర్ నుంచి కర్నూలుకు వెళ్తున్న బస్సులో విధుల్లో ఉన్నారు. అలంపూర్ దగ్గర తాగిన మత్తులో బస్సెక్కిన చాకలి శ్రీనివాస్, గోపి డోర్ దగ్గర నిల్చుని అసభ్యంగా ప్రవర్తించారు. బస్సెక్కే ప్రయాణికులను అసభ్యంగా తాకడం, ఉమ్మి వేయడం చేస్తుండడంతో గమనించిన కండక్టర్ కృష్ణయ్య మందలించారు. దీంతో వారు ఆయనపై దాడికి దిగారు. తిరుగు ప్రయాణంలో మళ్లీ వారు అదే బస్సు ఎక్కి కండక్టర్ విధులకు ఆటంకం కల్పించారు. కృష్ణయ్య ఫిర్యాదుపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు ప్రారంభించి నిందితులను అరెస్ట్ చేశారు. ఇది కూడా చదవండి:రాష్ట్రంలో కాంగ్రెస్ అడుగుపెట్టింది.. మళ్లీ…
Author: Telanganapress
Sindhu – Prannoy : భారత స్టార్ షట్లర్లకు మరో షాక్ తగిలింది. ప్రతిష్ఠాత్మక బ్యాడ్మింటన్ ఆసియా చాంపియన్షిప్స్ (Badminton Asian Championships 2024)లో పతకంపై ఆశలు రేపిన పీవీ సింధు(PV Sindhu), హెచ్హెస్ ప్రణయ్(HS Prannoy)ల పోరాటం ముగిసింది. April 11, 2024 / 06:50 PM IST Sindhu – Prannoy : భారత స్టార్ షట్లర్లకు మరో షాక్ తగిలింది. ప్రతిష్ఠాత్మక బ్యాడ్మింటన్ ఆసియా చాంపియన్షిప్స్ (Badminton Asian Championships 2024)లో పతకంపై ఆశలు రేపిన పీవీ సింధు(PV Sindhu), హెచ్హెస్ ప్రణయ్(HS Prannoy)ల పోరాటం ముగిసింది. ప్రీ క్వార్టర్స్లోనే ఇద్దరూ వెనుదిరిగారు. దాంతో, టైటిల్పై ఉన్న కాస్త ఆశలు ఆవిరయ్యాయి. గురువారం ఆరోసీడ్ హన్ యూ చేతిలో సింధు కంగుతినగా.. లీ చున్ యీ ధాటికి ప్రణయ్ నిలబడలేకపోయాడు. తొలి రౌండ్లో అద్భుత పోరాటపటిమతో గెలుపొందిన సింధు.. రెండో రౌండ్లో తేలిపోయింది. చైనాకు చెందిన హన్…
He was accompanied by former Minister K Jana Reddy and Nalgonda Congress candidate K Raghuveer Reddy. Published Date – 11 April 2024, 06:04 PM File photo of Minister for Roads and Buildings Komatireddy Venkat Reddy. Nalgonda: Countering the BJP’s charges that Congress leaders would topple the State government, Roads and Buildings Minister Komatireddy Venkat Reddy said there were no ‘Eknath Shindes’ in the Congress. In fact, Eknath Shinde was created by the BJP in Maharashtra. Both NCP and Shiv Sena parties were split to topple the democratically elected government, he said after greeting Muslims at Idgah…
కొత్తగా ఓటు హక్కు నమోదు చేసుకోవడానికి మరో నాలుగు రోజుల గడువు మాత్రమే ఉంది. సోమవారంలోగా దరఖాస్తు చేసుకున్న వారికి మాత్రమే ఎన్నికల్లో ఓటు వేసే అవకాశం ఉంటుంది. కొత్తగా ఓటు హక్కు నమోదు చేసుకునేందుకుగాను ఏర్పాట్లు చేసినట్లు ఎన్నికల అధికారులు స్పష్టం చేస్తున్నారు. ఓటింగ్ శాతాన్ని పెంచాలని ఎన్నికల అధికారులు పట్టుదలతో ఉన్నారు. ఇందుకోసం ఇప్పటికే ఓటు హక్కుపై అవగాహనా సదస్సులను ఏర్పాటు చేస్తున్నారు. ఈ క్రమంలోనే కొత్తగా ఓటు హక్కు నమోదు చేసుకునేందుకు మరింత సమయం ఇచ్చారు. లోక్ సభ ఎన్నికల తుది జాబితాను మొదట ఫిబ్రవరి 8న ప్రకటించారు. కాని ఓటింగ్ శాతాన్ని పెంచేందుకు మరింత సమయం ఇచ్చారు అధికారులు. ఫిబ్రవరి 8 నుంచి ఈ నెల 15 వరకు దరఖాస్తు చేసుకున్న వారి పేర్లతో తుది జాబితాను ఈ నెల 25న ప్రకటించనున్నారు. రాష్ట్రంలో ఏప్రిల్ 15 వరకు ఓటు హక్కు నమోదు చేసుకునేందుకు కేంద్ర…
CCMB | బయోసైన్స్ రంగంలో యువ పారిశ్రామికవేత్తలను ప్రోత్సహిం చేలా సీసీఎంబీలోని(CCMB) అటల్ ఇంక్యుబేషన్ సెంటర్కు(Atal Incubation Center) మరో ముందడుగు వేసింది. April 11, 2024 / 06:07 PM IST సిటీబ్యూరో, ఏప్రిల్ 11(నమస్తే తెలంగాణ) : బయోసైన్స్ రంగంలో యువ పారిశ్రామికవేత్తలను ప్రోత్సహిం చేలా సీసీఎంబీలోని(CCMB) అటల్ ఇంక్యుబేషన్ సెంటర్కు(Atal Incubation Center) మరో ముందడుగు వేసింది. లైఫ్ సైన్సెస్లో స్టార్టప్, పరిశోధనలను ప్రోత్సహించే బ్లాక్ చైన్ ఫర్ ఇంఫాక్ట్(Blockchain for Impact) అటల్ ఇంక్యుబేషన్ సెంటర్తో కలిసింది. దేశంలోని తొలి లైఫ్ సైన్స్ ఇంక్యుబేషన్ సెంటర్గా గుర్తింపు పొందిన ఏఐసీలో పదుల సంఖ్యలో స్టార్టప్ సంస్థలు కార్యాకలాపాలు నిర్వహిస్తున్నాయి. ఈ క్రమంలో యువ పారిశ్రామికవేత్తలను ప్రోత్సహించడమే లక్ష్యంగా ఇరు సంస్థల మధ్య ఒప్పందం కుదిరింది. గురువారం జరిగిన ఈ ఒప్పందం ద్వారా ఏఐసీ పరిశోధనలు, వినూత్న ఆవిష్కరణలకు 1.5లక్షల డాలర్లను బీఎఫ్ఐ కేటాయించనుందని ఏఐసీ సీఈవో…
The fake officer had submitted a letter of recommendation for VIP Break Darshan at the Tirumala Temple in the capacity of Joint Secretary. Published Date – 11 April 2024, 05:02 PM Hyderabad: TTD vigilance officials have arrested a fake IAS officer, Narasimha Rao in Tirumala on Thursday. The fake officer had submitted a letter of recommendation for VIP Break Darshan at the Tirumala Temple in the capacity of Joint Secretary. Suspicious of his attitude, the staff of the EO office informed the vigilance officials, who took Narasimha Rao into custody and filed a police complaint. He…
కాలంతో సంబంధం లేకుండా చిరస్థాయిగా నిలిచిన వ్యక్తి పూలే అని అన్నారు బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్. కులవివక్ష, అసమానతలపై ఆనాడే ఫూలే పోరాడారని చెప్పారు. విద్యతోనే సమానత్వం వస్తుందని, సావిత్రిబాయితో కలిసి అందరికి విద్య అందించేందుకు కృషి చేశారని తెలిపారు. ఇవాళ(గురువారం) హైదరాబాద్ తెలంగాణలో భవన్లో మహాత్మా జ్యోతిరావ్ ఫూలే జయంతి వేడుకలను ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్సీ మధసూదన్ చారి, కర్నెప్రభాకర్, పొన్నాల లక్ష్మయ్యతో కలిసి పూలేకు కేటీఆర్ నివాళులర్పించారు. ఆ తర్వాత మాట్లాడిన కేటీఆర్.. ఫూలే ఆశయాలను ఆచరణలో పెట్టిన నాయకుడు కేసీఆర్. వెయ్యికి పైగా గురుకులాలు ఏర్పాటుచేసి నాణ్యమైన విద్య అందించాం. గురుకులాల్లో ఒక్కో విద్యార్థిపై రూ.లక్ష 25 వేలు ఖర్చుచేశాం. జ్యోతిబా ఫూలే స్ఫూర్తితోనే ఈ కార్యక్రమం కొనసాగింది. ప్రతి పాఠశాలను ఇంటర్మీడియట్ కాలేజీకి అప్గ్రేట్ చేశాం. బీసీ విద్యార్థుల కోసం 33 డిగ్రీ రెసిడెన్షియల్ కాలేజీలు ఏర్పాటు చేశాం. విదేశాల్లో చదువుకునే…
Loksabha Elections 2024 : ఎన్నికల మేనిఫెస్టోలో తమ హామీల గురించి వివరించే గ్యారంటీ కార్డును దేశంలో కోట్లాది కుటుంబాలకు చేరేలా చూస్తామని కాంగ్రెస్ నేత జైరాం రమేష్ అన్నారు. April 11, 2024 / 05:06 PM IST Loksabha Elections 2024 : ఎన్నికల మేనిఫెస్టోలో తమ హామీల గురించి వివరించే గ్యారంటీ కార్డును దేశంలో కోట్లాది కుటుంబాలకు చేరేలా చూస్తామని కాంగ్రెస్ నేత జైరాం రమేష్ అన్నారు. లోక్సభ ఎన్నికల్లో నిరుద్యోగం, ధరల మంటే ప్రధాన అంశాలని అన్నారు. ప్రధాని నరేంద్ర మోదీ దైనందిన జీవితంలో ప్రజలు ఎదుర్కొనే సమస్యలపై నోరు మెదపడం లేదని దుయ్యబట్టారు. వాస్తవ అంశాలను మరుగునపరిచి మత ప్రాతిపదికన ప్రజలను విభజించేందుకు ప్రయత్నిస్తున్నారని మండిపడ్డారు. ఇక రాజస్ధాన్లో జరిగిన ఎన్నికల ప్రచార సభలో కాంగ్రెస్ లక్ష్యంగా ప్రధాని నరేంద్ర మోదీ విమర్శలు గుప్పించారు. గతంలో కాంగ్రెస్ ప్రభుత్వం రైతులను పట్టించుకోలేదని, రైతుల సమస్యలను…
In 2023, global exports of digitally delivered services surged to $4.25 trillion, marking a 9% increase from the previous year and constituting 13.8% of worldwide exports of goods and services, as per WTO data. Published Date – 11 April 2024, 03:45 PM New Delhi: India registered a 17 per cent jump in the export of digitally delivered services to a staggering $257 billion to become the world’s fourth-largest exporter in the segment, according to the latest Global Trade Outlook and Statistics report of the World Trade Organisation (WTO). India’s growth rate was much higher than the…
బడుగు, బలహీన వర్గాల బాగుకోసం మహాత్మా జ్యోతిబా ఫూలే చేపట్టిన కార్యాచరణ నేటికీ స్ఫూర్తిదాయకమని మాజీ మంత్రి, సిద్దిపేట ఎమ్మెల్యే హరీశ్ రావు అన్నారు. సామాజిక దార్శనికుడిగా, సంఘ సంస్కర్తగా, వర్ణవివక్షతపై పోరాడిన క్రాంతికారుడు పూలే అని చెప్పారు. ఆయన ఆశయాల సాధన, అణగారిన వర్గాల అభ్యున్నతే లక్ష్యంగా కేసీఆర్ పాలన కొనసాగిందన్నారు. పూలే 198వ జయంతి సందర్భంగా సిద్దిపేటలోని తన నివాసంలో ఆయన చిత్రపటానికి హరీశ్ రావు పుష్పాంజలి ఘటించారు. ఆ తర్వాత మాట్లాడిన ఆయన… డాక్టర్ బీఆర్ అంబేద్కర్, ఫూలే, బాబు జగ్జీవన్రాం కలలుగన్న పాలనను తాము నిజం చేశాం. అభివృద్ధి, సంక్షేమ పథకాలతో సామాజిక సమానత్వ దిశగా కృషి చేశామని తెలిపారు. వెనుకబడిన వర్గాల విద్యాభివృద్ధికి ఫూలే గురుకుల విద్యా సంస్థలను ఏర్పాటుచేశామన్నారు. ఫూలే బీసీ విదేశీ విద్యానిధి పథకం కింద ఒక్కొక్కరికి రూ.20 లక్షలు ఆర్థికసాయం అందించామని చెప్పారు. బహుజనుల కోసం ఆత్మగౌరవ భవనాలు, బీసీల…