Dharmendra, the veteran Bollywood star, posted a black-and-white photo with Dilip Kumar, captioning it with “Eid Mubarak.” Published Date – 11 April 2024, 12:50 PM Mumbai: A string of personalities, such as Dharmendra, Jr. NTR, Emraan Hashmi, and Nimrat Kaur, to name a few, have wished joy, peace, and prosperity on the occasion of Eid on Thursday. Bollywood’s veteran star Dharmendra shared a monochrome picture with Dilip Kumar and wrote: “Eid Mubarak.” Star Jr. NTR hoped for joy, peace, and prosperity for others. He wrote: “Eid Mubarak! May this Eid bring you joy, peace, and prosperity.”…
Author: Telanganapress
క్రికెటర్లు హార్థిక్ , క్రునాల్ పాండ్యలకు తమ సమీప బంధువులు కుచ్చుటోపీ పెట్టారు. వరుసకు సోదరుడయ్యే వైభవ్ పాండ్య వీరికి భాగస్వామ్య వ్యాపారంలో దాదాపు రూ. 4.3కోట్లు మేరకు మోసంచేశాడు. దీనిపై ఫిర్యాదు చేయడంతో ముంబై పోలీసులు అరెస్టు చేశారు. పాండ్య సోదరులు, కజిన్ వైభవన్ కలిసి 2021లో పార్ట్ నర్ షిప్ లో పాలిమర్ బిజినెస్ ప్రారంభించారు. ఇందులో హార్థిక్, క్రునాల్ కు 40శాతం చొప్పున పెట్టుబడులు ఉన్నాయి. మిగతా 20శాతం వాటా ఉన్న వైభవ్ పాండ్య ఈ వ్యాపారం రోజువారీ కార్యకలాపాలను చూసుకుంటున్నాడు. లాభాలను కూడా ఇదే నిష్పత్తిలో పంచుకున్నారు. అయితే పాండ్య, సోదరులకు తెలియకుండా కొద్ది రోజుల క్రితం వైభవ్ పాండ్య సొంతంగా మరో పాలిమర్ వ్యాపారాన్ని ప్రారంభించాడు. దీంతో గతంలో భాగస్వామ్యంతో పెట్టిన వ్యాపారానికి లాభాలు తగ్గి రూ. 3కోట్ల మేర నష్టం వచ్చింది. అదే సమయంలో వైభవ్ రహస్యంగా తన లాభాల వాటాను 20శాతం…
War 2 | టాలీవుడ్ స్టార్ హీరో జూనియర్ ఎన్టీఆర్ (Jr NTR) ప్రస్తుతం మోస్ట్ అవెయిటెడ్ ప్రాజెక్టులతో బిజీగా ఉన్నాడని తెలిసిందే. వీటిలో ఒకటి తారక్ టైటిల్ రోల్లో నటిస్తోన్న దేవర. కొరటాల శివ దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రం షూటింగ్ దశలో ఉంది. కాగా మరోవైపు యంగ్ టైగర్ వార్ 2 (War 2) సినిమాతో హిందీలోకి గ్రాండ్ ఎంట్రీ ఇస్తున్నాడు. April 11, 2024 / 02:55 PM IST War 2 | టాలీవుడ్ స్టార్ హీరో జూనియర్ ఎన్టీఆర్ (Jr NTR) ప్రస్తుతం మోస్ట్ అవెయిటెడ్ ప్రాజెక్టులతో బిజీగా ఉన్నాడని తెలిసిందే. వీటిలో ఒకటి తారక్ టైటిల్ రోల్లో నటిస్తోన్న దేవర. కొరటాల శివ దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రం షూటింగ్ దశలో ఉంది. కాగా మరోవైపు యంగ్ టైగర్ వార్ 2 (War 2) సినిమాతో హిందీలోకి గ్రాండ్ ఎంట్రీ ఇస్తున్నాడు. అయాన్…
While 17 labourers who had more than three bee bites were admitted to Rajiv Gandhi Institute of Medical Sciences (RIMS)-Adilabad, 13 labourers who were bitten below thrice were provided with treatment at a primary health centre at Saidapur in Bhela. Updated On – 11 April 2024, 02:12 PM Adilabad: Thirty laborers sustained injuries when a swarm of bees attacked them when they were engaged in excavation of earth as part of National Rural Employment Guarantee Act (NREGA) works at Reniguda hamlet under Dhaunuguda village in Bhela mandal on Thursday. District Medical and Health Officer Dr Narender…
McKinsey | గ్లోబల్ కన్సల్టింగ్ దిగ్గజం మెకిన్సీ (McKinsey layoffs) తన ఉద్యోగులకు షాక్ ఇచ్చింది. సంస్థలో పనిచేస్తున్న వారిలో 3 శాతం మందిని తొలగించేందుకు సిద్ధమైంది. April 11, 2024 / 02:02 PM IST McKinsey | ఆర్థిక మాంద్యం భయాలు వెంటాడుతుండటంతో టెక్ దిగ్గజాలతో పాటు పలు కంపెనీలు పెద్దసంఖ్యలో ఉద్యోగులపై (Employees) వేటు వేస్తున్నాయి. మాస్ లేఆఫ్స్ ట్రెండ్ను కొనసాగిస్తూ టెకీల్లో గుబులు రేపుతున్నాయి. తాజాగా గ్లోబల్ కన్సల్టింగ్ దిగ్గజం మెకిన్సీ (McKinsey layoffs) తన ఉద్యోగులకు షాక్ ఇచ్చింది. సంస్థలో పనిచేస్తున్న వారిలో 3 శాతం మందిని తొలగించేందుకు సిద్ధమైంది. ఈ మేరకు బ్లూమ్బర్గ్ (Bloomberg) నివేదించింది. తన సేవలకు డిమాండ్ క్షీణించిన కారణంగా ప్రపంచవ్యాప్తంగా దాదాపు 360 మంది ఉద్యోగులను తొలగించడానికి మెకిన్సీ సిద్ధమైనట్లు బ్లూమ్బెర్గ్ తెలిపింది. డిజైన్, డేటా ఇంజినీరింగ్, క్లౌడ్, సాఫ్ట్వేర్ సహా పలు విభాగాల్లో పనిచేస్తున్న సుమారు 12,000…
On his X social media platform, the billionaire revealed receiving a US House of Representatives inquiry regarding actions taken in Brazil, allegedly violating Brazilian law. Published Date – 11 April 2024, 01:10 PM New Delhi: Elon Musk on Thursday claimed that the X platform was asked to suspend accounts of sitting members of the Brazilian Parliament and journalists, as the US government now looks into possible law violations in the country. In a post on his X social media platform, the billionaire said that they have just received an inquiry from the US House of Representatives…
ఈరోజు దేశవ్యాప్తంగా ఈద్ పండుగను వైభవంగా జరుపుకుంటున్నారు. ఈద్ ముస్లిం సమాజానికి ప్రధాన పండుగ. ఇస్లాం మతాన్ని అనుసరించే వారు రంజాన్ మాసంలో ఉపవాసం ఉంటారు. ఒక నెల మొత్తం ఉపవాసం తరువాత, వారు ఈద్ రోజున చంద్రుడిని చూస్తారు. చంద్రుడిని చూసిన తర్వాతే ఈద్ పండుగ ప్రారంభమవుతుంది. అరబ్ దేశాలలో ఈద్ చంద్రుడు మొదట కనిపిస్తాడు. అరబ్ దేశాల్లో ఈద్ జరుపుకున్న ఒక రోజు తర్వాత మాత్రమే భారతదేశంలో ఈద్ జరుపుకుంటారు.ఈద్ను సోదరుల పండుగగా భావిస్తారు. ఈద్ రోజున, ముస్లిం సమాజంలోని ప్రజలందరూ సామూహికంగా నమాజ్ చేయడానికి మసీదుకు వెళతారు. దీని తర్వాత అందరూ ఒకరినొకరు కౌగిలించుకొని ఈద్ సందర్భంగా శుభాకాంక్షలు తెలుపుకుంటున్నారు. ఇస్లామిక్ విశ్వాసం ప్రకారం ప్రవక్త హజ్రత్ ముహమ్మద్ బదర్ యుద్ధంలో విజయం సాధించారు. ఈ రోజును మీథీ ఈద్ లేదా ఈద్ ఉల్ ఫితర్ అని జరుపుకుంటారు. ఖురాన్ మొదటి సారి రంజాన్ నెల చివరిలో…
CM Revant Reddy | సీఎం రేవంత్ రెడ్డి రంజాన్ సందర్భంగా హైదరాబాద్లో కాంగ్రెస్ నేత షబ్బీర్ అలీ(Shabbir Ali) నివాసానికి వెళ్లి మర్యాదపూర్వకంగా కలిసి శుభాకాంక్షలు తెలిపారు. April 11, 2024 / 01:02 PM IST హైదరాబాద్ : సీఎం రేవంత్ రెడ్డి(CM Revanth Reddy) రంజాన్(Ramzan) వేడుకల్లో పాల్గొన్నారు. గురువారం రంజాన్ సందర్భంగా హైదరాబాద్లో కాంగ్రెస్ నేత షబ్బీర్ అలీ(Shabbir Ali) నివాసానికి వెళ్లి మర్యాదపూర్వకంగా కలిసి శుభాకాంక్షలు తెలిపారు. అనంతరం విందు ఆరగించారు. కాగా, రంజాన్ పర్వదినం లౌకికవాదానికి, మత సామరస్యానికి ప్రతీకగా నిలుస్తుందని సీఎం రేవంత్రెడ్డి తెలిపారు. ఈ మేరకు ఒక ప్రకటనలో ముస్లింలకు రంజాన్ శుభాకాంక్షలు తెలిపారు. ఈద్-ఉల్-ఫితర్ వేడుకలను కుటుంబసభ్యులు, బంధుమిత్రులతో కలిసి సంతోషంగా జరుపుకోవాలని ఆకాంక్షించారు. ఉపవాస దీక్షలు, క్రమశిక్షణతో నిర్వహించే ప్రార్థనలు, పేదలకు చేసే దాన ధర్మాలు మానవాళికి ఆదర్శంగా నిలుస్తాయని తెలిపారు. గంగా జమునా తెహజీబ్కు తెలంగాణ…
The match was an emotional rollercoaster, as Barcelona first led, then trailed, before mounting a stunning comeback. Published Date – 11 April 2024, 12:10 PM Paris: Barcelona’s manager, Xavi Hernandez, showcased his tactical genius by making two substitutions that led directly to goals, propelling his team to a thrilling 3-2 victory over Paris Saint-Germain in the first leg of the Champions League quarterfinals on Wednesday night. The game was an emotional rollercoaster, with Barcelona initially taking the lead, only to fall behind, and then executing a stunning comeback. Brazilian forward Raphinha scored twice, including the opener…
హర్యానాలో ఘోరరోడ్డు ప్రమాదం జరిగింది. మహేంద్రగఢ్ జిల్లాలో జరిగిన ఘోర రోడ్డు ప్రమాదంలో ఆరుగురు చిన్నారులు మరణించారు. కాగా పలువురు చిన్నారులు గాయపడ్డారు. ఈరోజు ఉదయం ఓ ప్రైవేట్ స్కూల్ బస్సు అదుపు తప్పి బోల్తా పడింది. కనీనా పట్టణం సమీపంలోని కనీనా దాద్రి రోడ్డులో ఈ ప్రమాదం జరిగింది. రోడ్డు ప్రమాదంలో ఆరుగురు చిన్నారులు చనిపోగా, 25-30 మంది చిన్నారులు గాయపడ్డారని ఓ పోలీసు అధికారి తెలిపారు. వీరిలో 15 మంది చిన్నారులకు తీవ్ర గాయాలయ్యాయి. బస్సులో దాదాపు 30 మంది చిన్నారులు ఉన్నట్లు పోలీసులు తెలిపారు. ప్రమాదంలో గాయపడిన విద్యార్థులను సమీప ఆసుపత్రికి తరలించారు. బస్సు అతి వేగంతో చెట్టును ఢీ కొనడంతో ఈ ప్రమాదం జరిగినట్లు స్థానికులు చెబుతున్నారు. మరణించిన చిన్నారుల తల్లిదండ్రుల రోదనలతో విషాదఛాయలు అలుముకున్నాయి. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం బస్సు కనీనాలోని జిఎల్ పబ్లిక్ స్కూల్ కు చెందినది. విద్యార్థులతో వెళ్తున్న బస్సు…