Summer Special Trains | వేసవిలో ప్రయాణికుల రద్దీ నేపథ్యంలో దక్షిణ మధ్య రైల్వే సికింద్రాబాద్ నుంచి పలు రాష్ట్రాలకు ప్రత్యేక రైళ్లను నడిపించనున్నట్లు అధికారులు తెలిపారు. April 11, 2024 / 11:55 AM IST సికింద్రాబాద్ : వేసవిలో ప్రయాణికుల రద్దీ నేపథ్యంలో దక్షిణ మధ్య రైల్వే సికింద్రాబాద్ నుంచి పలు రాష్ట్రాలకు ప్రత్యేక రైళ్లను (Summer special trains ) నడిపిస్తుందని అధికారులు తెలిపారు. ముఖ్యంగా కేరళలోని కొల్లం(Kollam), పశ్చిమ బెంగాల్లోని షాలిమార్(Shalimar), సాంత్రాగాచి లకు రైళ్లను నడుపనున్నామని వివరించారు. సికింద్రాబాద్-సాంత్రాగాచి (Santragachi) (07223) రైలు ప్రతి శుక్రవారం బయలు దేరడంతో పాటు ఏప్రిల్ 19 నుంచి జూన్ 29 వరకు 11 ట్రిప్పులు నడుస్తుదని అన్నారు. ప్రతి శనివారం తిరుగు ప్రయాణమయ్చే సాంత్రాగాచి-సికింద్రాబాద్ (07224) రైలు ఏప్రిల్ 20 నుంచి జూన్ 29 వరకు 11 ట్రిప్పులు నడుస్తుందని వివరించారు. ఈ రైలు నల్గొండ, మిర్యాలగూడలో…
Author: Telanganapress
Madhavi Latha, speaking at a BJP workers’ convention in Hyderabad’s Exhibition Ground on Wednesday, expressed her enthusiasm for the party cadre’s energy and involvement in her campaign, expressing optimism about her prospects. Updated On – 11 April 2024, 11:01 AM Hyderabad: Pitted against a formidable rival in the form of AIMIM chief and four-time MP Asaduddin Owaisi in her debut electoral contest, the BJP’s Lok Sabha candidate from Hyderabad, Madhavi Latha, expressed confidence about her prospects going into the election. Addressing a convention for BJP workers at the Exhibition Ground of Hyderabad on Wednesday, Madhavi Latha…
Sunny Leone: నటి సన్నీ లియోన్ తన పెళ్లి నాటి ఫోటోను షేర్ చేసింది. డానియల్ వెబర్ను పెళ్లి చేసుకుని 13 ఏళ్లు గడిచిన నేపథ్యంలో ఆ నాటి ఫోటోను ఆమె తన ఇన్స్టాగ్రామ్లో షేర్ చేసింది. April 11, 2024 / 10:55 AM IST న్యూఢిల్లీ: నటి సన్నీ లియోన్(Sunny Leone) తన పెళ్లి నాటి ఫోటోను షేర్ చేసింది. డానియల్ వెబర్ను పెళ్లి చేసుకుని 13 ఏళ్లు గడిచిన నేపథ్యంలో ఆ నాటి ఫోటోను ఆమె తన ఇన్స్టాగ్రామ్లో షేర్ చేసింది. దేవుడి ముందు ఒట్టు వేశామని, మంచి సమయాల్లోనే కాదు, కష్ట సమయాల్లోనూ కలిసి ఉండాలని ప్రామిస్ చేసినట్లు ఆ ఫోటోకు ఆమె క్యాప్షన్ కూడా ఇచ్చింది. దేవుడు తమ కుటుంబంపై ఎంతో ప్రేమను కురిపించారని పేర్కొన్నది. చేతుల్లో చేయి వేసి ఈ దారిలోనే ముందుకు వెళ్లాలని ఆశిస్తున్నట్లు ఆమె చెప్పింది. డానియల్ వెబర్కు ఈ…
They accepted bets from known punters including businessmen and realtors on commission online. All the financial transactions were made digitally only. Published Date – 10 April 2024, 10:45 PM Representational Image Hyderabad: The Madhapur Special Operations Team along with the local police busted an international online cricket betting racket being operated from an apartment in Miyapur and arrested four persons on Tuesday night. Police seized computers, Rs 43.50 lakh in cash, and other material from them. The arrested persons bookies were identified as A Trinadh (34) from Miyapur, M Rajesh (33) from Kapra, B Swamy (30)…
అరటి పండులో విటమిన్ ఎ, విటమిన్ బి6, విటమిన్ సి, మెగ్నీషియం, పొటాషియం పుష్కలంగా ఉన్నాయి. దీంతో శరీరంలోని అనేక వ్యాధులను నయం చేయడంతోపాటు శరీరాన్ని ఆరోగ్యంగా ఉంచుకోవచ్చు. మార్ష్మల్లో, రస్తాలీ, బౌవాన్ ఫ్రూట్, కంట్రీ ఫ్రూట్, గ్రీన్ ఫ్రూట్ ఇలా అనేక రకాల అరటిపళ్లు ఉన్నాయి. ఇవన్నీ ఆరోగ్యకరమైన పోషకాలతో నిండి ఉన్నాయి. ప్రతిరోజూ అరటిపండు తినడం అన్ని వయసుల వారికి మంచిది. ముఖ్యంగా వేసవిలో మనం రోజూ తీసుకునే ఆహారంలో అరటిపండ్లను తీసుకోవాలని వైద్యులు సూచిస్తున్నారు. మీ రోజువారీ ఆహారంలో అరటిపండును ఎప్పుడు చేర్చుకోవాలో ఇక్కడ తెలుసుకుందాం. బ్రేక్ ఫాస్టులో:మీ అల్పాహారంతో అరటిపండును చేర్చండి. ఇందులో కేలరీలు తక్కువగా ఉంటాయి. కాబట్టి మీరు అల్పాహారంగా అరటిపండు తింటే, మీకు చాలా గంటలు ఆకలి అనిపించదు. అరటిపండ్లు ఎసిడిటీ, కాళ్ళ తిమ్మిరిని కూడా నివారిస్తాయి. మధ్యాహ్న భోజనంలో:హైపోథైరాయిడిజం అనేది శరీరం తగినంత థైరాయిడ్ హార్మోన్లను ఉత్పత్తి చేయని పరిస్థితి. అరటిపండ్లు…
Megastar Chiranjeevi | పవిత్ర రంజాన్ మాసం చివరిరోజు ‘ఈద్ ఉల్ ఫితర్’ పర్వదినం సందర్భంగా ముస్లిం సోదరులకు టాలీవుడ్ మెగాస్టార్ చిరంజీవి రంజాన్ శుభాకాంక్షలు తెలిపాడు. అందరికీ ఈద్ ముబారక్! అందరికీ ఆనందం, శాంతి మరియు సంతోషాలతో నిండిన రంజాన్ శుభాకాంక్షలు! అంటూ చిరు ఎక్స్ వేదికగా రాసుకోచ్చాడు. April 11, 2024 / 09:52 AM IST Megastar Chiranjeevi | పవిత్ర రంజాన్ మాసం చివరిరోజు ‘ఈద్ ఉల్ ఫితర్’ పర్వదినం సందర్భంగా ముస్లిం సోదరులకు టాలీవుడ్ మెగాస్టార్ చిరంజీవి రంజాన్ శుభాకాంక్షలు తెలిపాడు. అందరికీ ఈద్ ముబారక్! అందరికీ ఆనందం, శాంతి మరియు సంతోషాలతో నిండిన రంజాన్ శుభాకాంక్షలు! అంటూ చిరు ఎక్స్ వేదికగా రాసుకోచ్చాడు. రంజాన్ మాసం నెల పూర్తి కావడంతో పాటు నెలవంక కనిపించడంతో ప్రపంచ వ్యాప్తంగా నేడు రంజాన్ పర్వదినాన్ని ముస్లిం సోదరులు జరుపుకుంటున్నారు. దీనిని ఈద్ ఉల్ ఫితర్ అని…
This week’s release, the Ajay Devgn-starrer Maidaan is a rare film that has its heart in the right place and narrates the story of Syed Abdul Rahim, the Indian football coach between 1952 and 1962. Published Date – 10 April 2024, 11:00 PM Hyderabad: Nearly all sports dramas have a formulaic, fluffy storyline, and usually fall flat because though the stories may be compelling, they often fall short in the department of original storytelling that goes well beyond the predictable fare. Only a few such films are surprisingly fun to watch, mostly due to their high…
Tirumala | వేంకటేశ్వరస్వామి కొలువుదీరిన పుణ్యక్షేత్రాన్ని దర్శించుకునేందుకు వస్తున్న భక్తులతో తిరుమల రద్దీగా మారింది . April 11, 2024 / 08:47 AM IST తిరుమల : వేంకటేశ్వరస్వామి కొలువుదీరిన పుణ్యక్షేత్రాన్ని దర్శించుకునేందుకు వస్తున్న భక్తులతో తిరుమల (Tirumala) రద్దీగా మారింది . వివిధ ప్రాంతాల నుంచి వచ్చిన భక్తులు స్వామివారి దర్శనానికి 13 కంపార్టుమెంట్లలో వేచి యున్నారు. టోకెన్లు లేని భక్తులకు 12 గంటల్లో సర్వదర్శనం అవుతుందని టీటీడీ (TTD) అధికారులు వివరించారు. నిన్న స్వామివారిని 65,570 మంది భక్తులు దర్శించుకోగా 24446 మంది తలనీలాలు సమర్పించుకున్నారు. భక్తులు సమర్పించుకున్న కానుకల వల్ల హుండీకి రూ. 3. 53 ఆదాయం వచ్చిందని తెలిపారు. Source link
This is evident from the number of applications received for the Telangana State Engineering, Agriculture and Pharmacy Common Entrance Test (Telangana ) 2024 so far. Published Date – 10 April 2024, 11:10 PM Representational Image Hyderabad: The number of students from Andhra Pradesh vying for a seat in the engineering, agriculture or pharmacy courses offered in Telangana has come down. This is evident from the number of applications received for the Telangana State Engineering, Agriculture and Pharmacy Common Entrance Test (Telangana ) 2024 so far. The number of applications submitted by students from AP this year,…
జమ్మూకశ్మీర్లోని పుల్వామాలో ఇవాళ ఉదయం నుంచి భద్రతా బలగాలు, ఉగ్రవాదుల మధ్య ఎదురుకాల్పులు కొనసాగుతున్నాయి. ఎన్కౌంటర్లో ఒక ఉగ్రవాది హతమైనట్లు సమాచారం. మరో ఉగ్రవాదిని భద్రతా బలగాలు చుట్టుముట్టినట్లు తెలుస్తోంది. సెర్చ్ ఆపరేషన్ ఇంకా కొనసాగుతోందని అధికారులు తెలిపారు.పుల్వామా జిల్లాలోని అర్షిపోరా ప్రాంతంలో ఉగ్రవాదుల ఉనికి గురించి సమాచారం అందుకున్న భద్రతా దళాలు ప్రారంభించిన కార్డన్ అండ్ సెర్చ్ ఆపరేషన్లో భద్రతాబలగాలపై ఉగ్రవాదులు కాల్పులు జరిపారు. ప్రతీకార చర్యలో ఒక ఉగ్రవాది హతమవగా, మరొకరిని భద్రతా బలగాలు చుట్టుముట్టాయి. ఈ ఆపరేషన్ గురించి పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది. కాగా జమ్మూ కాశ్మీర్లో ఉగ్రవాద కార్యకలాపాలపై భద్రతా దళాలు నిశితంగా గమనిస్తున్నాయి. ఇటీవల, జమ్మూ కాశ్మీర్ పోలీసులు సరిహద్దు జిల్లాలైన రాజౌరి,చ్లో లష్కరే తోయిబా (ఎల్ఇటి) ఉగ్రవాద మాడ్యూల్ను ఛేదించారు. ఈ మాడ్యూల్లోని ఏడుగురిని గుర్తించారు, వారిలో ముగ్గురిని అరెస్టు చేశారు.వీరంతా సరిహద్దుల ఆవల నుంచి జిల్లాలో డ్రోన్ల ద్వారా ఆయుధాలు,…