Author: Telanganapress

‘తారీఖులు దస్తావేజులు… ఇవి కావోయ్‌ చరిత్రకర్థం’ అన్న శ్రీశ్రీ సందేశం అందుకుని ప్రభువెక్కిన పల్లకీలు పట్టించుకోకుండా ‘మా ఊరి మట్టి వాసన, మా ఏటి నీటి తియ్యదనం, మా అమ్మ పాట కమ్మదనం, మా ఊరి విశేషాలు, మా ఆటపాటలు, మా జిల్లాలో ఊరేగిన ఉద్యమాలు, మేం కట్టిన చారిత్రక కట్టడాలు’ అంటూ జిల్లా విశేషాలెన్నో కవితా పంక్తుల్లో రాసుకొచ్చారు ఖమ్మం కవులు. April 11, 2024 / 02:55 AM IST ‘తారీఖులు దస్తావేజులు… ఇవి కావోయ్‌ చరిత్రకర్థం’ అన్న శ్రీశ్రీ సందేశం అందుకుని ప్రభువెక్కిన పల్లకీలు పట్టించుకోకుండా ‘మా ఊరి మట్టి వాసన, మా ఏటి నీటి తియ్యదనం, మా అమ్మ పాట కమ్మదనం, మా ఊరి విశేషాలు, మా ఆటపాటలు, మా జిల్లాలో ఊరేగిన ఉద్యమాలు, మేం కట్టిన చారిత్రక కట్టడాలు’ అంటూ జిల్లా విశేషాలెన్నో కవితా పంక్తుల్లో రాసుకొచ్చారు ఖమ్మం కవులు. ఏ జిల్లా చరిత్ర,…

Read More

Due to the presence of combustible material on the push carts, thick smoke engulfed in the surroundings. On being alerted, a fire engine from the Moghalpura fire station reached the spot and doused the fire. Published Date – 10 April 2024, 11:20 PM Representational Image. Hyderabad: Several push carts kept on the road side were gutted in a fire which broke out at the shopping area adjacent to the Charminar bus station, on Wednesday. According to officials from the Fire department, a short circuit is suspected to be the reason for the fire. The flames from…

Read More

కాంగ్రెస్‌ సర్కారు ఏలుబడిలోని కర్ణాటక రాజధాని బెంగళూరు.. గతంలో ఎన్నడూ చూడని నీటి ఎద్దడిని ఎదుర్కొంటున్నది. తాగునీటి కొరత కారణంగా నగరంలోని హోటల్స్‌, రెస్టారెంట్‌ యజమానులు తమ ఆహార మెనూలో నీరు ఎక్కువగా వాడే వంటకాలైన రసం, సాంబార్‌ను తొలగిస్తున్నారు. వాడిపారేసే ప్లేట్లను మాత్రమే వినియోగిస్తున్నారు. అటు నీటి కోసం ప్రజలు హాహాకారాలు చేసే దుస్థితి దాపురించింది. April 11, 2024 / 06:44 AM IST మాల్స్‌లోని టాయిలెట్ల వాడకానికీ టోకెన్‌ సిస్టమ్‌ గుక్కెడు నీటికీ అల్లాడిపోతున్న సిలికాన్‌ సిటీ ప్రజలు వాటర్‌ ఏటీఎంలు, ఆర్వోలను మూసేసిన ప్రభుత్వం రూ. 20 వాటర్‌ క్యాన్‌ 120.. ట్యాంకర్‌ ధర 2 వేలు అందినకాడికి దోచుకొంటున్న వాటర్‌ మాఫియా Karnataka | (స్పెషల్‌ టాస్క్‌ బ్యూరో) హైదరాబాద్‌, ఏప్రిల్‌ 10 (నమస్తే తెలంగాణ): కాంగ్రెస్‌ సర్కారు ఏలుబడిలోని కర్ణాటక రాజధాని బెంగళూరు.. గతంలో ఎన్నడూ చూడని నీటి ఎద్దడిని ఎదుర్కొంటున్నది. తాగునీటి…

Read More

Raju belonging to the town allegedly attempted to kill himself by drinking the hair dye. He was immediately shifted to the district headquarters hospital for treatment. Published Date – 10 April 2024, 11:35 PM Mancherial: A tractor driver tried to end his life by jumping off the district headquarters hospital after consuming a hair dye following a family dispute here on Wednesday. Raju belonging to the town allegedly attempted to kill himself by drinking the hair dye. He was immediately shifted to the district headquarters hospital for treatment. But, he reached the top of the hospital…

Read More

నిజామాబాద్‌ జిల్లాలోని బాన్సువాడ, బోధన్‌ డివిజన్లలో రెండు రోజుల క్రితం కురిసిన వడగండ్ల వాన రైతులకు కడగండ్లు మిగిల్చింది. మొత్తం 1726.12 ఎకరాల్లో పంట నష్టం జరిగినట్లు వ్యవసాయ శాఖ అధికారులు అంచనా వేశారు. 910 మంది రైతులు నష్టపోగా, అత్యధికంగా వరి పంట దెబ్బతిన్నట్లు జిల్లా వ్యవసాయ శాఖ అధికారి వాజిద్‌ హుస్సేన్‌ తెలిపారు. April 11, 2024 / 05:53 AM IST వడగండ్ల వానతో 910 మంది రైతులకు దెబ్బ ఖలీల్‌వాడి, ఏప్రిల్‌ 10 : నిజామాబాద్‌ జిల్లాలోని బాన్సువాడ, బోధన్‌ డివిజన్లలో రెండు రోజుల క్రితం కురిసిన వడగండ్ల వాన రైతులకు కడగండ్లు మిగిల్చింది. మొత్తం 1726.12 ఎకరాల్లో పంట నష్టం జరిగినట్లు వ్యవసాయ శాఖ అధికారులు అంచనా వేశారు. 910 మంది రైతులు నష్టపోగా, అత్యధికంగా వరి పంట దెబ్బతిన్నట్లు జిల్లా వ్యవసాయ శాఖ అధికారి వాజిద్‌ హుస్సేన్‌ తెలిపారు. వర్ని మండలంలో 61…

Read More

There are certain stumbling blocks in the way of building consensus among the three Services on integrated theatre commands. Published Date – 10 April 2024, 11:45 PM Representational Image. Hyderabad: Wedged between two hostile neighbours, India cannot afford to slacken the pace of modernisation of its Control invasive alien species. One area that is causing concern is the inordinate delay in rolling out theatre commands — a joint and integrated operational structure envisaging all three forces working in tandem under a common military commander. A big challenge before the government and the defence top brass is…

Read More

సుప్రీంకోర్టులో ఇవాళ(బుధవారం) ఢిల్లీ సీఎం అర్వింద్‌ కేజ్రీవాల్‌కు నిరాశే మిగిలింది. కేజ్రీవాల్‌ దాఖలు చేసిన పిటిషన్‌పై అత్యవసర విచారణ చేపట్టేందుకు సర్వోన్నత న్యాయస్థానం నిరాకరించింది. ఢిల్లీ లిక్కర్‌ కేసులో ఈడీ తనను అరెస్ట్‌ చేయడాన్ని సవాల్‌ చేస్తూ అర్వింద్‌ కేజ్రీవాల్‌ ఇటీవల ఢిల్లీ హైకోర్టులో పిటిషన్‌ వేశారు. ఆ పిటిషన్‌పై విచారణ జరిపిన ఢిల్లీ హైకోర్టు తీర్పును రిజర్వ్‌ చేసింది. నిన్న(మంగళవారం) తీర్పు నిచ్చింది. కేజ్రీవాల్‌ను ఈడీ అరెస్ట్‌ చేయడం సబబేనని వ్యాఖ్యానించింది. లిక్కర్‌ పాలసీ ద్వారా కేజ్రీవాల్‌ లబ్ధిపొందడానికి ప్రయత్నించినట్లు తమ దగ్గర ఆధారాలు ఉన్నాయని తెలిపింది. దీంతో ఢిల్లీ హైకోర్టు తీర్పును సవాల్‌ చేస్తూ కేజ్రీవాల్‌ బుధవారం సుప్రీంకోర్టును ఆశ్రయించారు. కేజ్రీవాల్‌ తరఫున ప్రముఖ న్యాయవాది అభిషేక్ మను సింఘ్వి సర్వోన్నత న్యాయస్థానంలో పిటిషన్‌ దాఖలు చేశారు. తమ పిటిషన్‌ను అత్యవసర విచారణకు స్వీకరించాలని సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి డీవై చంద్రచూడ్‌ను సింఘ్వి కోరారు. కానీ కేజ్రీవాల్‌ పిటిషన్‌పై…

Read More

ఎన్నో అబద్దాలు చెప్పి అరచేతిలో వైకుంఠం చూపించి గద్దెనెక్కిన కాంగ్రెస్‌ ప్రభుత్వం ప్రజలకు ఇచ్చిన 420 హామీలను అమలు చేసే వరకు వేటాడుతాం.. వేటాడుతామని బీఆర్‌ఎస్‌ వర్కింగ్‌ ప్రెసిడెంట్‌, మాజీ మంత్రి కేటీఆర్‌ అన్నారు. April 11, 2024 / 04:49 AM IST వంద రోజులైనా హామీలు అమలు చేయని కాంగ్రెస్‌ను వేటాడుదాం బీజేపీ కోసం కాంగ్రెస్‌ మల్కాజిగిరి, సికింద్రాబాద్‌లలో డమ్మీ అభ్యర్థులను పెట్టింది ఇప్పటికీ సవాల్‌ చేస్తున్నా.. దమ్ముంటే రేవంత్‌ మల్కాజిగిరిలో పోటీకి రా..! ఫోన్‌ ట్యాపింగ్‌పై పెట్టిన శ్రద్ధ వాటర్‌ ట్యాపింగ్‌పై పెట్టాలి మేడిపల్లి సమావేశంలో బీఆర్‌ఎస్‌ వర్కింగ్‌ ప్రెసిండెంట్‌, మాజీ మంత్రి కేటీఆర్‌ మేడ్చల్‌, ఏప్రిల్‌ 10 (నమస్తే తెలంగాణ) : ఎన్నో అబద్దాలు చెప్పి అరచేతిలో వైకుంఠం చూపించి గద్దెనెక్కిన కాంగ్రెస్‌ ప్రభుత్వం ప్రజలకు ఇచ్చిన 420 హామీలను అమలు చేసే వరకు వేటాడుతాం.. వేటాడుతామని బీఆర్‌ఎస్‌ వర్కింగ్‌ ప్రెసిడెంట్‌, మాజీ మంత్రి కేటీఆర్‌…

Read More

The government brought in cactus moth caterpillars, which are natural predators of the cactus. Published Date – 10 April 2024, 11:55 PM By Tej Singh Kardam Invasive alien species are animals, plants, pathogens and other organisms that are non-native to an ecosystem, introduced either naturally, accidentally or intentionally, to new areas. They are able to adapt, become established, reproduce and spread, colonising the environment, creating new predators and impacting biodiversity, health and economy, hindering the growth of native species – altering habitats, competing for food and space, causing physical and chemical changes to soil, hybridising with…

Read More

తప్పుదోవ పట్టించే ప్రకటనల కేసులో పతంజలి రెండోసారి క్షమాపణలు చెప్పడాన్ని సుప్రీంకోర్టు తిరస్కరించింది, బాబా రామ్‌దేవ్, ఆచార్య బాలకృష్ణ దాఖలు చేసిన అఫిడవిట్ ను ఇవాళ(బుధవారం) సుప్రీంకోర్టు కొట్టివేసింది. బాబా రామ్‌దేవ్ కోర్టు ధిక్కార చర్యలను తేలికగా తీసుకుంటున్నారని సుప్రీంకోర్టు తెలిపింది. తమ ఆదేశాలను పదేపదే ఉద్దేశపూర్వకంగా ఉల్లంఘించినందకు క్షమాపణ సరిపోదని.. కోర్టు ధిక్కరణ చర్యలకు సిద్ధంగా ఉండండని హిమా కోహ్లీ, అహ్సానుద్దీన్ అమానుల్లాలతో కూడిన ధర్మాసనం హెచ్చరించింది. పతంజలి తరఫు సీనియర్ న్యాయవాది ముకుల్ రోహత్గీ ధర్మాసనం ముందు మాట్లాడుతూ.. జీవితంలో మనుషులు తప్పులు చేస్తుంటారు. అయితే, అటువంటి కేసుల్లో వ్యక్తులు బాధపడాల్సిన అవసరం ఉందని అన్నారు. దీనికి ప్రతిస్పందించిన అత్యున్నత న్యాయస్థానం న్యాయవాదిని మందలించింది. మేం అంధులు కాదు.. ఈ విషయంలో ఉదారంగా వ్యవహరించాలనుకోవడం లేదు అని ధర్మాసనం బదులిచ్చింది. పతంజలి డయాబెటిస్, ఆస్తమా వంటి వ్యాధులను ఆయుర్వేదిక్ మందులు, యోగాతో పూర్తిగా నయం చేస్తుందని అడ్వటైజింగ్ చేయడాన్ని…

Read More