Geethanjali Malli Vachindi Movie | అంజలి కథానాయికగా నటించిన తాజా చిత్రం ‘గీతాంజలి మళ్లీ వచ్చింది’. శివ తుర్లపాటి దర్శకత్వంలో కోన వెంకట్ నిర్మించారు. నేడు ప్రేక్షకుల ముందుకురానుంది. మంగళవారం ప్రీరిలీజ్ ఈవెంట్ను నిర్వహించారు. ఈ వేడుకకు ఉప ముఖ్యమంత్రి మల్లు భట్టి విక్రమార్క, సిధ్ధు జొన్నలగడ్డ, విజయేంద్రప్రసాద్ ముఖ్య అతిథులుగా హాజరయ్యారు. April 11, 2024 / 03:45 AM IST Geethanjali Malli Vachindi Movie | అంజలి కథానాయికగా నటించిన తాజా చిత్రం ‘గీతాంజలి మళ్లీ వచ్చింది’. శివ తుర్లపాటి దర్శకత్వంలో కోన వెంకట్ నిర్మించారు. నేడు ప్రేక్షకుల ముందుకురానుంది. మంగళవారం ప్రీరిలీజ్ ఈవెంట్ను నిర్వహించారు. ఈ వేడుకకు ఉప ముఖ్యమంత్రి మల్లు భట్టి విక్రమార్క, సిధ్ధు జొన్నలగడ్డ, విజయేంద్రప్రసాద్ ముఖ్య అతిథులుగా హాజరయ్యారు. ఈ సందర్భంగా విజయేంద్రప్రసాద్ మాట్లాడుతూ..తెలుగమ్మాయి అంజలి 50 చిత్రాల మైలురాయికి చేరుకోవడం గొప్ప విషయమని, ఆమె మంచి పేరుప్రతిష్టలు పొందాలని…
Author: Telanganapress
Though the occupancy ratio has indeed increased, the profits in the form of ‘zero tickets’ are reflected only on paper and the corporation did not get any financial benefit. Published Date – 11 April 2024, 12:16 AM Hyderabad: The increase in the ridership of the TSRTC buses due to the ‘Maha Lakshmi’ free travel facility for women, it was hoped, would make the corporation profitable. However, this is yet to happen. Though the occupancy ratio has indeed increased, the profits in the form of ‘zero tickets’ are reflected only on paper and the corporation did not…
రాష్ట్రంలో జరుగుతోంది ప్రజా పాలన కాదు…నయవంచన పాలన అని ఆగ్రహం వ్యక్తం చేశారు బీఆర్ఎస్ నేత బాల్క సుమన్. కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో జరిగిన తుక్కుగూడ సభలో రాహూల్ గాంధీతో సీఎం రేవంత్ పచ్చి అబద్ధాలు మాట్లాడించారని విమర్శించారు. పాపం రాహూల్ గాంధీకి ఏం తెలియదు రేవంత్ రెడ్డి ఏం చెప్పితే అది మాట్లాడి పోయాడన్నారు. తెలంగాణ రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత ఒక్క ఉద్యోగం అమలు చేయలేదన్నారు బాల్క సుమన్. మేము ఇచ్చిన ఉద్యోగాలను వాళ్లు ఏదో ఇచ్చినట్లుగా డబ్బా కొట్టుకున్నారు. బీఆర్ఎస్ హయంలోనే 503 గ్రూప్ 1 నోటిఫికేషన్ ఇచ్చాం,వీటికీ మరో 60 ఉద్యోగాలు కలిపి కాంగ్రెస్ పార్టీ నేతలు ఇచ్చినట్లు డబ్బా కొట్టుకుంటున్నారు. మేము ఇచ్చిన ఉద్యోగాలను వాళ్ళు ఇచ్చినట్లు చెప్పుకోవడం సిగ్గు చేటు. కాంగ్రెస్ పార్టీ జాబ్ క్యాలెండర్ పేరుతో మొదటి ఏడాదిలోనే 2లక్షల ఉద్యోగాలు భర్తీ చేస్తామని అన్ని పేపర్ లో యాడ్స్…
జిల్లాలో ఓటింగ్ శాతాన్ని పెంచేందుకు వివిధ ప్రచార పద్ధతుల ద్వారా ప్రజలకు తెలిసే విధంగా విసృ్తత ప్రచారం నిర్వహించడం జరుగుతుందన్నారు. April 11, 2024 / 02:52 AM IST కుమ్రం భీం ఆసిఫాబాద్ జిల్లా ఎన్నికల అధికారి, కలెక్టర్ వెంకటేశ్ ధోత్రే ఆసిఫాబాద్ టౌన్, ఏప్రిల్ 10 : ప్రజాస్వామ్యంలో ఓటు హకు వినియోగం ప్రతి ఒకరి బాధ్యత అని జిల్లా ఎన్నికల అధికారి, కలెక్టర్ వెంకటేశ్ ధోత్రే అన్నారు. బుధవారం జిల్లా కేంద్రంలోని రోజ్ గార్డెన్స్ లో పోలీస్, పరిపాలన శాఖల సంయుక్త ఆధ్వర్యంలో విద్యార్థులు, యువకులకు ఓటరు అవగాహన సదస్సు ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఎన్నికల్లో అర్హులైన ప్రతి ఒకరూ తమ ఓటు హకును వినియోగించుకొని సమర్థవంతమైన నాయకత్వాన్ని ఎన్నుకోవాలన్నారు. సమాజంలో మార్పు ఓటు హకు ద్వారా సాధ్యపడుతుందని, జిల్లాలో ఎన్నికల నిర్వహణకు పూర్తిస్థాయిలో ఏర్పాట్లు చేశామని తెలిపారు. ఓటర్ హెల్ప్లైన్, ఆన్లైన్లో…
Venumadhav lodged a complaint with Jubilee Hills police after Radha Kishan Rao’s recent arrest in the phone tapping case, following which a case was booked. Published Date – 11 April 2024, 12:21 AM Hyderabad: Former Task Force DCP/OSD P Radha Kishan Rao, who was arrested in the illegal phone tapping case, and two other policemen, have been booked by the Jubilee Hills police for alleged extortion and kidnapping. Rao and several other individuals, including inspector Gattu Mallu and sub-inspector Mallikarjun, had allegedly forced the exchange of shares and ownership from Chairman Venumadhav Chennupati and other directors…
సికింద్రాబాద్ కంటోన్మెంట్ అసెంబ్లీ నియోజకవర్గ ఉపఎన్నికలో బీఆర్ఎస్ అభ్యర్థిగా దివంగత ఎమ్మెల్యే సాయన్న కూతురు నివేదిత పేరు ఖరారైంది. ఈ మేరకు ఆ పార్టీ అధినేత, మాజీ సీఎం కేసీఆర్ ఇవాళ ( బుధవారం) ప్రకటించారు. పార్టీ కీలక నేతలు, స్థానిక నాయకులతో చర్చించిన తర్వాత ఆయన ఈ నిర్ణయం తీసుకున్నారు.నివేదిత అక్క లాస్య నందిత ఇటీవలే రోడ్డు ప్రమాదంలో కన్నుమూయడంతో ఇక్కడ ఉపఎన్నిక అనివార్యమైంది. సాయన్న పెద్ద కుమార్తె అయిన లాస్య నందిత 2023 అసెంబ్లీ ఎన్నికల్లో విజయం సాధించారు. అయితే ఈ మధ్యే జరిగిన రోడ్డు ప్రమాదంలో ఆమె ప్రాణాలు కోల్పోయిన విషయం తెలిసిందే. దీంతో మరోసారి సాయన్న కుటుంబానికే అవకాశం ఇచ్చేందుకు కేసీఆర్ ఆసక్తి చూపించారు. ఇది కూడా చదవండి: రేవంత్ రెడ్డి అమ్ముడుపోయే వ్యక్తి… The post కంటోన్మెంట్ బీఆర్ఎస్ అభ్యర్థిగా నివేదితను ప్రకటించిన కేసీఆర్ appeared first on tnewstelugu.com. Source link
భోజ్పురి స్టార్ సింగర్ సంచలన నిర్ణయం న్యూఢిల్లీ, ఏప్రిల్ 10: పవన్సింగ్.. ప్రముఖ భోజ్పురి గాయకుడు, నటుడు. బెంగాల్లోని అసన్సోల్ లోక్సభ స్థానం నుంచి పోటీచేయాలని ఆయనకు బీజేపీ టికెట్ కేటాయించగా, దాన్ని తిరస్కరించి పోటీ నుంచి తప్పుకున్న విషయం తెలిసిందే. తాజాగా అదే పవన్సింగ్ బీహార్లోని కర్కత్ స్థానం నుంచి ఇండిపెండెంట్ అభ్యర్థిగా పోటీ చేస్తున్నట్టు బుధవారం ప్రకటించడం చర్చనీయాంశంగా మారింది. ‘మాతా గురుతర భూమేరు’ అంటే తల్లి ఈ భూమి కంటే గొప్పదని, తాను ఈ సారి ఎన్నికల్లో పోటీ చేస్తానని తన అమ్మకు హామీ ఇచ్చానని పవన్సింగ్ ఎక్స్ ఖాతాలో పేర్కొన్నారు. బీహార్లోని కర్కత్ నుంచి పోటీ చేయాలని నిర్ణయించుకున్నానని చెప్పారు. ఇక్కడ ఆర్జేడీ నేతృత్వంలోని మహాకూటమిలో భాగమైన సీపీఐ(ఎల్ఎల్) లిబరేషన్కు చెందిన రాజారామ్ సింగ్తో పవన్ సింగ్ తలపడనున్నారు. Source link
Awareness was sought to be created on investment fraud, stock trading fraud, OTP (one-time password) fraud and social media fraud among others. Published Date – 11 April 2024, 12:25 AM Hyderabad: The Hyderabad Cybercrime police organised an awareness campaign on various types of cyber frauds, at DD Colony in Amberpet here on Wednesday. Awareness was sought to be created on investment fraud, stock trading fraud, OTP (one-time password) fraud and social media fraud among others. Officials advised citizens not to believe fraudulent websites and invest in unauthorised websites which lure them in the guise of high…
ఓ పిల్లిని రక్షించేందుకు బావిలోకి దూకి ఐదుగురు మృతి చెందారు. ఈ విషాద ఘటన మహారాష్ట్ర, అహ్మద్నగర్లోని వాడ్కి గ్రామంలో జరిగింది. గ్రామంలో అర్థరాత్రి పాడుబడిన బావిలో పడిపోయిన పిల్లిని కాపాడేందుకు ప్రయత్నించి మొదట ఒకరు బావిలోకి దూకారు. అతని కోసం మరోకరు.. అలా ఒకరు తర్వాత మరొకరు.. మొత్తం ఐదుగురు బావిలోకి దూకి చనిపోయారు. చివర్లో తాడు సాయంతో బావిలోకి దిగిన ప్రాణాలతో బయటపడ్డాడు. బాధితుడిని చికిత్స కోసం ఆస్పత్రికి తరలించారు. విషయం తెలుసుకున్న పోలీసులు, రెస్క్యూ సిబ్బంది ఘటనా స్థలానికి చేరుకుని సహాయక చర్యలు చేపట్టారు. బావిలో నుంచి మృతదేహాలను బయటకు తీసి పోస్ట్ మార్టం కోసం ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు. బావిని బయోగ్యాస్ కోసం వినియోగిస్తున్నారని.. ఈ క్రమంలో అందులో పడిన వారు ఊరిపిరాడక మృతి చెందినట్లు ప్రాథమిక విచారణలో తేలినట్లు పోలీసులు చెప్పారు. ఈ ప్రమాదంలో మృతి చెందిన వారిని మాణిక్ కాలే(65), మాణిక్ కుమారుడు…
మద్దూర్(కొత్తపల్లి), ఏప్రిల్ 10 : అనుమతులు లేకుండా ఇసుకను తరలిస్తుండగా అడ్డుకున్న హోంగార్డుపై ఎస్ఆర్వో దౌర్జన్యం చేసి దుర్భాషలాడిన ఘటన మండలంలోని దోరేపల్లిలో చోటు చేసుకున్నది. బుధవారం లింగల్చేడ్ వాగులో విధులు నిర్వహిస్తున్న ఎస్ఆర్వో ఆంజనేయులు తన స్వగ్రామమైన దోరేపల్లిలో అధికారుల అండదండలతో వాగు నుంచి ఇసుకను తరలిస్తున్నట్లు ఆరోపణ లు ఉన్నాయి. అటుగా వెళ్తున్న హోంగార్డు ఇసుకను తరలిస్తున్న ట్రాక్టర్ను అడ్డుకొన్నా డు. దీంతో ఎస్ఆర్వో ఇసుక ట్రాక్టర్ అడ్డుకోవడానికి నీవెవరంటూ ప్రశ్నించడమే కాకుండా హోంగార్డు కాలర్ పట్టుకొని దౌర్జన్యం చేసి అతడి చేతిలో ఉన్న మొబైల్ను పగులగొట్టాడు. అంతేకాకుండా ఎవరికి చెప్పుకుంటావో చెప్పుకో అనే రీతిలో వ్యవహరించి ట్రాక్టర్ను అ క్కడి నుంచి తప్పించాడు. Source link