Author: Telanganapress

CBIT principal Prof CV Narasimhulu is aimed at training students in modern technologies as per industry requirements besides ensuring future ready graduates who can aspire for quality placements. Published Date – 10 April 2024, 11:59 PM Hyderabad: byteXL, a ed-tech platform for engineering education and IT skilling, has entered a MoU with Chaitanya Bharathi Institute of Technology (byteXL) to upskill students in relevant and current technologies. The MoU signed by byteXL Co-Founder Charan Tadepalli and CBIT principal Prof CV Narasimhulu is aimed at training students in modern technologies as per industry requirements besides ensuring future ready…

Read More

జనసేన అధినేత పవన్ కల్యాణ్ కు ఈసీ షాక్ ఇచ్చింది. ఏపీ సీఎం జగన్ పై అనుచిత వ్యాఖ్యలు చేశారన్న ఫిర్యాదు మేరకు వివరణ ఇవ్వాలని సీఈవో ముకేష్ కుమార్ మీనా ఇవాళ(బుధవారం) పవన్ కు నోటీసులు ఇచ్చారు. ఇటీవల జనసేన  అనకాపల్లి వారాహి యాత్ర లో సీఎం జగన్ ను ఉద్దేశించి సారా వ్యాపారి, స్కాం స్టార్, లాండ్ గ్రాబర్ అంటూ పవన్ కల్యాణ్ వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. ఈ వ్యాఖ్యలపై ఏప్రిల్‌ 8న విజయవాడ సెంట్రల్‌ ఎమ్మెల్యే మల్లాది విష్ణు ఎన్నికల సంఘానికి ఫిర్యాదు చేశారు. పవన్ కల్యాణ్ ఎన్నికల కోడ్ ను ఉల్లంఘిచారని తన ఫిర్యాదులో తెలిపారు. ఈ ఫిర్యాదుపై స్పందించిన సీఈవో… తన వ్యాఖ్యలపై 48 గంటల్లో వివరణ ఇవ్వాలని పవన్ కల్యాణ్‌కు నోటీసులు జారీ చేసింది. అయితే ఏపీలో ముఖ్య నేతలకు ఇప్పటికే ఈసీ నోటీసులు జారీ చేసింది. ఎన్నికల ప్రచారంలో టీడీపీ అధినేత…

Read More

RR vs GT | టార్గెట్‌ చేధనకు దిగిన గుజరాత్‌ దూకుడుకు బ్రేక్‌ పడింది. గుజరాత్‌ టైటాన్స్‌ తొలి వికెట్‌ను కోల్పోయింది. 9వ ఓవర్‌లో సాయి సుదర్శన్‌ ఔటయ్యాడు. ఇక ఈ మ్యాచ్‌లో శుభ్‌మన్‌ గిల్‌ సరికొత్త రికార్డు సృష్టించారు. April 10, 2024 / 10:30 PM IST RR vs GT | టార్గెట్‌ చేధనకు దిగిన గుజరాత్‌ దూకుడుకు బ్రేక్‌ పడింది. గుజరాత్‌ టైటాన్స్‌ తొలి వికెట్‌ను కోల్పోయింది. 9వ ఓవర్‌లో సాయి సుదర్శన్‌ ఔటయ్యాడు. ప్రస్తుతం క్రీజులో శుభ్‌మన్‌ గిల్‌ (29), మాథ్యూ (2) ఉన్నారు. 9 ఓవర్లకు గుజరాత్‌ స్కోర్‌ 67/1. ఇక ఈ మ్యాచ్‌లో శుభ్‌మన్‌ గిల్‌ సరికొత్త రికార్డు సృష్టించారు. ఐపీఎల్‌లో 3వేల పరుగులు పూర్తి చేసిన పిన్న వయస్కుడిగా గిల్‌ నిలిచాడు. గిల్‌ 24 ఏళ్ల 215 రోజుల వయసులో 3వేల పరుగులు సాధించాడు. గిల్‌ కంటే ముందు ఈ…

Read More

Number of applications for TS EAPCET-2024 swells by 46,000 Published Date – 10 April 2024, 10:50 PM Applications for admissions into agriculture and pharmacy courses saw a drop in the numbers by nearly 17,000. — File Photo Hyderabad: As a lucrative career, engineering seems to be on a path of resurgence in the State, with a sharp rise in the number of students seeking admission in various branches of the course. This year’s engineering stream of the Telangana State Engineering, Agriculture and Pharmacy (TS EAPCET) 2024 has witnessed a steep surge in the number of applications,…

Read More

సికింద్రాబాద్ నుంచి కాంగ్రెస్ లోక్ సభ అభ్యర్థిగా పోటీ చేస్తున్న దానం నాగేందర్‌పై అనర్హత వేటు వేయాలని కోరుతూ బీఆర్‌ఎస్‌ ఎమ్మెల్యే పాడి కౌశిక్‌రెడ్డి హైకోర్టులో పిటిషన్‌ దాఖలు చేశారు. దానంపై చర్యలు తీసుకోవాలని ఇదివరకే స్పీకర్ గడ్డం ప్రసాద్ కుమార్‌కు ఫిర్యాదు చేశారు బీఆర్ఎస్ నాయకులు. అయితే స్పీకర్ నుంచి స్పందన రాలేదని చెబుతూ హైకోర్టును ఆశ్రయించారు కౌశిక్ రెడ్డి. దానం నాగేందర్ గత అసెంబ్లీ ఎన్నికల్లో బీఆర్ఎస్ నుంచి ఖైరతాబాద్ ఎమ్మెల్యేగా గెలిచారు. ఆ తర్వాత కాంగ్రెస్ పార్టీలో చేరి సికింద్రాబాద్ ఎంపీగా పోటీ చేస్తున్నారు. తమ పార్టీ నుంచి ఎమ్మెల్యేగా గెలిచిన వ్యక్తికి కాంగ్రెస్ టిక్కెట్ ఇచ్చిందని బీఆర్ఎస్ తెలిపింది. ఈ నేపథ్యంలో దానంపై త్వరగా చర్యలు తీసుకోవాలని స్పీకర్‌ను ఆదేశించాలని కోర్టును కోరారు. ఇది కూడా చదవండి: కంటోన్మెంట్ బీఆర్ఎస్ అభ్య‌ర్థిగా నివేదిత‌ను ప్ర‌క‌టించిన కేసీఆర్ Source link

Read More

RR vs GT | జైపూర్‌ వేదికగా జరుగుతున్న ఐపీఎల్‌ మ్యాచ్‌లో గుజరాత్‌కు వరుస షాకులు తగిలాయి. ఒకే ఓవర్‌లో రెండు వికెట్లను కోల్పోయింది. 11వ ఓవర్‌లో మాథ్యూ, అభినవ్‌ వరుసగా ఔటయ్యారు. కాగా, గుజరాత్‌ X రాజస్థాన్‌ మ్యాచ్‌కు 10వ ఓవర్‌లో వర్షం అంతరాయం కలిగించింది. 10 ఓవర్లు ముగిసిన అనంతరం మైదానంలో చినుకులు మొదలయ్యాయి. దీంతో పిచ్‌పై కవర్లు కప్పి మ్యాచ్‌ను కాసేపు నిలిపివేశారు. ఆ తర్వాత మ్యాచ్‌ ప్రారంభమైన కొద్దిసేపటికే గుజరాత్‌ రెండు వికెట్లను కోల్పోయింది. ప్రస్తుతం క్రీజులో శుభ్‌మన్‌ గిల్‌ (37), విజయ్‌ శంకర్‌ (4) ఉన్నారు. 11 ఓవర్లు ముగిసేసరికి గుజరాత్‌ స్కోర్‌ 84/3. గుజరాత్‌ గెలవాలంటే 54 బంతుల్లో 114 పరుగులు చేయాల్సి ఉంది. Source link

Read More

The cash was being transported in bags kept in about 15 carton boxes in a car proceeding from Jubilee Hills towards Madhapur. Updated On – 10 April 2024, 09:36 PM Hyderabad: The Cyberabad police caught two persons transporting cash of Rs 2.02 crore in a car at Madhapur on Wednesday night. It is learnt that the cash belonged to a private bank. The cash was being transported in bags kept in about 15 carton boxes in a car proceeding from Jubilee Hills towards Madhapur. Police sources said the car was stopped during routine checking in view…

Read More

ఎండాకాలం వస్తే అంతా జాగ్రత్తగా ఉండాలి. రోడ్లపై తిరిగే కుక్కలే కాదు, ఇంట్లోని పెంపుడు కుక్కలు కూడా ఒక్కోసారి అకారణంగా కరుస్తూ ఉంటాయి. కుక్కలు అకస్మాత్తుగా మనుషుల మీద దాడి చేసే సంఘటనలు వేసవిలోనే ఎక్కువగా కనిపిస్తూ ఉంటాయి. ఎండాకాలంలో కుక్కలు ఇలా విపరీతంగా ప్రవర్తించడానికి ఎన్నో కారణాలు ఉన్నాయి. అవి అధిక ఉష్ణోగ్రతలను తట్టుకోలేక తీవ్ర కోపానికి, ఉద్రేకానికి గురవుతాయి. వాటి శరీర ఉష్ణోగ్రత పెరిగిపోవడం, రోగనిరోధక వ్యవస్థ పై కూడా ప్రభావం పడడం వల్ల వీటి స్వభావం మారిపోతుంది. ఎండలోనుంచి వచ్చిన వ్యక్తి ఎంతగా చికాకు పడతాడో.. అవి కూడా అంతే కోపంగా, చికాకుగా ఉంటాయి.దీంతో అవి దూకుడుగా ప్రవర్తిస్తాయి. ఆహారం, నీళ్లు అందక మరింత ఉద్రేకంగా ఉంటాయి. ముఖ్యంగా డీహైడ్రేషన్‌కు గురైన కుక్క ఎవరినైనా కరిచే అవకాశాలు చాలా ఎక్కువ. కాబట్టి వేసవిలో కుక్క కాటుకు గురికాకుండా జాగ్రత్తగా ఉండాలి. కుక్క కరిస్తే చాలామంది తేలికగా తీసుకుంటారు.…

Read More

Posani Krishnamurali | వాలంటీర్ల వ్యవస్థపై టీడీపీ అధినేత చంద్రబాబు ఓర్వలేకపోతున్నారని ఏపీ ఎఫ్‌డీసీ చైర్మన్‌ పోసాని కృష్ణమురళి అన్నారు. అందుకే నిమ్మగడ్డతో ఫిర్యాదు చేయించి వాలంటీర్ల వ్యవస్థను అడ్డుకున్నారని మండిపడ్డారు. విజయవాడలోని వైసీపీ కేంద్ర కార్యాలయంలో బుధవారం మీడియాతో పోసాని మాట్లాడారు. ఈ సందర్భంగా చంద్రబాబు, పవన్‌ కళ్యాణ్‌పై విరుచుకుపడ్డారు. April 10, 2024 / 09:49 PM IST Posani Krishnamurali | వాలంటీర్ల వ్యవస్థపై టీడీపీ అధినేత చంద్రబాబు ఓర్వలేకపోతున్నారని ఏపీ ఎఫ్‌డీసీ చైర్మన్‌ పోసాని కృష్ణమురళి అన్నారు. అందుకే నిమ్మగడ్డతో ఫిర్యాదు చేయించి వాలంటీర్ల వ్యవస్థను అడ్డుకున్నారని మండిపడ్డారు. విజయవాడలోని వైసీపీ కేంద్ర కార్యాలయంలో బుధవారం మీడియాతో పోసాని మాట్లాడారు. ఈ సందర్భంగా చంద్రబాబు, పవన్‌ కళ్యాణ్‌పై విరుచుకుపడ్డారు. వాలంటీర్లపై చంద్రబాబుది మొసలి కన్నీరు అని పోసాని కృష్ణమురళి అన్నారు. మగవాళ్లు లేనప్పుడు వాలంటీర్లు ఇండ్ల తలుపులు కొట్టేవారని.. ఆడపిల్లలను ఇబ్బంది పెట్టేవారంటూ చంద్రబాబు దుష్ప్రచారం…

Read More

In a statement, Chandrashekhar Rao said the previous BRS regime ensured religious equality, upheld secular traditions of ‘Ganga Jamuni Tehzeeb’ and also developed the new State as a hub for communal harmony and peace, in the last 10 years. Updated On – 10 April 2024, 08:52 PM Hyderabad: Leader of Opposition and BRS president K Chandrashekhar Rao extended warm wishes to the Muslim community on the festive occasion of Eid-ul-Fitr, marking the last day of the holy month of Ramzan. He said with the month-long fasting, spiritual prayers and service to the poor, a spiritual atmosphere…

Read More