Author: Telanganapress

ఎన్నికల ప్రచారంలో భాగంగా ఏర్పాటు చేసే హోర్డింగ్స్ విషయంలో నిబంధనలు పాటించాలని కేంద్ర ఎన్నికల సంఘం స్పష్టం చేసింది. ఎన్నికల చట్టం ప్రకారం రాజకీయ హోర్డింగ్స్ పబ్లిషర్, ప్రింటర్ల పేర్లని కలిగి ఉండేలా చూసుకోవాలని ఇవాళ( బుధవారం) రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతాల ప్రధాన కార్యదర్శులను, ప్రధాన ఎన్నికల అధికారులను ఆదేశించింది. ఈ మేరకు కేంద్ర ఎన్నికల సంఘం జాయింట్ డైరెక్టర్ అనూజ్ చండక్ ఓ ప్రకటనను విడుదల చేశారు. అభ్యర్థుల ప్రచార ఖర్చును అంచనా వేయడానికి హోర్డింగ్స్‌పై ప్రచురణకర్తల పేర్లు తప్పనిసరిగా ప్రింటింగ్ చేయాలని స్పష్టం చేసింది. ఇటీవల కాలంలో ప్రచురణకర్తల పేర్లు లేకుండా ఎన్నికల ప్రచారానికి సంబంధించిన బ్యానర్లు, హోర్డింగ్స్ ఎక్కువగా ఏర్పాటు చేస్తున్నారు. దీంతో ఎన్నికల సంఘం రంగంలోకి దిగి ఆదేశాలు జారీ చేసింది. ఎన్నికలు జరిగే అన్ని రాష్ట్రాలు, కేంద్రపాలి ప్రాంతాలకు ఈ నిబంధనలు వర్తిస్తాయని తెలిపింది. అలాగే ఎన్నికల సంబంధిత సామాగ్రి, హోర్డింగ్స్ విషయంలో కఠినంగా…

Read More

Teen Dies of Drugs Overdose | ఒక వ్యక్తి థ్రిల్‌ కోసం తన స్నేహితురాలికి డ్రగ్స్ ఇంజెక్ట్‌ చేశాడు. అయితే డ్రగ్స్‌ ఓవర్‌ డోస్ వల్ల ఆ యువతి మరణించింది. దీంతో ఆ వ్యక్తిని పోలీసులు అరెస్ట్‌ చేశారు. April 10, 2024 / 08:47 PM IST లక్నో: ఒక వ్యక్తి థ్రిల్‌ కోసం తన స్నేహితురాలికి డ్రగ్స్ ఇంజెక్ట్‌ చేశాడు. అయితే డ్రగ్స్‌ ఓవర్‌ డోస్ వల్ల ఆ యువతి మరణించింది. దీంతో ఆ వ్యక్తిని పోలీసులు అరెస్ట్‌ చేశారు. (Teen Dies of Drugs Overdose) ఉత్తరప్రదేశ్‌లోని లక్నోలో ఈ సంఘటన జరిగింది. మహానగర్ ప్రాంతానికి చెందిన 18 ఏళ్ల యువతి బెంగళూరులో జాబ్‌ చేస్తున్నది. ఈ నెల 3న లక్నోకు తిరిగి వచ్చింది. ఏప్రిల్‌ 7న రైలులో బెంగళూరుకు వెళ్లాల్సి ఉంది. అయితే ప్రయాణం కోసం ఇంటి నుంచి బయటకు వచ్చిన ఆమె తన…

Read More

Though the dump yard caught fire a number of times earlier, municipal authorities could not take adequate steps to put an end to the problem. Published Date – 10 April 2024, 07:55 PM Representational Image. Karimnagar: The dump yard of the Municipal Corporation of Karimnagar caught fire on Tuesday night, with the thick smoke from the yard causing inconvenience to the people in surrounding areas. Though the dump yard caught fire a number of times earlier, municipal authorities could not take adequate steps to put an end to the problem. The severe heat conditions are said…

Read More

మనదేశ అభివృద్ధి ప్రయాణంపై అమెరికా రాయబారి ఎరిక్ గార్సెట్టి ప్రశంసలు కురిపించారు. ప్రపంచ భవిష్యత్తును తీర్చిదిద్దడంలో భారత్ కీలక పాత్ర పోషిస్తోందని కొనియాడారు. ఢిల్లీలో జరిగిన ఓ కార్యక్రమంలో ఆయన ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. “ మీరు భవిష్యత్తును చూసి ఆస్వాదించాలనుకుంటే అందుకోసం పనిచేయాలనుకుంటే భారత్‌కు రండి. ఈ దేశంలో అమెరికా దౌత్య కార్యాలయానికి నాయకత్వం వహించే గొప్ప అవకాశం నాకు దక్కినందుకు గర్వపడుతున్నా” అని గార్సెట్టి తెలిపారు. భారత్‌తో భాగస్వామ్య బంధానికి అమెరికా ఎంతో విలువనిస్తుందని తెలిపారు. “ మేం ఇక్కడికి పాఠాలు బోధించేందుకు రాలేదు. నేర్చుకోవడానికి వచ్చాం” అంటూ ఇరు దేశాల మధ్య పరస్పర అవగాహనను చెప్పారు. భారత్, అమెరికా మధ్య బంధం కొత్త శిఖరాలకు చేరుకుందని అగ్రరాజ్య జాతీయ భద్రతా సలహాదారు జేక్ సలివాన్ అన్నారు. సాంకేతికత, భద్రతతో పాటు ఇతర రంగాల్లో ఇరు దేశాల మధ్య పరస్పర సహకారం కొనసాగుతోందని వైట్‌హౌస్ మీడియా సమావేశంలో తెలిపారు.…

Read More

APPSC | ఎట్టకేలకు గ్రూప్‌ 2 ఫలితాలపై సందిగ్ధత వీడింది. ప్రిలిమ్స్‌ ఫలితాలను ఏపీపీఎస్సీ బుధవారం విడుదల చేసింది. రాష్ట్రంలోని 899 గ్రూప్‌ -2 పోస్టుల భర్తీ కోసం ఫిబ్రవరి 25న ప్రిలిమ్స్‌ పరీక్ష నిర్వహించారు. ఈ పరీక్షలకు 4,83,525 మంది దరఖాస్తు చేసుకోగా.. 4,04,037 మంది పరీక్షకు హాజరయ్యారు. అయితే.. ఏపీలో ఎన్నికల షెడ్యూల్‌ ఉండటంతో గ్రూప్‌ 2 ఫలితాలను వాయిదా వేస్తారనే ప్రచారం జరిగింది. దీంతో ఫలితాలపై అభ్యర్థుల్లో ఉత్కంఠ నెలకొంది. ఈ క్రమంలోనే షెడ్యూల్‌ ప్రకారమే గ్రూప్‌ – 2 ప్రిలిమ్స్‌ ఫలితాలను ఏపీపీఎస్సీ విడుదల చేసింది. ఇందులో 92,250 మంది మెయిన్స్‌కు క్వాలిఫై అయ్యారు. వివిధ కారణాలతో 2557 మంది అభ్యర్థులను రిజెక్ట్‌ చేశారు. ఈ మేరకు క్వాలిఫై, రిజెక్ట్‌ అయిన అభ్యర్థుల జాబితాను వేర్వేరుగా విడుదల చేశారు.   Source link

Read More

Speaking to the media on Wednesday, BJP Legislative Party leader Maheshwar Reddy said the Chief Minister feared that a few Congress leaders were hatching a conspiracy to pull down his government. Published Date – 10 April 2024, 06:51 PM File photo Hyderabad: Stating that Chief Minister A Revanth Reddy was feeling insecure in the Congress, BJP Legislative Party leader A Maheshwar Reddy alleged that the Chief Minister was trying to come out of Congress and create his own separate group by poaching MLAs from other parties. Speaking to the media on Wednesday, Maheshwar Reddy said the…

Read More

అసెంబ్లీ ఎన్నిక‌ల స‌మ‌యంలో అడ్డ‌గోలు హామీలు ఇచ్చి అధికారంలోకి వ‌చ్చిన కాంగ్రెస్ ప్ర‌భుత్వంపై ఆగ్రహం వ్యక్తం చేశారు బీఆర్ఎస్ వ‌ర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్. 420 హామీలు అమ‌లు చేయ‌క‌పోతే వెంటాడుతాం.. వేటాడుతాం అని రేవంత్‌ను కేటీఆర్ హెచ్చ‌రించారు. ఇవాళ(బుధవారం)మ‌ల్కాజ్‌గిరి పార్ల‌మెంట్ నియోజ‌క‌వ‌ర్గం ప‌రిధిలోని మేడిప‌ల్లిలో నిర్వ‌హించిన బీఆర్ఎస్ మీటింగ్‌లో కేటీఆర్ పాల్గొని మాట్లాడారు. ఉగాది ప‌చ్చ‌డి మాదిరిగానే జీవితంలో ఎత్తుప‌ల్లాలు, చేదు తీపి అనుభ‌వాలు ఉంటాయి. రాజ‌కీయాల్లో కొన్ని సార్లు గెలుస్తాం.. కొన్నిసార్లు ఓడిపోతాం. గెలిచినంత మాత్రానా పొంగిపోవ‌ద్దు.. ఓడినంత మాత్రానా కుంగిపోయేది లేదు. మ‌న‌కు ప్ర‌ధాన ప్ర‌తిప‌క్షంగా ప‌ని చేయాల‌ని ప్ర‌జ‌లు తీర్పు ఇచ్చారు. ఆ బాధ్య‌త నిర్వ‌ర్తిస్తూ ఎన్నో అంశాల‌పై పోరాటం చేస్తున్నాం అని కేటీఆర్ తెలిపారు. కాంగ్రెస్ పార్టీకి బుద్ధి చెప్పాలంటే వారు పెట్టిన డ‌మ్మీ అభ్య‌ర్థిని ఓడించాలి. చేవెళ్ల‌లో ప‌నికిరాని చెత్త‌ను మ‌ల్కాజ్‌గిరి ముఖం మీద ప‌డేసిండు. కాంగ్రెస్ పార్టీకి ఓటేస్తే ఎంత న‌ష్టం జ‌రిగిందో…

Read More

Revanth Reddy | రాష్ట్రంలోని ముస్లిం సోదరులందరికీ సీఎం రేవంత్ రెడ్డి రంజాన్‌ పండుగ శుభాకాంక్షలు తెలిపారు. ఈద్‌ ఉల్‌ ఫితర్‌ వేడుకలను రాష్ట్రంలోని ముస్లింలందరూ ఆనందంగా జరుపుకొని అల్లా దీవెనలను అందుకోవాలని ఆకాంక్షించారు. April 10, 2024 / 06:37 PM IST Revanth Reddy | హైద‌రాబాద్ : రాష్ట్రంలోని ముస్లిం సోదరులందరికీ సీఎం రేవంత్ రెడ్డి రంజాన్‌ పండుగ శుభాకాంక్షలు తెలిపారు. ఈద్‌ ఉల్‌ ఫితర్‌ వేడుకలను రాష్ట్రంలోని ముస్లింలందరూ ఆనందంగా జరుపుకొని అల్లా దీవెనలను అందుకోవాలని ఆకాంక్షించారు. నెల రోజుల కఠిన ఉపవాస దీక్షల అనంతరం జరుపుకునే రంజాన్ పండుగను ముస్లింలు తమ కుటుంబ సభ్యులు, బంధు మిత్రులందరితో ఇంటిల్లిపాది సంతోషంగా జరుపుకోవాలని పిలుపునిచ్చారు. అన్ని సేవలకు మించి మానవ సేవ అత్యున్నతమైనదని చాటి చెప్పే రంజాన్ పండుగ లౌకిక వాదానికి, మత సామరస్యానికి ప్రతీకగా నిలుస్తుందన్నారు. ముస్లింల పవిత్ర గ్రంథం ఖురాన్‌ ఉద్భవించిన రంజాన్‌…

Read More

Vimala’s family members alleged that a head nurse of a primary health centre in Echoda mandal centre was responsible for the death of the woman who was 8 months pregnant. Published Date – 10 April 2024, 05:50 PM Adilabad: A 25-year old pregnant woman, Vimala Bai from Ponna X roads village in Sirikonda mandal, died on the way to Rajiv Gandhi Institute of Medical Sciences (RIMS)-Adilabad on Wednesday. Vimala’s family members alleged that a head nurse of a primary health centre in Echoda mandal centre was responsible for the death of the woman who was 8…

Read More

అతివేగం ఐదుగురిని బలితీసుకుంది. వేగంగా దూసుకొచ్చిన కారు అడ్డొచ్చిన మోపెడ్‌ను ఢీకొట్టి అదుపుతప్పింది. ఈ ప్రమాదంలో ఐదుగురు అక్కడికక్కడే మృతి చెందారు.తమిళనాడు రాష్ట్రం మధురై జిల్లాలోని విల్లుపురానికి చెందిన మణికండన్‌ అనే వ్యక్తి తన భార్య నాగజ్యోతి (28), మామ కనగవేల్‌ (62), అత్త కృష్ణకుమారి (51), తన ఇద్దరు కుమార్తెలు, కొడుకు, మరో ఇద్దరు బంధువులతో కలిసి ధలవాయిపురం ఆలయానికి వెళ్లారు. దర్శనం తర్వాత మంగళవారం రాత్రి తిరుగు ప్రయాణం అయ్యారు. బుధవారం ఉదయం 6.30 గంటలకు వారి వాహనం విదుర్‌నగర్‌-మధురై జాతీయ రహదారిపై తిరుమంగళం సమీపంలోని శివకొట్టై దగ్గర ప్రమాదం బారినపడింది. ఇది కూడా చదవండి: సనత్ నగర్ లో డ్రగ్స్ పట్టివేత.. ఐదుగురి అరెస్ట్ శివకొట్టైలో పాండి అనే పండ్ల వ్యాపారి తన మోపెడ్‌పై పండ్లు అమ్ముకునేందుకు వెళ్తుండగా వెనుక నుంచి అతివేగంతో దూసుకొచ్చిన కారు అదుపుతప్పింది. మోపెడ్‌ను ఢీకొట్టి ఆ తర్వాత రోడ్డు మధ్యలో డివైడర్‌ను ఢీకొట్టింది.…

Read More