AP News | నెల్లూరు జిల్లాలో విషాదం చోటుచేసుకుంది. కూల్డ్రింక్ అనుకుని పెట్రోల్ తాగి రెండేండ్ల బాలుడు తీవ్ర అస్వస్థతకు గురై కన్నుమూశాడు. April 10, 2024 / 05:31 PM IST AP News | నెల్లూరు జిల్లాలో విషాదం చోటుచేసుకుంది. కూల్డ్రింక్ అనుకుని పెట్రోల్ తాగి రెండేండ్ల బాలుడు తీవ్ర అస్వస్థతకు గురై కన్నుమూశాడు. వివరాల్లోకి వెళ్తే.. నెల్లూరు నగరంలోని ఇరుగాళమ్మ కట్టలో షేక్ కరిముల్లా, అమ్ము దంపతులు నివసిస్తున్నారు. షేక్ కరిముల్లా చికెన్ సెంటర్లో, అమ్ము చేపల దుకాణంలో పనిచేస్తున్నారు. వీరికి ఇద్దరు పిల్లలు కరిష్మా, కాలేషా ( 2) ఉన్నారు. ఈ నెల 7వ తేదీన సాయంత్రం అమ్ములు ఇరుగాళమ్మ ఆలయం వద్ద పనిచేస్తుండగా.. తల్లితో వెళ్లిన కాలేషా అక్కడే ఆడుకుంటున్నాడు. ఈ క్రమంలో పిల్లాడికి ఒక పెట్రోల్ బాటిల్ కనబడింది. అది చూసిన కాలేషా కూల్డ్రింక్ అనుకుని తాగేశాడు. ఆ వెంటనే అపస్మారక స్థితిలోకి…
Author: Telanganapress
The decision follows the tragic demise of Lasya Nanditha in a road accident, resulting in the by-election. Published Date – 10 April 2024, 04:48 PM File photo Hyderabad: BRS president K Chandrashekhar Rao on Wednesday announced G Niveditha, younger daughter of former Secunderabad Cantonment MLA, the late G Sayanna and sister of former MLA, the late Lasya Nanditha, to contest in the Cantonment bypoll as the party candidate. He took the decision after discussing with key leaders of the party from the Assembly constituency recently. The decision follows the tragic demise of Lasya Nanditha in a…
ఆంధ్రప్రదేశ్ లో ఎన్నికలు సమీపిస్తుండటంతో అందరి దృష్టి ముఖ్యనేతల వైపు మళ్లింది. వారు పోటీ చేస్తున్న నియోజకవర్గాల్లో హీట్ తారస్థాయికి చేరుతోంది. ఇక జనసేన అధినేత బరిలో నిలిచిన పిఠాపురం నియోజకవర్గంపై సర్వత్రా ఆసక్తి నెలకొంది. బిగ్ బాస్ ఫేమ్ తమన్నా సింహాద్రి పవన్పై పోటీ చేయనుందన్న వార్త ప్రస్తుతం సంచలనంగా మారింది. ఇప్పటికే వైసీపీ పిఠాపురంలో మహిళా నేత వంగా గీతను బరిలో నిలిపింది. మరోవైపు, రామచంద్రయ్య యాదవ్ స్థాపించిన భారత చైతన్య యువజన పార్టీ తరపున ట్రాన్స్ జెండర్ తమన్నా సింహాద్రి బరిలోకి దిగనున్నారు. పార్టీ అధ్యక్షుడు ప్రకటించిన 38 మంది అభ్యర్థుల జాబితాలో తమన్నా పేరు ఉండటం ఆసక్తికరంగా మారింది. ప్రముఖులపై పోటీకి దిగడం తమన్నా సింహాద్రికి కొత్తేమీ కాదు. గతంలో ఆమె మంగళగిరిలో నారా లోకేశ్పై పోటీ చేసి సంచలనం సృష్టించారు. ఒకప్పుడు జనసేన పార్టీలో ఉన్న తమన్నా సింహాద్రి అప్పట్లో మంగళగిరి టిక్కెట్ ఆశించారు.…
Maheshwar Reddy | కాంగ్రెస్ పార్టీలో రేవంత్రెడ్డికి కంఫర్ట్గా లేదని.. ఆయన సొంత దుకాణం కోసం ప్రయత్నాలు చేస్తున్నారని బీజేపీ ఎల్పీ నేత మహేశ్వర్రెడ్డి అన్నారు. బుధవారం ఆయన మీడియాతో చిట్చాట్ నిర్వహించారు. April 10, 2024 / 04:43 PM IST Maheshwar Reddy | కాంగ్రెస్ పార్టీలో రేవంత్రెడ్డికి కంఫర్ట్గా లేదని.. ఆయన సొంత దుకాణం కోసం ప్రయత్నాలు చేస్తున్నారని బీజేపీ ఎల్పీ నేత మహేశ్వర్రెడ్డి అన్నారు. బుధవారం ఆయన మీడియాతో చిట్చాట్ నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ మహబూబ్నగర్లో కాంగ్రెస్ని ఓడించే ప్రయత్నం చేస్తున్నారని స్వయంగా సీఎం చెబుతున్నారని.. వెన్నుపోటు రాజకీయాలు చేస్తున్నారని స్వయంగా రేవంత్ అనుకుంటున్నారన్నారు. పీసీసీ పదవి వేరే.. సీఎం పదవి వేరేనన్నారు. సీఎం పదవి కోసం పది మంది పోటీపడుతున్నారని.. సెకండ్ పొజిషన్ కోసం కాంగ్రెస్లో పోటీపడుతున్నారన్నారు. భట్టి బీ ట్యాక్స్ అని కాంగ్రెస్ వాళ్లే లీకులు ఇచ్చారన్నారు. చంద్రబాబుకు, రేవంత్కు…
The deceased have been identified as nine-year-old Lakshmi and seven-year-old Gowtham. Published Date – 10 April 2024, 03:38 PM Bengaluru: In a shocking incident, a woman allegedly smothered her two children to death in Bengaluru. The police have arrested the accused mother and are questioning why she killed her kids. The deceased have been identified as nine-year-old Lakshmi and seven-year-old Gowtham. The incident took place under the limits of Jalahalli police station in Bengaluru on Tuesday late night. The accused mother has been identified as Gangadevi. According to police, the family of the victims hailed from…
మెదక్ పార్లమెంట్ స్థానం బీఆర్ఎస్ పార్టీ అడ్డా. మెదక్లో వెంకట్రామి రెడ్డి ఘన విజయం సాధించబోతున్నారు. 2004 నుంచి మెదక్లో బీఅర్ఎస్ పార్టీ గెలుస్తున్నదని మాజీ మంత్రి హరీశ్ రావు అన్నారు.ఇవాళ(బుధవారం) పటాన్ చెరువు మండలం రుద్రారం గ్రామ పరిధిలోని శ్రీ సిద్ది గణపతి దేవాలయం (గణేష్ గడ్డ) ఆవరణలో బీఆర్ఎస్ మెదక్ లోక్సభ ఎన్నికల ప్రచార రథాలను ప్రారంభించారు. ఆ తర్వాత మాట్లాడిన హరీశ్ రావు.. బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ సిరిసిల్లలో వడ్ల బోనస్ గురించి మాట్లాడితే రేవంత్ రెడ్డి డ్రాయర్ ఊడదీస్తా అంటున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. నువ్వు సీఎంవా.. చెడ్డి గ్యాంగ్ లీడర్వా రేవంత్ రెడ్డి అంటూ ఫైర్ అయ్యారు. ఎన్నికల ముందు తియ్యగా నోటితో మాట్లాడిన రేవంత్ ఇప్పుడు నొసటితో వెక్కిరిస్తున్నారని విమర్శించారు. కాంగ్రెస్ పార్టీ పరిస్థితి పాలపొంగులాగా ఉందన్నారు. ఎంత స్పీడ్గా కాంగ్రెస్ పార్టీ గ్రాఫ్ పెరిగిందో అంతే వేగంతో గ్రాఫ్ పడిపోయిందన్నారు. కాంగ్రెస్…
Ravi Shastri: ఐయామ్ హాటీ.. ఐయామ్ నాటీ.. ఐయామ్ సిక్స్టీ అంటూ రవిశాస్త్రి సోషల్ మీడియాలో చేసిన పోస్టు వైరల్ అవుతోంది. అతను ఏ ఉద్దేశంతో ఆ పోస్టు చేశాడో ఎవరికీ అర్థం కావడం లేదు. బహుశా ఓ యాడ్ కోసం అలా పోస్టు చేసి ఉంటారని భావిస్తున్నారు. April 10, 2024 / 03:42 PM IST ముంబై: టీమిండియా మాజీ క్రికెటర్, కోచ్ రవిశాస్త్రి(Ravi Shastri).. తన ఎక్స్ అకౌంట్లో చేసిన పోస్టు ప్రస్తుతం వైరల్ అవుతోంది. ఐయామ్ హాటీ, ఐయామ్ నాటీ, ఐయామ్ సిక్స్టీ.. అంటూ ఆ పోస్టుకు క్యాప్షన్ ఇచ్చాడు. దీంతో క్రికెట్ ఫ్యాన్స్ ఆ పోస్టు ఏంటో అర్థం చేసుకోలేక కన్ఫ్యూజ్ అవుతున్నారు. ప్రస్తుతం ఐపీఎల్కు కామెంట్రీ ఇస్తున్న రవిశాస్త్రీ.. ఫుల్ బిజీగా ఉన్నారు. ఆయన చేసిన ఆ చమత్కారపూరిత పోస్టుపై మాత్రం క్లారిటీ లేదు. సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న ఆ పోస్టు…
Sharing the plight of villagers on X on Wednesday, Praveen Kumar said the officials supplied two tankers of water using the gram panchayat’s tanker which was insufficient to meet the village’s needs. Updated On – 10 April 2024, 02:46 PM Mahabubnagar: BRS Nagarkurnool MP candidate RS Praveen Kumar raised alarm over the water crisis gripping Malleswaram village in Pentlavelli mandal in Nagarkurnool district. He said Mission Bhagiratha water supply halted for past two days, forcing locals into dire straits. Sharing the plight of villagers on X on Wednesday, Praveen Kumar said the officials supplied two tankers…
తెలంగాణ టీచర్ ఎలిజిబిలిటీ టెస్ట్(TS TET ) దరఖాస్తు గడువును ఈ నెల 20 వరకు పొడిగిస్తూ రాష్ట్ర విద్యాశాఖ ఉత్తర్వులు జారీ చేసింది. ఈ నెల 11 నుండి 20 వరకు అప్లికేషన్ ఎడిట్ చేసుకోవడానికి కూడా అవకాశం కల్పించింది. మార్చి 27 నుంచి ప్రారంభమైన దరఖాస్తుల గడువు ఇవాళ(బుధవారం) ముగియాల్సి ఉండగా.. ఈ నెల 20 వరకు పొడిగించింది. ఇప్పటి వరకూ దరఖాస్తు చేసుకోని అభ్యర్ధులు వెంటనే దరఖాస్తు చేసుకోవాలని రాష్ట్ర విద్యాశాఖ ఈ సందర్భంగా తెలిపింది. సీబీటీ విధానంలో టెట్ పరీక్షలు నిర్వహించనున్నట్లు విద్యాశాఖ నోటిఫికేషన్లో స్పష్టం చేసింది.రాష్ట్ర వ్యాప్తంగా మొత్తం 11 జిల్లాల్లో టెట్ పరీక్షను నిర్వహించనున్నారు. టెట్కు ఇప్పటి వరకు 1,95,135 దరఖాస్తులు వచ్చాయి. గతంతో పోలిస్తే ఈ సారి దరఖాస్తులు భారీగా తగ్గాయి. ఈ క్రమంలో మరోసారి దరఖాస్తు గడువును పొడిగించినట్లు తెలుస్తోంది. తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న విద్యాసంస్థల్లో ఉపాధ్యాయులుగా నియమితులు…
Devara Movie | టాలీవుడ్ స్టార్ హీరో యంగ్ టైగర్ ఎన్టీఆర్(NTR), కొరటాల శివ(Koratala Shiva) కాంబోలో వస్తున్న తాజా చిత్రం ‘దేవర'(Devara). ఈ సినిమాలో శ్రీదేవి కూతురు జాన్వీ కపూర్ హీరోయిన్గా నటిస్తుండగా సైఫ్ అలీఖాన్ విలన్గా నటిస్తున్నాడు. జనతా గ్యారేజ్ వంటి బ్లాక్ బస్టర్ తర్వాత ఎన్టీఆర్, కొరటాల శివ కాంబినేషన్లో వస్తున్న మూవీ కావడంతో సినిమాపై భారీ అంచనాలు ఉన్నాయి. April 10, 2024 / 02:38 PM IST Devara Movie | టాలీవుడ్ స్టార్ హీరో యంగ్ టైగర్ ఎన్టీఆర్(NTR), కొరటాల శివ(Koratala Shiva) కాంబోలో వస్తున్న తాజా చిత్రం ‘దేవర'(Devara). ఈ సినిమాలో శ్రీదేవి కూతురు జాన్వీ కపూర్ హీరోయిన్గా నటిస్తుండగా సైఫ్ అలీఖాన్ విలన్గా నటిస్తున్నాడు. జనతా గ్యారేజ్ వంటి బ్లాక్ బస్టర్ తర్వాత ఎన్టీఆర్, కొరటాల శివ కాంబినేషన్లో వస్తున్న మూవీ కావడంతో సినిమాపై భారీ అంచనాలు ఉన్నాయి. ఇప్పటికే…