Those who have already applied can edit their application between April 11 and 20. Published Date – 10 April 2024, 01:39 PM Hyderabad: The last date to register for the Telangana State Teacher Eligibility Test (TS TET) 2024 has been extended up to April 20. Earlier, the last date was April 10. Online applications can be submitted on the website https://schooledu.telangana.gov.in/. Those who have already applied can edit their application between April 11 and 20. Source link
Author: Telanganapress
హైదరాబాద్ కేబుల్ బ్రిడ్జిపై నగర పోలీసులు స్పెషల్ డ్రైవ్ నిర్వహిస్తున్నారు. ఇటీవల కేబుల్ బ్రిడ్జిపై అర్ధరాత్రి సెల్ఫీ దిగుతూ ఓ యువకుడు మృతి చెందిన ఘటనతో పోలీసులు అలర్టయ్యారు. రాత్రి సమయంలో దుర్గం చెరువు అందాలను తిలకించేందుకు నగరం నలుమూలల నుంచి కేబుల్ బ్రిడ్జిపైకి జనం తండోపతండాలుగా వస్తున్నారు. కేబుల్ బ్రిడ్జిపై ఎలాంటి అకాతాయి ఘటనలు చోటుచేసుకోకుండా నిఘా పెట్టారు. ఈ క్రమంలో కేబుల్ బ్రిడ్జ్ పై స్పెషల్ డ్రైవ్ నిర్వహిస్తున్నారు. బ్రిడ్జిపై వాహనాలు పార్కింగ్ చేసిన వారికి చలానా విధిస్తున్నారు. రెండో సారి పట్టుబడితే కేసు నమోదు చేస్తామని పోలీసులు హెచ్చరించారు. వీకెండ్, సెలవు దినాల్లో సందర్శకుల తాకిడి ఎక్కువగా ఉంటోంది. దీంతో బ్రిడ్జిపై వాహనాలు పార్కింగ్ చేయడం, బర్త్ డేలు జరుపుకోవడం, సెల్ఫీలు దిగడం సరికాదని ట్రాఫిక్ పోలీసులు సూచిస్తున్నారు. వాహనాలను బ్రిడ్జి బయట పార్కింగ్ చేసి రెండు వైపులా ఉన్న పాత్ వేలోనే సందర్శకులు ఉండాలని చెబుతున్నారు.…
Road accident | అతివేగం ఐదుగురిని బలితీసుకుంది. వేగంగా దూసుకొచ్చిన కారు అడ్డొచ్చిన మోపెడ్ను ఢీకొట్టి అదుపుతప్పింది. అనంతరం డివైడర్ ఢీకొని గాల్లోకి ఎగిరింది. డివైడర్ అవతలి రోడ్డును దాటి సర్వీస్ రోడ్డుపై పడింది. ఈ ప్రమాదంలో ఐదుగురు అక్కడికక్కడే మరణించారు. మరో నలుగురు తీవ్రంగా గాయపడ్డారు. మృతుల్లో నలుగురు ఒకే కుటుంబానికి చెందిన వారు కాగా, మరో వ్యక్తి మోపెడ్పై వెళ్తున్న పండ్ల వ్యాపారి. April 10, 2024 / 01:39 PM IST Road accident : అతివేగం ఐదుగురిని బలితీసుకుంది. వేగంగా దూసుకొచ్చిన కారు అడ్డొచ్చిన మోపెడ్ను ఢీకొట్టి అదుపుతప్పింది. అనంతరం డివైడర్ ఢీకొని గాల్లోకి ఎగిరింది. డివైడర్ అవతలి రోడ్డును దాటి సర్వీస్ రోడ్డుపై పడింది. ఈ ప్రమాదంలో ఐదుగురు అక్కడికక్కడే మరణించారు. మరో నలుగురు తీవ్రంగా గాయపడ్డారు. మృతుల్లో నలుగురు ఒకే కుటుంబానికి చెందిన వారు కాగా, మరో వ్యక్తి మోపెడ్పై వెళ్తున్న పండ్ల…
Prime Minister Narendra Modi emphasized the significance of the historical ties between the two countries. Published Date – 10 April 2024, 12:30 PM New Delhi: Prime Minister Narendra Modi on Wednesday congratulated Simon Harris on becoming the youngest Prime Minister of Ireland and said that he looks forward to work together to further strengthen the partnership between the two nations. The Prime Minister said that he highly value the historical ties between the two countries. In a post on X, PM Modi posted, “Congratulations@SimonHarrisTD on becoming youngest ever Prime Minister of Ireland. Highly value our historical…
తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిలో కలవరం మొదలైందా?సొంత పార్టీ నుంచే చిక్కులు ఎదురువుతున్నాయా?రేవంత్ కు చెక్ పెట్టేందుకు పార్టీ వ్యూహాం రచిస్తుందా? అంటే అవుననే చెబుతున్నాయి కాంగ్రెస్ సర్వే. కాంగ్రెస్ నిర్వహించిన సర్వేలో కొన్ని విస్తువపోయే నిజాలు బయటకు వచ్చాయి. అవేంటో చూద్దాం. తెలంగాణలో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చి మూడు నెలలు పూర్తయ్యింది. ఈ మూడు నెలల కాలంలో కాంగ్రెస్ పార్టీలో అంతర్గత విభేదాలు బయటకు వచ్చాయి. ముఖ్యంగా సీఎం రేవంత్ రెడ్డి పాలనపై వ్యతిరేకత షురూ అయ్యింది. 120 రోజుల రేవంత్ రెడ్డి పాలన వల్ల ఎంపీ ఎన్నికలే ఎసరు పెట్టింది.దీంతో రేవంత్ రెడ్డి చుట్టూ ఉచ్చు బిగుస్తున్నట్లు సర్వేలు చెబుతున్నాయి. విశ్వసనీయ వర్గాల సమాచారం ప్రకారం కొద్దిరోజుల క్రితమే రేవంత్ రెడ్డి టేబుల్ మీదకి చేరిన కాంగ్రెస్ ఇంటర్నల్ సర్వే రిపోర్ట్ చేరినట్లు తెలుస్తోంది. నల్లగొండ, ఖమ్మం, మహబూబాబాద్ ఈ 3 లోక్ సభ స్థానాలు తప్ప…
Canada: కెనడా ఎన్నికల్లో భారత్ జోక్యం చేసుకోలేదని, ప్రధాని జస్టిస్ ట్రూడో విజయంలో ఆ దేశ పాత్ర ఏమీ లేదని కెనడా విచారణాధికారులు వెల్లడించారు. 2021లో జరిగిన జాతీయ ఎన్నికల్లో భారత్ జోక్యం చేసుకోలేదని గుర్తించామని కెనడా సీనియర్ అధికారుల బృందం పేర్కొన్నది. April 10, 2024 / 12:30 PM IST న్యూఢిల్లీ: కెనడా(Canada) ఎన్నికల్లో భారత్ జోక్యం చేసుకోలేదని, ప్రధాని జస్టిస్ ట్రూడో విజయంలో ఆ దేశ పాత్ర ఏమీ లేదని కెనడా విచారణాధికారులు వెల్లడించారు. 2021లో జరిగిన జాతీయ ఎన్నికల్లో భారత్ జోక్యం చేసుకోలేదని గుర్తించామని కెనడా సీనియర్ అధికారుల బృందం పేర్కొన్నది. అయితే గత రెండు ఎన్నికల్లో చైనా జోక్యం చేసుకున్నట్లు గుర్తించామని కెనడా ఇంటెలిజెన్స్ ఏజెన్సీ తెలిపింది. 2019, 2021లో జరిగిన ఎన్నికల్లో భారత్, పాకిస్థాన్ దేశాలు జోక్యం చేసుకున్నట్లు కొన్ని రోజుల క్రితం కెనడా సెక్యూటీ ఇంటెలిజెన్స్ సర్వీస్ ఆరోపణ చేసింది. ఆ…
According to Excise officials, based on a tip-off, they conducted raids on a closed rice mill on the outskirts of Katnapalli and found the liquor stored illegally. Updated On – 10 April 2024, 11:37 AM File Photo Peddapalli: Prohibition and Excise officials seized Indian Made Foreign Liquor (IMFL) worth Rs.7 lakh that was stored illegally near Katnapalli of Sultanabad mandal on Wednesday. According to Excise officials, based on a tip-off, they conducted raids on a closed rice mill on the outskirts of Katnapalli and found the liquor stored illegally. A total of 90 cartons of liquor…
రాష్ట్రంలో ఇంజినీరింగ్, ఫార్మసీ, నర్సింగ్ కోర్సుల్లో ప్రవేశాలకు నిర్వహించే టీఎస్ ఎప్సెట్కు దరఖాస్తులు భారీగా వస్తున్నాయి. ఎప్సెట్ పరీక్షలు నిర్వహించే సెంటర్ల పరిమితికి మించి దరఖాస్తులు వస్తున్నా యి. నిన్నటి(మంగళవారం) వరకు ఎప్సెట్ ఇంజినీరింగ్ విభాగానికి 2,50,919, అగ్రికల్చర్ అండ్ ఫార్మసీకి 97,995, రెండింటికి హాజరయ్యే వారు 333 మంది చొప్పున మొత్తంగా 3,49,247 దరఖాస్తులొచ్చాయి. ఆలస్య రుసుంతో మే 1 వరకు దరఖాస్తు చేసుకునే అవకాశముంది. ఈ నేపథ్యంలో దరఖాస్తులు మరిన్ని పెరిగే అవకాశం ఉన్నది. దీంతో అటు సెంటర్లలో ఖాళీలు లేక, ఇటు భారీగా దరఖాస్తుల వస్తుండటంతో జేఎన్టీయూ అధికారులు కొత్త సెంటర్లను ఏర్పాటు చేసే పనిలో బిజీ అయ్యారు. ప్రైవేట్ ఇంజినీరింగ్ కాలేజీల్లోని ల్యాబ్ గదుల్లోనూ పరీక్ష కేంద్రాలను ఏర్పాటు చేసేందుకు ప్రయత్నాలు ముమ్మరం చేశారు. దీంట్లో భాగంగా సెంటర్లు కేటాయించేందుకు వీలున్న ప్రైవేట్ ఇంజినీరింగ్ కాలేజీల వివరాలను తెప్పించుకుంటున్నారు. అన్నీ సవ్యంగా ఉంటే ఆయా కాలేజీల్లో…
He emphasised the significance of addressing this pressing concern, especially for a nation with the largest youth population globally. Updated On – 10 April 2024, 10:03 AM Hyderabad: BRS working president KT Rama Rao highlighted the alarming issue of unemployment, particularly among IIT graduates, calling for urgent attention ahead of the upcoming Lok Sabha elections. He emphasised the significance of addressing this pressing concern, especially for a nation with the largest youth population globally. In response to reports of over 36 per cent IIT Bombay students not getting placement, Rama Rao stressed the need for meaningful…
నేడు జగిత్యాలలో జిల్లాలో మాజీసీఎం, బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ పర్యటించనున్నారు. జగిత్యాల ఎమ్మెల్యే డాక్టర్ సంజయ్ కుమార్ ను కేసీఆర్ పరామర్శించనున్నారు. ఇటీవల ఎమ్మెల్యే తండ్రి, ప్రముఖ న్యాయవాది హనుమంతరావు అనారోగ్యంతో మరణించిన సంగతి తెలిసిందే. ఉమ్మడి కరీంనగర్ జిల్లాలో హనుమంతరావు న్యాయవాదిగా పనిచేసి ఎంతో గుర్తింపును తెచ్చుకున్నారు. ఎంతో మంది నిరుపేదలకు న్యాయం సాయం అందించారు. ఈ నేపథ్యంలో హనుమంతరావు అనారోగ్యంతో మరణించారు. ఆయన కుమారుడు ఎమ్మెల్యే డాక్టర్ సంజయ్ కుమార్ ను ఇవాళ గులాబీ బాస్ పరామర్శించి ఓదార్చనున్నారు. కేసీఆర్ జిల్లా పర్యటన నేపథ్యంలో ఏర్పాట్లు చేశారు గులాబీ శ్రేణులు. కాంగ్రెస్ వాళ్లకు చెప్పు దెబ్బలు తప్పవు: తెలంగాణలో ఎక్కడ చూసినా కరువు తాండవిస్తోందన్నారు ఎమ్మెల్యే జగదీష్ రెడ్డి . ఎండిపోయిన పంటలకు నష్టపరిహారం ఇవ్వమని డిమాండ్ చేస్తే కాంగ్రెస్ నుంచి స్పందన లేదన్నారు. ఇవాళ( సోమవారం) పార్లమెంటు ఎన్నికల ప్రచారంలో భాగంగా చౌటుప్పల్లో మునుగోడు నియోజకవర్గ బీఆర్ఎస్…