Speaking to party workers at Kodangal on Monday, the Chief Minister said conspiracies were being hatched to defeat Congress in his constituency in the Lok Sabha elections. Published Date – 9 April 2024, 12:15 AM Kodangal: Chief Minister A Revanth Reddy said medical, engineering, veterinary, nursing junior college and degree college was sanctioned for Kodangal constituency in 100 days, besides laying foundation for Narayanpet-Kodangal lift irrigation scheme. Speaking to party workers at Kodangal on Monday, the Chief Minister said conspiracies were being hatched to defeat Congress in his constituency in the Lok Sabha elections. “Why should…
Author: Telanganapress
తెలంగాణలో మరో ముగ్గురు రైతులు ఆత్మహత్య చేసుకున్నారు. దేశానికే అన్నం పెట్టే ముగ్గురు అన్నదాతలు పురుగుల మందు తాగి ఆత్మహత్య చేసుకున్నారు. సిద్దిపేట జిల్లా తోగుట మండలానికి చెందిన చిక్కుడు శ్రీనివాస్ (48) నాలుగు ఎకరాల పొలంలో వరి పంట వేయగా భూగర్భ జలాలు అడుగంటి పోవడంతో 7 బోర్లు తవ్వించాడు. రూ. 6 లక్షల వరకు అప్పు కావడంతో పొలం దగ్గరే పురుగుల మందు తాగి ఆత్మహత్య చేసుకున్నాడు. మహబూబాబాద్ జిల్లా నర్సింహులపేట మండలం లోని ఎర్రచకృ తండాకు చెందిన జాటోత్ శ్రీను (40) మూడున్నర ఎకరాలలో మిరప, రెండెకరాల్లో పత్తి సాగు చేశాడు. మిరప సాగు కోసం రూ. 5 లక్షల వరకు అప్పు చేయగా సాగు నీరు లేక నష్టాలతో పురుగుల మందు తాగి ఆత్మహత్య చేసుకున్నాడు. పెద్దపల్లి జిల్లా రామగిరి మండలం లద్నాపూర్ గ్రామానికి చెందిన ఉడుత సంతోష్ యాదవ్ (34) తనకున్న 8 ఎకరాలలో…
ఇలవేల్పు ఆంజనేయుని సాక్షిగా అగ్ర నటుడు చిరంజీవి తన తమ్ముడైన పవన్కల్యాణ్ని ఆశీర్వదించారు. అంతేకాదు, వచ్చే నెలలో జరుగనున్న సార్వత్రిక ఎన్నికలను దృష్టిలో పెట్టుకొని తన తమ్ముడు పవన్కల్యాణ్ స్థాపించిన జనసేన పార్టీకి ఐదుకోట్ల రూపాయల విరాళాన్ని చెక్కు రూపంలో అందజేశారు. April 9, 2024 / 04:00 AM IST ఇలవేల్పు ఆంజనేయుని సాక్షిగా అగ్ర నటుడు చిరంజీవి తన తమ్ముడైన పవన్కల్యాణ్ని ఆశీర్వదించారు. అంతేకాదు, వచ్చే నెలలో జరుగనున్న సార్వత్రిక ఎన్నికలను దృష్టిలో పెట్టుకొని తన తమ్ముడు పవన్కల్యాణ్ స్థాపించిన జనసేన పార్టీకి ఐదుకోట్ల రూపాయల విరాళాన్ని చెక్కు రూపంలో అందజేశారు. హైదరాబాద్ శివార్లలోని ముచ్చింతల్లో నిర్విరామంగా షూటింగ్ జరుపుకుంటున్న ‘విశ్వంభర’ షూటింగ్ లొకేషన్ ఈ అన్నదమ్ముల కలయికకు వేదిక అయ్యింది. సోమవారం ఉదయం పది గంటలకు తన చిన్న అన్నయ్య నాగబాబుతో కలిసి ‘విశ్వంభర’ లొకేషన్కి చేరుకున్నారు పవన్కల్యాణ్. తన తమ్ముళ్లిద్దర్నీ ప్రేమపూర్వక ఆలింగనంతో స్వాగతం పలికారు…
The Chief Minister hoped that the new Telugu year would bring cheers in the lives of farmers with abundant rains and harvesting. Published Date – 9 April 2024, 12:18 AM Kcr Hyderabad: Chief Minister A Revanth Reddy and BRS chief K Chandrashekhar Rao extended Ugadi greetings and wished for the wellbeing of all the people in the new Telugu year. The Chief Minister hoped that the new Telugu year would bring cheers in the lives of farmers with abundant rains and harvesting. He expressed hope that Telangana would achieve many milestones and become a role model…
బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ను తిట్టేందుకు కాంగ్రెస్ పార్టీ రూ. 100 కోట్లు ఖర్చు పెట్టిందని బీఆర్ఎస్ పార్టీ సోషల్ మీడియా కన్వీనర్ మన్నె క్రిశాంక్ తెలిపారు. ఇవాళ(సోమవారం) తెలంగాణ భవన్లో మన్నె క్రిశాంక్ మీడియాతో మాట్లాడారు.రూ. 100 కోట్లతో తుక్కుగూడలో నిర్వహించిన కాంగ్రెస్ సభ అజెండా ఏందంటే.. కేవలం కేసీఆర్ను తిట్టడమే. రాహుల్, రేవంత్ రెడ్డి కలిసి కేసీఆర్ను తిట్టారు. కేసీఆర్ అంటేనే రాహుల్, రేవంత్ భయపడుతున్నారు. ఇక రాహుల్ గాంధీ మళ్లీ రాసిచ్చిన స్క్రిప్టునే చదివారు. వరంగల్ డిక్లరేషన్లో ప్రకటించిన రూ. 500 బోనస్, రైతుకు రూ. 15 వేల ఆర్థికసాయం వంటి హామీలను అమలు చేయలేదు. ఇప్పుడేమో తుక్కుగూడ వచ్చి కేసీఆర్ ఫోన్ ట్యాపిగ్ ఆరోపణ చేశారు రాహుల్. రైతు ఆత్మహత్యలు, ఎండిన పంటల అంశాన్ని, రైతుల డిమాండ్లను పక్కదారి పట్టించేందుకు ఈ ఫోన్ ట్యాపింగ్ వ్యవహారాన్ని తెరపైకి తీసుకొచ్చారని మన్నె క్రిశాంక్ తెలిపారు. ఓట్ల కోసం ఇవాళ…
ఆరోగ్యమే మహాభాగ్యం. మనిషి ఆరోగ్యంగా ఉంటేనే దేన్నయినా సాధించగలడు. కరోనా తరువాత ప్రజల్లో ఆరోగ్యం పట్ల శ్రద్ధ పెరిగింది. ప్రస్తుతం మనిషి సంపాదిస్తున్న డబ్బులో సగానికి పైగా ఆరోగ్యం కోసమే వెచ్చిస్తున్నాడు. ఈ క్రమంలో ఆరోగ్య పరీక్షల పట్ల మొగ్గుచూపడం ఎక్కువైపోయింది. మార్కెట్లో వివిధ రకాల స్క్రీనింగ్ టెస్టుల ప్యాకేజీలు అందుబాటులో ఉన్నాయి. April 9, 2024 / 03:06 AM IST ఆరోగ్యమే మహాభాగ్యం. మనిషి ఆరోగ్యంగా ఉంటేనే దేన్నయినా సాధించగలడు. కరోనా తరువాత ప్రజల్లో ఆరోగ్యం పట్ల శ్రద్ధ పెరిగింది. ప్రస్తుతం మనిషి సంపాదిస్తున్న డబ్బులో సగానికి పైగా ఆరోగ్యం కోసమే వెచ్చిస్తున్నాడు. ఈ క్రమంలో ఆరోగ్య పరీక్షల పట్ల మొగ్గుచూపడం ఎక్కువైపోయింది. మార్కెట్లో వివిధ రకాల స్క్రీనింగ్ టెస్టుల ప్యాకేజీలు అందుబాటులో ఉన్నాయి. జనం కూడా ఆరోగ్య సంరక్షణ ధ్యాసతో వీటిపై దృష్టి సారిస్తున్నారు. కాకపోతే వీటిలో అత్యవసరమైన వాటికంటే అనవసరమైన స్క్రీనింగ్ పరీక్షలే ఎక్కువగా ఉంటున్నాయని…
Sreenidi Deccan Football Club were held to a 1-1 draw by Inter Kashi in the penultimate Matchweek of the I-League 2023-24 football championship at the Kalyani Stadium, West Bengal on Monday. Published Date – 9 April 2024, 12:20 AM Players of Sreenidi Deccan and Inter Kashi in action during the match. Hyderabad: Sreenidi Deccan Football Club were held to a 1-1 draw by Inter Kashi in the penultimate Matchweek of the I-League 2023-24 football championship at the Kalyani Stadium, West Bengal on Monday. Colombian forward David Castaneda’s first half goal for Sreenidi Deccan was cancelled out…
తెలంగాణ ప్రజలకు, తెలంగాణ ద్రోహులకు మధ్య జరుగుతున్న ఎన్నికలు ఇవి అని బీఆర్ఎస్ లీడర్ ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ స్పష్టం చేశారు. కరీంనగర్ స్మార్ట్ సిటీ కావాలి.. ప్రపంచ పటంలో కనిపించాలని గుండెల నిండా ప్రేమ ఉన్న వినోద్ కుమార్కు, గుట్కా పాకెట్లకు మధ్య జరుగుతున్న యుద్ధం ఇది అని ఆయన తెలిపారు. కరీంనగర్ పార్లమెంట్ పరిధిలో నిర్వహించిన కరీంనగర్ యుద్ధభేరీ సభలో ఆర్ఎస్పీ పాల్గొని మాట్లాడారు. రేవంత్ ఆదేశాలతో ప్రతిపక్ష నేతలపై పోలీసులు కేసులు పెడుతున్నారు. కేసులకు భయపడకుండా.. పోరాటం చేయాలి. వినోద్కుమార్ను పార్లమెంట్కు పంపించేంత వరకు నిద్ర పోవద్దు. మనం ఇవాళ ఆత్మగౌరవంతో ఉన్నామంటే ఎంతో మంది మహనీయుల త్యాగం ఉంది అని ఆర్ఎస్పీ తెలిపారు. అంతేకాదు… వినోద్ కుమార్, బండి సంజయ్ మధ్య పోరాటం కాదు.. ఇది కేసీఆర్, రేవంత్ రెడ్డి మధ్య పోరాటం కాదు.. తెలంగాణ ప్రజలకు, తెలంగాణ ద్రోహులకు మద్య జరుగుతున్న యుద్ధం ఇది.…
ఆలిండియా పవర్ ఇంజినీర్స్ ఫెడరేషన్ (ఏఐపీఈఎఫ్) జాతీయ ప్రధాన కార్యదర్శిగా తెలంగాణకు చెందిన పీసర రత్నాకర్రావు మూడోసారి ఎన్నికయ్యారు. చెన్నైలో నిర్వహించిన ఫెడరేషన్ సమావేశం లో 23 రాష్ర్టాలకు చెందిన విద్యుత్తు ఇంజినీర్ల అసోసియేషన్ ప్రతినిధులు పాల్గొని 2024 -27కు నూతన కార్యవర్గాన్ని ఎన్నుకున్నారు. April 9, 2024 / 02:03 AM IST హైదరాబాద్, ఏప్రిల్ 8 (నమస్తే తెలంగాణ) : ఆలిండియా పవర్ ఇంజినీర్స్ ఫెడరేషన్ (ఏఐపీఈఎఫ్) జాతీయ ప్రధాన కార్యదర్శిగా తెలంగాణకు చెందిన పీసర రత్నాకర్రావు మూడోసారి ఎన్నికయ్యారు. చెన్నైలో నిర్వహించిన ఫెడరేషన్ సమావేశం లో 23 రాష్ర్టాలకు చెందిన విద్యుత్తు ఇంజినీర్ల అసోసియేషన్ ప్రతినిధులు పాల్గొని 2024 -27కు నూతన కార్యవర్గాన్ని ఎన్నుకున్నారు. ఉత్తరప్రదేశ్కు చెందిన శైలేంద్ర దూబే జాతీయ అధ్యక్షుడిగా, తెలంగాణ స్టేట్ పవర్ ఇంజినీర్స్ అసోసియేషన్ రాష్ట్ర అధ్యక్షుడిగా ఉన్న రత్నాకర్రావు ఏఐపీఈఎఫ్ సెక్రటరీ జనరల్గా ఏకగ్రీవంగా ఎన్నికయ్యా రు.అడిషనల్ సెక్రటరీ జనరల్గా…
In a statement, the Collector said Chary had failed to ensure that the waste was disposed of properly besides failing to supply drinking water. Published Date – 9 April 2024, 12:23 AM Representational Image Sangarreddy: Collector Valluru Kranthi on Monday suspended panchayat secretary of Kohir Lakshmana Chary, on charge of negligence in discharging duties. The Collector visited several villages in Kohir mandal. In a statement, the Collector said Chary had failed to ensure that the waste was disposed of properly besides failing to supply drinking water. Kranthi said waste was being dumped everywhere. Source link