Srisailam | ఉగాది మహోత్సవాల్లో భాగంగా శ్రీశైల మహాక్షేత్రంలో వేలాది మంది భక్తుల నడుమ శ్రీ స్వామి అమ్మవార్ల ఉత్సవ మూర్తులకు వైభవంగా ప్రభోత్సవం జరిగింది. April 8, 2024 / 09:53 PM IST Srisailam | శ్రీశైల మహాక్షేత్రంలో ఉగాది మహోత్సవాలు అంబరానంటుతున్నాయి. మూడవ రోజు సోమవారం ఉదయం స్వామి అమ్మవార్లకు విశేష పూజలు జరిగినట్లు ఈవో డీ పెద్దిరాజు తెలిపారు. సాయంత్రం శ్రీ భ్రమరాంబ మల్లికార్జున స్వామి అమ్మవార్ల ఉత్సవమూర్తులకు అత్యంత వైభవంగా ప్రభోత్సవం జరిగింది. ప్రభను వివిధ రకాల పుష్పాలతో శోభాయమానంగా అలంకరించారు. ఆలయ ప్రాంగణం నుంచి శ్రీ స్వామి అమ్మవార్ల ఉత్సవమూర్తులను పల్లకిలో మంగళవాయిద్యాలతో గంగాధర మండపం వద్దకు తీసుకొని వచ్చి ప్రభపై అధిష్టింపజేశారు. శ్రీ స్వామి అమ్మవార్ల ఉత్సవ మూర్తులకు అర్చకులు శాస్త్రోక్తంగా పూజలు నిర్వహించారు. వేల సంఖ్యలో ఉన్న కన్నడ భక్తులు ప్రభను తిలకించేందుకు పురు వీధుల్లోకి తరలివచ్చారు. కన్నడ భక్తజనం…
Author: Telanganapress
BRS leader Manne Krishank said just like the Modi government is misusing the Central agencies to target opposition leaders, the Congress government in Telangana is using phone tapping case Published Date – 8 April 2024, 09:05 PM Manne Krishank Hyderabad: BRS leader Manne Krishank accused the Congress of spending Rs 100 crore for its Jana Jatara public meeting to throw wild allegations against former Chief Minister K Chandrashekhar Rao. He questioned Congress senior leader Rahul Gandhi over the latter’s allegations on phone tapping during the BRS regime, asking whether he was holidaying when former Prime Minister…
హైదరాబాద్లో ఆన్లైన్ బెట్టింగ్ నిర్వహిస్తున్న ముఠాను పోలీసులు అరెస్ట్ చేశారు. వారి నుంచి పెద్ద మొత్తంలో డబ్బు స్వాధీనం చేసుకున్నారు. ఇవాళ(సోమవారం) సైబరాబాద్ కమిషనరేట్ పరిధిలో ఆన్లైన్ క్రికెట్ బెట్టింగ్ నిర్వహిస్తున్నట్లు సమాచారం అందడంతో పోలీసులు దాడులు నిర్వహించారు. రాజేంద్రనగర్, ఎస్ఓటీ ఆర్సీపురం పోలీసులు జాయింట్ ఆపరేషన్ నిర్వహించి గ్యాంగ్ ను అదుపులోకి తీసుకున్నారు. వారి నుంచి 18 లక్షల 50 వేల రూపాయల నగదు, బ్యాంకు ఖాతాలో ఉన్న 18 లక్షల 34 వేల రూపాయల నగదును స్వాధీనం చేసుకున్నారు. మొత్తం రూ.37,84,918 స్వాధీనం చేసుకున్నారు. ఆన్ లైన్ బెట్టింగ్ యాప్ రూపొందించి.. ఆ యాప్ తో హైదరాబాద్ కేంద్రంగా ఆన్ లైన్ బెట్టింగ్ నిర్వహిస్తోంది ఈ ముఠా. గ్యాంగ్ సభ్యులు రామకృష్ణగౌడ్, ఉపేందర్ గౌడ్లను పోలీసులు అరెస్ట్ చేశారు. వారిపై ఏమైనా కేసులు ఉన్నాయా అన్న వివరాలపై విచారణ జరుపుతున్నారు. మరో నలుగురు నిందితులు పరారీలో ఉన్నట్లు పోలీసులు…
IPL 2024 CSK vs KKR : చెపాక్ వేదికగా చెన్నై సూపర్ కింగ్స్తో జరుగుతున్న మ్యాచ్లో కోల్కతా నైట్ రైడర్స్(kolkata knight riders) కష్టాల్లో పడింది. రవీంద్ర జడేజా తిప్పేయడంతో ఐదు వికెట్లు కోల్పోయింది. సునీల్ నరైన్ April 8, 2024 / 08:44 PM IST IPL 2024 CSK vs KKR : చెపాక్ వేదికగా చెన్నై సూపర్ కింగ్స్తో జరుగుతున్న మ్యాచ్లో కోల్కతా నైట్ రైడర్స్(kolkata knight riders) కష్టాల్లో పడింది. రవీంద్ర జడేజా తిప్పేయడంతో ఐదు వికెట్లు కోల్పోయింది. సునీల్ నరైన్(27), అంగ్క్రిష్ రఘువంశీ (24), వెంకటేశ్ అయ్యర్(3)లను జడేజా వెనక్కి పంపాడు. దాంతో, కోల్కతా 85 రన్స్కే ఐదు వికెట్లు కోల్పోయి పీకల్లోతు కష్టాల్లో పడింది. ప్రస్తుతం కెప్టెన్ శ్రేయస్ అయ్యర్(20), రింకూ సింగ్(4)లు ఆడతున్నారు. 15 ఓవర్లకు కోల్కతా స్కోర్.. 99/5. Pumped up & how! 💪 Maheesh Theekshana…
The victim S Anirudh, a native of Nizamabad was pursuing his engineering course from a private college at Medchal. Published Date – 8 April 2024, 07:54 PM Hyderabad: An engineering student died in a engineering studentat Keesara on Monday. The victim S Anirudh, a native of Nizamabad was pursuing his engineering course from a private college at Medchal. “Anirudh was travelling on a motorcycle when a DCM hit his vehicle at Kundapally village road. He fell on the road and sustained serious head injuries. He died on the spot,” said the Keesara police. A case is…
తిరుమల శ్రీవారి ఆలయంలో ఈ నెల 21 నుంచి 23 వరకు మూడు రోజుల పాటు సాలకట్ల వసంతోత్సవాలు జరుగనున్నాయి. ప్రతీఏడాది చైత్రశుద్ధ పౌర్ణమికి ముగిసేటట్లుగా ఈ ఉత్సవాలు మూడు రోజులపాటు నిర్వహించడం ఆనవాయితీగా వస్తోంది. 21న ఉదయం 6.30 గంటలకు శ్రీదేవి భూదేవి సమేతంగా మలయప్ప స్వామివారు మాడవీధుల్లో విహరించనున్నారు. తర్వాత వసంతోత్సవ మండపానికి వేంచేపు చేస్తారు. వసంతోత్సవ అభిషేక నివేదనలు పూర్తయిన అనంతరం తిరిగి ఆలయానికి చేరుకుంటారు. రెండో రోజు ఉదయం 8 గంటల నుంచి 10 గంటల వరకు బంగారు రథంపై భక్తులను అనుగ్రహిస్తారు. ఆ తర్వాత వసంత మండపంలో అర్చకులు వసంతోత్సవాన్ని నిర్వహిస్తారు. 23న శ్రీదేవి, భూదేవి సమేత మలయప్పస్వామివారితో పాటు సీతారామలక్ష్మణ ఆంజనేయస్వామి ఉత్సవర్లు, రుక్మిణి సమేత శ్రీకృష్ణస్వామి ఉత్సవమూర్తులు వసంతోత్సవంలో పాల్గొంటారు. సాయంత్రానికి ఆలయానికి చేరుకుంటారు. ఉత్సవాల్లో ప్రతి రోజు మధ్యాహ్నం 2 గంటల నుంచి సాయంత్రం 4 గంటల వరకు స్వామి,…
Hyundai-Kia-Exide | దేశీయంగా విద్యుత్ కార్ల తయారీలో స్థానిక బ్యాటరీలను సమీకరించడానికి ఎక్సైడ్ ఎనర్జీ సంస్థతో దక్షిణ కొరియా ఆటో మేజర్లు హ్యుండాయ్ మోటార్, కియా కార్పొరేషన్ అవగాహనా ఒప్పందం కుదుర్చుకున్నాయి. April 8, 2024 / 07:58 PM IST Hyundai-Kia-Exide | విద్యుత్ కార్లలో బ్యాటరీల తయారీ విషయమై దక్షిణ కొరియా ఆటోమొబైల్ సంస్థలు హ్యుండాయ్ మోటార్, దాని అనుబంధ సంస్థ కియా కార్పొరేషన్ కీలక నిర్ణయం తీసుకున్నాయి. భారత్లో బ్యాటరీల తయారీ సంస్థ ‘ఎక్సైడ్ ఎనర్జీ సొల్యూషన్స్’తో అవగాహనా ఒప్పందం కుదుర్చుకున్నాయి. దీంతో దేశీయంగా తయారయ్యే విద్యుత్ కార్లలో వినియోగించే బ్యాటరీలను స్థానికంగానే సమీకరించాలని నిర్ణయించాయి. భారత్ లో విద్యుత్ కార్ల మార్కెట్ విస్తరణ దిశగా ఎక్సైడ్ ఎనర్జీ సొల్యూషన్స్ సంస్థతో ఒప్పందం కుదుర్చుకున్నామని హ్యుండాయ్ మోటార్ ఓ ప్రకటనలో తెలిపింది. కర్బన ఉద్గారాల నియంత్రణ ద్వారా పర్యావరణ పరిరక్షణ కోసం కేంద్రం ముందుకెళుతుండటంతో ఎలక్ట్రిక్ కార్లకు…
Goud was working at the Government Junior College in Sadasivapet. Following a complaint from Pandari Nayak and Yellaiah, the DEO inquired into the matter. Published Date – 8 April 2024, 07:04 PM Sangareddy: Sangareddy Collector and District Election Officer (DEO) Valluru Kranthi suspended a junior lecturer, G Ravi Kumar Goud, on Monday as he was found to be campaigning for the Bharatiya Janata Party (BJP) in Medak Lok Sabha constituency. Goud was working at the Government Junior College in Sadasivapet. Following a complaint from Pandari Nayak and Yellaiah, the DEO inquired into the matter. She found…
మెగాస్టార్ చిరంజీవి జనసేన పార్టీకి భారీ విరాళం ప్రకటించారు. రూ.5 కోట్ల చెక్ ను ఇవాళ(సోమవారం) జనసేనాని పవన్ కల్యాణ్ కు అందజేశారు. చిరంజీవి ప్రస్తుతం విశ్వంభర చిత్రంలో నటిస్తున్నారు. ఈ సినిమా షూటింగ్ హైదరాబాద్ శివారు ప్రాంతం ముచ్చింతల్ లో జరుగుతుండగా… పవన్ కల్యాణ్, నాగబాబు షూటింగ్ లొకేషన్ కు వెళ్లారు. తన తమ్ముళ్లకు చిరంజీవి ప్రేమపూర్వక స్వాగతం పలికారు. ఈ సందర్భంగానే జనసేన పార్టీకి ఆశీస్సులు అందిస్తూ, రూ.5 కోట్ల విరాళం తాలూకు చెక్ ను పవన్ కు అందజేశారు. ఈ సందర్భంగా భావోద్వేగాలకు గురైన పవన్ తన పెద్దన్నయ్య చిరంజీవికి పాదాభివందనం చేశారు. షూటింగ్ స్పాట్ లోనే కొణిదెల బ్రదర్స్ ముగ్గురూ కాసేపు మాట్లాడుకున్నారు. నిన్న అనకాపల్లిలో పవన్ కల్యాణ్ వారాహి విజయభేరి సభకు హాజరయ్యారు. ఈ సభలో పవన్ అమ్మవారి ఆశీస్సులు కోరుతూ చేసిన కొన్ని వ్యాఖ్యలతో చిరంజీవి కదిలిపోయారు. తన తమ్ముడికి ఆర్థికంగా అండగా…
Srisailam | శ్రీశైల మహాక్షేత్రంలో ఉగాది మహోత్సవాల సందర్భంగా సోమవారం సాయంత్రం జరిగే ప్రభోత్సవం, రాత్రి జరిగే వీరాచార విన్యాసాలు – అగ్నిగుండ ప్రవేశం కార్యక్రమాల్లో తొక్కిసలాట జరక్కుండా భద్రతా చర్యలు తీసుకోవాలని అధికారులను ఈఓ డీ పెద్దిరాజు ఆదేశించారు. April 8, 2024 / 06:57 PM IST Srisailam | శ్రీశైల మహాక్షేత్రంలో జరుగుతున్న ఉగాది మహోత్సవాల ఏర్పాట్లను దేవస్థానం ఈఓ డీ పెద్దిరాజు, పోలీసు, దేవస్థానం, రెవెన్యూ అధికారులు సోమవారం పర్యవేక్షించారు. క్షేత్ర పరిధిలోని పలు ప్రదేశాలను సందర్శించి, అక్కడ ఏర్పాట్లలో తీసుకోవాల్సిన జాగ్రత్తలపై ఆదేశాలు జారీ చేశారు. సాయంకాలం ప్రభోత్సవం జరిగే ఆలయ వీధి, క్యూలైన్లలో పరిస్థితులను పరిశీలించారు. కమాండ్ కంట్రోల్ రూమ్ నుంచి సీసీటీవీ కెమెరాల ద్వారా పార్కింగ్ ప్రదేశాలు, ఇతర రద్దీ ప్రదేశాలు, పాతాళగంగ, కాలిబాట మార్గం, క్షేత్ర పరిధిలోని పలు ప్రదేశాలను పరిశీలించారు. ఈ సందర్భంగా ఈఓ డీ పెద్దిరాజు తదితర…