According to the police, the villagers harvest the Morri fruits found in the forest area of Medak district, and sell them in towns and Hyderabad to earn a livelihood. Published Date – 8 April 2024, 05:53 PM Representational Image Medak: A youngster, who climbed a tree to harvest Morri fruits on the outskirts of Shalipeta in Havelighanpur mandal on Monday, was electrocuted as he came in touch with live electric wires. The victim was Baja Kishore (20) of Burgupally. According to the police, the villagers harvest the Morri fruits found in the forest area of Medak…
Author: Telanganapress
Ugadi Festival | రాష్ట్ర ప్రజలకు సీఎం రేవంత్రెడ్డి ఉగాది పండుగ శుభాకాంక్షలు తెలిపారు. రేపటి నుంచి శ్రీ క్రోధి నామ తెలుగు సంవత్సరం ప్రారంభం కానుంది. కొత్త సంవత్సరంలో ప్రజలకు శుభం కలగాలని, ప్రజల ఆశలు ఆకాంక్షలన్నీ నెరవేరాలని ఆకాంక్షించారు. April 8, 2024 / 05:56 PM IST Ugadi Festival | రాష్ట్ర ప్రజలకు సీఎం రేవంత్రెడ్డి ఉగాది పండుగ శుభాకాంక్షలు తెలిపారు. రేపటి నుంచి శ్రీ క్రోధి నామ తెలుగు సంవత్సరం ప్రారంభం కానుంది. కొత్త సంవత్సరంలో ప్రజలకు శుభం కలగాలని, ప్రజల ఆశలు ఆకాంక్షలన్నీ నెరవేరాలని ఆకాంక్షించారు. కొత్త సంవత్సరంలో కాలం కలిసి రావాలని, సమృద్ధిగా వానలు కురిసి, రైతుల రైతుల కుటుంబాల్లో ఆనందం వెల్లివిరియాలని అభిలషించారు. నూతన సంవత్సరంలో తెలంగాణ రాష్ట్రం అన్ని రంగాల్లో మెరుగైన అభివృద్ధి సాధించి, దేశానికే ఆదర్శంగా నిలుస్తుందని ఆశాభావం వ్యక్తం చేశారు. మన సంస్కృతి సంప్రదాయాలు చాటిచెప్పేలా…
According to the police, the man, who appeared to be in his 20s, managed to scale the compound wall and took staircase to reach the building’s first floor. Updated On – 8 April 2024, 05:01 PM Hyderabad: An unidentified person gained entry into a house at KLR Venture in Medchal and made away with gold and cash on Sunday night. According to the police, the man, who appeared to be in his 20s, managed to scale the compound wall and took staircase to reach the building’s first floor. The intruder, apparently was holding a knife and…
గతేడాది జరిగిన స్నేహితుడి హత్యకు ప్రతీకారంగా ఇరవై మంది కలిసి ఓ యువకుడిని దారుణంగా హత్య చేశారు. కత్తులతో దాడి చేసి తీవ్రంగా గాయపరిచారు. ఆపై సెల్ఫీ వీడియోలతో ఇన్ స్టాగ్రామ్ లో హల్ చల్ చేశారు. మృతదేహం పక్కనే డ్యాన్సులు చేస్తూ, రక్తంతో తడిచిన కత్తిని సోషల్ మీడియాలో వీడియో పోస్ట్ చేశారు. హైదరాబాద్ లోని బాచుపల్లి లో ఇవాళ( సోమవారం) ఉదయం ఈ దారుణం జరిగింది. ఈ ఘటనతో స్థానికులు భయాందోళనకు గురయ్యారు. ఈ దారుణానికి సంబంధించి పోలీసులు ముగ్గురు అనుమానితులను అరెస్టు చేసినట్లు సమాచారం. ఎస్సార్ నగర్ లోని దాసారం బస్తీకి చెందిన తేజస్ అనే యువకుడు గతేడాది బోరబండలో జరిగిన ఓ హత్యలో నిందితుడు. ఈ కేసులో జైలుకు వెళ్లిన తేజస్ రెండు నెలల క్రితం బెయిల్ పై బయటకు వచ్చాడు. ఆ తర్వాత ఎస్సార్ నగర్ నుంచి బాచుపల్లి పరిధిలోని ప్రగతినగర్ మారాడు. అక్కడ…
Samantha | స్టార్ హీరోయిన్ సమంత (Samantha) తన మార్నింగ్ రొటీన్ గురించి ఇంట్రెస్టింగ్ విషయాలను వెల్లడించింది (Morning routine). ఆరోగ్యం కోసం తను ఎలాంటి జాగ్రత్తలు తీసుకుంటుందో వివరించింది. April 8, 2024 / 04:52 PM IST Samantha | స్టార్ హీరోయిన్ సమంత (Samantha) గురించి ప్రత్యేక పరిచయం అక్కర్లేదు. అందం, అభినయంతో తనకంటూ మంచి గుర్తింపు తెచ్చుకుంది. దక్షిణాదిలో స్టార్ హీరోయిన్గా నిలిచింది. సౌత్లోనే కాదు నార్త్లోనూ సామ్కు మంచి ఫ్యాన్ ఫాలోయింగ్ ఉంది. ఇక సామ్.. గత కొన్ని రోజులుగా మయోసైటిస్ (Myositis)తో బాధపడుతున్న విషయం తెలిసిందే. దాన్నుంచి పూర్తిగా కోలుకునేందుకు సినిమాల నుంచి బ్రేక్ తీసుకుంది. ప్రస్తుతం తన ఆరోగ్యంపై పూర్తిగా దృష్టి పెట్టింది. అనారోగ్య సమస్యల గురించి అందరికీ అవగాహన కల్పించేందుకు ఒక పాడ్ కాస్ట్ కూడా ప్రారంభించింది. అందులో ఆరోగ్యంతోపాటు తన పర్సనల్ లైఫ్ విషయాలను కూడా షేర్ చేసుకుంటోంది.…
In his complaint, Raghunandan Rao demanded the CEO to take action against the Siddipet collector, Commissioner of Police and Assistant Returning Officer (ARO) for not taking action on his complaint. Published Date – 8 April 2024, 04:01 PM Raghunandan Rao Hyderabad: BJP Lok Sabha candidate in Medak, M Raghunandan Rao, on Monday lodged a complaint with the State Chief Electoral Officer against his rival from the BRS P Venkatarami Reddy accusing him of conducting a secret meeting with government employees and distributing cash to them on Sunday night. In his complaint, Raghunandan Rao demanded the CEO…
కారులో ఊపిరాడక బాలుడు మృతి చెందిన ఘటన నిజామాబాద్ జిల్లాలో జరిగింది. బోధన్ పట్టణంలో గోసం బస్తీకి చెందిన రేణుక కుమారుడు రాఘవ (6)తో కలిసి రాకసిపేటలోని హనుమాన్ టెంపుల్ ప్రాంగణంలో కూలి పనులకు వెళ్లారు. ఈ క్రమంలో తల్లి పనుల్లో నిమగ్నమై ఉండగా, కుమారుడు రాఘవ ఆడుకుంటానని చెప్పి వెళ్లి తిరిగి రాలేదు. బాలుడు కనిపించకపోయే సరికి తల్లితండ్రులు పోలీసులకు ఫిర్యాదు చేశారు. రెండు రోజులుగా మిస్సింగ్ అయిన బాలుడు అదే ఏరియాలో పార్క్ చేసిన ఓ కారులో కనిపించాడు. కారు డోర్లు తెరచుకుని ఉన్నప్పుడు బాలుడు అందులోకి వెళ్లగానే కారు ఒక్కసారిగా లాక్ అయింది. దీంతో ఆ చిన్నారి కారులోనే ఊపిరాడక మృతి చెందాడు. గత రాత్రి కారు యజమాని బయటకు వెళ్లేందుకు కారు తీస్తుండగా.. కారులో మృతదేహాన్ని గుర్తించి అతడు స్థానిక పోలీసులకు సమాచారం అందించాడు. ఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు కేసు నమోదు చేశారు.బాలుడి మృతదేహాం…
Congress party : ప్రధాని మోదీపై ఎన్నికల సంఘం వద్ద కాంగ్రెస్ పార్టీ ఫిర్యాదు చేసింది. కాంగ్రెస్ పార్టీ ప్రకటించిన మ్యానిఫెస్టో.. ముస్లిం లీగ్ తరహాలో ఉన్నట్లు ఇటీవల ప్రధాని మోదీ ఆరోపించిన విషయం తెలిసిందే.ఆ వ్యాఖ్యలను కాంగ్రెస్ పార్టీ తప్పుపట్టింది. April 8, 2024 / 03:54 PM IST న్యూఢిల్లీ: ప్రధాని మోదీపై ఎన్నికల సంఘం వద్ద కాంగ్రెస్ పార్టీ(Congress party) ఫిర్యాదు చేసింది. కాంగ్రెస్ పార్టీ ప్రకటించిన మ్యానిఫెస్టో.. ముస్లిం లీగ్ తరహాలో ఉన్నట్లు ఇటీవల ప్రధాని మోదీ ఆరోపించిన విషయం తెలిసిందే. ఏప్రిల్ 6వ తేదీన అజ్మీర్లో జరిగిన ఎన్నికల ర్యాలీలో ఆయన ఈ కామెంట్ చేశారు. ఆ వ్యాఖ్యలను కాంగ్రెస్ పార్టీ తప్పుపట్టింది. కాంగ్రెస్ మ్యానిఫెస్టో ఓ అబద్ధాల పుట్ట అని, భారత్ను ముక్కలుగా చేసేందుకు కుట్ర జరుగుతోందన్నారు. ప్రధాని మోదీ వ్యాఖ్యల పట్ల కాంగ్రెస్ తీవ్రంగా స్పందించింది. బీజేపీ భావజాలవాదులు గతంలో బ్రిటీష్,…
Turning 42, Allu Arjun, affectionately known as “Bunny” to fans and loved ones, delighted everyone with the teaser of his highly anticipated film “Pushpa: The Rule.” The teaser hints at a grander scale than its predecessor, “Pushpa: The Rise. Published Date – 8 April 2024, 02:40 PM Mumbai: From Jr NTR to Varun Tej and Gopichandh Malineni, several personalities have wished star Allu Arjun on his 42nd birthday on Monday. As he turned 42, Allu Arjun, who is fondly called “Bunny” by his fans and loved ones, treated everyone with the teaser of his much-awaited film…
అల్లారుముద్దుగా పెంచిన కూతురు ప్రేమించిన వాడిని పెళ్లి చేసుకుని వెళ్లిపోవడంతో ఓ తండ్రి తీవ్ర వేదనకు గురయ్యాడు. కూతురిపై ఉన్న ప్రేమను చంపుకుని, తన కూతురు చనిపోయిందంటూ ఫ్లెక్సీ వేయించి అశ్రునివాళి తెలిపాడు. ఇంటి ముందు గోడకు ఫ్లెక్సీని అతికించి తన ఆవేదనను సోషల్ మీడియాలో పంచుకున్నాడు. మరే తండ్రికీ ఇలాంటి కష్టం రాకూడదని, అయ్యలారా, అమ్మలారా జాగ్రత్తగా మీ పిల్లలను కాపాడుకోండని చెప్పాడు. బిడ్డలారా మీరు మోసపోవద్దు, మీ తల్లిదండ్రులకు గుండెకోత మిగల్చవద్దంటూ కన్నీటిపర్యంతమయ్యాడు. రాజన్న సిరిసిల్ల జిల్లాలో చిలువేరి అనూషను ఆమె తండ్రి అల్లారుముద్దుగా పెంచాడు. చిన్నప్పటి నుంచీ కూతురు అడిగినవేవీ కాదనకుండా కష్టమైనా కొనిచ్చాడు. ప్రేమగా చూసుకుంటూ తన బిడ్డ భవిష్యత్తు కోసం మంచి కాలేజీలో చేర్పించాడు. బీటెక్ చదువుతున్న అనూష కొంతకాలంగా ఓ యువకుడిని ప్రేమిస్తోంది. ఈ విషయం ఇంట్లో తెలియడంతో గొడవ జరిగింది. ఆ యువకుడిని మర్చిపోవాలని తండ్రి బెదిరించినా, బుజ్జగించినా వినిపించుకోలేదు. ఇటీవల…