Special Trains | విజయవాడ వాసులకు దక్షిణ మధ్య రైల్వే శుభవార్త చెప్పింది. విశాఖపట్నం – హుబ్బళ్లి మధ్య రెండు ప్రత్యేక రైళ్లను నడిపించనున్నట్లు తెలిపింది. ఉగాది పండుగ నేపథ్యంలో రద్దీని దృష్టిలో పెట్టుకొని ఈ ప్రత్యేక రైళ్లను నడిపించనున్నట్లు పేర్కొంది. April 8, 2024 / 02:41 PM IST Special Trains | విజయవాడ వాసులకు దక్షిణ మధ్య రైల్వే శుభవార్త చెప్పింది. విశాఖపట్నం – హుబ్బళ్లి మధ్య రెండు ప్రత్యేక రైళ్లను నడిపించనున్నట్లు తెలిపింది. ఉగాది పండుగ నేపథ్యంలో రద్దీని దృష్టిలో పెట్టుకొని ఈ ప్రత్యేక రైళ్లను నడిపించనున్నట్లు పేర్కొంది. విజయవాడ -హుబ్బళ్లి మధ్య ఈ నెల 10న బుధవారం అందుబాటులో ఉంటుందని పేర్కొంది. హుబ్బళ్లి -విజయవాడ మధ్య 11న గురువారం ప్రత్యేక రైలు నడుస్తుందని పేర్కొంది. విజయవాడ-హుబ్బళ్లి-విజయవాడ ప్రత్యేక రైలు ఇరుమార్గాల్లో గుంటూరు, నర్సరావుపేట, వినుకొండ, దొనకొండ, మార్కాపూర్ రోడ్, గిద్దలూర్, నద్యాల్, ఢోన్, గుంతకల్,…
Author: Telanganapress
The actress captioned: “Wishing the warmest, kindest, and most awakened energy a happiest birthday! May you soar even higher this year @alluarjunonline.” Published Date – 8 April 2024, 01:50 PM Mumbai: Actress Seerat Kapoor, known for her roles in several Telugu films, took to her official Instagram handle to wish superstar Allu Arjun on his 42nd birthday. Sharing a selfie with the ‘Pushpa’ star, Seerat described him as the “warmest and kindest.” In the caption, the actress wrote: “Happiest birthday to the warmest, kindest and the most awakened energy! May you be lifted up to even…
బోధన్ మాజీ ఎమ్మెల్యే షకీల్ కుమారుడు రాహిల్ను పోలీసులు అరెస్టు చేశారు. ఇవాళ( సోమవారం) ఉదయం దుబాయ్ నుంచి తిరిగివస్తున్న ఆయనను శంషాబాద్ ఎయిర్పోర్టులో అదుపులోకి తీసుకున్నారు. గతేడాది ప్రజాభవన్ దగ్గర జరిగిన ప్రమాదంలో రాహిల్ ప్రధాన నిందితుడు. యాక్సిడెంట్ తర్వాత అతడు దుబాయ్ పారిపోవడంతో పోలీసులు లుక్ అవుట్ నోటీసులు జారీచేశారు. గతేడాది డిసెంబర్ 23న అర్ధరాత్రి రాహిల్ అతివేగంగా కారు నడుపుతూ బేగంపేటలోని ప్రజాభవన్ వద్ద ట్రాఫిక్ డివైడర్లను ఢీకొట్టాడు. ఆ సమయంలో కారులో ముగ్గురు స్నేహితులు ఉన్నారు. తప్పతాగి యాక్సిడెంట్ చేసినట్లు అనుమానం వ్యక్తం చేశారు. ఆ తర్వాత రాహిల్ తన తండ్రి షకీల్తో కలిసి దుబాయ్ పారిపోయాడు. ఈ కేసులో రాహిల్ను తప్పించేందుకు మహారాష్ట్రకు చెందిన డ్రైవర్ అబ్దుల్ ఆసిఫ్ను పంజాగుట్ట పోలీస్స్టేషన్కు పంపి కేసు నమోదు చేయించారు. అయితే ఈ కేసులో రాహిల్ను తప్పించేందుకు అప్పటి పంజాగుట్ట ఇన్స్పెక్టర్ దుర్గారావు సహకరించినట్లు బయటపడింది. ఆయన…
Supreme Court: లోక్సభ ఎన్నికల వేళ సుప్రీంకోర్టు కీలక తీర్పును ఇచ్చింది. తమిళ యూట్యూబర్ సత్తై దురై మురుగన్ కు బెయిల్ మంజూరీని సమర్ధిస్తున్నట్లు కోర్టు తెలిపింది. April 8, 2024 / 01:42 PM IST న్యూఢిల్లీ: లోక్సభ ఎన్నికల వేళ సుప్రీంకోర్టు(Supreme Court) కీలక తీర్పును ఇచ్చింది. తమిళ యూట్యూబర్ సత్తై దురై మురుగన్ కు బెయిల్ మంజూరీని సమర్ధిస్తున్నట్లు కోర్టు తెలిపింది. తమిళనాడు సీఎం ఎంకే స్టాలిన్పై 2021లో యూట్యూబర్ మురుగన్ అనుచిత వ్యాఖ్యలు చేశాడు. ఆ కేసులో అతన్ని అప్పట్లో అరెస్టు చేశారు. ఇవాళ జస్టిస్ అభయ్ ఎస్ ఓకా, జస్టిస్ ఉజ్వల్ భుయాన్లతో కూడిన ధర్మాసనం తీర్పును ఇచ్చింది. ఆరోపణలు చేస్తున్నారు కాదా అని, ఎన్నికలకు ముందు యూట్యూబర్లను జైల్లో పెడితే, అలా ఎంత మందిని అరెస్టు చేయాల్సి ఉంటుందని సుప్రీం ప్రశ్నించింది. తన అభిప్రాయాలను, నిరసనను వ్యక్తం చేసేందుకు మురుగన్ తన స్వేచ్ఛను…
The teaser tantalizes with captivating close-up shots, heightening audience curiosity. Highlighted is the Jaathara sequence, portraying the vibrant festival honoring Hindu Tribal goddesses, a cherished tradition in Telangana, India Updated On – 8 April 2024, 12:25 PM Mumbai: Pushparaj is back, and this time as well, the titular character from the film “Jhukega nahi, saala”. The teaser of the upcoming sequel ‘Pushpa 2 The Rule’ was unveiled on Monday, on the occasion of Telugu superstar Allu Arjun’s birthday. The teaser has several close-up shots to fuel the intrigue of the audience. It features the Jaathara sequence…
పొద్దుతిరుగుడు పంటకు మద్దతు ధర కల్పించి, ప్రభుత్వం పూర్తిస్థాయిలో కొనుగోలు చేయాలని మాజీ మంత్రి, సిద్దిపేట ఎమ్మెల్యే హరీశ్ రావు డిమాండ్ చేశారు. దీనికి సంబంధించి సీఎం రేవంత్ రెడ్డికి లేఖ రాశారు. రైతులు పండించిన చివరి గింజ వరకు కనీస మద్దతు ధర అయిన రూ.6,760 చెల్లించి పొద్దు తిరుగుడు పంటను కొనుగోలు చేయాలన్నారు. కేవలం కేంద్ర ప్రభుత్వం నిధులు సమకూర్చిన మేరకే కొనుగోలు చేసి, రాష్ట్ర ప్రభుత్వం తరుఫున కొనుగోలు చేయాల్సిన వాటా గురించి మౌనంగా ఉండడం రైతులను అవమానించడమే అవుతుందని చెప్పారు. తెలంగాణ రాష్ట్రంలో ఉమ్మడి మెదక్, ఉమ్మడి నిజామాబాద్ జిల్లాలతో పాటు వివిధ ప్రాంతాల్లోని 20,829 ఎకరాల్లో ఈసారి రైతులు పొద్దు తిరుగుడు పువ్వు పంట పండించారు. ఈ పంటకు మార్కెట్లో కనీస మద్దతు ధర లభించడం లేదని నేను ఈ ఏడాది ఫిబ్రవరి 22న ప్రభుత్వానికి లేఖ రాశాను. దానికి స్పందించిన వ్యవసాయ శాఖ…
Suryapet | గుడుంబా తయారీకి వినియోగించే నిషేధిత నల్లబెల్లం( Black jaggery) అక్రమ రవాణా చేస్తుండగా ఎన్ఫోర్స్మెంట్ అధికారులు పట్టుకున్నారు. April 8, 2024 / 12:52 PM IST సూర్యాపేట : గుడుంబా తయారీకి వినియోగించే నిషేధిత నల్లబెల్లం( Black jaggery) అక్రమ రవాణా చేస్తుండగా ఎన్ఫోర్స్మెంట్ అధికారులు పట్టుకున్నారు. వివరాల్లోకి వెళ్తే.. సూర్యాపేట( Suryapet) జిల్లాలోని మద్దిరాల మండలం మామిళ్ల గ్రామంలో భారీగా నల్ల బెల్లం నిల్వ చేశారనే సమాచారంతో ఎన్ఫోర్స్మెంట్ అధికారులు(Enforcement officers) దాడులు నిర్వహించారు. 63 బస్తాల నల్ల బెల్లం స్వాధీనం చేసుకున్నారు. వీటి విలువ సుమారు రూ.5 లక్షల విలువ ఉంటుందని తెలిపారు. బెల్లం సరఫరా చేసిన డ్రైవర్ పారిపోగా కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. నిషేధిత నల్ల బెల్లం అమ్మినా కొనుగోలు చేసినా కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది. Source link
Kavitha sought an interim bail pleading the court, saying her 16-year-old son has exams and needs his mother’s ‘moral and emotional support’. Published Date – 8 April 2024, 11:45 AM Hyderabad: The Delhi Rouse Avenue court denied interim bail to BRS MLC K Kavitha in the Delhi excise policy case. Special Judge Kaveri Baweja dismissed the plea on Monday, saying the stage was not right to enlarge her on interim bail. Her main bail plea is posted for hearing on April 20. Kavitha sought an interim bail pleading the court, saying her 16-year-old son has exams…
అసలే ఎన్నికల సీజన్, అందులో రంజాన్ మాసం కావడంతో ఇఫ్తార్ విందులతో (Iftar Party) రాజకీయ నాయకులు సందడి చేస్తున్నారు. అయితే హైదరాబాద్లోని పాతబస్తీలో ఏర్పాటు చేసిన ఓ ఇఫ్తార్ పార్టీలో సందట్లో సడేమియా అన్నట్లుగా దొంగ హల్చల్ చేశాడు. April 8, 2024 / 11:47 AM IST హైదరాబాద్: అసలే ఎన్నికల సీజన్, అందులో రంజాన్ మాసం కావడంతో ఇఫ్తార్ విందులతో (Iftar Party) రాజకీయ నాయకులు సందడి చేస్తున్నారు. అయితే హైదరాబాద్లోని పాతబస్తీలో ఏర్పాటు చేసిన ఓ ఇఫ్తార్ పార్టీలో సందట్లో సడేమియా అన్నట్లుగా దొంగ హల్చల్ చేశాడు. అంతా విందును ఎంజాయ్ చేస్తుండగా ఆ చోరుడు తన పని తాను కానించాడు. చిన్నగా అక్కడి నుంచి ఉడాయిస్తుండగా గుర్తించిన కొందరు అతడిని పట్టుకున్నారు. దేహశుద్ధిచేసి పోలీసులకు అప్పగించారు. హైదరాబాద్లోని పాతబస్తీలో ముస్లిం సోదరుల కోసం ఇఫ్తార్ విందు ఏర్పాటు చేశారు. ఈ కార్యక్రమానికి ఎంపీలు అసదుద్దీన్…
“A VPN creates a secure link between the computer and a remote server owned by a VPN provider.” Published Date – 8 April 2024, 10:50 AM New Delhi: Amid an ongoing tussle between Elon Musk and the top Brazilian judiciary over blocking some X accounts, the tech billionaire on Monday asked users in the country to access the social media platform via virtual private networks (VPNs). A VPN establishes a digital connection between the computer and a remote server owned by a VPN provider. “To ensure that you can still access the X platform, download…