TTD | తిరుమల శ్రీవారి ఆలయంలో ఈనెల 9న క్రోధినామ సంవత్సర ఉగాది ఆస్థానాన్ని శాస్త్రోక్తంగా నిర్వహిస్తున్నామని టీటీడీ అధికారులు వెల్లడించారు. April 7, 2024 / 03:29 PM IST తిరుపతి : తిరుమల(Tirumala) శ్రీవారి ఆలయంలో ఈనెల 9న క్రోధినామ సంవత్సర ఉగాది (Ugadi) ఆస్థానాన్ని శాస్త్రోక్తంగా నిర్వహిస్తున్నామని టీటీడీ (TTD) అధికారులు వెల్లడించారు. ఈ సందర్భంగా ఆలయంలో నిర్వహించే ఆర్జిత సేవలు (Earning Sevas) అష్టదళ పాదపర్మారాధన, కల్యాణోత్సవం. ఊంజల్ సేవ, ఆర్జిత బ్రహ్మోత్సవాలను రద్దు చేసినట్లు వెల్లడించారు. ఉగాది పర్వదినం రోజున తెల్లవారుజామున 3 గంటలకు సుప్రభాతం, అనంతరం శుద్థి నిర్వహణ, ఉదయం 6 గంటలకు శ్రీదేవి భూదేవి సమేత మలయప్పస్వామివారికి, విష్వక్సేనుల వారికి విశేష సమర్పణను అర్చకులు చేస్తారని వివరించారు. ఉదయం 7 నుంచి 9 గంటల వరకు విమాన ప్రాకారం, శ్రీవారి మూలవిరాట్టుకు, ఉత్సవమూర్తులకు నూతన వస్త్రాల ధరింపు, అనంతరం పంచాగ శ్రవణం…
Author: Telanganapress
She also dropped a portrait of Jackie Chan and wrote, “Nobody like you.” Disha and Jackie Chan worked together in their 2017 film ‘Kung Fu Yoga’. Published Date – 7 April 2024, 02:25 PM “Nobody like you”: Disha Patani wishes her ‘superhero’ Jackie Chan on his 70th birthday Mumbai: As legendary actor Jackie Chan is celebrating his 70th birthday today, actress Disha Patani shared a special birthday post for him. Taking to Instagram stories, Disha posted a picture with Jackie Chan and captioned the post, which read, “70 years young. Happy birthday to my superhero and…
మండుతున్న ఎండలతో అల్లాడిపోతున్న జనానికి కాస్తంత ఉపశమనం లభించింది. ఆదిలాబాద్ జిల్లాలో పలు చోట్లు ఓ మోస్తారుగా చిరుజల్లులు కురిశాయి. ఇన్ని రోజులు ఎండతో తీవ్ర ఇబ్బందులు పడ్డ జిల్లా వాసులకు కాస్తంత ఉపశమనం లభించింది. తీవ్ర ఎండలతో అలాడుతున్న ప్రజలకు ఐఎండీ హైదరాబాద్ విభాగంగా చల్లట కబురు చెప్పింది. ఆదివారం నుంచి తెలంగాణలో అక్కడక్కడ వర్షాలు కురుస్తాయని హైదరాబాద్ వాతావరణ శాఖ తెలిపింది. మూడు రోజులపాటు ఉరుములు, మెరుపులు, ఈదురుగాలులతో కూడిన వానలు కురిసే అవకాశం ఉన్నట్లు వెల్లడించింది. ఆదివారం ఆదిలాబాద్, కుమ్రంభీం ఆసిఫాబాద్, మంచిర్యాల, నిర్మల్, నిజామాబాద్ జిల్లాల్లో ఉరుములు, మెరుపులు, ఈదురుగాలులతో వర్షం కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ తెలిపింది. సోమవారం ఆదిలాబాద్, నిర్మల్, కుమ్రంభీం ఆసిఫాబాద్, నిజామాబాద్, జగిత్యాల, కరీంనగర్, పెద్దపల్లి, మంచిర్యాలలో వానలు పడతాయని ఐఎండీ ఎల్లో అలర్ట్ను జారీ చేసింది. వివిధ జిల్లాల్లో మూడు రోజులపాటు వర్షాలు కురిసినా.. హైదరాబాద్లో మాత్రం…
Jagadish Reddy | ఆరు గ్యారంటీలు ఇచ్చి కాంగ్రెస్ ప్రభుత్వం ప్రజలను మోసం చేసిందని బీఆర్ఎస్ నేత జగదీశ్ రెడ్డి విమర్శించారు. తెలంగాణ వేదికగా కాంగ్రెస్ నేతలు మరో మోసానికి తెరలేపారని మండిపడ్డారు. తెలంగాణలో కాంగ్రెస్ ఇచ్చిన హామీలు నీటిమూటలని తేలిపోయిందన్నారు. కర్ణాటక, తెలంగాణలో చేసినట్టే ప్రజలందరికీ కాంగ్రెస్ దోఖా ఇచ్చిందని ఆగ్రహం వ్యక్తం చేశారు. April 7, 2024 / 02:15 PM IST Jagadish Reddy | ఆరు గ్యారంటీలు ఇచ్చి కాంగ్రెస్ ప్రభుత్వం ప్రజలను మోసం చేసిందని బీఆర్ఎస్ నేత జగదీశ్ రెడ్డి విమర్శించారు. తెలంగాణ వేదికగా కాంగ్రెస్ నేతలు మరో మోసానికి తెరలేపారని మండిపడ్డారు. తెలంగాణలో కాంగ్రెస్ ఇచ్చిన హామీలు నీటిమూటలని తేలిపోయిందన్నారు. కర్ణాటక, తెలంగాణలో చేసినట్టే ప్రజలందరికీ కాంగ్రెస్ దోఖా ఇచ్చిందని ఆగ్రహం వ్యక్తం చేశారు. మార్పు కొత్తగా ఉంటుందని ప్రజలు భ్రమ పడ్డారని 2014కు ముందు దుస్థితి వస్తుందని వాళ్లు అనుకోలేదని జగదీశ్…
In a fiery statement, he questioned the credibility of the Congress’s latest campaign promises, particularly its ‘Nyay’ (justice) initiative of Lok Sabha election manifesto, against the backdrop of its dismal track record in Telangana. Updated On – 7 April 2024, 11:36 AM Hyderabad: BRS working president KT Rama Rao launched a scathing attack on Congress senior leader Rahul Gandhi, accusing the party of deceiving the people of Telangana with false promises and failed governance. In a fiery statement, he questioned the credibility of the Congress’s latest campaign promises, particularly its ‘Nyay’ (justice) initiative of Lok Sabha…
కర్నాటక రాజధాని బెంగళూరులో ప్రజలు నీటి ఎద్దడిని ఎదుర్కొంటుండగా, 47 మంది బాలికలు డయేరియా, డీహైడ్రేషన్తో బాధపడుతూ ఆసుపత్రిలో చేరారు. బెంగళూరు మెడికల్ కాలేజ్ అండ్ రీసెర్చ్ ఇన్స్టిట్యూట్ (బీఎంసీఆర్ఐ)లో చేరిన వారిలో ఇద్దరు బాలికలకు కలరా సోకినట్లు నిర్ధారించారు. ఇద్దరు బాలికల శాంపిల్స్లో కలరా పాజిటివ్గా తేలిందని ఆరోగ్య, కుటుంబ సంక్షేమ శాఖ ఆధ్వర్యంలోని రాష్ట్ర నిఘా విభాగానికి చెందిన డాక్టర్ పద్మ ఎంఆర్ తెలిపారు. ఈ ఘటన అనంతరం వైద్య విద్యాశాఖ ప్రిన్సిపల్ సెక్రటరీ, మహిళా కమిషన్ చైర్పర్సన్ ఆస్పత్రి, హాస్టల్ను పరిశీలించారు. బిఎమ్సిఆర్ఐ డైరెక్టర్ రమేష్ కృష్ణ తెలిపిన వివరాల ప్రకారం, ఇన్స్టిట్యూట్ మహిళా హాస్టల్కు చెందిన 47 మంది విద్యార్థులు శుక్రవారం విక్టోరియా ఆసుపత్రిలో చేరారు. వీరంతా డయేరియా, డీహైడ్రేషన్తో బాధపడుతున్నారు. బిఎమ్సిఆర్ఐ హాస్టల్లోని 47 మంది విద్యార్థినులు డయేరియా,బలహీనతతో ఫిర్యాదు చేయడంతో విక్టోరియా ఆసుపత్రిలో చేరారు. రోగులందరి మలం నమూనాలను పరీక్షల నిమిత్తం పంపామని..…
AAP : ఢిల్లీ సీఎం, ఆప్ చీఫ్ అరవింద్ కేజ్రీవాల్ అరెస్ట్కు నిరసనగా ఢిల్లీలోని జంతర్ మంతర్ వద్ద ఆదివారం ఆప్ నేతలు సామూహిక నిరాహారదీక్ష చేపట్టారు. నిరాహార దీక్షలో ఆప్ నేతలు, పెద్దసంఖ్యలో ఆ పార్టీ కార్యకర్తలు పాల్గొన్నారు. April 7, 2024 / 01:23 PM IST AAP : ఢిల్లీ సీఎం, ఆప్ చీఫ్ అరవింద్ కేజ్రీవాల్ అరెస్ట్కు నిరసనగా ఢిల్లీలోని జంతర్ మంతర్ వద్ద ఆదివారం ఆప్ నేతలు సామూహిక నిరాహారదీక్ష చేపట్టారు. నిరాహార దీక్షలో ఆప్ నేతలు, పెద్దసంఖ్యలో ఆ పార్టీ కార్యకర్తలు పాల్గొన్నారు. దీక్ష సందర్భంగా ఢిల్లీ అసెంబ్లీ స్పీకర్ రాం నివాస్ గోయల్ మాట్లాడుతూ ప్రపంచవ్యాప్తంగా ప్రజాస్వామ్యానికి మద్దతుపలికే వారంతా ఈరోజు నిరాహారదీక్ష చేపడుతున్నారని అన్నారు. ఎన్నికైన ప్రభుత్వాలకు చెందిన ఎమ్మెల్యేలను కొనుగోలు చేసి ఆయా ప్రభుత్వాలను కూలదోసేవారితో పోరాటం ఆరంభమైందని చెప్పారు. మేం భారత రాజ్యాంగాన్ని కాపాడతామని స్పష్టం చేశారు.…
A video of two police officials slapping the driver while the Rachakonda CP, Tarun Joshi looks on went viral on social media platforms. Updated On – 7 April 2024, 11:50 AM Hyderabad: The Rachakonda police officials allegedly manhandled the driver of Deputy CM Bhatti Vikramarka at Thukkuguda during a public meeting om Saturday night. A video of two police officials slapping the driver while the Rachakonda CP, Tarun Joshi looks on went viral on social media platforms. According to reports, the driver tried to take his vehicle near the stage after the public meeting when the…
ములుగు జిల్లాలోని పస్రా తాడ్వాయి అటవీ ప్రాంతంలో కార్చిచ్చు వందలాది ఎకరాల అటవీని నాశనం చేస్తోంది. ఆదివారం సంభవించిన అగ్నిప్రమాదంలో వందలాది ఎకరాల్లో అటవీ ప్రాంతం దగ్ధమవుతుంది. ప్రాణభయంతో వన్య ప్రాణులు పరుగులు పెడుతున్నాయి. సమాచారం అందుకున్న అటవీశాఖ సిబ్బంది మంటలను ఆర్పేందుకు ప్రయత్నం చేస్తున్నారు. భారీగా పొగ కమ్ముకోవడంతో వాహనదారులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. దీనికి సంబంధించి పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది. ఇది కూడాచదవండి: బెంగుళూరులో నీటి ఎద్దడి..ఆసుపత్రిపాలైన 47మంది బాలికలు..! Source link
Ganja | సంగారెడ్డి (Sangareddy )జిల్లా కొల్లూరులో(Kolluru) 32 కేజీల గంజాయిని మాదాపూర్ ఎస్వోటీ పోలీసులు(SOT Police) స్వాధీనం చేసుకున్నారు. April 7, 2024 / 12:20 PM IST హైదరాబాద్ : గంజాయి(Cannabis) రవాణాపై పోలీసులు ఉక్కుపాదం మోపుతున్నారు. ఎక్కడికక్కడ చెక్పోస్ట్లు ఏర్పాటు చేసి గంజాయి అక్రమ రవాణాను కట్టడి చేస్తున్నారు. తాజాగా సంగారెడ్డి (Sangareddy )జిల్లా కొల్లూరులో(Kolluru) 32 కేజీల గంజాయిని మాదాపూర్ ఎస్వోటీ పోలీసులు(SOT Police) స్వాధీనం చేసుకున్నారు. వివరాల్లోకి వెళ్తే..సంగారెడ్డికు చెందిన బానోతు లక్ష్మణ్ అనే యువకుడు ఏపీ నుంచి గంజాయి తీసుకొచ్చి హైదరాబాద్లో విక్రయిస్తున్నాడు. సమాచారం అందుకున్న పోలీసులు నిందితుడిని అరెస్ట్ చేసి గంజాయిని స్వాధీనం చేసుకున్నారు. లక్ష్మణ్పై ఎన్డీపీఎస్ యాక్టు( (NDPS)) కింద కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది. Source link