Author: Telanganapress

Despite Brighton’s unbeaten streak of 12 league matches leading up to the game, Arsenal quickly took control, creating opportunities from the start. Their efforts paid off when Saka scored from a penalty after Gabriel Jesus was fouled Published Date – 7 April 2024, 10:40 AM Brighton: Goals from Bukayo Saka, Kai Havertz and Leandro Trossard gave Arsenal an impressive 3-0 win over Brighton & Hove Albion. With a victory, the Gunners have reclaimed the top spot in the Premier League table. Brighton were unbeaten in their last 12 league matches coming into the game, but from…

Read More

లోకసభ ఎన్నికల వేళ నేడు తెలంగాణ భవన్ లో బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ఖైరతాబాద్ నియోజకవర్గ నేతలతో సమావేశం కానున్నారు. ఈ సమావేశంలో సికింద్రాబాద్‌ బీఆర్‌ఎస్‌ అభ్యర్థి పద్మారావు గౌడ్‌ పాల్గొంటారు. ఈ సమావేశంలో ఖైరతాబాద్‌ నియోజకవర్గ పరిధిలోని నేతలంతా హాజరు కానున్నారు. లోక్‌సభ ఎన్నికల కార్యాచరణ, గెలుపు వ్యూహాలపై కేటీఆర్ నేతలతో చర్చిస్తారు. ప్రజాప్రతినిధులు, పార్టీ శ్రేణుల అభిప్రాయాలను సేకరిస్తారు. బీఆర్‌ఎస్‌ పార్టీ గెలుపే లక్ష్యంగా కేటీఆర్‌ పార్టీ శ్రేణులకు కేటీఆర్ దిశానిర్దేశం చేస్తారు. కాగా అటు తెలంగాణ‌లో వ్య‌వ‌సాయ సంక్షోభం నెల‌కొంద‌ని.. ఇది బాధాక‌ర‌మైన ప‌రిస్థితి అని తెలిపారు బీఆర్ఎస్ వ‌ర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్. కాంగ్రెస్ ప్ర‌భుత్వం ఏర్ప‌డిన నాలుగు నెల‌ల్లోనే రైతుల‌కు ఇలాంటి దుస్థితి రావడానికి సీఎం రేవంత్ రెడ్డి స‌ర్కారే అని కేటీఆర్ ఆగ్రహం వ్యక్తం చేశారు. రాజ‌న్న సిరిసిల్ల జిల్లా కేంద్రంలో నిర్వ‌హించిన రైతుదీక్ష‌లో కేటీఆర్ పాల్గొని మాట్లాడారు. ఎర్ర‌టి ఎండ‌ల్లో కేసీఆర్…

Read More

Tillu Square Movie Collections | టాలీవుడ్ స్టార్ బాయ్ సిద్ధూ జొన్నలగడ్డ న‌టించిన‌ తాజా చిత్రం టిల్లు స్క్వేర్ (Tillu Square). రెండేండ్ల కిందట వచ్చిన బ్లాక్ బ‌స్ట‌ర్ కామెడీ ఎంట‌ర్‌టైన‌ర్ డీజే టిల్లుకు సీక్వెల్‌గా వ‌చ్చిన ఈ చిత్రం మార్చి 29న విడుద‌లై సూప‌ర్ హిట్ టాక్‌తో బాక్సాఫీస్ వ‌ద్ద దూసుకుపోతుంది. April 7, 2024 / 11:24 AM IST Tillu Square Movie | టాలీవుడ్ స్టార్ బాయ్ సిద్ధూ జొన్నలగడ్డ న‌టించిన‌ తాజా చిత్రం టిల్లు స్క్వేర్ (Tillu Square). రెండేండ్ల కిందట వచ్చిన బ్లాక్ బ‌స్ట‌ర్ కామెడీ ఎంట‌ర్‌టైన‌ర్ డీజే టిల్లుకు సీక్వెల్‌గా వ‌చ్చిన ఈ చిత్రం మార్చి 29న విడుద‌లై సూప‌ర్ హిట్ టాక్‌తో బాక్సాఫీస్ వ‌ద్ద దూసుకుపోతుంది. ఇక ఈ సినిమా మొద‌టిరోజు నుంచే బాక్సాఫీస్ మీద దండయాత్ర చేస్తున్న విష‌యం తెలిసిందే. ఫ‌స్ట్ డే రోజే వ‌ర‌ల్డ్ వైడ్‌గా…

Read More

According to a spokesperson from OpenAI, the company employs a variety of sources, including publicly accessible data and private partnerships, to uphold its global research competitiveness. Published Date – 7 April 2024, 10:20 AM New Delhi, April 7 (IANS) Sam Altman-run OpenAI transcribed more than a million hours of YouTube videos to train its AI model called GPT-4, a report has claimed. The New York Times reported that OpenAI knew this was not legal but “believed it to be fair use”. “OpenAI president Greg Brockman was personally involved in collecting videos that were used,” according to…

Read More

ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ అరెస్టుకు వ్యతిరేకంగా ఆమ్ ఆద్మీ పార్టీ (ఆప్) నేడు సామూహిక నిరాహార దీక్ష చేపట్టనుంది. దేశంలోనే కాకుండా విదేశాల్లో కూడా ఈ సామూహిక ఉపవాస కార్యక్రమాన్ని నిర్వహించనున్నట్లు ఆప్ తెలిపింది. సామూహిక నిరాహార దీక్షల ఫోటోలను షేర్ చేయాలని ప్రజలను కోరుతూ ఆమ్ ఆద్మీ పార్టీ వాట్సాప్ నంబర్‌ను విడుదల చేసింది.ఈరోజు ఉదయం 10 గంటల నుంచి సామూహిక నిరాహారదీక్ష కార్యక్రమం ప్రారంభం కానున్న జంతర్ మంతర్ వద్ద ఆమ్ ఆద్మీ పార్టీ నాయకులు, కార్యకర్తలు తరలిరానున్నారు. ఆమ్ ఆద్మీ పార్టీకి చెందిన మంత్రులు, ఎమ్మెల్యేలు, ఎంపీలు, కౌన్సిలర్లు అందరూ ఇందులో చేరనున్నారు. దీంతో పాటు వివిధ రంగాల్లో పనిచేస్తున్న పౌర సమాజానికి చెందిన వారు కూడా సామూహిక నిరాహార దీక్షలో పాల్గొనేందుకు జంతర్ మంతర్‌కు చేరుకుంటున్నారు. ఢిల్లీ ప్రజలు జంతర్ మంతర్ చేరుకుని ఈ సామూహిక నిరాహార దీక్షలో పాల్గొనాలని ఆమ్ ఆద్మీ పార్టీ…

Read More

Mulugu | ములుగు(Mulugu) జిల్లాలోని పస్రా,(Pasra) తాడ్వాయి అటవీ ప్రాంతంలో(Forest area) కార్చిచ్చు(Fire accident) రగులుకుంది. April 7, 2024 / 10:23 AM IST హైదరాబాద్‌ : ములుగు(Mulugu) జిల్లాలోని పస్రా,(Pasra) తాడ్వాయి అటవీ ప్రాంతంలో(Forest area) కార్చిచ్చు(Fire accident) రగులుకుంది. ఆదివారం సంభవించిన అగ్ని ప్రమాదంలో వందలాది ఎకరాల్లో అటవీ ప్రాంతం దగ్ధమవుతున్నది. ప్రాణ భయంతో వన్య ప్రాణులు పరుగులు తీశాయి. సమాచారం అందుకున్న అటవీ శాఖ సిబ్బంది మంటలను ఆర్పే ప్రయత్నం చేస్తున్నారు. భారీగా పొగ మంచు కమ్ముకోవడంతో వాహనదారులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది. Source link

Read More

At the bottom of the points table, both teams are in dire need of a victory. Mumbai Indians (MI) are yet to secure a win, whereas Delhi Capitals (DC) have only won one out of their four matches. Both sides are entering the game following significant defeats. Updated On – 7 April 2024, 09:27 AM Mumbai: Winless Mumbai Indians (MI) will host struggling Delhi Capitals (DC) in Match 20 of the IPL 2024 on Sunday. Both teams are placed at the bottom of the points table and will be in desperate need of a win. MI…

Read More

రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చి కనీసం 4 నెలలు అయినా పూర్తి కాలేదు. జాతీయ పార్టీ మాజీ అధ్యక్షుడు రాహుల్ గాంధీ సహా సీఎం, మంత్రులు కొలువుదీరిన సభా ప్రాంగణం..కాంగ్రెస్ పార్టీకి జాతీయస్థాయిలో చావో రేవో అన్నట్లుగా మారిన లోకసభ ఎన్నికలు. వీటన్నింటికీ మించి అసెంబ్లీ ఎన్నికల సమయంలో కలిసి వచ్చిన వేదిక. ఇలాంటి కీలక పరిణామాల మధ్య లోకసభ ఎన్నికల ముగింట కాంగ్రెస్ పార్టీ శనివారం చేపట్టిన జనజాతర మమా అనిపించారు. పాలనా యంత్రాంగం సహకారంతో కరువు పరిస్థిుతులను పక్కనపెట్టి సభ ఏర్పాటు చేసినప్పటికీ అధిష్టానం ఆశించిన స్థాయిలో జనాలు రాలేదు. పది లక్షల మందితో జనం జాతర సభను విజయవంతం చేస్తామని సీఎం రేవంత్ రెడ్డితోపాటు మంత్రులు కూడా ఎన్నోసార్లు చెప్పారు. పది లక్షలు ఉన్నచోట కనీసం 5లక్షలు వస్తారని రాజకీయ పరిశీలకులు, కాంగ్రెస్ నేతలు అనుకున్నారు. కానీ అందులో 5వ వంత కూడా జనం రాలేదు.…

Read More

లోక్‌సభ ఎన్నికల నేపథ్యంలో కాంగ్రెస్‌ పార్టీ విడుదలచేసిన మేనిఫెస్టోపై అస్సాం ముఖ్యమంత్రి హిమంత బిశ్వ శర్మ (Himanta Sarma) విమర్శ నాస్త్రాలు సంధించారు. ఆ మేనిఫెస్టో భారత్‌ కంటే పాకిస్థాన్‌లో ఎన్నికలకు సరిగ్గా సరిపోతుందన్నారు. April 7, 2024 / 09:14 AM IST గువాహటి: లోక్‌సభ ఎన్నికల నేపథ్యంలో కాంగ్రెస్‌ పార్టీ విడుదలచేసిన మేనిఫెస్టోపై అస్సాం ముఖ్యమంత్రి హిమంత బిశ్వ శర్మ (Himanta Sarma) విమర్శ నాస్త్రాలు సంధించారు. ఆ మేనిఫెస్టో భారత్‌ కంటే పాకిస్థాన్‌లో ఎన్నికలకు సరిగ్గా సరిపోతుందన్నారు. అధికారంలోకి రావడానికి సమాజాన్ని విభజించాలని కాంగ్రెస్‌ లక్ష్యంగా పెట్టుకున్నదని ఆరోపించారు. ఇది బుజ్జగింపు రాజకీయమని విమర్శించారు. దేశంలో ఏ వ్యక్తయినా, అది హిందువైనా, ముస్లిమైనా ట్రిపుల్ తలాక్ పునరుద్ధరణ కోరుకోరని, బాల్య వివాహాలు, బహుభార్యత్వానికి మద్దతునివ్వరని చెప్పారు. సమాజాన్ని విభజించి అధికారంలోకి రావాలనే మనస్తత్వం కాంగ్రెస్ పార్టీదని ధ్వజమెత్తారు. రానున్న ఎన్నికల్లో అస్సాంలోని 14 ఎంపీ స్థానాలను బీజేపీ…

Read More

The championship is scheduled to take place on May 22, 23 and 24. Published Date – 6 April 2024, 10:06 PM Hyderabad: The Pan India Masters Games Federation and the Masters Games Association of Telangana State joined hands to unveil the First Pan India Federation Cup National Masters Games in an event held at the Olympic Bhavan in LB Stadium, Hyderabad on Friday. The championship is scheduled to take place on May 22, 23 and 24. the tournament includes athletics, volleyball, basketball, swimming, badminton, lawn tennis, pickle ball and table tennis. Source link

Read More