A large number of people visited the mosques and attended the congregational prayers. Published Date – 6 April 2024, 10:11 PM A large number of people visited the mosques and attended the congregational prayers. Hyderabad: Muslims across the city on Saturday night observed ‘Shab-e-Qadr’, also known as Lailatul-Qadr, the night of power. The event is observed on the 27th of the Ramzan month. A large number of people visited the mosques and attended the congregational prayers. At historic Mecca Masjid more 8,000 attended the prayers. People also gathered in thousands at the Azizia Masjid in Mehdipatnam,…
Author: Telanganapress
IPL 2024 RR vs RCB : రాయల్ చాలెంజర్స్ బెంగళూరు నిర్దేశించిన 184 పరుగుల ఛేదనలో రాజస్థాన్కు తొలి ఓవర్లోనే షాక్ తగిలింది. ఈ సీజన్లో ఒక్క పెద్ద ఇన్నింగ్స్ ఆడని ఓపెనర్… April 6, 2024 / 10:01 PM IST IPL 2024 RR vs RCB : రాయల్ చాలెంజర్స్ బెంగళూరు నిర్దేశించిన 184 పరుగుల ఛేదనలో రాజస్థాన్కు తొలి ఓవర్లోనే షాక్ తగిలింది. ఈ సీజన్లో ఒక్క పెద్ద ఇన్నింగ్స్ ఆడని ఓపెనర్ యశస్వీ జైస్వాల్(0) ఔటయ్యాడు. ఆ తర్వాత సంజూ శాంసన్(15), జోస్ బట్లర్(39)లు సమయోచితంగా ఆడి ఇన్నింగ్స్ నిర్మించారు. మయాంక్ దగర్ వేసిన 6వ ఓవర్లో బట్లర్ రెచ్చిపోయాడు. ఏకంగా మూడు ఫోర్లు, ఒక సిక్సర్ బాదాడు. దాంతో 20 రన్స్ వచ్చాయి. 6 ఓవర్లకు రాజస్థాన్ వికెట్ నష్టానికి 54 పరుగులు చేసింది. సంజూ సేన విజయానికి ఇంకా 130…
The minister’s press conference was to rebut the statement of BRS Chief K Chandrashekara Rao who said the details of 209 farmers, who died by suicide, were submitted to the Chief Secretary Santhi Kumari. Published Date – 6 April 2024, 08:47 PM Hyderabad: Three senior ministers of the Congress government have argued that not a single farmer ended his life after their party came to power in Telangana and pooh-poohed the Opposition Bharat Rashtra Samithi (BRS) charge that 200 farmers had died by suicide in the first 100 days of Congress rule. At a joint press…
ఎండలతో సతమతమవుతున్న రాష్ట్ర ప్రజలకు వాతావరణశాఖ గుడ్న్యూస్ చెప్పింది. రాష్ట్రంలో రాగల రెండురోజుల పాటు వర్షాలు కురిసే అవకాశం ఉందని తెలిపింది. నిజామాబాద్, ఖమ్మం, మెదక్, మహబూబ్నగర్, నాగర్ కర్నూల్, నారాయణపేట, జోగులాంబ గద్వాల జిల్లాల్లో వడగాలులు కురుస్తాయంది. ఆసిఫాబాద్, మంచిర్యాల, నిర్మల్, నిజామాబాద్, మెదక్, జగితాల్య, రాజన్న సిరిసిల్ల, కీంనగర్, పెద్దపల్లి, జయశంకర్ భూపాలపల్లి, నల్గొండ, సూర్యాపేట, మహబూబ్నగర్, నాగర్ కర్నూల్ జిల్లాల్లో రాత్రిళ్లు వేడిగా ఉండే అవకాశం ఉంటుందని తెలిపింది. రేపు(ఆదివారం) ఖమ్మం, మహబూబ్నగర్, నాగర్ కర్నూల్, వనపర్తి, నారాయణపేట, జోగులాంబ గద్వాల జిల్లాల్లో వడగాలులు వీస్తాయని తెలిపింది. ఆదిలాబాద్, ఆసిఫాబాద్, మంచిర్యాల, నిర్మల్, నిజామాబాద్ జిల్లాల్లో అక్కడక్కడ ఉరుములు, మెరుపులు, ఈదురుగాలులతో కూడిన వర్షాలు కురిసే అవకాశం ఉందని తెలిపింది. రాజన్న సిరిసిల్ల, కరీంనగర్, కరీంనగర్, పెద్దపల్లి, సిద్దిపేట, భువనగిరి, రంగారెడ్డి, హైదరాబాద్, మేడ్చల్ జిల్లాల్లో అక్కడక్కడ వేడి, తేమతో కూడిన పరిస్థితులుంటాయని చెప్పింది. భద్రాద్రి కొత్తగూడెం,…
Vani Prasad | వర్షపు నీరు వృథా కాకుండా పటిష్టమైన చర్యలు తీసుకోవాలని అటవీశాఖ ముఖ్య కార్యదర్శి వాణి ప్రసాద్ అధికారులను ఆదేశించారు. సచివాలయంలో ఉన్నత స్థాయి సమావేశం జరిగింది. వర్షపు నీరు ఉపయోగించుకుంటే వరద ముప్పు, నీటి ఎద్దడి సమస్యలను అధిగమించవచ్చన్నారు. April 6, 2024 / 08:48 PM IST Vani Prasad | వర్షపు నీరు వృథా కాకుండా పటిష్టమైన చర్యలు తీసుకోవాలని అటవీశాఖ ముఖ్య కార్యదర్శి వాణి ప్రసాద్ అధికారులను ఆదేశించారు. సచివాలయంలో ఉన్నత స్థాయి సమావేశం జరిగింది. వర్షపు నీరు ఉపయోగించుకుంటే వరద ముప్పు, నీటి ఎద్దడి సమస్యలను అధిగమించవచ్చన్నారు. పర్యావరణ, భూ ఉపరితల ఉష్ణోగ్రతల పరిరక్షణ, నీటి సంరక్షణ, విద్యుత్ పొదుపు తదితర ప్రధాన అంశాలపై ఉన్నతాధికారులతో చర్చించారు. వర్షపు నీటి నిల్వ, వినియోగించుకునే విధానం, టెర్రస్ గార్డెనింగ్ ద్వారా వాతావరణంలో ఉష్ణోగ్రతలను తగ్గించుకోవడం, టెర్రస్లపై సోలార్ ప్లాంట్ల ఏర్పాటు తదితర అంశాలపై…
T. Harish Rao, a former minister, urged the public to reject Congress leaders seeking votes in the upcoming Lok Sabha elections. Published Date – 6 April 2024, 08:08 PM Former Minister T Harish Rao is participating in Rythu Deeksha in Sangareddy on Saturday. Sangareddy: Former Minister T Harish Rao has called upon the people to chase away the Congress leaders, who were coming to villages to seek votes in Lok Sabha elections since they had failed to keep any poll promises they made during the assembly elections. Addressing the gathering during the party cadre meeting…
హైదరాబాద్ లో మాదాపూర్ కేబుల్ బ్రిడ్జిపై గత అర్ధరాత్రి తర్వాత ఓ కారు బీభత్సం సృష్టించింది. కారు ఇద్దరిని ఢీకొనగా, ఆ ఇద్దరూ మృతి చెందారు. వారు కేబుల్ బ్రిడ్జిపై ఫొటోలు దిగుతుండగా, కారు రూపంలో దూసుకొచ్చిన మృత్యువు వారి జీవితాలను ఛిదిమేసింది. వారిలో ఒకరు అక్కడిక్కడే మృతి చెందగా, మరొకరు ఆసుపత్రిలో చికిత్స పొందుతూ ప్రాణాలు విడిచారు. మృతులను యూసఫ్ గూడకు చెందిన అనిల్, అజయ్ గా గుర్తించారు. వారు బావ, బావమరిది అని తెలుస్తోంది. మృతదేహాలను పోస్టుమార్టం నిమిత్తం ఉస్మానియా ఆసుపత్రికి తరలించారు. ప్రమాదానికి కారణమైన కారు… ఇద్దరు వ్యక్తులను ఢీకొట్టిన తర్వాత ఆగకుండా వెళ్లిపోవడంతో, కారు నెంబరు (AP28DV7999) ఆధారంగా వివరాలు తెలుసుకునేందుకు పోలీసులు ప్రయత్నిస్తున్నారు. ఈ వ్యవహారంలో సీసీటీవీ ఫుటేజి పరిశీలించాలని పోలీసులు నిర్ణయించారు. ఇది కూడా చదవండి: జైలుకైనా పోతా.. కానీ పార్టీ మారను Source link
Wipro CEO Thierry Delaporte | దేశీయ ఐటీ దిగ్గజం ‘విప్రో’ కీలక పరిణామం చోటు చేసుకున్నది. సంస్థ సీఈఓగా పని చేస్తున్న థెర్రీ డెలాపోర్టే రాజీనామా చేశారు April 6, 2024 / 08:01 PM IST Wipro CEO Thierry Delaporte | దేశీయ ఐటీ దిగ్గజం ‘విప్రో’ కీలక పరిణామం చోటు చేసుకున్నది. సంస్థ సీఈఓగా పని చేస్తున్న థెర్రీ డెలాపోర్టే రాజీనామా చేశారు. ఆయన రాజీనామా లేఖను సంస్థ ఎక్స్చేంజ్ ఫైలింగ్ లో తెలిపింది. డెలాపోర్టే స్థానంలో శ్రీనివాస్ పాల్లియాను విప్రో కొత్త సీఈఓగా నియమిస్తున్నట్లు ధ్రువీకరించింది. ఏప్రిల్ ఆరో తేదీ నుంచి సీఈఓగా థెర్రీ డెలాపోర్టే రాజీనామాను ఆమోదిస్తున్నట్లు విప్రో డైరెక్టర్ల బోర్డు తెలిపింది. గత నెల 31 నుంచి డెలాపోర్టే రాజీనామా అమల్లోకి వస్తుందని పేర్కొంది. అజీం ప్రేమ్ జీ ఆధ్వర్యంలోని విప్రో సీఈఓ కం మేనేజింగ్ డైరెక్టర్గా థెర్రీ డెల్లాపోర్టె 2020…
He was speaking at a protest staged by the party at the Roads and Building department’s guest house here on Saturday. Published Date – 6 April 2024, 07:06 PM Adilabad: BRS district president and former minister Ramanna said that the State government utterly failed in implementation of the Rythu Bandhu scheme introduced by the former BRS government, which extended a slew of initiatives for the welfare of the agrarian community. He was speaking at a protest staged by the party at the Roads and Building department’s guest house here on Saturday. Ramanna launched a scathing attack…
Indian-2 Movie | తమిళ ఇండస్ట్రీ నుంచి వస్తున్న భారీ బడ్జెట్ చిత్రాల్లో ఇండియన్-2 (Indian-2 ) ఒకటి. ఇరవై ఏడేళ్ల క్రితం వచ్చిన ఈ సినిమా తొలి భాగం బాక్సాఫీస్ దగ్గర రికార్డులు సృష్టించింది. అప్పట్లోనే ఈ సినిమా రూ.50 కోట్ల గ్రాస్ను కలెక్ట్ చేసింది. ఇక శంకర్ డైరెక్షన్లో వచ్చిన ఈ సినిమాలో కమల్ నటన అప్పట్లో ఓ సంచలనం. కాగా ఇన్నేళ్ల తర్వాత ఈ సినిమాకు సీక్వెల్ తెరకెక్కుతుంది. అయితే అనుకోని కారణాలతో ఈ సినిమా వాయిదా పడుతూ వస్తుంది. అయితే కొన్నాళ్ళుగా ఎలాంటి అప్డేట్ లేకుండా వున్న ‘ఇండియన్ 2′ ప్రాజెక్ట్ ఇప్పుడు వరుస అప్డేట్లను ఇస్తూ వస్తుంది. ఇప్పటికే ఈ మూవీ నుంచి ఇండియన్-2 ఇంట్రో విడుదల చేసిన చిత్రబృందం తాజాగా విడుదల తేదీని అనౌన్స్ చేసింది. ఈ సినిమాను వరల్డ్ వైడ్గా జూన్ నెలలో విడుదల చేయనున్నట్లు కమల్ హాసన్ ఎక్స్ వేదికగా…