Khammam MP Nama Nageswara Rao, Rajya Sabha member Vaddiraju Ravichandra and ex-MLA Sandra Venkata Veeraiah and others took in the deeksha held in Kallur as support for the farmer. Published Date – 6 April 2024, 06:10 PM Khammam: In response to the call given by BRS leadership in support of the farmer Rythu Deeksha was staged at different places in the erstwhile Khammam district on Satruday. Khammam MP Nama Nageswara Rao, Rajya Sabha member Vaddiraju Ravichandra and ex-MLA Sandra Venkata Veeraiah and others took in the deeksha held in Kallur as support for the farmer. The…
Author: Telanganapress
తెలంగాణలో వ్యవసాయ సంక్షోభం నెలకొందని.. ఇది బాధాకరమైన పరిస్థితి అని తెలిపారు బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్. కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడిన నాలుగు నెలల్లోనే రైతులకు ఇలాంటి దుస్థితి రావడానికి సీఎం రేవంత్ రెడ్డి సర్కారే అని కేటీఆర్ ఆగ్రహం వ్యక్తం చేశారు. రాజన్న సిరిసిల్ల జిల్లా కేంద్రంలో నిర్వహించిన రైతుదీక్షలో కేటీఆర్ పాల్గొని మాట్లాడారు. ఎర్రటి ఎండల్లో కేసీఆర్ రైతుల దగ్గరికి వెళ్లి భరోసా ఇచ్చారు. కేసీఆర్ బాటలో బీఆర్ఎస్ శ్రేణులు ఈ రోజు దీక్షలు చేస్తున్నారు. కాంగ్రెస్ హామీలు నమ్మి ప్రజలు మోసపోయారు. పాలిచ్చే బర్రెను పంపించి దున్నపోతును తెచ్చుకున్నామని ప్రజలు ఆవేదన చెందుతున్నారు. ఎలక్షన్ కోడ్ వచ్చిందని సీఎం, మంత్రులు చావుకబురు చెబుతున్నారు. పాలన తన చేతుల్లో లేదని సీఎం రేవంత్ అనడం సిగ్గు చేటు. రేవంత్కు చిత్తశుద్ధి ఉంటే రైతులు ముందుకు రావాలి. పంటలకు బోనస్ ఇస్తామని ఈసీకి రేవంత్ లేఖ రాయాలి. మేం కూడా…
Narudi Brathuku Natana | టాలీవుడ్ అగ్ర నిర్మాణ సంస్థ ‘పీపుల్స్ మీడియా ఫ్యాక్టరీ’(Peoples Media Factory) డిఫరెంట్ జానర్లతో ప్రేక్షకులను అలరిస్తున్న విషయం తెలిసిందే. ఒకవైపు ధమాకా, ఈగిల్, కార్తికేయ 2, రామబాణం, అంటూ బడా హీరోలతో సినిమాలు చేస్తూనే.. మరో పక్క చిన్న చిత్రాలను, కంటెంట్ ఓరియెంటెడ్ సబ్జెక్టులను ఎంకరేజ్ చేస్తుంది. April 6, 2024 / 06:02 PM IST Narudi Brathuku Natana | టాలీవుడ్ అగ్ర నిర్మాణ సంస్థ ‘పీపుల్స్ మీడియా ఫ్యాక్టరీ’(Peoples Media Factory) డిఫరెంట్ జానర్లతో ప్రేక్షకులను అలరిస్తున్న విషయం తెలిసిందే. ఒకవైపు ధమాకా, ఈగిల్, కార్తికేయ 2, రామబాణం, అంటూ బడా హీరోలతో సినిమాలు చేస్తూనే.. మరో పక్క చిన్న చిత్రాలను, కంటెంట్ ఓరియెంటెడ్ సబ్జెక్టులను ఎంకరేజ్ చేస్తుంది. ఈ క్రమంలోనే తాజాగా మరో కొత్త ప్రాజెక్ట్తో ప్రేక్షకుల మందుకు వస్తుంది. ‘నరుడి బ్రతుకు నటన’ అంటూ ‘పీపుల్స్ మీడియా…
Addressing party workers on the occasion of BJP foundation day at the party State office on Saturday, Kishan Reddy alleged that the Chief Minister was giving more priority to poaching MLAs and leaders from rival parties than implementing the guarantees. Published Date – 6 April 2024, 05:03 PM Hyderabad: State BJP President G Kishan Reddy said Chief Minister A Revanth Reddy was more focused on engineering defections from rival parties rather than implementing the Six Guarantees promised to the people of Telangana. Addressing party workers on the occasion of BJP foundation day at the party State…
బీఆర్ఎస్ నేతలు ఒక్కొక్కరు ఆ పార్టీకి చేయిస్తూ కాంగ్రెస్లో చేరుతున్నారు. ఇప్పటికే పలువురు నేతలు కాంగ్రెస్ పార్టీ తీర్థం పుచ్చుకున్నారు. మరికొందరు నేతలు కూడా క్యూలో ఉన్నట్టు వార్తలు వినిపిస్తున్నాయి. కాంగ్రెస్లో చేరుతున్నట్టు వస్తున్న వార్తలపై మాజీ మంత్రి గంగుల కమలాకర్ ఇప్పటికే స్పష్టత ఇచ్చారు. తాను పార్టీని వీడడం లేదని, అదంతా తప్పుడు ప్రచారమని తేల్చి చెప్పారు. తాజాగా, మాజీ మంత్రి సత్యవతి రాథోడ్ పేరు వినిపిస్తోంది. ఆమె కూడా త్వరలోనే కాంగ్రెస్ గూటికి చేరబోతున్నట్టు ఊహాగానాలు వినిపించాయి. ఈ నేపథ్యంలో ఆమె కూడా ఈ వార్తలపై క్లారిటీ ఇచ్చారు. పార్టీ వీడుతున్న నేతలపై ఆమె ఆగ్రహం వ్యక్తంచేశారు. కొందరు తమ స్వార్థం కోసం పార్టీ మారుతున్నారని విమర్శించారు. తాను మాత్రం అలా చేయాలనుకోవడం లేదని స్పష్టం చేశారు. ఎన్నికల్లో ఓడిన తనను కేసీఆర్ ఎమ్మెల్సీని చేసి మంత్రి పదవి ఇచ్చారని గుర్తుచేశారు. ఆయన మూడోసారి సీఎం కావాలని చెప్పులు…
Chandrababu | టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు నిరాశ నిస్పృహలతో మాట్లాడుతున్నారని ఏపీ ప్రభుత్వ సలహాదారు సజ్జల రామకృష్ణారెడ్డి అన్నారు. కూటమిలో జనసేన, బీజేపీకి అసలు ఉనికే లేకుండా చేస్తున్నారని విమర్శించారు. చంద్రబాబు అనుకున్నవాళ్లకే టికెట్లు ఇచ్చుకున్నారని పేర్కొన్నారు. April 6, 2024 / 05:06 PM IST Chandrababu | టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు నిరాశ నిస్పృహలతో మాట్లాడుతున్నారని ఏపీ ప్రభుత్వ సలహాదారు సజ్జల రామకృష్ణారెడ్డి అన్నారు. కూటమిలో జనసేన, బీజేపీకి అసలు ఉనికే లేకుండా చేస్తున్నారని విమర్శించారు. చంద్రబాబు అనుకున్నవాళ్లకే టికెట్లు ఇచ్చుకున్నారని పేర్కొన్నారు. జనసేన, బీజేపీ అభ్యర్థులను కూడా చంద్రబాబే నిర్ణయిస్తున్నాడని చెప్పారు. తాను ఏది చెబితే అదే జరగాలని చంద్రబాబు కోరుకుంటున్నారని అన్నారు. ప్రజలు ఏం అనుకుంటారనే ఆలోచన లేకుండా బాబు ప్రవర్తిస్తున్నారని మండిపడ్డారు. చంద్రబాబు పిల్లచేష్టలు చేస్తున్నారని, ముఖ్యమంత్రిని నోటికొచ్చినట్టు తిడుతున్నారని సజ్జల మండిపడ్డారు. ప్రతిపక్షంలో ఉన్నప్పటికీ వ్యవస్థలను మేనేజ్ చేస్తున్నారని అన్నారు.…
The advisory released amid heatwave alert issued for the State by India Meteorological Dept Hyderabad (IMD-H) lists out the Dos and Don’ts for the citizens. Published Date – 6 April 2024, 03:57 PM Hyderabad: Given the prevailing hot weather conditions, immediate medical attention is advised if one feels anxiety, dizziness, fainting and light headedness. Similarly, those experiencing altered mental sensorium with disorientation such as confusion and agitation, irritability, ataxia, seizure, should also seek immediate medical attention. An advisory for protection against heatwave issued by Dr.B.Ravinder Nayak, Director of Public Health & Family Welfare, also cites hot,…
వరికి 500 రూపాయల బోనస్ ఇవ్వాలని, నష్టపోయిన పంట పొలాలకు నష్టపరిహారం ఇవ్వాలని డిమాండ్ చేస్తూ, BRS అధినేత కేసీఆర్ పిలుపు మేరకు సూర్యపేట జిల్లా కేంద్రంలో BRS నిరసన దీక్ష చేపట్టింది.దీనికి ముఖ్యఅతిథిగా హాజరైన మాజీ మంత్రి, సూర్యపేట MLA జగదీష్ రెడ్డి మాట్లాడారు. కాంగ్రెస్ ప్రభుత్వం దద్దమ్మ ప్రభుత్వం.చేతకాని దద్దమ్మలు కాంగ్రెస్ నేతలు. కాంగ్రెస్ పాలనలో ఆగమాగం అయినం. సాగర్ కింద ఒక్క తడి ఇస్తే పంటలు బ్రతికేవి. ఈ ప్రభుత్వం మాత్రం దున్నపోతుపై వాన పడ్డ చందంగా వ్యవహరిస్తోంది. కాళేశ్వరంపై చిల్లర ప్రయత్నం చేస్తోంది. ప్రతిరోజూ కుట్రలు చేస్తూ కాలయాపన చేస్తోంది. ఒక్కరోజు కూడా వ్యవసాయ రంగంపై సమీక్ష చేయలేదు. మిల్లర్ల దగ్గర డబ్బులు తీసుకొని అన్నదాతలు నోట్లో మట్టికొట్టారు ఈ జిల్లా మంత్రులు. జిల్లా మంత్రులు ఇద్దరు దొంగలే.సీఎం రేవంత్ నెలల్లో సగం రోజులు ఢిల్లోలో ఉంటున్నాడు. తెలంగాణలో దోచుకొని ఢిల్లీకి కప్పం కడుతున్నాడు. మూడు…
Jagadish Reddy | పాలనకంటే కుట్రలు, కుతంత్రాలకే సీఎం రేవంత్ ప్రాధాన్యం ఇస్తున్నారని మాజీ మంత్రి, సూర్యాపేట ఎమ్మెల్యే జగదీశ్రెడ్డి మండిపడ్డారు. సూర్యాపేటలో బీఆర్ఎస్ ఆధ్వర్యంలో రైతుదీక్ష నిర్వహించారు. April 6, 2024 / 04:00 PM IST Jagadish Reddy | పాలనకంటే కుట్రలు, కుతంత్రాలకే సీఎం రేవంత్ ప్రాధాన్యం ఇస్తున్నారని మాజీ మంత్రి, సూర్యాపేట ఎమ్మెల్యే జగదీశ్రెడ్డి మండిపడ్డారు. సూర్యాపేటలో బీఆర్ఎస్ ఆధ్వర్యంలో రైతుదీక్ష నిర్వహించారు. కార్యక్రమంలో ఆయన పాల్గొని ప్రసంగించారు. కాళేశ్వరంపై చిల్లర ప్రేలాపనలు చేయడమే ఇందుకు అద్దంపడుతుందని ఆయన విరుచుకుపడ్డారు. పంట నష్టంపై సీఎంతో సహా ఏ ఒక్కరూ ఎందుకు పెదవి విప్పడం లేదని ఆయన నిలదీశారు. జరుగుతున్న ఘోరకలిని చూసి ఆత్మస్థయిర్యం దెబ్బతిన్న రైతాంగాన్ని పరామర్శించేందుకు మండుటెండలను ఖాతరు చేయకుండా బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ పొలంబాట పట్టారన్నారు. ఇవేమీ పట్టని ముఖ్యమంత్రితో సహా అధికార పార్టీ యంత్రాంగం మొత్తం క్రికెట్ మోజులో నిమగ్నమయ్యారని ఆయన…
While India won’t experience the total eclipse, a partial eclipse will still be visible across nearly all of North America. Published Date – 6 April 2024, 02:50 PM Hyderabad: The celestial spectacle of a solar eclipse is all set to captivate observers worldwide on April 8, marking the first such event of 2024. However, enthusiasts in Hyderabad and across India will miss out on this phenomenon, as the eclipse’s path of totality excludes the region. The path of totality, where the moon completely obscures the sun, creating a total eclipse, traverses across Mexico from Sinaloa to…