రైతుల కోసం బీఆర్ఎస్ పోరుబాటపట్టింది. రైతుల పట్ల కాంగ్రెస్ ప్రభుత్వ ఉదాసీన వైఖరిపై సమరభేరి మోగించింది. అన్నదాతలకు మద్దతుగా బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ పిలుపుతో రాష్ట్రవ్యాప్తంగా పార్టీ కార్యకర్తలు దీక్షలు చేస్తున్నారు. సాగునీరు అందక, కరెంటు లేక లక్షలాది ఎకరాల్లో పంటనష్టపోయిన రైతులను ఆదుకోవాలని డిమాండ్ చేస్తున్నారు. పంట ఎండిపోయిన రైతులకు ఎకరానికి రూ.25 వేలు ఇవ్వాలని, వరి, మక్కలకు క్వింటాల్ కు రూ.500 బోనస్ ఇవ్వాలని, రైతులకు వెంటనే రూ.2 లక్షల రుణమాఫీ చేయాలని, రైతు భరోసా కింద ఎకరానికి రూ.15 వేలు ఇవ్వాలన్నారు. ఎన్నికల హామీలను తక్షణమే అమలు చేయాలని డిమాండ్ చేశారు. సిరిసిల్లలో జరిగిన దీక్షలో బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్, సంగారెడ్డి జిల్లా కేంద్రంలో జరిగిన రైతు దీక్షలో ఎమ్మెల్యే హరీశ్ రావు పాల్గొన్నారు. నర్సంపేట పట్టణంలో బీఆర్ఎస్ ఆధ్వర్యంలో జరిగిన దీక్షలో మాజీ ఎమ్మెల్యే పెద్ది సుదర్శన్ రెడ్డి, ఎంపీ మాలోతు కవిత, వర్ధన్నపేట…
Author: Telanganapress
Brahmotsavam | కోదండరామస్వామివారి బ్రహ్మోత్సవాలు తిరుపతిలో వైభవంగా కొనసాగుతున్నాయి. April 6, 2024 / 02:59 PM IST తిరుపతి : తిరుపతిలో కోదండరామస్వామివారి బ్రహ్మోత్సవాలు (Brahmotsavam) వైభవంగా కొనసాగుతున్నాయి. రెండో రోజు శనివారం రామచంద్రమూర్తి చిన్నశేష వాహనంపై భక్తులకు దర్శనమిచ్చారు. గజరాజులు ముందు కదులుతుండగా, భక్తజన బృందాలు చెక్కభజనలు, కోలాటాలతో స్వామివారిని కీర్తిస్తూ స్వామివారి వాహనసేవ కోలాహలంగా జరిగింది. అనంతరం కల్యాణ మండపంలో సీతా లక్ష్మణ సమేత కోదండరామస్వామి ( Kodandaramaswamy ) వారి ఉత్సవర్లకు శాస్త్రోక్తంగా స్నపన తిరుమంజనం నిర్వహించారు. వాహనసేవలో తిరుమల పెద్దజీయర్స్వామి, చిన్నజీయర్స్వామి, ఆలయ డిప్యూటీ ఈవో నాగరత్న, ఏఈవో పార్థసారధి, సూపరింటెండెంట్ సోమశేఖర్, కంకణభట్టర్ సీతారామాచార్యులు, టెంపుల్ ఇన్స్పెక్టర్లు చలపతి, సురేష్, భక్తులు పాల్గొన్నారు. Source link
IMD forecasts temperatures possibly reaching 39°C in Delhi next week. IMD forecasts temperatures possibly reaching 39°C in Delhi next week. Published Date – 6 April 2024, 02:00 PM New Delhi: As mercury is set to reach 40 degrees Celsius, doctors on Saturday advised caution on heat-related illness. The Indian Meteorological Department (IMD) on Saturday predicted a possibility of the temperatures rising to 39 degrees Celsius in the coming week in the national capital. Various parts of the country, including Bihar, Odisha, Maharashtra, and Kerala are already facing severe heat levels. “Be cautious. Watch for symptoms…
నా పై కుట్రలు చేస్తున్నారు..ఫోన్ ట్యాపింగ్ లో కేసులో ఇరికించి జైలుకు పంపే ప్రయత్నం చేస్తున్నారని ఆరోపించారు మాజీ మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు. జైలుకు పోతే పోతా.. కానీ పార్టీ మారనన్నారు.గతంలో రైతుల కోసం మూడు సార్లు పోలీసులతో దెబ్బలు పడ్డ.. జైలుకు పోయిన అని తెలిపారు. ఫోన్ ట్యాపింగ్ వ్యవహారంలో నాకు ఎలాంటి సంబంధం లేదు. పదవుల కోసం పార్టీలు మారినోడు.. 4 సార్లు చిత్తుచిత్తుగా ఒడిన కడియం శ్రీహరి నామీద విమర్శలు చేస్తున్నాడు. నా 40 ఏళ్ల రాజకీయ అనుభవంతో చెపుతున్నా.. కడియం కావ్య చిత్తు చిత్తుగా ఓడిబోతోందన్నారు. రైతు దీక్షలో బాగంగా మాట్లాడిన ఎర్రబెల్లి…ఇది కాలం తెచ్చిన కరువు కాదు, కాంగ్రెస్ తెచ్చిన కరువు అని అన్నారు. రైతులను ఆగం చేసిన కాంగ్రెస్ ప్రభుత్వం..రైతులకు క్వింటాల్ కు బోనస్ అయిదు వందల రూపాయలు ఎప్పుడు ఇస్తారు అని ప్రశ్నించారు. రైతుల రుణమాఫీ రెండు లక్షల రూపాయలు…
Errabelli Dayaker Rao | పాలకుర్తి రైతు దీక్ష కార్యక్రమంలో మాజీ మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు సంచలన వ్యాఖ్యలు చేశారు. తాను జైలుకు పోతే పోతా.. కానీ పార్టీని మారే ప్రసక్తే లేదని ఎర్రబెల్లి తేల్చిచెప్పారు. హామీల అమలు అడిగితే కేసులతో భయపెడుతున్నారని మండిపడ్డారు April 6, 2024 / 01:37 PM IST Errabelli Dayaker Rao | పాలకుర్తి : పాలకుర్తి రైతు దీక్ష కార్యక్రమంలో మాజీ మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు సంచలన వ్యాఖ్యలు చేశారు. కాంగ్రెస్ ప్రభుత్వం తనపై కుట్రలు చేస్తుందని పేర్కొన్నారు. ఫోన్ ట్యాపింగ్ కేసులో తనను ఇరికించి జైలుకు పంపే ప్రయత్నం చేస్తున్నారు. తాను జైలుకు పోతే పోతా.. కానీ పార్టీని మారే ప్రసక్తే లేదని ఎర్రబెల్లి తేల్చిచెప్పారు. హామీల అమలు అడిగితే కేసులతో భయపెడుతున్నారని మండిపడ్డారు గతంలో రైతుల కోసం మూడు సార్లు పోలీసులతో దెబ్బలు తిన్నాను. జైలుకు పోయాను…
On Saturday morning, Ileana shared a snapshot of chicken katsu, a Japanese dish made with panko bread crumbs, on her Instagram stories, describing it as “for the soul.” Published Date – 6 April 2024, 01:00 PM Mumbai: Actress Ileana D’Cruz had a good time making a meal for herself and shared that she enjoyed the yummy dish while it was hot and fresh. Ileana took to her Instagram stories on Saturday morning and shared a picture of chicken katsu, a Japanese dish of fried chicken made with panko bread crumbs, and called it “for the soul”.…
తమ పేరెంట్స్ ను జీవితంలో ఒక్క సారైనా విమానం ఎక్కించాలనే కోరిక చాలామందికి ఉంటుంది. వారు గర్వపడేలా చేయాలకుంటారు. ఇలాంటి స్వప్నాన్నే నిజం చేస్తూ.. ప్రదీప్ కృష్ణన్ అనే ఓ విమాన పైలట్ తన ఇంటి సభ్యులకు ఊహించని బహుమతి ఇచ్చాడు. తన ఫ్లైట్లోనే ప్రయాణిస్తున్న తల్లి, గ్రాండ్ పేరెంట్స్ విషయంలో స్పెషల్ అనౌన్స్ మెంట్ చేసి, వారిని ఆశ్చర్యంలో ముంచెత్తాడు. దీంతో భావోద్వేగానికి గురైన ఆ పైలట్ తల్లి ఎమోషనల్ అయ్యారు. ‘‘చెన్నై- కోయంబత్తూరు విమానంలో ఈరోజు మా అమ్మ, తాత, బామ్మ నాతో కలిసి ప్రయాణిస్తుండటం చాలా సంతోషంగా ఉంది. మా తాత ఈ రోజే మొదటిసారి నాతో విమానంలో ప్రయాణిస్తున్నారు. గతంలో ఆయన నన్ను ఎన్నో సార్లు తన స్కూటర్పై తిప్పారు. బదులుగా ఇప్పుడు ఆయన్ను నా డ్రైవింగ్ లో తాతను విమానంలో తీస్కెళ్తున్నా’’ అని కెప్టెన్ ప్రదీప్ కృష్ణన్ తన అనౌన్స్ మెంట్ చేశారు. తన…
2014లో కామెడీ అండ్ హార్రర్ బ్యాక్డ్రాప్లో వచ్చిన సూపర్ హిట్ చిత్రం ‘గీతాంజలి’. భయపెడుతూనే ప్రేక్షకుల్ని కడుపుబ్బా నవ్వించి బాక్సాఫీస్ వద్ద మంచి వసూళ్లు రాబట్టింది. అయితే ఈ సినిమాకు కొనసాగింపుగా ప్రస్తుతం ‘గీతాంజలి మళ్లీ వచ్చింది’ అనే చిత్రం రానున్న విషయం తెలిసిందే. April 6, 2024 / 01:00 PM IST Geethanjali Malli Vachindi | 2014లో కామెడీ అండ్ హార్రర్ బ్యాక్డ్రాప్లో వచ్చిన సూపర్ హిట్ చిత్రం ‘గీతాంజలి’. భయపెడుతూనే ప్రేక్షకుల్ని కడుపుబ్బా నవ్వించి బాక్సాఫీస్ వద్ద మంచి వసూళ్లు రాబట్టింది. అయితే ఈ సినిమాకు కొనసాగింపుగా ప్రస్తుతం ‘గీతాంజలి మళ్లీ వచ్చింది’ అనే చిత్రం రానున్న విషయం తెలిసిందే. శివ తుర్లపాటి దర్శకత్వం వహిస్తున్న ఈ పాన్ ఇండియా సినిమాని కోన ఫిల్మ్ కార్పొరేషన్, ఎంవీవీ సినిమా సంస్థలు సంయుక్తంగా నిర్మిస్తున్నాయి. టైటిల్ పాత్రను అంజలి పోషిస్తుండగా.. శ్రీనివాస్ రెడ్డి, సత్యం రాజేశ్, అలీ…
The actress expressed pride in her “time management, consistency, determination, and staying relevant. Published Date – 6 April 2024, 11:50 AM Mumbai: Actress Neha Dhupia has had a journey of over two decades in the industry and said that everything has been a “game changer” for her from winning a prestigious beauty pageant in 2002 to working in different OTT shows today. Talking about what has been a game changer project for her, Neha told IANS: “When you are in the business for 22 years, one game changer project doesn’t cut it. So, I think from…
‘ఆయా రామ్.. గయా రామ్’ సంస్కృతికి కాంగ్రెస్ మాతృసంస్థ అంటూ పార్టీ ఫిరాయింపులపై మేనిఫెస్టోలో హామీ ఇవ్వడాన్ని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ విమర్శించారు. ఇతర పార్టీల నేతలను చేర్చుకోవడం ప్రారంభించిందే కాంగ్రెస్ అని అన్నారు. పార్టీ ఫిరాయింపులపై కాంగ్రెస్ మనసు మార్చుకున్నట్లు కనిపిస్తుందన్నారు. ఎంపీలు, ఎమ్మెల్యేలు పార్టీ మారితే సభ్యత్వం రద్దు అనే హామీని ప్రకటించిందని, పదో షెడ్యూల్ చట్ట సవరణ హామీ స్వాగతించదగినదని చెప్పారు. ఇది కూడా చదవండి: పైలట్ స్పెషల్ అనౌన్స్ మెంట్.. తల్లి కంటతడి కానీ కాంగ్రెస్ ఎప్పటిలానే చెప్పేది ఒకటి.. చేసేది మరొకటన్నారు కేటీఆర్. ఇచ్చిన హామీకి వ్యతిరేకంగా కాంగ్రెస్ విధానాలు ఉంటాయన్నారు. ఇద్దరు బీఆర్ఎస్ ఎమ్మెల్యేలను కాంగ్రెస్ చేర్చుకుందని, అందులో ఒక ఎమ్మెల్యేకు కాంగ్రెస్ ఎంపీ టికెట్ ఇచ్చిందని తెలిపారు. హామీలపైన నిబద్ధత ఉంటే ఈ అంశంపై రాహుల్ మాట్లాడాలని డిమాండ్ చేశారు. కాంగ్రెస్ కపటవాదుల పార్టీ కాదని రాహుల్ గాంధీ చెప్పగలరా అని…