సార్వత్రిక ఎన్నికల సందర్భంగా నోట్ల పంపిణీకి అడ్డుకట్ట వేయడానికి పోలీసులు తనిఖీలు చేపడుతున్నారు. జాతీయ రహదారితో పాటు హైదరాబాద్ లోని పలు ప్రాంతాల్లో పోలీసులు చెక్ పోస్టులు ఏర్పాటు చేశారు. బాలాపూర్ పోలీస్ స్టేషన్ పరిధిలో ఏర్పాటు చేసిన చెక్ పోస్టులో ఇవాళ(గురువారం) పోలీసులు వాహనాలు తనిఖీ చేశారు. ఓ వాహనంలో పెద్ద మొత్తంలో నోట్లకట్టలు కనిపించడంతో వాటిని స్వాధీనం చేసుకున్నారు. ఆ నోట్లను పరిక్షీంచగా నకిలీ నోట్లని తేలింది. వాటి విలువ సుమారు 25 లక్షలకు పైనే ఉంటుందని పోలీసు అధికారులు తెలిపారు. దీంతో ఆ వాహనం డ్రైవర్ తోపాటు నలుగురిని అదుపులోకి తీసుకున్నారు. ప్రాథమిక విచారణలో వారంతా మహారాష్ట్ర నుంచి వస్తున్నట్లు తేలిందని స్పెషల్ ఆపరేషన్ టీమ్ (ఎస్ఓటీ) మహేశ్వరం పోలీసులు తెలిపారు. ఇది కూడా చదవండి: రాజ్యసభ సభ్యుడిగా ప్రమాణం చేసిన వద్దిరాజు రవిచంద్ర Source link
Author: Telanganapress
సంగారెడ్డి జిల్లా హత్నూర మండలం చందాపూర్ శివారులోని ఎస్బీ ఆర్గానిక్స్ కెమికల్ పరిశ్రమలో బుధవారం జరిగిన ప్రమాదం అనేక కుటుంబాల్లో తీవ్ర విషాదాన్ని నింపింది. తమవారి మృతదేహాల కోసం బాధిత కుటుంబీకులు పరిశ్రమ ఎదుట 16గంటల పాటు నిరీక్షించారు. April 5, 2024 / 12:21 AM IST పరిశ్రమ ఎదుట మృతుల కుటుంబీకుల ఆర్తనాదాలు పరిశ్రమ ఎదుట 16గంటల పాటు మృతదేహాల కోసం నిరీక్షణ మృతదేహాన్ని గుర్తించిన కుటుంబీకులు ఆరుకు చేరిన మృతుల సంఖ్య ఏడుగురు కార్మికుల పరిస్థితి విషమం సంగారెడ్డి-నర్సాపూర్ ప్రధాన రోడ్డుపై ధర్నా,రాస్తారోకో అయోమయంలో ఇతర రాష్ర్టాల కార్మిక కుటుంబాలు బాధితులను పరామర్శించిన హరీశ్రావు హత్నూర, ఏప్రిల్ 4: సంగారెడ్డి జిల్లా హత్నూర మండలం చందాపూర్ శివారులోని ఎస్బీ ఆర్గానిక్స్ కెమికల్ పరిశ్రమలో బుధవారం జరిగిన ప్రమాదం అనేక కుటుంబాల్లో తీవ్ర విషాదాన్ని నింపింది. తమవారి మృతదేహాల కోసం బాధిత కుటుంబీకులు పరిశ్రమ ఎదుట 16గంటల పాటు…
The additional collector, who visited Nandikonda, conducted a preliminary inquiry and submitted his report to the Collector immediately. Published Date – 4 April 2024, 11:00 PM Hyderabad A show-cause notice was served by the District Collector D Harichandana on Thursday to Nandikonda Municipal Commissioner and the Executive Engineer of the Irrigation Department over supply of drinking water in Nagarjuna Hill Colony from the water tank where in monkeys were found dead. Taking a serious note of the episode, she appointed Additional Collector T Purnachander to investigate into the issue. The additional collector, who visited Nandikonda, conducted…
భానుడి ఉగ్రరూపంతో తెలుగు రాష్ట్రాల్లోని ప్రజలు ఉక్కిరిబిక్కిరి అవుతున్నారు. ఫిబ్రవరి చివరి మాసం నుంచే ఎండల తీవ్రత ఉండగా… ఏప్రిల్ ఎంట్రీ కావటంతో ఉష్ణోగ్రతలు 40 డిగ్రీలను దాటిపోయాయి. రాబోయే రోజుల్లో మరింత ఎండ తీవ్రంత పెరిగే అవకాశం ఉందని వాతావరణ శాఖ హెచ్చరికలు జారీ చేస్తోంది. అత్యవసర పనులు అయితే తప్పా… మధ్యాహ్నం సమయంలో అసలు బయటికి వెళ్లవద్దని సూచిస్తోంది. మరోవైపు వడగాల్పుల తీవ్రత కూడా ఎక్కువగా ఉంటుంది. చాలా మండలాల్లో వడగాల్పులు వీస్తున్నాయి. ఫలితంగా వడదెబ్బ కేసులు కూడా పెరుగుతున్న పరిస్థితులు కనిపిస్తున్నాయి. అయితే..తెలంగాణకు చల్లని కబురును చెప్పింది వాతావరణశాఖ. ఓవైపు మండుతున్న వేసవితో ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతుండగా… తాత్కాలిక ఉపశమనం కలిగించేలా కూల్ న్యూస్ చెప్పింది. ఈ ఏప్రిల్ 7, 8 తేదీల్లో తెలంగాణలోని పలు ప్రాంతాల్లో ఉరుములు, మెరుపులతో కూడిన వర్షాలు కురిసే అవకాశం ఉందని అంచనా వేసింది. పలు జిల్లాలకు ఎల్లో హెచ్చరికలను…
IPL 2024 GT vs PBKS : భారీ ఛేదనలో పంజాబ్ నాలుగు వికెట్లు కోల్పోయింది. టాపార్డర్ బ్యాటర్లంతా స్వల్ప స్కోర్కు వెనుదిరిగారు. మిడిలార్డర్ ఆటగాళ్లు సికిందర్ రజా(13), శశాంక్ సింగ్(25)లు పోరాడుతున్నారు. 12 ఓవర్లకు పంజాబ్.. April 4, 2024 / 10:35 PM IST IPL 2024 GT vs PBKS : భారీ ఛేదనలో పంజాబ్ నాలుగు వికెట్లు కోల్పోయింది. టాపార్డర్ బ్యాటర్లంతా స్వల్ప స్కోర్కు వెనుదిరిగారు. మిడిలార్డర్ ఆటగాళ్లు సికిందర్ రజా(13), శశాంక్ సింగ్(25)లు పోరాడుతున్నారు. 12 ఓవర్లకు పంజాబ్ స్కోర్.. 110/4. ఆ జట్టు విజయానికి 48 బంతుల్లో 90 పరుగులు కావాలి. టాపార్డర్లో దంచుతారనుకున్న శిఖర్ ధావన్(1), జానీ బెయిర్స్టో(22), ప్రభ్సిమ్రాన్ సింగ్(35), సామ్ కరన్(5)లు విఫలమయ్యారు. Right Through The Defence \|/ 👌 Noor Ahmad gets Jonny Bairstow Powerplay done, #PBKS are 54/2 Watch the…
Scarcity conditions in over 200 mandals Exercise underway to assess drought intensity Published Date – 4 April 2024, 09:57 PM Representational Image Hyderabad: With the water levels in major reservoirs being significantly lower than last year and the groundwater sources fast depleting, the state is in for a severe drought-like situation that has already impacted its agriculture, water availability, and livelihoods. The situation is critical in over 200 mandals where in the ground water table registered a drop and as a fallout the drinking water issues have taken precedence over irrigation needs. Peasant community has…
డీఆర్డీవో సహకారంతో భారత సైన్యం విజయవంతంగా అగ్ని ప్రైమ్ మిస్సైల్ను విజయవంతంగా పరీక్షించింది. ఒడిశాలోని ఏపీజే అబ్దుల్ కలాం ద్వీపం నుంచి బుధవారం రాత్రి ఈ మిస్సైల్ను పరీక్షించినట్లు రక్షణ మంత్రిత్వ శాఖ. స్ట్రాటజిక్ ఫోర్సెస్ కమాండ్ (SFC), డిఫెన్స్ రీసెర్చ్ అండ్ డెవలప్మెంట్ ఆర్గనైజేషన్ (DRDO)తో కలిసి కొత్త తరం మిస్సైల్ను పరీక్షించగా.. నిర్దేశిత అన్ని లక్ష్యాలను తాకిందని తెలిపింది. సీడీఎస్ జనరల్ అనిల్ చౌహాన్, చీఫ్ ఆఫ్ స్ట్రాటజిక్ ఫోర్సెస్ కమాండ్ సహా పలువురు సీనియర్ డీఆర్డీవో అధికారులు ప్రయోగాన్ని పరిశీలించారు. ఈ మిస్సైల్ అణ్వాయుధాలను కూడా మోసకెళ్లనున్నది. అగ్ని ప్రైమ్ క్షిపణిని ఇంటిగ్రేటెడ్ గైడెడ్ మిస్సైల్ డెవలప్మెంట్ ప్రోగ్రామ్ కింద దేశీయంగా అభివృద్ధి చేశారు. ఇంతకు ముందు జూన్ 7న కూడా డీఆర్డీవో అగ్ని ప్రైమ్ క్షిపణిని విజయవంతంగా పరీక్షించింది. అగ్ని ప్రైమ్ క్షిపణి పరీక్ష విజయవంతంగా పరీక్షించడంపై రక్షణ మంత్రి రాజ్నాథ్ సింగ్ హర్షం వ్యక్తం…
CRISIL Report | ప్రముఖ రేటింగ్ ఏజెన్సీ క్రిసిల్ కీలక డేటాను గురువారం విడుదల చేసింది. ఇటీవల దేశవ్యాప్తంగా నిత్యావసరాల సరుకుల ధరలు పెరుగుతున్న విషయం తెలిసిందే. ద్రవ్యోల్బణం నేపథ్యంలో వంటిల్లుపై భారం పడుతున్నది. గతేడాదితో పోలిస్తే వ్యయం పెరిగినట్లు క్రిసిల్ డేటా వెల్లడించింది. April 4, 2024 / 09:46 PM IST CRISIL Report | ప్రముఖ రేటింగ్ ఏజెన్సీ క్రిసిల్ కీలక డేటాను గురువారం విడుదల చేసింది. ఇటీవల దేశవ్యాప్తంగా నిత్యావసరాల సరుకుల ధరలు పెరుగుతున్న విషయం తెలిసిందే. ద్రవ్యోల్బణం నేపథ్యంలో వంటిల్లుపై భారం పడుతున్నది. గతేడాదితో పోలిస్తే వ్యయం పెరిగినట్లు క్రిసిల్ డేటా వెల్లడించింది. ఇంటి శాఖాహార భోజనం మార్చిలో 7శాతం పెరిగి రూ.27.3 చేరిందని తెలిపింది. ఇదే సమయంలో గతేడాది ధర రూ.25.5గా ఉన్నది. ఇక మాంసహారం భోజనం ధర ఏడుశాతం తగ్గి రూ.54.9కి చేరగా.. గతేడాది రూ.59.2గా ఉండేదని క్రిసిల్ నివేదిక తెలిపింది.…
The State forest department did not anticipate the possibilities of elephants crossing the Pranahita river and entering the Telangana region. Published Date – 4 April 2024, 09:12 PM Hyderabad: The Telangana forest department’s lack of foresight and poor preparedness resulted in loss of two lives. The herd of nearly 70 to 75 elephants has been moving along the River Pranahita since last few weeks on the Maharashtra end. However, the State forest department did not anticipate the possibilities of elephants crossing the river and entering the Telangana region. This apart, the field staff in Kumram Bheem…
అధికారంలోకి వచ్చిన వెంటనే రుణమాఫీ చేస్తామని చెప్పి.. ఇచ్చిన మాటను తప్పిన కాంగ్రెస్ ప్రభుత్వంపై బీఆర్ఎస్ నాగర్కర్నూలు ఎంపీ అభ్యర్థి ఆర్ఎస్ ప్రవీణ్కుమార్ ఆగ్రహం వ్యక్తం చేశారు. రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం కొలువుదీరగానే డిసెంబర్ 9న రైతులకు రూ.2 లక్షల రుణమాఫీ చేస్తామన్న హామీ అటకెక్కినట్లేనా? అని ప్రశ్నించారు. రైతులకు పెట్టుబడి సాయంగా కొత్త రుణాలు కావాలంటే, పాత అప్పు చెల్లించాల్సిందేనని బెదిరిస్తున్నారని.. రైతుల మెడపై కత్తి పెట్టి మరీ వేధిస్తూ బ్యాంకర్లు డబ్బులు వసూలు చేస్తున్నారని ఆర్ఎస్ ప్రవీణ్కుమార్ తెలిపారు. అయ్యా..ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు మీకు డిసెంబర్ 9 గుర్తుందా? లేదా? అని నిలదీశారు. అధికారం మత్తులో మునిగి, ప్రతిపక్ష ఎమ్మెల్యేల కొనుగోలులో పడి ఆ తేదీ, రైతులకు ఇచ్చిన రుణమాఫీ హామీ మరిచిపోయారా? అని ప్రశ్నించారు. అధికారం దక్కగానే ప్రజలకిచ్చిన హామీలన్నీ 100 రోజుల్లో అమలు చేస్తామని చెప్పి, వాటిని తుంగలో తొక్కుతున్న కాంగ్రెస్.. రాబోయే లోక్సభ…