Author: Telanganapress

IPL 2024 GT vs PBKS సొంత మైదానంలో గుజ‌రాత్ టైటాన్స్ శుభ్‌మ‌న్ గిల్(89 నాటౌట్) శివాలెత్తిపోయాడు. కెప్టెన్ ఇన్నింగ్స్ ఆడిన అత‌డు పంజాబ్ బౌల‌ర్ల‌ను చెడుగుడు ఆడుకున్నాడు. అచ్చొచ్చిన స్టేడియంలో వీర‌బాదుడుతో… April 4, 2024 / 09:16 PM IST IPL 2024 GT vs PBKS సొంత మైదానంలో గుజ‌రాత్ టైటాన్స్ శుభ్‌మ‌న్ గిల్(89 నాటౌట్) శివాలెత్తిపోయాడు. కెప్టెన్ ఇన్నింగ్స్ ఆడిన అత‌డు పంజాబ్ బౌల‌ర్ల‌ను చెడుగుడు ఆడుకున్నాడు. అచ్చొచ్చిన స్టేడియంలో వీర‌బాదుడుతో గుజ‌రాత్‌కు భారీ స్కోర్ అందించాడు. గిల్ విధ్వంసానికి సాయి సుద‌ర్శ‌న్‌(33), కేన్ విలియ‌మ్స‌న్(26), రాహుల్ తెవాటియా(23 నాటౌట్)ల మెరుపులు తోడ‌వ్వ‌డంతో గుజ‌రాత్ 4 వికెట్ల న‌ష్టానికి 199 ప‌రుగులు చేసింది. టాస్ ఓడిన గుజరాత్‌కు ఆదిలోనే పంబాబ్ కింగ్స్ పేస‌ర్ ర‌బడ షాకిచ్చాడు. డేంజ‌రస్ వృద్ధిమాన్ సాహా(11)ను ఔట్ చేశాడు. బౌండ‌రీతో జోరుమీదున్న సాహా బౌండ‌రీ వ‌ద్ద ధావ‌న్ చేతికి చిక్కాడు. ఆత‌ర్వాత…

Read More

The FBO, Poora was beaten up by a podu farmer Sodey Chukka with a garden hoe causing bleeding injury on the beat officer’s head. Published Date – 4 April 2024, 08:15 PM Representational Image. Kothagudem: A forest beat officer (FBO) was attacked by a tribal at Chinthalapadu under Annaram forest section in Mulakalapalli mandal in the district on Thursday. The FBO, Poora was beaten up by a podu farmer Sodey Chukka with a garden hoe causing bleeding injury on the beat officer’s head. He was shifted to Khammam for treatment and was said to be stable.…

Read More

తెలంగాణలో 10 తరగతి పరీక్షలు ముగియడంతో పాటు .. ఇప్పటికే స్పాట్ వాల్యూయేషన్ కూడా ప్రారంభమైంది. ఏప్రిల్ 11వ తేదీతో వాల్యుయేషన్ ప్రక్రియ పూర్తి అయ్యేలా అధికారులు ఏర్పాట్లు కూడా చేశారు. అయితే ఈసారి జరిగిన పదో తరగతి పరీక్షల్లో…జీవశాస్త్రం ప్రశ్నాపత్రంలో తప్పులు దొర్లాయి. ఈ విషయంలో పరీక్షలు  రాసిన విద్యార్థులు అయోమయానికి గురయ్యారు. పరీక్షలు ముగిసినప్పిటికీ… తప్పుగా వచ్చిన ప్రశ్నల విషయంలో క్లారిటీ లేకపోవటంతో గందరగోళానికి గురయ్యారు. అయితే వీటిపై SSC బోర్డు స్పందిస్తూ… కీలక నిర్ణయం తీసుకుంది. నిపుణుల కమిటీ ఇచ్చిన నివేదిక ప్రకారం…. తప్పుగా వచ్చిన ప్రశ్నలకు మార్కులు కలపాలని నిర్ణయించారు. ముందుగా నిర్ణయించిన షెడ్యూల్ ప్రకారం… ఏప్రిల్ 2వ తేదీతో పదోతరగతి పరీక్షలన్నీ పూర్తి అయ్యాయి. అయితే మార్చి 28వ తేదీన బయోలజీ ఎగ్జామ్ జరిగింది. అయితే ఇందులో 2వ సెక్షన్ లోని ఆరో క్వశ్చన్ విషయంలో తప్పులు దొర్లాయి. ఇంగ్లీష్ మీడియానికి, తెలుగు మీడియంలో…

Read More

IPL 2024 GT vs PBKS : సొంత మైదానంలో గుజ‌రాత్ టైటాన్స్‌కు భారీ షాక్. పంబాబ్ కింగ్స్ పేస‌ర్ ర‌బాడ త‌న తొలి ఓవ‌ర్‌లోనే వికెట్ తీశాడు. డేంజ‌రస్ వృద్ధిమాన్ సాహా… April 4, 2024 / 08:00 PM IST IPL 2024 GT vs PBKS : సొంత మైదానంలో గుజ‌రాత్ టైటాన్స్‌కు భారీ షాక్. పంబాబ్ కింగ్స్ పేస‌ర్ ర‌బాడ త‌న తొలి ఓవ‌ర్‌లోనే వికెట్ తీశాడు. డేంజ‌రస్ వృద్ధిమాన్ సాహా(11)ను ఔట్ చేశాడు. బౌండ‌రీతో జోరుమీదున్న సాహా ఎక్స్‌ట్రా క‌వ‌ర్స్‌లో ధావ‌న్ చేతికి చిక్కాడు. దాంతో, 11 ప‌రుగుల వ‌ద్ద తొలి వికెట్ కోల్పోయింది. ప్ర‌స్తుతం కెప్టెన్ శుభ్‌మ‌న్ గిల్(19), కేన్ విలియ‌మ్స‌న్(16)లు ఆడ‌తున్నారు. ప‌వ‌ర్ ప్లేలో పంజాబ్ స్కోర్.. 52/1. A leading edge leads to a successful catch ✅ Kagiso Rabada with the early inroads for…

Read More

Zee Telugu has decided to treat its audience with a special show ‘Family Startho Ugadi Ummadi Kutumbam’. Published Date – 4 April 2024, 07:10 PM Hyderabad: As the Telugu States are now gearing up to celebrate a new beginning, Ugadi, get ready for an extraordinary celebration with Zee Telugu’s special show ‘Family Startho Ugadi Ummadi Kutumbam’. A spectacle of joy and entertainment, the show will also see Telugu heartthrob, Vijay Deverakonda, wooing his fans this Sunday, April 7 at 6 pm. Zee Telugu is once again gearing up to provide wholesome entertainment to its viewers. As…

Read More

ఉమ్మడి కరీంనగర్ జిల్లాలో ఇద్దరు బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు గులాబీ గూటిని వీడి కాంగ్రెస్ లో చేరుతారనే ప్రచారంపై మాజీమంత్రి కరీంనగర్ ఎమ్మెల్యే గంగుల కమలాకర్  స్పందించారు. తాను కారు దిగే ప్రసక్తేలేదని, కాంగ్రెస్ లో చేరబోనని స్పష్టం చేశారు. బీఆర్ఎస్ పార్టీలోనే ఉంటానని చెప్పారు. గంగులపై దుష్ర్పచారం చేస్తు బద్నాం చేసేందుకు కొందరు కుట్ర పన్నారని ఆరోపించారు. తానంటే గిట్టనివారు, తన ఎదుగుదలను చూసి ఓర్వలేనివారు చేసే తప్పుడు ప్రచారాన్ని నమ్మవద్దని కోరారు. సోషల్ మీడియాలో కూడా కొందరు దుష్ప్రచారం చేస్తున్నారని.. పార్టీ మారే ప్రసక్తేలేదని, కాంగ్రెస్ లేదా బీజేపి లో చేరే అవకాశమే లేదని స్పష్టం చేశారు. కరీంనగర్ పార్లమెంటు నియోజకవర్గ అభ్యర్థిని ప్రకటించకుండా కాంగ్రెస్ ఆలస్యం చేయడంతో గంగుల కమలాకర్ రాక కోసమే అభ్యర్థిని ఎంపిక చేయడం లేదనే ప్రచారం జరుగుతోంది. మైండ్ గేమ్ లో భాగంగా కాంగ్రెస్ దుష్ప్రచారం చేస్తుందని గంగుల ఆవేదన వ్యక్తం చేశారు. పదేళ్ళ…

Read More

Malaria | దోమలతో సంక్రమించే వ్యాధులతో ఏటా లక్షలాది మంది జనం ప్రాణాలు కోల్పోతున్నారు. ఇటీవల కాలంలో ఆఫ్రికన్‌ దేశాల్లో మలేరియా కేసులు వేగంగా పెరుగుతున్నాయని పలు నివేదికలు పేర్కొంటున్నాయి. గత కొద్ది నెలల్లో ఇథియోపియాలో మలేరియాతో మరణాల సంఖ్య భారీగా పెరిగింది. కేవలం ఎనిమిది నెలల్లో 32లక్షలకుపైగా కేసులు నమోదయ్యాయి. తూర్పు ఆఫ్రికా దేశంలోని వివిధ April 4, 2024 / 07:15 PM IST Malaria | దోమలతో సంక్రమించే వ్యాధులతో ఏటా లక్షలాది మంది జనం ప్రాణాలు కోల్పోతున్నారు. ఇటీవల కాలంలో ఆఫ్రికన్‌ దేశాల్లో మలేరియా కేసులు వేగంగా పెరుగుతున్నాయని పలు నివేదికలు పేర్కొంటున్నాయి. గత కొద్ది నెలల్లో ఇథియోపియాలో మలేరియాతో మరణాల సంఖ్య భారీగా పెరిగింది. కేవలం ఎనిమిది నెలల్లో 32లక్షలకుపైగా కేసులు నమోదయ్యాయి. తూర్పు ఆఫ్రికా దేశంలోని వివిధ ప్రాంతాల్లో మలేరియా వేగంగా వ్యాప్తి చెందుతుందని స్థానిక ఆరోగ్య మంత్రిత్వ శాఖ హెచ్చరించింది. మలేరియా…

Read More

Still shocked over his near brush with death, Sudhakar recalled that he managed to reach a relative’s house out village outskirts and climbed atop it. Published Date – 4 April 2024, 06:12 PM Kondapalli: What was supposed to be an invigorating morning jog on Thursday, turned out to be a scary experience for Elkari Sudhakar, who managed to run away from a charging rogue elephant that trampled to death two villagers in the last 48 hours. Forty-five-year Sudhakar, a former sapanch, was on his regular morning jog when he noticed a tree shaking violently signalling the…

Read More

ఒక‌టి నుంచి 9వ త‌ర‌గ‌తి వ‌ర‌కు నిర్వ‌హించే ఎస్ఏ-2 ప‌రీక్ష‌ల‌కు సంబంధించి ప్ర‌భుత్వం కీల‌క అప్డేట్ ఇచ్చింది. ఈ ప‌రీక్ష‌ల‌ను ఏప్రిల్ 15వ తేదీకి వాయిదా వేస్తున్న‌ట్లు విద్యాశాఖ అధికారులు ప్ర‌క‌టించారు. ఏప్రిల్ 15 నుంచి 22వ తేదీ వ‌ర‌కు ఎస్ఏ-2 ప‌రీక్ష‌ల‌ను నిర్వ‌హించ‌నున్న‌ట్లు తెలిపారు. 23వ తేదీన ఫ‌లితాలు ప్ర‌క‌టించి, విద్యార్థుల త‌ల్లిదండ్రుల‌తో స‌మావేశం నిర్వ‌హించ‌నున్నారు. ఆ తర్వాత  స్కూళ్ల‌కు వేస‌వి సెల‌వులు ప్ర‌క‌టించ‌నున్నారు. ఒక‌టి నుంచి ఏడో త‌ర‌గ‌తి వ‌ర‌కు ఉద‌యం 9 గంట‌ల నుంచి 11:30 గంట‌ల వ‌రకు ప‌రీక్ష‌లు నిర్వ‌హించ‌నున్నారు. 8వ త‌ర‌గ‌తికి ఉద‌యం 9 నుంచి 11:45 గంట‌ల వ‌ర‌కు, 9వ త‌ర‌గ‌తికి ఉద‌యం 9 నుంచి మ‌ధ్యాహ్నం 12 గంట‌ల వ‌ర‌కు నిర్వ‌హించ‌నున్న‌ట్లు అధికారులు చెప్పారు. ఎస్ఏ-2 ప‌రీక్ష‌ల వాయిదాను డీఈవోలు, స్కూళ్ల ప్రిన్సిప‌ల్స్, విద్యార్థులు గ‌మ‌నించాల‌ని అధికారులు సూచించారు. ఇది కూడా చదవండి: ఎస్‌బీ ఆర్గానిక్స్‌ ప్రమాద బాధితులను ఆదుకోవడంలో ప్రభుత్వం విఫలం…

Read More

Ph.D notification | సెంటర్‌ ఫర్‌ డీఎన్‌ఏ ఫింగర్‌ ప్రింటింగ్‌ అండ్‌ డయాగ్నోస్టిక్స్‌లో (CDFD,) పోస్ట్‌ డాక్టరేట్‌ చదివేందుకు నోటిఫికేషన్‌(Ph.D notification) జారీ చేసింది. April 4, 2024 / 06:11 PM IST సిటీబ్యూరో, ఏప్రిల్‌ 4(నమస్తే తెలంగాణ) : సెంటర్‌ ఫర్‌ డీఎన్‌ఏ ఫింగర్‌ ప్రింటింగ్‌ అండ్‌ డయాగ్నోస్టిక్స్‌లో (CDFD,) పోస్ట్‌ డాక్టరేట్‌ చదివేందుకు నోటిఫికేషన్‌(Ph.D notification) జారీ చేసింది. సెల్‌ అండ్‌ మాలిక్యూలార్‌ బయాలజీ, జెనిటిక్స్‌ , ఏపీజెనిటిక్స్‌, ట్రాన్స్‌క్రిప్షన్‌ అండ్‌ క్రోమాటిన్‌ బయాలజీ, కంప్యూటేషనల్‌ బయాలజీ, మాలిక్యూలార్‌ మైక్రోబయాలజీ, డిసీజ్‌ ఇన్‌ఫెక్షన్‌ బయాలజీ, న్యూరోబయాలజీ, ఇమ్యూనోలాజీ వంటి రంగాల్లో పరిశోధనలకు అవకాశం ఉందని తెలిపారు. ఏప్రిల్‌ 24వరకు దరఖాస్తు చేసుకునే అవకాశం ఉండగా..అర్హత కలిగినవారు సీడీఎఫ్‌డీని సంప్రదించాలని పేర్కొన్నారు. http://14.139.82.220/apps/rep-2-2024/ ద్వారా లింక్‌ లేదా సీడీఎఫ్‌డీ వెబ్‌సైట్‌ను పూర్తి వివరాలను తెలుసుకోవచ్చని వెల్లడించారు. Source link

Read More