కేయూలో బీఆర్ఎస్వీ ఆధ్వర్యంలో శ్రీహరి దిష్టిబొమ్మ దహనం హనుమకొండ చౌరస్తా, ఏప్రిల్ 3: అవకాశవాది కడియం శ్రీహరి వెంటనే ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేయాలని బీఆర్ఎస్వీ కేయూ అధ్యక్షుడు బైరపాక ప్రశాంత్, రాష్ట్ర ప్రధాన కార్యదర్శి మాచర్ల శరత్చంద్ర అన్నారు. కాకతీయ విశ్వవిద్యాలయం లో బీఆర్ఎస్వీ ఆధ్వర్యంలో మొదటిగేట్ వద్ద బుధవారం కడియం శ్రీహరి దిష్టిబొమ్మను దహనం చేశా రు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ బీఆర్ఎస్ పార్టీలో అనేక పదవులు అనుభవించి, కష్టకాలంలో పార్టీకి అండగా ఉండాల్సింది పోయి, తన బిడ్డ రాజకీయ భవిష్యత్ కోసం కాంగ్రెస్ పార్టీలో చేరిన కడియం శ్రీహరికి సిగ్గులేదన్నారు. నీతినిజాయితీ ఉంటే తన ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేయాలని డిమాండ్ చేశారు. కడియం కావ్యను ఎట్టి పరిస్థితుల్లో గెలవనీయబోమన్నారు. తాటికొండ రాజయ్య, పసునూరి దయాకర్, అరూరి రమేశ్ వంటి వారిని అప్రతిష్ట పాలు చేసి బీఆర్ఎస్ పార్టీ నుంచి కడియం శ్రీహరి వెళ్లగొట్టాడని ఆరోపించారు.…
Author: Telanganapress
On Wednesday, he left home on some work and while on the way met his brother-in-law Shakeel Ahmed, when a quarrel broke out between them. Published Date – 3 April 2024, 11:15 PM Representational Image Hyderabad: A man was stabbed to death by his brother-in-law allegedly over family issues at Bahadurpura on Wednesday. According to the police, the victim Mohd Rasheed (35), a businessman lived at Asadbabanagar in Kishanbagh under Bahadurpura police station limits. On Wednesday, he left home on some work and while on the way met his brother-in-law Shakeel Ahmed, when a quarrel broke…
వారంతా కార్మికులు. ఉపాధి కోసం ఎక్కడెక్కడి నుంచో వచ్చి ఎస్బీ పరిశ్రమలో పనిచేస్తున్నారు. బుధవారం పరిశ్రమలో పనిచేస్తుండగా ఒక్కసారిగా రియాక్టర్లు పేలడంతో వారి జీవితాలు తలకిందులయ్యాయి. పేలుడు ధాటికి ఐదుగురు కార్మికులు దుర్మరణం చెందగా.. వారి మృతదేహాలు చెల్లాచెదురయ్యాయి. April 4, 2024 / 03:59 AM IST ఎస్బీ ఆర్గానిక్ పరిశ్రమలో మృత్యుఘోష పేలిన నాలుగు రియాక్టర్లు.. చెలరేగిన మంటలు ఐదుగురు కార్మికులు మృతి.. పదుల సంఖ్యలో క్షతగాత్రులు ఉలిక్కిపడ్డ ప్రజలు ఘటనా స్థలాన్ని సందర్శించిన మంత్రి దామోదర, నర్సాపూర్ ఎమ్మెల్యే సునీతాలక్ష్మారెడ్డి వారంతా కార్మికులు. ఉపాధి కోసం ఎక్కడెక్కడి నుంచో వచ్చి ఎస్బీ పరిశ్రమలో పనిచేస్తున్నారు. బుధవారం పరిశ్రమలో పనిచేస్తుండగా ఒక్కసారిగా రియాక్టర్లు పేలడంతో వారి జీవితాలు తలకిందులయ్యాయి. పేలుడు ధాటికి ఐదుగురు కార్మికులు దుర్మరణం చెందగా.. వారి మృతదేహాలు చెల్లాచెదురయ్యాయి. ఎస్బీ ఆర్గానిక్స్ కెమికల్ పరిశ్రమలో జరిగిన ప్రమాదంలో పరిశ్రమ డైరెక్టర్తో పాటు మరో నలుగురు కార్మికులు…
A major chunk came from the Early Bird Scheme, One-Time Scheme for 2023-24 Published Date – 3 April 2024, 11:30 PM Tax rebates have once again proved to be effective as the Greater Hyderabad Municipal Corporation (GHMC) raked in an impressive Rs 1,917 crore in property tax for 2023-24. Notably, a major chunk of that collection came from the Early Bird Scheme (EBS) at the start of the financial year and the One-Time Scheme (OTS) at the end. Over Rs 500 crore was collected in March 2024 alone, with the tax paid under the OTS being…
కాంగ్రెస్ అంటేనే లీకులే, ఫేక్ న్యూస్లు. పాలన గాలికొదిలేసి అక్రమ కేసులతో కాలయాపన చేస్తున్నారని కాంగ్రెస్ ప్రభుత్వంపై మాజీ మంత్రి హరీశ్ రావు ఆగ్రహం వ్యక్తం చేశారు. ఇవాళ( బుధవారం) భువనగిరిలో బీఆర్ఎస్ పార్లమెంటు నియోజకవర్గ సన్నాహక సమావేశంలో పాల్గొని మాట్లాడారు. ఈ ఎన్నికలు తమ పాలనకు రెఫరెండమని సీఎం రేవంత్ రెడ్డి అంటున్నాడు. వచ్చే ఎన్నికల్లో కాంగ్రెస్ను బొంద పెట్టాలని పార్టీ శ్రేణులకు పిలుపునిచ్చారు. కేసీఆర్ బయటికి రాగానే రాష్ట్రంలో కాల్వల్లో నీళ్లు పారుతున్నాయని తెలిపారు హరీశ్ రావు. ఎన్నికల కోడ్ సాకుతో హామీలు అమలు చేయకుండా కాంగ్రెస్ మోసం చేసిందన్నారు. ధాన్యానికి రూ.500 బోనస్ ఇస్తామని మాట తప్పిందని ఆరోపించారు. ఆడబిడ్డలకు నెలకు రూ.2,500 ఇస్తాం అని మోసం చేశారు. కాంగ్రెస్కు ఓటు అడిగే హక్కు లేదన్నారు. కార్యకర్తలు కాంగ్రెస్ మోసాలను గ్రామాల్లో విడమర్చి చెప్పాలన్నారు. కొంత మంది స్వార్ధపరులు పార్టీని వీడి పోతున్నారు. వాళ్లను ప్రజలు నమ్మడం…
ఫోన్ల ట్యాపింగ్ కేసులో విచారణ ఎదుర్కొంటున్న హైదరాబాద్ టాస్క్ఫోర్స్ మాజీ డీసీపీ రాధకిషన్రావుపై కూకట్పల్లి పోలీస్ స్టేషన్లో మరో కేసు నమోదైంది. April 4, 2024 / 02:57 AM IST భుజంగరావును మరో 2 రోజులు అప్పగించాలంటూ పోలీసుల పిటిషన్ ప్రణీత్రావు బెయిల్ పిటిషన్పై విచారణ సోమవారానికి వాయిదా రాధాకిషన్రావుపై మరో కేసు కూకట్పల్లి పీఎస్లో నమోదు మూసాపేట, ఏప్రిల్ 3: ఫోన్ల ట్యాపింగ్ కేసులో విచారణ ఎదుర్కొంటున్న హైదరాబాద్ టాస్క్ఫోర్స్ మాజీ డీసీపీ రాధకిషన్రావుపై కూకట్పల్లి పోలీస్ స్టేషన్లో మరో కేసు నమోదైంది. సీఐ కృష్ణమోహన్ కథ నం ప్రకారం.. విజయనగర్ కాలనీలో నివసించే మునగపాటి సుదర్శన్, రాజు, విశ్వనాథ్ కలిసి గతంలో రూ.60 లక్షలతో వ్యా పారం చేశారు. ఆ వ్యాపారంలో రూ.35 లక్షల నష్టం రావడంతో అదనంగా రూ.5 లక్షలు ఇవ్వాలని రాజు, విశ్వనాథ్ డిమాం డ్ చేశారు. అందుకు సుదర్శన్ నిరాకరించడంతో ఎస్ఆర్ నగర్…
The other two survived with minor injuries. Rajeshwar, the son of Shanthabai, lodged a complaint with the police. Published Date – 3 April 2024, 11:45 PM Kumram Bheem Asifabad: A 65-year old woman was killed when a van hit the moped on which she was travelling at a toll plaza near Wankidi mandal centre on Wednesday. Wankidi Sub-Inspector Dolakasi Sagar said Jadi Shanthabai of Indani village succumbed to injuries she suffered when the van hit the two-wheeler on which she along with two others were travelling. She was rushed to a hospital where she died. The…
సీఎం రేవంత్ రెడ్డిపై బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ మరోసారి తీవ్రంగా ఆగ్రహం వ్యక్తం చేశారు. నీ ఫెవరేట్ డైలాగ్ ఉంది కదా అంటూ రేవంత్ రెడ్డికి కేటీఆర్ చురకలంటించారు. వికారాబాద్ జిల్లాలో ఏర్పాటు చేసిన చేవెళ్ల పార్లమెంట్ విస్తృతస్థాయి సమావేశంలో కేటీఆర్ మాట్లాడారు. నీ డైలాగ్.. అదే ఫెవరేట్ డైలాగ్ ఉంది కదా.. మొగోనివి అయితే గెలువు అన్నావు కదా.. నేను అడుగుతున్నా రేవంత్ రెడ్డి.. మొగోనివి అయితే రైతులకు చెప్పిన రెండు లక్షల రుణమాఫీ చేసి చూపెట్టు. నువ్వు మొగోనివి అయితే రూ. కోటి 67 లక్షల ఆడబిడ్డలకు చెప్పిన రూ. 2500 ఇచ్చి చూపెట్టు. నువ్వు మొగోనివి అయితే ముసలవ్వకు, ముసలయ్యకు రూ. 4000 పెన్షన్ ఇస్తా అన్నది ఇచ్చి చూపెట్టు. మొగోనివి అయితే కరెంట్ ఇవ్వు. మొగోనివి అయితే పాలమూరు – రంగారెడ్డి ఎత్తిపోతల పథకానికి జాతీయ హోదా తీసుకురా అని రేవంత్ రెడ్డికి కేటీఆర్…
Sridevi Biopic | తాను బతికి ఉన్నంత వరకు తన భార్య, దివంగత శ్రీదేవి బయోపిక్ను తెరకెక్కించడానికి ఒప్పుకోనని అగ్ర నిర్మాత బోనీకపూర్ అన్నారు. అజయ్దేవ్గణ్ కథానాయకుడిగా ఆయన నిర్మించిన ‘మైదాన్’ చిత్రం త్వరలో విడుదలకు సిద్ధమవుతున్నది. ఈ సినిమా ప్రమోషన్లో భాగంగా ఓ కార్యక్రమంలో పాల్గొన్న బోనీకపూర్ శ్రీదేవి బయోపిక్పై ఆసక్తికరమైన వ్యాఖ్యలు చేశారు. April 4, 2024 / 01:55 AM IST Sridevi Biopic | తాను బతికి ఉన్నంత వరకు తన భార్య, దివంగత శ్రీదేవి బయోపిక్ను తెరకెక్కించడానికి ఒప్పుకోనని అగ్ర నిర్మాత బోనీకపూర్ అన్నారు. అజయ్దేవ్గణ్ కథానాయకుడిగా ఆయన నిర్మించిన ‘మైదాన్’ చిత్రం త్వరలో విడుదలకు సిద్ధమవుతున్నది. ఈ సినిమా ప్రమోషన్లో భాగంగా ఓ కార్యక్రమంలో పాల్గొన్న బోనీకపూర్ శ్రీదేవి బయోపిక్పై ఆసక్తికరమైన వ్యాఖ్యలు చేశారు. ‘నా భార్య వ్యక్తిగత జీవితానికి చాలా ప్రాధాన్యతనిచ్చేది. తన పర్సనల్ విషయాలు బయటి ప్రపంచానికి తెలియాల్సిన అవసరం…
We no longer have the luxury of putting off till tomorrow what we must do today Published Date – 3 April 2024, 11:57 PM Climate Change The writing on the wall is very clear. The scorching heat wave currently sweeping large swathes of India, with intensity increasing year after year, is a grim reminder of the dangers of climate change, a result of the unbridled exploitation of natural resources like coal and other fossil fuels. Such intense heat waves are the clearest indicator that climate change impacts the entire world. Over the last few years, the…