Rajiv Gandhi Assassination: మాజీ ప్రధాని రాజీవ్ గాంధీ హత్య కేసులో దోషులుగా ఉన్న ముగ్గురు శ్రీలంక వాసులు ఇవాళ తమ స్వదేశం చేరుకున్నారు. శ్రీలంక చేరుకున్న వారిలో మురుగన్ అలియాస్ శ్రీహరన్, జయకుమార్, రాబర్ట్ పయాస్ ఉన్నారు. రాజీవ్ గాంధీ హత్య కేసులో 2022 నవంబర్లో సుప్రీంకోర్టు ఏడుగురు దోషుల్ని రిలీజ్ చేసింది. April 3, 2024 / 11:40 AM IST చెన్నై: మాజీ ప్రధాని రాజీవ్ గాంధీ హత్య(Rajiv Gandhi Assassination) కేసులో దోషులుగా ఉన్న ముగ్గురు శ్రీలంక వాసులు ఇవాళ తమ స్వదేశం చేరుకున్నారు. శ్రీలంక చేరుకున్న వారిలో మురుగన్ అలియాస్ శ్రీహరన్, జయకుమార్, రాబర్ట్ పయాస్ ఉన్నారు. రాజీవ్ గాంధీ హత్య కేసులో 2022 నవంబర్లో సుప్రీంకోర్టు ఏడుగురు దోషుల్ని రిలీజ్ చేసింది. అయితే ఆ దోషులు రిలీజైన తర్వాత తిరుచిరాపల్లిలో ఉన్న ప్రత్యేక క్యాంపులో ఉన్నారు. అక్కడ నుంచి నిన్న చెన్నై చేరుకున్న…
Author: Telanganapress
AGEL’s 10,934 MW operational portfolio will power more than 5.8 million homes and help avoid about 21 million tonnes of CO2 emissions annually. Published Date – 3 April 2024, 10:25 AM Ahmedabad: In a first for the country, Adani Green Energy Limited (AGEL) on Wednesday said it has surpassed 10,000 megawatts (MW) of operational portfolio, delivering reliable, affordable and clean power to the national grid. AGEL’s 10,934 MW operational portfolio will power more than 5.8 million homes and help avoid about 21 million tonnes of CO2 emissions annually. “We are proud to be India’s first ‘das…
తక్షణమే రైతులకు రూ. 2లక్షల రుణమాఫీ చేయాలని డిమాండ్ చేశారు సిద్ధిపేట ఎమ్మెల్యే హరీశ్ రావు. అధికారంలోకి రాగానే రైతుల రుణాలు మాఫీ చేస్తామని చెప్పి..నాలుగు నెలలు అవుతున్నా ఒక్కరైతుకు కూడా రుణమాఫీ చేయలేదని మండిపడ్డారు. రైతులకు బ్యాంకులు నోటీసుల మీద నోటీసులు ఇస్తూ కిస్తీలు చెల్లించాల్సిందేనని ఒత్తిడి చేస్తున్నారన్నారు. తీసుకున్న రుణాలు వడ్డీ చెల్లించి తీరాల్సిందేనని ఒత్తిడికి గురిచేస్తున్నారని హరీశ్ రావు అన్నారు. బ్యాంకుల ఒత్తిడి, ఆర్థిక భారంతో రైతులు తీవ్ర ఆందోళనకు గురువుతున్నారన్నారు. వెంటనే రూ. 2లక్షల రుణమాఫీ ఎప్పటివరకు చేస్తారో స్పష్టం చేయాలని డిమాండ్ చేశారు. ఈ మేరకు సీఎం రేవంత్ రెడ్డికి హరీశ్ రావు లేఖ రాశారు. హరీశ్ రావు లేఖలో ఏం పేర్కొన్నారంటే..తెలంగాణలో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి రాగానే డిసెంబర్ 9 నాడే 2 లక్షల రూపాయల రుణమాఫీ ఒకేసారి చేస్తామని మీరు ఎన్నికల మేనిఫెస్టోలో హామీ ఇచ్చారు. బీఆర్ఎస్ ప్రభుత్వ హయాంలో లక్ష…
బెంగుళూరు: లక్నో సూపర్ గెయింట్స్ బౌలర్ మయాంక్ యాదవ్(Mayank Yadav).. తన స్పీడ్తో థ్రిల్ చేస్తున్నాడు. మేటి బ్యాటర్లను వణికిస్తున్నాడు. ఐపీఎల్లో బెంగుళూరు రాయల్ ఛాలెంజర్స్తో జరిగిన మ్యాచ్లో అతను కళ్లు చెదిరే రీతిలో బౌలింగ్ చేశాడు. బెంగుళూరు బ్యాటర్ కెమరూన్ గ్రీన్ను మయాంక్ బౌల్డ్ చేసిన స్టయిల్ స్టన్నింగ్గా ఉంది. ఆ బంతిని అతను 156.7 కిలోమీటర్ల వేగంతో వేశాడు. ఆఫ్ స్టంప్పై వేసిన ఆ బంతి.. గ్రీన్ డిఫెన్స్ను చేధించుకుంటూ నేరుగా వెళ్లి వికెట్లను ఢీకొట్టింది.182 టార్గెట్తో బరిలోకి దిగిన ఆర్సీబీ.. గ్రీన్ వికెట్ కోల్పోవడంతో దాదాపు చేతులెత్తేసింది. కామెంటరీ ఇస్తున్న రవి శాస్త్రి ఆ బంతిని చూసి ఆశ్చర్యాన్ని వ్యక్తం చేశాడు. లక్నో పేసర్ మయాంక్ 156.7 కిలోమీటర్ల వేగంతో బౌలింగ్ చేయడం అందర్నీ ఆశ్చర్యానికి లోను చేసింది. అయితే ఈ ఎడిషన్లో ఇదే ఫాస్టెస్ట్ డెలివరీ కావడం విశేషం. టోర్నమెంట్ హిస్టరీలో మాత్రం ఇది నాలుగవ…
The HP Envy x360 14 laptop is available at a starting price of Rs 99,999 in two colours – meteor silver and atmospheric blue. Published Date – 3 April 2024, 09:44 AM New Delhi: PC and printer major HP on Wednesday launched Envy x360 14 laptops with advanced artificial intelligence (AI) features for the creators’ community in India. The new laptops come with a Microsoft CoPilot button on the keyboard to enable generative AI features such as assisted search, content generation and more. The HP Envy x360 14 laptop is available at a starting price of…
మహారాష్ట్రలో ఘోర అగ్నిప్రమాదం జరిగింది. ఛత్రపతి శంభాజీనగర్ కంటోన్మెంట్ ఏరియాలో ఓ బట్టల దుకాణంలో బుధవారం ఉదయం జరిగిన భారీ అగ్నిప్రమాదంలో ఒకే కుటుంబానికి చెందిన ఏడుగురు మరణించారు. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం తెల్లవారు జామున 4గంటల ప్రాంతంలో మంటలు చెలరేగాయి. ఈ మంటల్లో ఊపిరిరాడక ఏడుగురు మరణించినట్లు పోలీసులు తెలిపారు. మ్రుతుల్లో ముగ్గురు మహిళలు, ఇద్దరు పిల్లలు, ఇద్దరు పురుషులు ఉన్నారు. మంటలు చెలరేగిన భవనం మూడంతస్తుల భవనమని చెబుతున్నారు. గ్రౌండ్ ఫ్లోర్లోని ఓ బట్టల దుకాణంలో మంటలు చెలరేగాయి. మంటలు చెలరేగడంతో పై అంతస్తులో నివసిస్తున్న కుటుంబం ఊపిరాడక మృతి చెందింది. ఈ విషయాన్ని ఛత్రపతి శంభాజీనగర్ పోలీస్ కమిషనర్ మనోజ్ లోహియా తెలిపారు. తాజాగా నవీ ముంబైలోని ఓ కెమికల్ ఫ్యాక్టరీలో భారీ అగ్నిప్రమాదం జరిగింది. 10కి పైగా అగ్నిమాపక దళ వాహనాలు మంటలను అదుపులోకి తెచ్చాయి. ఈ రసాయన కర్మాగారం నవీ ముంబైలోని MIDC…
ఛత్తీస్గఢ్లోని బస్తర్ రీజియన్లో జరిగిన ఎన్కౌంటర్ (Bijapur Encounter) మృతుల సంఖ్య 13కు పెరిగింది. జీజాపూర్ జిల్లాలోని కోర్చోలీ అడవుల్లో మంగళవారం ఉదయం ప్రారంభమైన ఎదురుకాల్పులు 10 గంటలపాటు కొనసాగిన విషయం తెలిసిందే. April 3, 2024 / 09:29 AM IST బీజాపూర్: ఛత్తీస్గఢ్లోని బస్తర్ రీజియన్లో జరిగిన ఎన్కౌంటర్ (Bijapur Encounter) మృతుల సంఖ్య 13కు పెరిగింది. జీజాపూర్ జిల్లాలోని కోర్చోలీ అడవుల్లో మంగళవారం ఉదయం ప్రారంభమైన ఎదురుకాల్పులు 10 గంటలపాటు కొనసాగిన విషయం తెలిసిందే. ఇప్పటివరకు 13 మంది మావోయిస్టుల మృతదేహాలు లభించాయని అధికారులు తెలిపారు. పోలీసు ఉన్నతాధికారులు వెల్లడించిన వివరాల ప్రకారం.. బీజాపూర్ జిల్లా అడవుల్లో మావోయిస్టులు ప్లీనరీ నిర్వహించనున్నట్టు సమాచారం అందింది. దీంతో ఉన్నతాధికారుల ఆదేశాల మేరకు జిల్లా రిజర్వు గార్డ్స్(డీఆర్జీ), సీఆర్పీఎఫ్, కోబ్రా, బస్తర్ ఫైటర్స్, ఛత్తీస్గఢ్ ఆర్మ్డ్ ఫోర్స్(సీఏఎఫ్) భద్రతా బలగాలు గంగలూరు పోలీస్స్టేషన్ పరిధిలోని అడవులను చుట్టుముట్టాయి. ఈ క్రమంలో…
From pottery to painting, artists can explore their talent Published Date – 2 April 2024, 09:51 PM Hyderabad: In a path of creating new experiences for the people, many cafés and breweries in Hyderabad have been hosting art workshops, turning their spaces into vibrant hubs of creativity. From pottery to painting, these workshops offer a platform for both seasoned artists and beginners to explore their artistic talents in a relaxed and welcoming atmosphere. The city has become a haven for art enthusiasts, with a plethora of workshops catering to various interests. Pottery workshops, sip and paint…
ఉన్నత విద్యకోసం అమెరికాకు వెళ్లిన ఏపీలోని బాపట్లకు చెందిన విద్యార్థి రోడ్డు ప్రమాదంలో ప్రాణాలు కోల్పోయాడు. పర్చూరు మండలం బోడవాడకు చెందిన ఆచంట రేవంత్ బీటెక్ పూర్తిచేసుకుని ఎంఎస్ చేసేందుకు గతేడాది డిసెంబర్ చివరిలో అమెరికాకు వెళ్లినట్లు బంధువులు తెలిపారు. మాడిసన్ ప్రాంతంలో డకోట స్టేట్ యూనివర్సిటీలో చదువుకుంటున్నాడు. భారత కాలమాన ప్రకారం మంగళవారం తెల్లవారుజామున ముగ్గురు స్నేహితులతో కలిసి బర్త్ డే వేడుకలకు హాజరయ్యేందుకు కారులో వెళ్తున్నారు. ఈ క్రమంలో వాతావారణంలో పెనుమార్పులతో ఒక్కసారిగా పొగమంచు కమ్ముకుని కారు అదుపు తప్పింది. దీంతో కారు ప్రమాదానికి గురైంది. ఈ ప్రమాదంలో ముగ్గురు యువకులతోపాటు రేవంత్ కు కూడా తీవ్ర గాయాలయ్యాయి. అయితే చికిత్స పొందుతూ రేవంత్ ప్రాణాలు కోల్పోయినట్లు తెలిసిందని బంధువులు తెలిపారు. దీంతో బోడవాడలో తీవ్ర విషాదం నెలకొంది. రేవంత్ తల్లి కొన్నాళ్ల క్రితం మరణించింది. అతని తండ్రి ఆచంట రఘుబాబు ఫిజియోథెరపిస్టుగా పనిచేస్తున్నట్లు బంధువులు తెలిపారు. ఇది…
‘కేజీఎఫ్’.. ఐపీఎల్లో అత్యంత జనాదరణ కలిగిన రాయల్ చాలెంజర్స్ బెంగళూరు (ఆర్సీబీ) తమ అభిమాన ఆటగాైళ్లెన విరాట్ కోహ్లీ, గ్లెన్ మ్యాక్స్వెల్, ఫాఫ్ డుప్లెసిస్లకు పెట్టుకున్న పేరు అది. ఈ ముగ్గురూ విడివిడిగా ఒక జట్టులో ఉంటేనే ప్రత్యర్థులకు ప్రమాదం అంటే.. కలిసి ఆడితే ఇంకేమైనా ఉందా..? ప్రపంచంలోని ఎంతటి మెరుగైన బౌలింగ్ టీమ్ అయినా ఈ బ్యాటింగ్ త్రయాన్ని ఢీకొట్టడానికి ఒకటికి రెండుసార్లు ఆలోచించుకోవాలి. గత సీజన్లో ఈ ముగ్గురూ ఒకరిని మించి ఒకరు పరుగుల వరద పారించారు. వీళ్లకు తోడుగా మిడిలార్డర్లో రజత్ పాటిదార్ సైతం వచ్చిన అవకాశాన్ని రెండు చేతులా అందుకున్నాడు. ఈ సీజన్కు ముందు రిటెన్షన్ ప్రక్రియలో భాగంగా ఆసీస్ ఆల్రౌండర్ కామెరూన్ గ్రీన్ను రూ.17.50 కోట్లు వెచ్చించి దక్కించుకున్నా అతడూ నాలుగు మ్యాచ్లలో తన మార్కును చూపలేదు. ఈ సీజన్లో కోహ్లీ తప్ప మిగిలిన ఆర్సీబీ టాపార్డర్ బ్యాటర్లంతా దారుణంగా విఫలమవుతున్నారు. IPL |…