Author: Telanganapress

శరీరంలో ద్రవాల స్థాయిని నియంత్రణలో ఉంచేందుకు, ఎలక్ట్రోలైట్లను సమతౌల్యం చేసేందుకు కొబ్బరి నీళ్లు ఎంతగానో ఉపయోగపడతాయి. సోడియం, పొటాషియం, మాంగనీసులాంటివి ఇందులో ఎక్కువగా ఉంటాయి. వడదెబ్బకు, డయేరియాకు కొబ్బరినీళ్లు మంచి మందు. April 3, 2024 / 03:30 AM IST ఎండాకాలం దాహం కోసమో, ఆరోగ్యానికి మంచిదనో కొబ్బరి నీళ్లు తాగుతుంటాం. అయితే ఇటీవల బోండాలతోపాటు బాటిళ్లలోనూ కొబ్బరి నీళ్లను అమ్ముతున్నారు. ఇలా ఒకేసారి లీటరు కొబ్బరి నీళ్లు తాగొచ్చా? దీనివల్ల కిడ్నీల మీద ఏమైనా భారం పడుతుందా! అసలు ఒక రోజులో, లేదా వారంలో ఎన్ని కొబ్బరి నీళ్లు తాగొచ్చు తెలియజేయండి? ఓ పాఠకురాలు శరీరంలో ద్రవాల స్థాయిని నియంత్రణలో ఉంచేందుకు, ఎలక్ట్రోలైట్లను సమతౌల్యం చేసేందుకు కొబ్బరి నీళ్లు ఎంతగానో ఉపయోగపడతాయి. సోడియం, పొటాషియం, మాంగనీసులాంటివి ఇందులో ఎక్కువగా ఉంటాయి. వడదెబ్బకు, డయేరియాకు కొబ్బరినీళ్లు మంచి మందు. పొటాషియం ఎక్కువగా ఉంటుంది కాబట్టి గుండె జబ్బులు, బీపీ ఉన్నవాళ్లకు…

Read More

Police rushed to the spot and retrieved the body with the help of fishermen. A case has been registered.  Published Date – 2 April 2024, 11:38 PM Representational Image Jagital: A Class 9 student, Uma Maheshwar (16) drowned in a tank in Mothe in Jagtial urban mandal on Tuesday. According to police, seven students from Nagendranagar went to the Mothe tank for swimming. Uma Maheshwar drowned in the water accidentally Police rushed to the spot and retrieved the body with the help of fishermen. A case has been registered. Source link

Read More

టాలీవుడ్ ప్రముఖ హాస్యనటుడు విశ్వేశ్వరరావు (62) కన్నుమూశారు. కొంతకాలంగా అనారోగ్యంతో బాధపడుతున్న ఆయన..ఇవాళ(మంగళవారం) తుదిశ్వాస విడిచారు. ఆయన పార్థివ దేహాన్ని చెన్నై సమీపంలోని సిరుశేరులోని నివాసంలో ప్రజల సందర్శనార్థం ఉంచారు. రేపు( బుధవారం) ఆయన అంత్యక్రియలు నిర్వహించనున్నారు. విశ్వేశ్వరరావు మరణవార్తతో ఇండస్ట్రీ దిగ్భ్రాంతికి గురైంది. ఏపీలోని కాకినాడలో జన్మించిన విశ్వేశ్వరరావు బాల నటుడిగా కెరీర్‌ ప్రారంభించారు. తెలుగు, తమిళ చిత్రాల్లో హాస్యనటుడిగా గుర్తింపు పొందారు. ఆయన కెరీర్‌లో దాదాపు 350కి పైగా సినిమాల్లో నటించారు. బాలనటుడిగానే 150 చిత్రాల్లో నటించారు. సీనియర్‌ ఎన్టీఆర్‌, ఎంజీఆర్‌, చిరంజీవి, రజినీకాంత్‌, నాగార్జున, పవన్‌ కళ్యాణ్‌ ఇలా ఎంతోమంది స్టార్‌ హీరోలతో ఆయన నటించారు. ఆమె కథ, ముఠా మేస్త్రీ, బిగ్‌బాస్‌, ప్రెసిడెంట్‌ గారి పెళ్లాం, ఆయనకు ఇద్దరు, అక్కడ అమ్మాయి ఇక్కడ అబ్బాయి, మెకానిక్‌ అల్లుడు, శివపుత్రుడు, శివాజీ వంటి చిత్రాలతో ఆయన గుర్తింపు పొందారు. నటుడిగానే కాకుండా దర్శకుడిగా, నిర్మాతగానూ ఆయన వ్యవహరించారు.…

Read More

సూపర్‌జెయింట్స్‌ గెలుపు జోరు మూడు వికెట్లతో విజృంభణ ఆర్సీబీని వణికించిన లక్నో పేసర్‌ మెరిసిన డికాక్‌, పూరన్‌ 120 బంతుల్లో 182 పరుగులు. లక్నో సూపర్‌ కింగ్స్‌ (ఎల్‌ఎస్‌జీ) తో మ్యాచ్‌లో భాగంగా చిన్నస్వామి స్టేడియంలో రాయల్‌ చాలెంజర్స్‌ బెంగళూరు (ఆర్సీబీ) లక్ష్యమది. కోహ్లీ, డుప్లెసిస్‌, మ్యాక్స్‌వెల్‌, గ్రీన్‌, పాటిదార్‌, కార్తీక్‌ వంటి హిట్టర్లు ఉన్న బెంగళూరులో ఏ ఇద్దరు నిలిచినా ఇదేం పెద్ద లక్ష్యం కాదు. కానీ ఐపీఎల్‌ నయా సంచలనం, తన వేగంతో ప్రపంచ క్రికెట్‌ అభిమానులను తన వైపునకు తిప్పుకున్న ఢిల్లీ కుర్రాడు మయాంక్‌ యాదవ్‌.. బెంగళూరు బ్యాటర్లను ఆటాడుకున్నాడు. అతడు వేసే స్పీడ్‌కు ఆర్సీబీ టాపార్డర్‌ దాసోహమంది. బాల్‌ టచ్‌ చేస్తే క్యాచ్‌.. మిస్‌ అయితే బౌల్డ్‌ అన్న రేంజ్‌లో అతడి విధ్వంసం సాగడంతో బెంగళూరు హోంగ్రౌండ్‌లో వరుసగా రెండో పరాభవాన్ని మూటగట్టుకుంది. బెంగళూరు: ఐపీఎల్‌-17లో రాయల్‌ చాలెంజర్స్‌ బెంగళూరు సొంత మైదానం (చిన్నస్వామి)లో వరుసగా…

Read More

The provocative action falls into a familiar pattern that Beijing has adopted to demonstrate its territorial hegemony Published Date – 2 April 2024, 08:57 PM China is back to playing its old tricks. Its latest move to rename parts of Arunachal Pradesh is a crude attempt to reiterate its claim on the State, which has been and will continue to remain an integral part of India. This provocative action falls into a familiar pattern that Beijing has adopted to demonstrate its territorial hegemony in the region and beyond. It must be pointed out that rechristening some…

Read More

సీఎం కుర్చీలో కూర్చున్నా అనే కనీస ఇంగితం లేకుండా మరోసారి రేవంత్‌ రెడ్డి తన మూర్ఖత్వాన్ని బహిర్గతం చేసుకున్నారని బీఆర్‌ఎస్‌ నాయకుడు దాసోజు శ్రవణ్‌ విమర్శించారు. పిచ్చోడి లెక్క కేసీఆర్‌పై ఇవాళ దాడికి ప్రయత్నం చేశారని.. ఆ దాడిని తీవ్రంగా ఖండిస్తున్నామని చెప్పారు. హైదరాబాద్‌లోని తెలంగాణ భవన్‌లో ఇవాళ(మంగళవారం) నిర్వహించిన మీడియా సమావేశంలో బీఆర్‌ఎస్‌ నాయకులు పొన్నాల లక్ష్మయ్య, బాల్క సుమన్‌, గ్యాదరి కిశోర్‌తో కలిసి ఆయన మాట్లాడారు. టాయిలెట్‌ క్లీనర్‌ను నోటిలో పోసుకుని పుకిలించితే తప్ప.. రేవంత్‌ రెడ్డి నోరు సక్కగా కాదని విమర్శించారు. అప్పుడైనా ముఖ్యమంత్రి కుర్చీలో కూర్చున్న అనే సోయితో మంచిగ మాట్లాడుతాడు కావచ్చని అన్నారు. తాను పొగ బెడితే కేసీఆర్‌ ఎలుక లెక్క బయటకొచ్చిండని రేవంత్‌ రెడ్డి అంటున్నాడని దాసోజ్‌ శ్రవణ్‌ ఆగ్రహం వ్యక్తం చేశారు. కేసీఆర్‌ సింహం వచ్చినట్టు బయటకొచ్చారని స్పష్టం చేశారు. ఒక పక్క కాలికి గాయమైనా సరే.. తోటి రైతన్నలకు అండగా…

Read More

ఆర్టీసీ బస్సుల విడిభాగాలకు చెందిన 15 గ్రూపుల ధరలను నిర్ణయించారు. కేంద్ర ప్రభుత్వరంగ సంస్థ అసోసియేషన్‌ ఆఫ్‌ స్టేట్‌ ట్రాన్స్‌పోర్టు అండర్‌ టేకింగ్‌ (ఏఎస్‌ఆర్టీయూ) ఆధ్వర్యంలో 210వ ప్రైస్‌ రివిజన్‌ సబ్‌ కమిటీ సమావేశంలో ఈ నిర్ణయం తీసుకున్నారు. April 3, 2024 / 01:33 AM IST ముగిసిన ఏఎస్‌ఆర్టీయూ సమావేశం 18 రాష్ర్టాల ఆర్టీసీ అధికారుల హాజరు హైదరాబాద్‌, ఏప్రిల్‌ 2 (నమస్తే తెలంగాణ): ఆర్టీసీ బస్సుల విడిభాగాలకు చెందిన 15 గ్రూపుల ధరలను నిర్ణయించారు. కేంద్ర ప్రభుత్వరంగ సంస్థ అసోసియేషన్‌ ఆఫ్‌ స్టేట్‌ ట్రాన్స్‌పోర్టు అండర్‌ టేకింగ్‌ (ఏఎస్‌ఆర్టీయూ) ఆధ్వర్యంలో 210వ ప్రైస్‌ రివిజన్‌ సబ్‌ కమిటీ సమావేశంలో ఈ నిర్ణయం తీసుకున్నారు. ఏఎస్‌ఆర్టీయూ స్టాడింగ్‌ కమిటీ చైర్మన్‌, టీఎస్‌ఆర్టీసీ ఎండీ వీసీ సజ్జనార్‌తోపాటు 18 రాష్ర్టాల ఆర్టీసీ సంస్థలకు చెందిన ఎక్స్‌పర్ట్‌ కమిటీల సభ్యులు పాల్గొన్నారు. ఈ సమావేశంలో బస్సుల విడిభాగాల ధరల నిర్ణయం, కొనుగోలు…

Read More

The Constitution does not contain any provision in this regard and this constitutional silence is being misused by many Published Date – 2 April 2024, 11:58 PM By Baglekar Akash Kumar The general election season, which just began, has seen many unprecedented things. For instance, leaders of some opposition parties have been sent to jail, freezing of bank accounts of major opposition party, a sitting High Court judge (Justice Abhijit Gangopadhyay) resigning to contest on a BJP ticket from the Tamluk constituency in West Bengal and more recently, the sitting Governor of Telangana and Lieutenant-Governor of…

Read More

రాష్ట్రంలో 11,062 టీచర్ పోస్టుల భర్తీకి నిర్వహించే డీఎస్సీ  పరీక్షకు దరఖాస్తుల గడువును విద్యాశాఖ పొడిగించింది.మొదట ప్రకటించిన షెడ్యూల్‌ ప్రకారం ఆన్‌లైన్‌ అప్లికేషన్లకు నేటితో గడువు ముగియగా.. జూన్‌ 20 వరకు పొడిగించింది. దీంతో అభ్యర్థులు రూ.1000 చొప్పున దరఖాస్తు రుసుం చెల్లించి జూన్‌ 20 రాత్రి 11.50గంటల వరకు ఆన్‌లైన్‌లో దరఖాస్తులు సమర్పించుకోవచ్చు. అలాగే, డీఎస్సీ పరీక్ష తేదీలనూ అధికారులు ఖరారు చేశారు.  జులై 17 నుంచి 31 వరకు ఆన్‌లైన్‌ పరీక్షలు నిర్వహించనున్నట్లు తెలిపారు. తెలంగాణ వ్యాప్తంగా మొత్తం 11,062 ఉపాధ్యాయ ఖాళీలను భర్తీ చేసేందుకు నోటిఫికేషన్‌ ఇచ్చింది. వీటిలో 2,629 స్కూల్‌ అసిస్టెంట్‌ పోస్టులు ఉండగా.. 727 భాషా పండితులు, 182 పీఈటీలు, 6,508 ఎస్జీటీలు, స్పెషల్‌ ఎడ్యుకేషన్‌కు సంబంధించి 220 స్కూల్‌ అసిస్టెంట్‌, 796 ఎస్జీటీ ఉద్యోగాలు ఉన్నాయి. రాష్ట్రంలో అత్యధిక ఖాళీలు హైదరాబాద్‌లో 878 ఉండగా.. ఆ తర్వాత అత్యధికంగా నల్గొండ జిల్లాలో 605,…

Read More

ఏప్రిల్‌ 1 నుంచి కేంద్ర ప్రభుత్వ ఆరోగ్య పథకం (సీజీహెచ్‌ఎస్‌) లబ్ధిదారుల ఐడీని ఆయుష్మాన్‌ భారత్‌ హెల్త్‌ ఖాతా (ఏబీహెచ్‌ఏ) ఐడీతో అనుసంధానించటాన్ని ప్రభుత్వం తప్పనిసరి చేసింది. ఈ మేరకు ఆరోగ్య, కుటుంబ సంక్షేమ శాఖ మంత్రిత్వ శాఖ ఒక ప్రకటనలో పేర్కొన్నది. April 3, 2024 / 12:31 AM IST న్యూఢిల్లీ, ఏప్రిల్‌ 2: ఏప్రిల్‌ 1 నుంచి కేంద్ర ప్రభుత్వ ఆరోగ్య పథకం (సీజీహెచ్‌ఎస్‌) లబ్ధిదారుల ఐడీని ఆయుష్మాన్‌ భారత్‌ హెల్త్‌ ఖాతా (ఏబీహెచ్‌ఏ) ఐడీతో అనుసంధానించటాన్ని ప్రభుత్వం తప్పనిసరి చేసింది. ఈ మేరకు ఆరోగ్య, కుటుంబ సంక్షేమ శాఖ మంత్రిత్వ శాఖ ఒక ప్రకటనలో పేర్కొన్నది. ఇప్పటికే ఉన్న లబ్ధిదారులు తమ సీజీహెచ్‌ఎస్‌ ఐడీని 30 రోజుల్లోపు అభా ఐడీతో లింక్‌ చేయాల్సి ఉంటుంది. కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులు, పెన్షనర్లు, వారిపై ఆధారపడిన కుటుంబ సభ్యులకు సమగ్ర ఆరోగ్య సంరక్షణు అందించే లక్ష్యంతో 1954లో కేంద్ర…

Read More