తెలంగాణలోని పాఠశాల విద్యార్థులకు ఏప్రిల్ 8 నుంచి సమ్మేటివ్ అసెస్మెంట్ (ఎస్ఏ)-2 పరీక్షలు నిర్వహించాలని విద్యాశాఖ కీలక ఆదేశాలు జారీ చేసింది. రాష్ట్ర ప్రభుత్వ పరిధిలోని అన్ని పాఠశాలల్లో 1వ తరగతి నుంచి 9వ తరగతి వరకు చదువుతున్న విద్యార్థులకు ఏప్రిల్ 8 నుంచి 19వ తేదీ వరకు పరీక్షలు నిర్వహించనున్నారు. ఏప్రిల్ 8, 10, 13, 15 తేదీల్లో 1 నుంచి 5వ తరగతి వరకు ఉదయం 9.30 గంటల నుంచి మధ్యాహ్నం 12 గంటల వరకు పరీక్షలు నిర్వహించనున్నారు. ఇక 6 నుంచి 8 తరగతుల పరీక్షలు ఏప్రిల్ 8, 10, 13, 15, 16, 18 తేదీల్లో జరగనున్నాయి. 9వ తరగతి విద్యార్థులకు మాత్రం ఏప్రిల్ 19 వరకు పరీక్షలు జరగనున్నాయి. ఇది కూడా చదవండి: ఫిల్మ్ ఫేర్ అవార్డును వేలం వేశా Source link
Author: Telanganapress
Raghunandan Rao | మెదక్ లోక్సభ బీజేపీ అభ్యర్థి రఘునందన్రావుకు షాక్ తగిలింది. ఆయనపై పోలీసులు కేసు నమోదు చేశారు. బీఆర్ఎస్ నేతలపై అనుచిత వ్యాఖ్యలు చేశారంటూ ఫిర్యాదు చేయగా.. కేసు నమోదైంది. April 2, 2024 / 08:27 PM IST Raghunandan Rao | మెదక్ లోక్సభ బీజేపీ అభ్యర్థి రఘునందన్రావుకు షాక్ తగిలింది. ఆయనపై పోలీసులు కేసు నమోదు చేశారు. బీఆర్ఎస్ నేతలపై అనుచిత వ్యాఖ్యలు చేశారంటూ ఫిర్యాదు చేయగా.. కేసు నమోదైంది. మాజీ మంత్రి హరీశ్ రావు, దుబ్బాక ఎమ్మెల్యే కొత్త ప్రభాకర్ రెడ్డి, మెదక్ లోక్ సభ బీఆర్ఎస్ అభ్యర్థి వెంకట్రామిరెడ్డిపై అనుచిత వ్యాఖ్యలు చేశారని ఆరోపిస్తూ సంగారెడ్డి ఎమ్మెల్యే చింతా ప్రభాకర్ ఇటీవల ఫిర్యాదు చేశారు. హైదరాబాద్ రాష్ట్ర ఎన్నికల ప్రధానాధికారి వికాస్రాజ్ను ఫిర్యాదును అందజేశారు. బీఆర్ఎస్ నేతలనుద్దేశించి ఆయన చేసిన వ్యాఖలపై పోలీసులతో పాటు ఈసీకి చింతా ప్రభాకర్ ఫిర్యాదు చేయగా..…
The event commenced with an electrifying Zumba session, led by Deepak Mourya, energizing the participants. This was succeeded by a lively 5km Marathon and a side-splitting stand-up comedy performance by Rohit Swain. Published Date – 2 April 2024, 07:31 PM Hyderabad: Hyderabad’s student-led NGO, Street Cause, celebrated a momentous occasion with the tenth edition of the event, Run For a Cause (RFC), at People’s Plaza in Khairathabad. The event commenced with an electrifying Zumba session, led by Deepak Mourya, energizing the participants. This was succeeded by a lively 5km Marathon and a side-splitting stand-up comedy performance…
ప్రభుత్వ కక్ష పూరిత వైఖరి వల్ల రాష్ట్ర రైతాంగం తీవ్రంగా నష్ట పోయిందన్నారు మాజీ మంత్రి, ఎమ్మెల్యే జగదీష్ రెడ్డి. నీళ్ళను ఏలా ఇవ్వాలో తెలియక ప్రభుత్వం విఫలమైందన్నారు.ఇవాళ(మంగళవారం) హైదరాబాద్ తెలంగాణభవన్ లో మీడియాతో మాట్లాడిన ఆయన.. కేసీఆర్ ను నమ్ముకొని పంటలు పెట్టాము, నీళ్ళు ఉండి కూడా ఇప్పుడున్న ప్రభుత్వం నీళ్ళు ఇవ్వడం లేదని భాద పడుతున్నారు. కేసీఆర్ హయం లో చెక్ డ్యామ్ లు నిర్మించి కాళేశ్వరం నీళ్ళను, అందించాము. కేసీఆర్ కాళేశ్వరం ప్రాధాన్యతను గుర్తించి కేంద్రంతో మాట్లాడి, మహారాష్ట్రను ఒప్పించి నిర్మించారు. కేసీఆర్ ఇప్పుడు ఉండి ఉంటే ఒక్క ఎకరం కూడా ఎండనిచ్చే వారు కాదు. కరీంనగర్ కేసీఆర్ వస్తున్నాడని తెలిసి గాయత్రి పంప్ ద్వారా నీళ్ళను లిఫ్ట్ చేసి కాలువలకు వదిలారు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి రైతులు ఉన్నారని సోయి కూడా లేదు, ఆయన మూటలతో ఢిల్లీకీ పోవడమే సరిపోతోంది. ప్రతిదానికి నోరు పారేసుకోని కేసీఆర్…
IPL 2024 RCB vs LSG : ఐపీఎల్ 17వ సీజన్ 15వ మ్యాచ్కు మరికాసేపట్లో తెరలేవనుంది. బెంగళూరులోని చిన్నస్వామి స్టేడియం వేదికగా రాయల్ చాలెంజర్స్ బెంగళూరు, లక్నో సూపర్ జెయింట్స్… April 2, 2024 / 07:10 PM IST IPL 2024 RCB vs LSG : ఐపీఎల్ 17వ సీజన్ 15వ మ్యాచ్కు మరికాసేపట్లో తెరలేవనుంది. బెంగళూరులోని చిన్నస్వామి స్టేడియం వేదికగా రాయల్ చాలెంజర్స్ బెంగళూరు(RCB), లక్నో సూపర్ జెయింట్స్(LSG) ఆడుతున్నాయి. టాస్ గెలిచిన డూప్లెసిస్ బౌలింగ్ తీసుకున్నాడు. ఈ మ్యాచ్లో ఆర్సీబీ ఒక మార్పుతో బరిలోకి దిగుతోంది. అల్జారీ జోసెఫ్ స్థానంలో టాప్లే ఆడుతున్నాడు. మోగా టోర్నీలో మూడింటిలో ఒకే ఒక్క విజయం సాధించిన ఇరుజట్లు రెండో గెలుపు కోసం ఆకలిగొన్న సింహాల్లా తలపడనున్నాయి. గత సీజన్లో ఆర్సీబీ, లక్నో మ్యాచ్ ఫ్యాన్స్కు మస్త్ కిక్ ఇచ్చింది. ఆఖరి ఓవర్ ఉత్కంఠకు తోడు మైదానంలో కోహ్లీ,…
With the support of the Telangana Endowment department, arrangements were being made to deliver the ‘thalambralu’ to the homes of the devotees. Published Date – 2 April 2024, 06:27 PM Hyderabad: Owing to last year’s huge response from devotees for the much revered ‘thalambralu’ of Sri Sitarama Kalyanotsavam held on the occasion of Sri Rama Navami at Sita Ramachandraswamy temple in Bhadrachalam, the Telangana State Road Transport Corporation (TSRTC) has decided to deliver them to the devotees right at their door step, this year too. With the support of the Telangana Endowment department, arrangements were being…
గజ్వేల్ నియోజకవర్గంలోని బీఆర్ఎస్ కార్యకర్తల గురించి ఎంత చెప్పినా తక్కువే.. మూడు సార్లు ఈ గడ్డ నుండి కేసీఆర్ను గెలిపించారు. ఈ నియోజకవర్గం కార్యకర్తల రుణం తీర్చుకోలేనిది అని మాజీ మంత్రి, సిద్దిపేట ఎమ్మెల్యే హరీశ్రావు తెలిపారు. సమస్యలపైన, పరిపాలన మీద పట్టు ఉన్న వ్యక్తి వెంకట్రామిరెడ్డిని గెలిపించాలి. దుబ్బాకలో పనికి రాని రఘునందన్ ఇప్పుడు మెదక్ పార్లమెంట్కు పనికి వస్తాడా? అని హరీశ్రావు ప్రశ్నించారు. మెదక్ పార్లమెంట్ పరిధిలోని గజ్వేల్ నియోజకవర్గంలో నిర్వహించిన బీఆర్ఎస్ కార్యకర్తల విస్తృత స్థాయి సమావేశంలో హరీశ్రావు పాల్గొని మాట్లాడారు. రూ. 100 కోట్లతో ట్రస్టు ఏర్పాటు చేసి మన పిల్లల భవిష్యత్తు కోసం ఖర్చు చేసేందుకు ముందుకు వచ్చిన మంచి మనసున్న మనిషి మన వెంకట్రామిరెడ్డి. ఎంతో మంది అనాథ బిడ్డల్ని అక్కున చేర్చుకున్న గొప్ప వ్యక్తి. కలెక్టర్గా తన పాలన మార్కుతో ఎన్నో అవార్డుల్ని ఈ గడ్డకు తెచ్చిన వ్యక్తి వెంకట్రామిరెడ్డి. గజ్వేల్…
KMC | కాకతీయ మెడికల్ కళాశాలలో కాంట్రాక్టు పద్ధతిన వైద్య విద్యాబోధకుల నియామకాల భర్తీకి నోటిఫికేషన్ విడుదల చేస్తున్నట్లు ప్రిన్సిపాల్ డాక్టర్ దివ్వెల మోహన్దాస్ మంగళవారం ఒక ప్రకటనలో తెలిపారు. April 2, 2024 / 06:17 PM IST వరంగల్ చౌరస్తా, ఏప్రిల్2: కాకతీయ మెడికల్ కళాశాలలో కాంట్రాక్టు పద్ధతిన వైద్య విద్యాబోధకుల నియామకాల భర్తీకి నోటిఫికేషన్ విడుదల చేస్తున్నట్లు ప్రిన్సిపాల్ డాక్టర్ దివ్వెల మోహన్దాస్ మంగళవారం ఒక ప్రకటనలో తెలిపారు. ఈ నోటిఫికేషన్ ద్వారా 52 పోస్టులు భర్తీ చేయనున్నమని, వాటిలో ప్రొఫెసర్ పోస్టులు 7, అసోసియేట్ ప్రొఫెసర్లు 18, అసిస్టెంట్ ప్రొఫెసర్లు 23, సీనియర్ రెసిడెంట్ డాక్టర్లు 22 మందిని నియమించనున్నట్లు తెలిపారు. అనుభవం కలిగిన అభ్యర్థులు ధరఖాస్తు చేసుకోవడానికి కేఎంసీ వెబ్సైట్ WWW.kmc.wgl.com నందు పూర్తి సమాచారం పొందవచ్చునని తెలిపారు. దరఖాస్తుదారులు ఏప్రిల్ 6వ తేదీ ఉదయం 10 నుంచి మధ్యాహ్నం 1గంట వరకు కళాశాల…
Two individuals claiming affiliation with a Maoist ideology were apprehended on suspicion of intimidating the administrations of several private hospitals and a hotel in Hanamkonda. Published Date – 2 April 2024, 05:23 PM Warangal: Two pseudo Maoists were arrested on charges of terrorising managements of multiple private hospitals and a hotel in Hanamkonda. A mobile phone, empty letter pads containing titles of the Maoist party and a motorbike were seized from them. Hanamkonda ACP Devender Reddy said Dasari Srikanth, a private employee from Gollapalli village in Gundlapadu mandal and Balini Mahesh, a businessman belonging to…
Uber Taxi | బెంగళూరులో ఓ మహిళ మరిచిపోలేని అనుభవం ఎదురైంది. విమానాశ్రయం నుంచి ఇంటికి ఉబర్ ట్యాక్సీ బుక్ చేస్తే రూ.2వేలపైగా బిల్ వచ్చింది. దీంతో ఆ మహిళ షాక్కు గురైంది. తనకు ఎదురైన అనుభవాన్ని సోషల్ మీడియాలో పంచుకున్నారు. April 2, 2024 / 05:26 PM IST UBER Taxi | బెంగళూరులో ఓ మహిళ మరిచిపోలేని అనుభవం ఎదురైంది. విమానాశ్రయం నుంచి ఇంటికి ఉబర్ ట్యాక్సీ బుక్ చేస్తే రూ.2వేలపైగా బిల్ వచ్చింది. దీంతో ఆ మహిళ షాక్కు గురైంది. తనకు ఎదురైన అనుభవాన్ని సోషల్ మీడియాలో పంచుకున్నారు. మానుషి శర్మ అనే మహిళ పోస్ట్ సోషల్ మీడియాలో పోస్టు చేసిన వివరాల ప్రకారం.. ఆమె మహారాష్ట్రలోని పుణే విమానాశ్రయం నుంచి బెంగళూరుకు చేరుకున్నారు. విమానం టికెట్ను రూ.3500 కొనుగోలు చేసినట్లు తెలిపారు. బెంగళూరు నుంచి ఇంటికి వెళ్లేందుకు విమానాశ్రయం నుంచి క్యాబ్ బుక్ చేస్తే…