Author: Telanganapress

వేసవికాలం వచ్చిందంటే పుచ్చకాయలు విరివిగా లభిస్తాయి. పుచ్చకాయల ఉండే ఆరోగ్య ప్రయోజనాలు తెలుస్తే..ఈ పండ్ల ముక్కలను రోజూ తింటారు. పుచ్చకాయలో 95శాతం నీరు ఉంటుంది.వేసవిలో దాహాన్ని తీర్చడానికి పుచ్చకాయ తినడం ఎంతో మేలు చేస్తుంది. అంతేకాదు పుచ్చకాయ శరీరానికి చల్లదన్నానిస్తుంది. తక్కువ కెలోరీలు వుండటం వల్ల దీన్ని తింటే బరువు సులభంగా తగ్గుతారు. పుచ్చకాయలో ఎర్రని భాగంలో ఎన్నో పోషకాలు ఉంటాయి. అంతేకాదు వెనుకగల తెల్లని కండ భాగంలో కూడా పోషకాలెన్నో ఉంటాయి. పుచ్చకాయలో యాంటీ ఆక్సిడెంట్ వంటి, క్యాన్సర్ నిరోధకాలున్నాయి. ఇందులోని లైకోపెన్ అనే రసాయనం మిగతా పళ్లూ, కూరగాయలతో పోలిస్తే అధికంగా ఉంటుంది. ఇది ప్రొస్టేట్, రొమ్ము, జీర్ణశయ క్యాన్సర్లతో పాటు గుండెకు సంబంధించిన వ్యాధులను దూరం చేస్తుంది. పుష్కలంగా ఉండే విటమిన్ సి రోగనిరోధక వ్యవస్థను బలోపేతం చేయడంలో సహాయపడుతుంది. ఇందులో అత్యధికంగా ఉండే ఫైబర్ జీర్ణవ్యవస్థకు పనితీరు పెంచి, కొలస్ట్రాల్‌ను తగ్గిస్తుంది. రోగ నిరోధక వ్యవస్థను…

Read More

కాంగ్రెస్ పార్టీపై రాజ‌స్ధాన్ సీఎం, బీజేపీ సీనియ‌ర్ నేత భ‌జ‌న్‌లాల్ శ‌ర్మ విమ‌ర్శ‌లు గుప్పించారు. కాంగ్రెస్ పార్టీకి గెలుపుపై విశ్వాసం స‌న్న‌గిల్లింద‌ని, ఆ పార్టీ ప‌దేప‌దే అభ్య‌ర్ధుల‌ను మార్చేస్తోంద‌ని ఆరోపించారు. April 2, 2024 / 01:21 PM IST జైపూర్ : కాంగ్రెస్ పార్టీపై రాజ‌స్ధాన్ సీఎం, బీజేపీ సీనియ‌ర్ నేత భ‌జ‌న్‌లాల్ శ‌ర్మ విమ‌ర్శ‌లు గుప్పించారు. కాంగ్రెస్ పార్టీకి గెలుపుపై విశ్వాసం స‌న్న‌గిల్లింద‌ని, ఆ పార్టీ ప‌దేప‌దే అభ్య‌ర్ధుల‌ను మార్చేస్తోంద‌ని ఆరోపించారు. చిన్నాచిత‌కా పార్టీల‌తో కాంగ్రెస్ కూట‌మి క‌డుతోంద‌ని ఎద్దేవా చేశారు. మునిగే నావ‌లాంటి కాంగ్రెస్ పార్టీకి భ‌విష్య‌త్ లేద‌ని అన్నారు. రానున్న లోక్‌స‌భ ఎన్నిక‌ల్లో రాజ‌స్ధాన్‌లో బీజేపీ ఘ‌న‌విజ‌యం సాధిస్తుంద‌ని ధీమా వ్య‌క్తం చేశారు. మ‌రోవైపు తాను కాషాయ పార్టీలో చేర‌కుంటే త‌న‌ను ఈడీ అరెస్ట్ చేస్తుంద‌ని ఢిల్లీ మంత్రి, ఆప్ నేత అతిషి చేసిన వ్యాఖ్య‌ల‌ను బీజేపీ జాతీయ ప్రతినిధి షెహ‌జాద్ పూనావాలా తోసిపుచ్చారు. ఢిల్లీ…

Read More

Irrigation Secretary Rahul Bojja, accompanied by a team of senior officials of the department, will meet Justice Ghose in Kolkata on Tuesday and brief him on the project. Published Date – 2 April 2024, 12:18 PM Hyderabad: The judicial probe by Justice Pinaki Chandra Ghose into the alleged irregularities in the implementation of the Kaleshwaram Lift Irrigation Scheme (KLIS) will commence soon. A separate office has been opened for the commission at BRK Bhavan. Irrigation Secretary Rahul Bojja, accompanied by a team of senior officials of the department, will meet Justice Ghose in Kolkata on Tuesday…

Read More

శ్రీ రామనవమి పండుగ సందర్భంగా… భద్రాచల రాముల వారి భక్తులకు తెలంగాణ ఆర్టీసీ గుడ్ న్యూస్ చెప్పింది. ప్రయాణికులను ఆకర్శించడానికి వివిధ కొత్త కొత్త సేవలను ప్రారంభిస్తున్న ఆర్టీసీ.. ఇప్పుడు రాములోరి భక్తులకు బంపర్ ఆఫర్ ప్రకటించింది. పండుగలు, ప్రత్యేక రోజుల సందర్భంగా ప్రముఖ ఆలయాలకు సర్వీసులను నడుపుతూ భక్తులకు రవాణ సులభం చేస్తుంది. ఈమధ్యే మేడారం వెళ్లకుండానే బంగారాన్ని అమ్మవారికి సమర్పించే అవకాశం కల్పింది. ఇప్పుడు శ్రీరామనవమి సందర్బంగా రాములవారి భక్తుల కోసం మరో సేవను అందుబాటులోకి తీసుకువచ్చింది. శ్రీరామనవమి సందర్భంగా భద్రాచలంలో జరగబోయే రాములవారి  తలంబ్రాలను భక్తులకు అందించాలని టీఎస్ఆర్టీసీ నిర్ణయించింది. గత ఏడాది మాదిరిగానే ఈసారి కూడా తెలంగాణ దేవాదాయ శాఖ సహకారంతో రాములవారి కల్యాణ తలంబ్రాలను భక్తుల ఇళ్లకు చేర్చే పవిత్ర కార్యానికి శ్రీకారం చుట్టింది. ఎంతో విశిష్టత ఉన్న ఈ తలంబ్రాలు భక్తులు టీఎస్ఆర్టీసీ లాజిస్టిక్స్ కేంద్రాల్లో రూ. 151చెల్లించి వివరాలను నమోదు చేసుకోవాలి.…

Read More

బీఆర్‌ఎస్‌ పార్టీని వీడటం కొంత బాధగానే ఉందని స్టేషన్‌ ఘన్‌పూర్‌ ఎమ్మెల్యే కడియం శ్రీహరి (Kadiyam Srihari) అన్నారు. కేసీఆర్ పట్ల తనకు గౌరవం ఉంది, ఆయనపై ఏ రకమైన విమర్శలు చేయదలచుకోలేదని చెప్పారు. April 2, 2024 / 12:13 PM IST హైదరాబాద్‌: బీఆర్‌ఎస్‌ పార్టీని వీడటం కొంత బాధగానే ఉందని స్టేషన్‌ ఘన్‌పూర్‌ ఎమ్మెల్యే కడియం శ్రీహరి (Kadiyam Srihari) అన్నారు. కేసీఆర్ పట్ల తనకు గౌరవం ఉంది, ఆయనపై ఏ రకమైన విమర్శలు చేయదలచుకోలేదని చెప్పారు. పార్టీ తనకు అవకాశాలు ఇచ్చింది, తాను వాటిని సద్వినియోగం చేసుకున్నాని తెలిపారు. హైదరాబాద్‌లోని మినిస్టర్స్‌ క్వార్టర్స్‌లో ఉన్న తన నివాసంలో కడియం శ్రీహరి మీడియాతో మాట్లాడారు. బీజేపీ ఇతర పార్టీల ప్రభుత్వాలను కూలుస్తున్నదని, అందుకే తాను కాంగ్రెస్ పార్టీలో చేరానన్నారు. ప్రతిపక్ష పార్టీలను బీజేపీ వేధిస్తున్నదని విమర్శించారు. ఇతర ఎమ్మెల్యేల మీద, ప్రతిపక్ష పార్టీల నాయకుల ఈడీ, సీబీఐ…

Read More

He also will serve legal notices to news outlets who are publishing these news without verifying the facts. Published Date – 2 April 2024, 11:10 AM File photo of KT Rama Rao Hyderabad: BRS working president KT Rama Rao decided to serve legal notices to three Congress leaders including Minister Konda Surekha for defamation and slanders, following their allegations against him over tapping their phones during the BRS regime. He also will serve legal notices to news outlets who are publishing these news without verifying the facts. He demanded that they either apologise for their baseless…

Read More

టాలీవుడ్ లో మరో విషాదం నెలకొంది. ప్రముఖ డబ్బింగ్ ఆర్టిస్టు, స్టార్ రైటర్ శ్రీరామ క్రుష్ణ కన్నుమూశారు. కొన్నేళ్లుగా అనారోగ్యంతో బాధపడుతున్న ఆయన చెన్నైలోని అపోలో ఆసుపత్రిలో చికిత్స పొందుతూ సోమవారం కన్నుమూశారు. ఈయన మరణం పట్ల పలువురు సినీప్రముఖులు సంతాపం వ్యక్తం చేశారు. గుంటూరు జిల్లాలోని తెనాలికి చెందిన రామక్రుష్ణ చాలా మంది సీనియర్ నటులను వెండి తెరకు పరిచయం చేశారు. తెనాలీలో పుట్టిన ఆయన చెన్నైలో స్థిరపడ్డారు. అటు తమిళంలోనూ..ఇటు తెలుగులోనూ రాణించారు. బొంబాయి, జీన్స్, ఒకే ఒక్కడు, అపరిచితుడు, జెంటిల్ మెన్, చంద్రముఖి వంటి ఎన్నో సూపర్ హిట్ మూవీస్ కు మాటలను అందించారు. ఎక్కువగా శంకర్, మణిరత్నం గార్లతో వర్క్ చేశారు. ఈయన డైలాగ్స్ ఇచ్చారంటే సినిమా హిట్ అవ్వాల్సిందే అనేంత రేంజీలో డైలాగ్స్ రాసేవారు. కొన్నేళ్లుగా చాలా తక్కువ ప్రాజెక్టులు మాత్రమే ఒప్పుకున్న రామక్రుష్ణ చివరిగా రజనీకాంత్ నటించిన దర్బార్ మూవీకి డైలాగ్స్ రాశారు.…

Read More

ఫోన్‌ ట్యాపింగ్‌ విషయంలో తనపై ఆరోపణల పట్ల బీఆర్‌ఎస్‌ వర్కింగ్‌ ప్రెసిడెంట్‌ కేటీఆర్‌ (KTR) ఆగ్రహం వ్యక్తంచేశారు. అసత్య ఆరోపణలు చేసిన ఇద్దరు కాంగ్రెస్‌ నేతలు, ఓ మంత్రిపై కోర్టుకు వెళ్లనున్నట్లు చెప్పారు. April 2, 2024 / 11:17 AM IST హైదరాబాద్‌: ఫోన్‌ ట్యాపింగ్‌ విషయంలో తనపై ఆరోపణల పట్ల బీఆర్‌ఎస్‌ వర్కింగ్‌ ప్రెసిడెంట్‌ కేటీఆర్‌ (KTR) ఆగ్రహం వ్యక్తంచేశారు. అసత్య ఆరోపణలు చేసిన ఇద్దరు కాంగ్రెస్‌ నేతలు, ఓ మంత్రిపై కోర్టుకు వెళ్లనున్నట్లు చెప్పారు. తనపై చేస్తున్న అబద్ధపు ఆరోపణలను న్యాయపరంగా ఎందుర్కొంటానని స్పష్టం చేశారు. నోటీసులు, కేసులు ఎదుర్కోవడానికి సిద్ధంగా ఉండాలని సామాజిక మాధ్యమం ఎక్స్‌ వేదిగా వార్నింగ్‌ ఇచ్చారు. ‘నా పరువుకు నష్టం కలిగించిన ఓ మంత్రితోపాటు కాంగ్రెస్‌ పార్టీ నేతలు యెన్నం శ్రీనివాస్‌రెడ్డి, కేకే మహేందర్‌కు నోటీసులు పంపిస్తా. నిరాధార, అసత్య ఆరోపణలు చేసిన నేతలు క్షమాపణలు చెప్పాలి. లేదంటే న్యాయపరమైన చర్యలు…

Read More

The indigenous farm produce wheat, popularly known as Kathiya Gehu (wheat), has been conferred the prestigious Geographical Indication (GI) tag, said the authorities on Monday. Published Date – 2 April 2024, 10:21 AM Jhansi: The Bundelkhand region in Uttar Pradesh has received its first Geographical Indication (GI) tag for a farm produce. The indigenous farm produce wheat, popularly known as Kathiya Gehu (wheat), has been conferred the prestigious Geographical Indication (GI) tag, said the authorities on Monday. Bhupesh Pal, the Assistant General Manager, NABARD Jhansi, said an application for the GI certification was filed by a…

Read More

ఛత్తీస్‌గఢ్‌లో భారీ ఎన్ కౌంటర్ జరిగింది. ఈ ఎన్ కౌంటర్ లో నలుగురు మావోయిస్టులు మరణించారు. మంగళవారం ఉదయం బీజాపూర్ జిల్లా కొర్చెలి అటవీ ప్రాంతంలో మావోయిస్టులు, పోలీసులు మధ్య ఎదురు కాల్పులు జరినట్లు సమాచారం. ఈ ఎన్ కౌంటర్లో నలుగురు మావోయిస్టులు మరణించినట్లు అధికారులు తెలిపారు. ఈ దాడిలో పలువురికి గాయాలైనట్లు తెలుస్తోంది. అటవీ ప్రాంతంలో కూంబింగ్ నిర్వహిస్తున్న సమయంలో భద్రతా బలగాలకు మావోయిస్టులు తారాసపడినట్లు సమాచారం. ఈ క్రమంలో పారిపోవడానికి ప్రయత్నించిన మావోయిస్టులు పోలీసులపై కాల్పులు జరిపారు. దీంతో భద్రతా బలగాలు కూడా ఎదురు కాల్పులు జరిపడంతో నలుగురు మావోయిస్టులు మరణించినట్లు అధికారులు వెల్లడించారు. ఆపరేషన్ ఇంకా కొనసాగుతున్నట్లు అధికారులు తెలిపారు. ఘటనాస్థలంలో లభించిన మందుపాతరలు, ఆయుధాలు, మందగుండు సామాగ్రిని స్వాధినం చేసుకున్నట్లు పోలీసులు తెలిపారు. ఇది కూడా చదవండి: 500పోస్టులతో తెలంగాణలో భారీ నోటిఫికేషన్.! The post ఛత్తీస్‌గఢ్‌లో భారీ ఎన్ కౌంటర్..నలుగురు మావోయిస్టులు మృతి.! appeared…

Read More