Author: Telanganapress

Gaami | ఆరేండ్ల క్రితం విశ్వక్‌సేన్ (Vishwaksen) లీడ్ రోల్‌లో షూటింగ్ మొద‌లుపెట్టింది గామి (Gaami) టీం. ఎన్నో అడ్డంకుల మ‌ధ్య వాయిదాలు ప‌డుతూ ఫైన‌ల్‌గా ఈ ఏడాది మార్చి 8న ప్రపంచవ్యాప్తంగా గ్రాండ్‌గా విడుదలైంది. అన్ని సెంటర్లలో పాజిటివ్‌ టాక్‌తో స్క్రీనింగ్ అయింది. బాక్సాఫీస్ వ‌ద్ద నిర్మాత‌ల‌కు మంచి క‌లెక్ష‌న్లు తెచ్చి పెట్టింది. అడ్వెంచరస్‌ ఫాంటసీ ఫిల్మ్‌గా యూనిక్ స్టోరీ టెల్లర్‌గా ప్రేక్షకుల ముందుకొచ్చిన ఈ చిత్రానికి విద్యాధర్‌ దర్శకత్వం వహించాడు. గామిని థియేట‌ర్‌లో మిస్స‌యిన వారి కోసం స‌రికొత్త అప్‌డేట్ వ‌చ్చింది. గామి ఓటీటీలో సంద‌డి చేయ‌నుంది. గామి ఏప్రిల్ 12నుంచి జీ5లో స్ట్రీమింగ్ కానుంది. దీనికి సంబంధించి అధికారిక ప్ర‌క‌ట‌న త్వ‌ర‌లోనే రానున్న‌ట్టు స‌మాచారం. ఈ చిత్రంలో విశ్వ‌క్‌సేన్‌ అఘోరాగా కనిపించగా.. చాందినీ చౌదరి ఫీ మేల్ లీడ్‌ రోల్‌లో నటించింది. గామి ట్రైలర్, ప్ర‌మోష‌న‌ల్ కంటెంట్‌ సినిమాపై క్యూరియాసిటీ పెండచంలో కీ రోల్ పోషించాయి. ఈ…

Read More

‘Tiger’, which according to Priyanka is a tale of “love, conflict, hunger and survival” will launch on Disney+ Hotstar on Earth Day. Published Date – 2 April 2024, 09:18 AM Mumbai: Priyanka Chopra Jonas, who is narrating the story of the planet’s most charismatic animal — ‘Tiger’, said she had fun lending her vocals to the story and exploring the jungles through the film. ‘Tiger’, which according to Priyanka is a tale of “love, conflict, hunger and survival” will launch on Disney+ Hotstar on Earth Day. Talking about the film, Priyanka wrote on X (formerly called…

Read More

ఇజ్రాయెల్, ఇరాన్ ల మధ్య ఉద్రిక్త పరిస్థితులు మరింత పెరిగాయి. సిరియా రాజధాని డమస్కస్ లోని ఇరాన్ రాయబార కార్యాలయ కాన్సులర్ విభాగంపై ఇజ్రాయెల్ వైమానిక దాడికి పాల్పడింది. ఈ ఘటనలో ఇరాన్ కు చెందిన ఇద్దరు జనరల్స్, ఐదుగురు అధికారులు మరణించారని సిరియా అధికారులు, ఇరాన్ సైన్యం తెలిపాయి. దాడి ఘటనలో కుప్పకూలిన కాన్సులర్ భవనం పక్కనే రాయబార కార్యాలయం కూడా ఉంది. ఈ దాడిలో మరణించిన ఇరాన్ జనరల్ అలీ రెజా జెహ్ దీ 2016 వరకు లెబనాన్, సిరియా దేశాల్లో ఖుద్స్ బలగాలకు నేత్రుత్వం వహించారు. గత అక్టోబర్ 7న జరిగిన దాడికి ప్రతీకారంగా ఇజ్రాయెల్ ఈ దాడిచేసినట్లు తెలుస్తోంది. ప్రస్తుతం దాడి జరిగిన ప్రాంతంలో సహాయక చర్యలు కొనసాగుతున్నట్లు తెలిపాయి. అయితే ఈ దాడిపై ఇజ్రాయెల్ ఇప్పటివరకు స్పందించలేదు. ఈ ఘటనను సిరియాలో ఇరాన్ రాయబారి హోస్సేన్ అక్బరీ ఖండించారు. దాడిలో 7గురు మరణించినట్లు తెలిపారు.…

Read More

Ranbir Rashmika | యానిమ‌ల్ (Animal) సినిమాతో బ్లాక్ బ‌స్ట‌ర్ స‌క్సెస్ అందుకున్నారు ర‌ణ్ బీర్ క‌పూర్ (Ranbir Kapoor), ర‌ష్మిక మంద‌న్నా (Rashmika Mandanna). ఈ క్రేజీ యాక్ట‌ర్లు యానిమ‌ల్ సీక్వెల్‌లో కూడా క‌నిపించ‌బోతున్నార‌ని తెలిసిందే. అయితే సీక్వెల్ కాకుండా ఈ ఇద్ద‌రూ మ‌రోసారి సిల్వ‌ర్‌స్క్రీన్ షేర్ చేసుకున్నారు. April 2, 2024 / 08:55 AM IST Ranbir Rashmika | యానిమ‌ల్ (Animal) సినిమాతో బ్లాక్ బ‌స్ట‌ర్ స‌క్సెస్ అందుకున్నారు ర‌ణ్ బీర్ క‌పూర్ (Ranbir Kapoor), ర‌ష్మిక మంద‌న్నా (Rashmika Mandanna). ఈ చిత్రం బాక్సాఫీస్ వ‌ద్ద సూప‌ర్ హిట్‌గా నిలువ‌డ‌మే కాకుండా నిర్మాత‌ల‌కు కాసుల వ‌ర్షం కురిపించింది. ఈ చిత్రంతో సిల్వ‌ర్ స్క్రీన్ పై సూప‌ర్ హిట్ ఫెయిర్‌గా నిలిచారు. ఈ క్రేజీ యాక్ట‌ర్లు యానిమ‌ల్ సీక్వెల్‌లో కూడా క‌నిపించ‌బోతున్నార‌ని తెలిసిందే. అయితే సీక్వెల్ కాకుండా ఈ ఇద్ద‌రూ మ‌రోసారి సిల్వ‌ర్‌స్క్రీన్ షేర్ చేసుకున్నారు.…

Read More

He said that the first ever drought erupted in the Yasangi season as the State government had neglected irrigation projects on the pretext of the sinking of three pillars at Medigadda. Published Date – 1 April 2024, 09:15 PM Rajanna-Sircilla: BRS leader and former MP, B Vinod Kumar said thousands of cusecs of water at Meddigadda were flowing down without being utilized for any purpose due to the negligence of the Congress government. Telangana, which had never experienced such a drought in the last ten years, was reeling under a severe drought within hundred days of…

Read More

లోక్‌సభ ఎన్నికల్లో విజయం సాధించేందుకు అభ్యర్థులు పలు వాగ్దానాలు చేస్తూ ప్రచారంలో దూసుకుపోతున్నారు. కానీ ఎన్నికల ప్రచారంలో అభ్యర్థులు ఇచ్చే వాగ్దానాలు కొన్నిసార్లు విచిత్రంగా అనిపిస్తాయి. మహారాష్ట్రలోని చంద్రపూర్ జిల్లాలో కూడా ఇలాంటి ఉదంతం వెలుగులోకి వచ్చింది. ఇక్కడ చిమూర్‌ గ్రామానికి చెందిన ఓ స్వతంత్ర అభ్యర్థి 2024ఎన్నికల్లో బరిలోకి దిగింది. ఇక్కడ మహిళా అభ్యర్థి తాను అధికారంలోకి వస్తే పేద ప్రజలకు ఖరీదైన విస్కీ, బీరు ఉచితంగా ఇస్తానంటూ చెప్పుకొచ్చింది.ఆల్ ఇండియా హ్యుమానిటీ పార్టీ అభ్యర్థి వనితా రౌత్ ఓటర్లను ఆకట్టుకునేందుకు ఇలాంటి వ్యాఖ్యలు చేశారు. తాను గెలుస్తే ప్రతి గ్రామంలో పేదలకు ఎంపీ ఫండ్స్ నుంచి ఉచితంగా ఖరీదైన విస్కీ, బీరు అందిస్తానని తెలిపింది.మరికొందరికి సబ్సిడీతోను విదేశీ మద్యం, బీర్లను ఇస్తామంటూ చెప్పింది. 2019 అసెంబ్లీ (చిమూర్), లోక్ సభ (నాగపూర్) ఎన్నికల్లోనూ ఇలాంటి హామీలే ఆమె ఇచ్చింది. చంద్రాపూర్ జిల్లాలోని చిమూర్ గ్రామానికి చెందిన ఆమె ప్రచారసభల్లో…

Read More

రాష్ట్రంలో ఉపాధ్యాయ అర్హత పరీక్ష (టెట్‌)పై అభ్యర్థులు ఆసక్తి చూపడంలేదు. దరఖాస్తులు అంతంతమాత్రంగానే నమోదవుతున్నాయి. మార్చి 27 నుంచి టెట్‌ దరఖాస్తుల స్వీకరణ ప్రారంభమైనప్పటి నుంచి సోమవారం వరకు 43 వేల మంది మాత్రమే టెట్‌ దరఖాస్తులు సమర్పించారు. April 2, 2024 / 01:38 AM IST మందకొడిగా దరఖాస్తులు ఇప్పటివరకు 44వేల అప్లికేషన్లు ఫీజు పెంపుతో దరఖాస్తుకు జంకుతున్న అభ్యర్థులు హైదరాబాద్‌, ఏప్రిల్‌ 1 (నమస్తే తెలంగాణ) : రాష్ట్రంలో ఉపాధ్యాయ అర్హత పరీక్ష (టెట్‌)పై అభ్యర్థులు ఆసక్తి చూపడంలేదు. దరఖాస్తులు అంతంతమాత్రంగానే నమోదవుతున్నాయి. మార్చి 27 నుంచి టెట్‌ దరఖాస్తుల స్వీకరణ ప్రారంభమైనప్పటి నుంచి సోమవారం వరకు 43 వేల మంది మాత్రమే టెట్‌ దరఖాస్తులు సమర్పించారు. వీరిలో పేపర్‌ -1కు 15,768 మంది దరఖాస్తు చేయగా, పేపర్‌ -2కు 24,050 దరఖాస్తులు వచ్చాయి. ఈ రెండు పేపర్లకు హాజరయ్యేందుకు 4,173 మంది అభ్యర్థులు దరఖాస్తు చేసుకొన్నారు.…

Read More

On Sunday evening, he left his house and went to Jubilee Hills to meet someone who assured to help him find some work. Updated On – 1 April 2024, 09:23 PM Hyderabad: A 30-year-old man was murdered by unknown persons at Jubilee Hills in the early hours of Monday. According to the police, the victim J Muniraj, a resident of Bowenpally was in search of a job. On Sunday evening, he left his house and went to Jubilee Hills to meet someone who assured to help him find some work. In the early hours of Monday,…

Read More

War 2 | టాలీవుడ్ స్టార్ హీరో జూనియర్ ఎన్టీఆర్‌ (Jr NTR) వార్ 2 సినిమాతో హిందీలోకి ఎంట్రీ ఇస్తున్నాడ‌ని తెలిసిందే. ఈ మూవీలో బాలీవుడ్‌ స్టార్ హీరో హృతిక్‌ రోషన్ (Hrithik Roshan) మ‌రో లీడ్ రోల్‌లో నటిస్తున్నాడు. చాలా రోజుల త‌ర్వాత ఈ చిత్రానికి సంబంధించిన ఆస‌క్తిక‌ర వార్త ఒక‌టి తెర‌పైకి వ‌చ్చింది. April 2, 2024 / 07:15 AM IST War 2 | టాలీవుడ్ స్టార్ హీరో జూనియర్ ఎన్టీఆర్‌ (Jr NTR) వార్ 2 సినిమాతో హిందీలోకి ఎంట్రీ ఇస్తున్నాడ‌ని తెలిసిందే. కాంబినేషన్‌లో వస్తున్న సినిమా వార్‌ 2 (War 2). YRF Spy Universe బ్యానర్‌లో స్టార్ డైరెక్టర్‌ అయాన్‌ ముఖర్జీ తెరకెక్కిస్తున్న ఈ మూవీలో బాలీవుడ్‌ స్టార్ హీరో హృతిక్‌ రోషన్ (Hrithik Roshan) మ‌రో లీడ్ రోల్‌లో నటిస్తున్నాడు. హృతిక్‌ రోషన్‌, టైగర్‌ ష్రాఫ్‌ కాంబోలో రిలీజైన…

Read More

Recently opened for devotees, albeit partially under construction, this temple is quickly becoming a focal point of spiritual significance and architectural magnificence. Updated On – 1 April 2024, 09:45 PM Hyderabad: Yadadri Tirumala Devasthanam, also known as Swarnagiri Sree Venkateswara Swamy Devasthanam, situated atop Manepally Hills in Bhuvanagiri, has emerged as a captivating new destination just 47.3 kilometres from Hyderabad and a mere 19.7 kilometres from Sri Lakshmi Narasimha Swamy Temple in Yadadri. Recently opened for devotees, albeit partially under construction, this temple is quickly becoming a focal point of spiritual significance and architectural magnificence. Nestled…

Read More